Bjp
-
#Andhra Pradesh
Chandrababu : చంద్రబాబు కొత్త తలనొప్పి తెచ్చుకుంటారా.?
ఏపీ రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ మరోసారి అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉంది. అలాగే.. వైసీపీని ఎలాగైనా గద్దెదించాలనే లక్ష్యంతో టీడీపీ-జనసేన పార్టీలు దూకుడు మీదున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే టీడీపీ- జనసేన కూటమిలో బీజేపీ చేరడం కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు హస్తినకు వెళ్లారు. అయితే.. ఈ నేపథ్యంలో బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. అయితే.. టీడీపీ, జనసేన […]
Published Date - 06:49 PM, Sat - 9 March 24 -
#Telangana
Harish Rao: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతేనే… హామీలు అమలవుతాయి: హరీశ్ రావు
Harish Rao: ప్రధాని మోడీ(pm modi)ని బడే భాయ్ అని, ఎప్పుడూ ఆయన ఆశీర్వాదం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారని, తద్వారా ఢిల్లీ(Delhi)లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) రాదని చెప్పకనే చెప్పారని బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. శనివారం ఆయన తెలంగాణ భవన్లో మాట్లాడుతూ… కేసీఆర్(kcr) పాలనలో ఏ రోజూ కరెంట్ పోలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కోతలు మొదలయ్యాయని విమర్శించారు. ఈ […]
Published Date - 05:22 PM, Sat - 9 March 24 -
#India
Himachal Crisis : ఉత్తరాఖండ్లో హిమాచల్ ‘తిరుగుబాటు’ ఎమ్మెల్యేల క్యాంప్.. ఎందుకు ?
Himachal Crisis : హిమాచల్ప్రదేశ్ రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది.
Published Date - 03:37 PM, Sat - 9 March 24 -
#India
Ladakh: లడఖ్లోనూ ఆర్టికల్ 371లోని నిబంధనలు..?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 371లోని నిబంధనలను లడఖ్ (Ladakh)లో కేంద్ర ప్రభుత్వం అమలు చేయవచ్చు. ఆగస్టు 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చబడింది.
Published Date - 08:35 AM, Sat - 9 March 24 -
#Speed News
Seetharam Naik : బీజేపీలోకి మరో బీఆర్ఎస్ మాజీ ఎంపీ ? ఆ స్థానంలో బలమైన అభ్యర్థి
ఎన్నికల టైం దగ్గరపడే కొద్దీ తెలంగాణ బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఇతర పార్టీల కీలక నేతలను తమ వైపు లాక్కొని.. అభ్యర్థులుగా వారి పేర్లను అనౌన్స్ చేస్తోంది. ఇప్పటికే నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ రాములు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్లను బీజేపీ తమ పార్టీలో చేర్చుకుంది. తాజాగా ఈ లిస్టులో మరో బీఆర్ఎస్ మాజీ ఎంపీ చేరబోతున్నారు ? ఆయన ఎవరు అనుకుంటున్నారా ?
Published Date - 08:20 AM, Sat - 9 March 24 -
#India
Sidhu: పంజాబ్ సీఎంపై నవజోత్ సింగ్ సిద్దూ సంచలన వ్యాఖ్యలు
Navjot Singh Sidhu: పంజాబ్ ముఖ్యమంత్రి(Punjab cm) భగవంత్మాన్(Bhagwantman)పై కాంగ్రెస్(Congress) నేత నవజోత్ సింగ్ సిద్దూ(Navjot Singh Sidhu) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతానంటూ ఆయన ఒకసారి తనను కలిశారని పేర్కొన్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ‘మీరు బీజేపీ(bjp)లో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ పార్టీ నుంచి ఎవరైనా మిమ్మల్ని సంప్రదించారా?’ అన్న ప్రశ్నకు సిద్దూ మరోరకంగా బదులిచ్చారు. We’re now on WhatsApp. Click […]
Published Date - 12:42 PM, Fri - 8 March 24 -
#India
Lok Sabha: నేడు లోక్సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేయనున్న బీజేపీ ..?
Lok Sabha: లోక్సభ (Lok Sabha) ఎన్నికలకు తొలి జాబితాను బీజేపీ(bjp) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేసే 195 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను శనివారం విడుదల చేసింది. మొత్తం 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల అభ్యర్థుల పేర్లను తొలి జాబితాలో ప్రకటించింది. ఇప్పుడు కమలం పార్టీ రెండో జాబితాను సిద్ధం చేస్తోంది. తొలి జాబితాలో చోటు దక్కని ఆశావహులు రెండో జాబితా(Second list)పై ఆశలు పెట్టుకున్నారు. సెకెండ్ […]
Published Date - 11:55 AM, Wed - 6 March 24 -
#India
Maharashtra : మహారాష్ట్రలో బీజేపీ కూటమి సీట్ల పంపకాలు ఇలా..
మహారాష్ట్రలో గత ఏడాది వ్యవధిలో రెండు పార్టీలు ముక్కలయ్యాయి. శివసేన పార్టీ శివసేన (ఏక్నాథ్ షిండే), శివసేన (ఉద్ధవ్) అనే వర్గాలుగా చీలిపోయిన సంగతి మనకు తెలిసిందే. శివసేన పేరు, గుర్తులు ఏక్నాథ్ షిండే వర్గం వద్దే ఉన్నాయి. వీటిలో శివసేన (ఏక్నాథ్ షిండే) వర్గం మహారాష్ట్రలోని(Maharashtra) బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది.
Published Date - 11:48 AM, Wed - 6 March 24 -
#Andhra Pradesh
AP Special Status: ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమే: ఏపీ బీజేపీ
ప్రజల్లో విశ్వాసం నింపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర బీజేపీ దృష్టి సారించింది. గత ఎన్నికల్లో ఓట్ల శాతం కనిష్ట స్థాయికి చేరినందున రాష్ట్రంలో పార్టీ ఇమేజ్ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని పార్టీ భావిస్తోంది.
Published Date - 10:47 PM, Tue - 5 March 24 -
#Telangana
Narendra Modi : తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని పటేల్ గూడకు ప్రధాని మోదీ (Narendra Modi) చేరుకున్నారు. రూ.9021 కోట్లతో చేపట్టే వివిధ పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఘట్కేసర్-లింగంపల్లి MMTS, మెదక్-ఎల్లారెడ్డి మధ్య 2 లైన్ల హైవే, సంగారెడ్డి X రోడ్స్ నుంచి మదీనాగూడ వరకు 6 లైన్ల విస్తరణకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని, కట్టుబడి […]
Published Date - 12:11 PM, Tue - 5 March 24 -
#Telangana
BJP MP Ticket : డీకే అరుణకు బీజేపీ టికెట్ ఎందుకు రాలేదు ? రెండో లిస్టులోనైనా టికెట్ దక్కేనా ?
BJP MP Ticket : మహబూబ్నగర్ ఎంపీ సీటును బీజేపీ ఎందుకు పెండింగ్లో పెట్టింది ?
Published Date - 08:58 AM, Tue - 5 March 24 -
#Telangana
Telangana: రేవంత్ నువ్వు కేసీఆర్ లా మారకు: రాజా సింగ్
ప్రధాని నరేంద్ర మోడీని పెద్దన్నగా భావించిన సీఎం రేవంత్ రెడ్డిని రాజకీయంగా ప్రశంసిస్తున్నారు. విపక్షాలు మాత్రం బీజేపీకి లోగిపోయినట్లు చిత్రీకరిస్తున్నారు. ఏదేమైనా ప్రధాని రాష్ట్రాలకు పెద్దన్న పాత్ర పోషిస్తాడన్నది వాస్తవం.
Published Date - 08:53 PM, Mon - 4 March 24 -
#India
Trinamool Congress: తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన సీనియర్ నేత
Tapas Roy: తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) పార్టీకి పార్లమెంట్ ఎన్నికలకు ముందు గట్టి షాక్ తగిలింది. సీనియర్ నేత, ఎమ్మెల్యే తపస్ రాయ్ (Tapas Roy)ఆ పార్టీకి సోమవారం రాజీనామా(resignation) చేశారు. పౌరసంఘాల నియామకాల్లో (civic body recruitments) అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు తపస్ రాయ్ సహా ముగ్గురు పార్టీ నేతల ఇళ్లపై దాడులు జరిపిన మరుసటి రోజే ఆయన రాజీనామా చేయడం గమనార్హం. రాజీనామా(resignation) అనంతరం […]
Published Date - 05:02 PM, Mon - 4 March 24 -
#Telangana
Kavitha: తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వని ప్రధాని మోడీ… పెద్దన్న ఎలా అవుతారు?: కవిత
Kavitha: ఆదిలాబాద్ సభ(Adilabad Sabha)లో ప్రధాని నరేంద్ర మోడీ(pm modi)ని పెద్దన్న అని సంబోధించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిcm Revanth Reddyపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha)తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వని ప్రధాని మోడీ… పెద్దన్న ఎలా అవుతారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేననే విషయం తేటతెల్లమవుతోందన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒక్క రూపాయి కేటాయించలేదని ఎన్డీయే ప్రభుత్వంపై ఆమె విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress […]
Published Date - 02:42 PM, Mon - 4 March 24 -
#Telangana
Raja Singh : బిజెపి అధిష్టానం ఫై అసంతృప్తి వ్యక్తం చేసిన రాజాసింగ్
నిత్యం వివాదస్పద కామెంట్స్ తో వార్తల్లో నిలిచే బీజేపీ గోషామహల్ నేత రాజాసింగ్..ఈసారి సొంత పార్టీ పైనే తన అసంతృప్తి ని వ్యక్తం చేసారు. లోక్సభ (Lok Sabha) ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో బీజేపీ (BJP) 195 మంది అభ్యర్థులతో (MP Candidate List) కూడిన మొదటి లిస్ట్ ను శనివారం సాయంత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో తెలంగాణ నుంచి 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మల్కాజిగిరి నుంచి ఈటల […]
Published Date - 02:10 PM, Mon - 4 March 24