Telangana
-
#Andhra Pradesh
TDP : ప్రారంభమైన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
TDP : ఉదయం 9 గంటలకు టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. 'కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం చూసే ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024 ప్రారంభమైంది. వంద రూపాయలతో సభ్యత్వం తీసుకుంటే ..ఐదు లక్షల ప్రమాద బీమా, విద్య, వైద్య, ఉపాధి సహాయం అందిస్తుంది తెలుగుదేశం పార్టీ. వాట్సప్, టెలిగ్రామ్, తెలుగుదేశం పార్టీ వెబ్సైట్ ద్వారా ఇప్పుడే సభ్యత్వం తీసుకోండి..' అని టీడీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.
Date : 26-10-2024 - 10:07 IST -
#Telangana
Battalion Constable : బెటాలియన్ పోలీస్ కానిస్టేబుళ్ల విషయంలో దిగొచ్చిన ప్రభుత్వం
battalion constables : కానిస్టేబుళ్ల సెలవుల విధానంపై గతంలో తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది
Date : 25-10-2024 - 9:35 IST -
#Telangana
Secretariat : సచివాలయాన్ని ముట్టడించిన బెటాలియన్ కానిస్టేబుల్ భార్యలు
Secretariat : ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేసి తమ భర్తలకు ఒక దగ్గర డ్యూటీ చేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అది అమలు అయ్యేవరకు మెస్ తీసివేసి ఒకే దగ్గర 3 నుంచి 5 సంవత్సరాలు పోస్టింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Date : 25-10-2024 - 2:51 IST -
#Andhra Pradesh
Krishna River : పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ.. నాగార్జున సాగర్లో 22 గేట్లు ఎత్తివేత..
Krishna River : జూరాలకు వరద కొనసాగుతుండగా.. 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.. ఇన్ ఫ్లో 71,713 వేల క్యూ సెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 76,667 క్యూ సెక్కులుగా ఉంది.. పూర్తిస్థాయి నీటిమట్టం 1045 ఫీట్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1043.865 ఫీట్లుగా ఉంది..
Date : 25-10-2024 - 10:24 IST -
#Speed News
MLAs Defection Case: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు.. హైకోర్టు కీలక ఆదేశం
ఇవాళ హైకోర్టు డివిజన్ బెంచ్లో(MLAs Defection Case) విచారణ జరగగా.. తమ వాదన వినిపించేందుకు అడ్వకేట్ జనరల్ గడువును కోరారు.
Date : 24-10-2024 - 3:44 IST -
#Speed News
BTech Management Seats : ఎంబీబీఎస్ తరహాలో బీటెక్ మేనేజ్మెంట్ కోటా సీట్ల కేటాయింపు ?
ఈ లెక్కన మేనేజ్మెంట్ కోటా సీట్ల కేటాయింపు వల్ల ఇంజినీరింగ్ కాలేజీలకు(BTech Management Seats) ఎంతగా డబ్బు సమకూరుతుందో అంచనా వేయొచ్చు.
Date : 24-10-2024 - 9:49 IST -
#Telangana
Konda Surekha: మరోసారి మంత్రి కొండా సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి ఎవరికంటే?
సికింద్రాబాద్ లోని దేవాలయంలో ‘ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం’ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నదని అన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే నిందితున్ని అరెస్టు చేశామని గుర్తు చేశారు.
Date : 22-10-2024 - 11:47 IST -
#Telangana
KTR : తెలంగాణలో శాంతి భద్రతలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
KTR : రాష్ట్రంలో శాంతిభద్రతలు తీవ్ర ఆందోళనకరంగా మారాయని.. పూర్తిస్థాయి హోం మంత్రి లేకపోవడంతో శాంతిభద్రతలు కుంటుపడ్డాయన్నారు. పోలీసులు రాజకీయ వ్యవహారాల్లో బిజీగా మారిపోయారని ఇకకైనా పోలీసులు శాంతిభద్రతల పై దృష్టి సారించాలన్నారు.
Date : 22-10-2024 - 6:16 IST -
#Speed News
Dharani Portal : ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు ఎన్ఐసీకి.. ఎందుకంటే ?
ఈనేపథ్యంలో పోర్టల్కు(Dharani Portal) సంబంధించిన సాంకేతిక అంశాలపై ఎన్ఐసీకి సహకరించాలని టెరాసిస్కు తెలంగాణ ప్రభుత్వం సూచించింది.
Date : 22-10-2024 - 12:15 IST -
#Andhra Pradesh
Murders In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో హత్యలు.. అధికార పార్టీ నేతలే టార్గెట్!
తెలంగాణలోని జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.
Date : 22-10-2024 - 10:02 IST -
#Special
Seoul Special : మూసీకి మహర్దశ.. సియోల్లోని ‘చుంగేచాన్’ రివర్ ఫ్రంట్ విశేషాలివీ
1960 నాటికి సియోల్ నగరంలోని చుంగేచాన్ నది కూడా మన మూసీలాగే(Seoul Special) కంపుకొట్టేలా వ్యర్థాలు, చెత్తాచెదారాలతో నిండిపోయి ఉండేది.
Date : 22-10-2024 - 9:56 IST -
#Speed News
Group 1 : గ్రూప్-1 పరీక్షలకు సుప్రీంకోర్టులో లైన్ క్లియర్.. అభ్యర్థుల పిటిషన్ తిరస్కరణ
అందుకే గ్రూప్-1 పరీక్షల(Group 1) నిర్వహణ ప్రక్రియను కొనసాగించడమే శ్రేయస్కరమని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది.
Date : 21-10-2024 - 1:43 IST -
#Telangana
Power Cut : పవర్ కట్ పై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విద్యుత్ సరఫరాలో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే.. వెను వెంటనే పునరుద్ధరించేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. అంబులెన్స్ తరహాలో సీబీడీ విభాగాన్ని పటిష్టపరిచేందుకు అన్ని డివిజన్లలో ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు.
Date : 21-10-2024 - 1:29 IST -
#Speed News
CM Revanth Reddy: పోలీసులకు శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: ముఖ్యమంత్రి అమరులైన పోలీసుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, వారి త్యాగాలను ప్రశంసించారు. గోషామహల్ వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన సీఎం, అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ప్రత్యేక సమావేశంలో ప్రసంగిస్తూ, పోలీసులు తమ ప్రాణాలను సమర్పించి, త్యాగం, సేవలకు ప్రతీకగా నిలిచారని కొనియాడారు. వారు కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో , సమాజానికి తోడ్పాటు అందించడంలో ఎప్పుడూ ముందుంటారని, వారి సేవలు మరువలేనివని చెప్పారు.
Date : 21-10-2024 - 12:01 IST -
#Speed News
Ration Cards : త్వరలోనే రేషన్ కార్డుల్లో కొత్త పేర్ల చేరిక
రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకపోవడంతో ఆ దరఖాస్తులను పౌరసరఫరాల శాఖ(Ration Cards) ఆమోదించలేదు.
Date : 21-10-2024 - 9:55 IST