Telangana
-
#Andhra Pradesh
Heritage : తెలంగాణలో రూ.204 కోట్లతో హెరిటేజ్ భారీ పెట్టుబడులు
Heritage invests heavily in Telangana : తెలంగాణలోని శామీర్పేటలో రూ. 204 కోట్ల పెట్టుబడితో హెరిటేజ్ కొత్త ఐస్క్రీం ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
Published Date - 05:14 PM, Thu - 19 September 24 -
#Speed News
Dussehra Holidays : దసరా సెలవులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
అక్టోబరు 15న విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం అవుతాయని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు(Dussehra Holidays) వెల్లడించారు.
Published Date - 04:39 PM, Thu - 19 September 24 -
#Speed News
Postal GDS Recruitment : ఏపీ, తెలంగాణ పోస్టల్ జాబ్స్.. ఎంపికైన వారితో రెండో లిస్టు విడుదల
తాజాగా ఈ ఉద్యోగాలకు రిక్రూట్ చేసిన వారి పేర్లతో కూడిన రెండో జాబితాను(Postal GDS Recruitment) ఇవాళ విడుదల చేశారు.
Published Date - 06:11 PM, Wed - 18 September 24 -
#Telangana
No Demolition: కూల్చివేతలపై సుప్రీం కీలక నిర్ణయం, హైడ్రాకు బ్రేకులు?
No Demolition: తెలంగాణాలో హైడ్రా పేరుతో కూల్చివేతల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా పలు అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. చెరువులను ఆక్రమించి అక్రమ కట్టడాలు చేపట్టిన అక్రమదారులకు హైడ్రా చుక్కలు చూపిస్తుంది. మరి సుప్రీం ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని హైడ్రా తమ చర్యలను కొనసాగిస్తుందా లేదా నిబంధనలు తమకు వర్తించబోవని కూల్చివేతలు కొనసాగిస్తుందా చూడాలి.
Published Date - 04:45 PM, Tue - 17 September 24 -
#India
PM Modi : తెలుగు రాష్ట్రాలకు రెండు వందేభారత్ రైళ్లు.. ప్రారంభించిన ప్రధాని మోడీ
Two Vande Bharat trains to Telugu states : దుర్గ్-విశాఖపట్నం వందేభారత్ రైలును వర్చువల్గా ప్రారంభించారు. ఇప్పటికే విశాఖపట్నం- సికింద్రాబాద్, భువనేశ్వర్- విశాఖపట్నం, సికింద్రాబాద్- విశాఖ మధ్య వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి.
Published Date - 06:50 PM, Mon - 16 September 24 -
#Telangana
Chiranjeevi: సీఎం రేవంత్ రెడ్డికి విరాళం అందజేసిన చిరంజీవి, టాలీవుడ్ హీరోలు
Chiranjeevi and Tollywood heroes donated to CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి రూ. 50 లక్షలు విరాళం ఇచ్చారు. రామ్ చరణ్ తరఫున మరో రూ.50లక్షలు అందజేశారు. ఈమేరకు సీఎం రేవంత్ను కలిసి చెక్కులను ఇచ్చారు.
Published Date - 02:33 PM, Mon - 16 September 24 -
#Speed News
Chakali Shweta: ఖమ్మంలో చిట్యాల ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతకు ఘన సన్మానం
Chakali Shweta: చిట్యాల ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించారు. అయితే ఆమెను మొదట ఖమ్మంలో మహిళా సంఘాలు సన్మానించాయి. ఖమ్మం వీరనారి మణుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో ఈ రోజు ఆదివారం చిట్యాల శ్వేతను ఘనంగా
Published Date - 07:32 PM, Sun - 15 September 24 -
#Telangana
Kothagudem: అంబులెన్స్ లో రూ.2.5 కోట్ల గంజాయి రవాణా
Kothagudem: కొత్తగూడెం-విజయవాడ హైవేపై అంబులెన్స్ టైర్ ఒకటి పంక్చర్ కావడంతో ప్రమాదవశాత్తు గంజాయి బయటపడింది. స్థానికులు అంబులెన్స్ లో ఉన్న రోగిని విచారించగా, డ్రైవర్ సమాధానాలు అనుమానంగా ఉండటంతో వాహనంలోపల తనిఖీ చేయగా బెడ్షీట్ కింద దాచిన గంజాయి ప్యాకెట్లను గుర్తించారు
Published Date - 04:53 PM, Sun - 15 September 24 -
#Telangana
TPCC Oath Ceremony: పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్కుమార్గౌడ్, సీఎం రేవంత్ హాజరయ్యే అవకాశం
TPCC Oath Ceremony: ఆదివారం అంగరంగ వైభవంగా జరగనున్న పీసీసీ నూతన చీఫ్గా మహేశ్కుమార్గౌడ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. గాంధీభవన్లోని రాష్ట్ర పార్టీ కార్యాలయం ముస్తాబైంది. రేవంత్ రెడ్డి తన వారసుడికి మహేశ్కుమార్గౌడ్ బాధ్యతలు అప్పగించనున్నారు.
Published Date - 10:50 AM, Sun - 15 September 24 -
#Andhra Pradesh
Vande Bharat trains : తెలుగు రాష్ట్రాలకు రెండు కొత్త వందేభారత్ రైళ్లు
Two new Vande Bharat trains: సెప్టెంబర్ 16న ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల్లో రెండు కొత్త వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. నాగ్పూర్ -హైదరాబాద్, దుర్గ్ - విశాఖపట్నం మధ్య రెండు వందే భారత్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.
Published Date - 06:46 PM, Fri - 13 September 24 -
#Telangana
Bypolls in Telangana: ఉప ఎన్నికలు వచ్చినా హస్తందే విజయం: టీ-పీసీసీ
Bypolls in Telangana: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మహేశ్ గౌడ్.. ఖర్గే మార్గదర్శకత్వం కోసం తాను వచ్చానని చెప్పారు. అన్ని వర్గాల సభ్యులను కలుపుకొని కాంగ్రెస్ను బలోపేతం చేయాలని ఖర్గే చెప్పారన్నారు.
Published Date - 05:45 PM, Fri - 13 September 24 -
#Telangana
Harish rao: రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? : హరీశ్ రావు
Harish rao severe criticism of the congress government : పదేళ్లపాటు శాంతి భద్రతల సమస్య రాకుండా బీఆర్ఎస్ పాలన సాగిందని.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం వెనక్కి వెళ్తోందని.. శాంతిభద్రతలు క్షీణిస్తుండటంపై పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
Published Date - 05:42 PM, Fri - 13 September 24 -
#Andhra Pradesh
CM Revanth Reddy : కేంద్ర బృందానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
CM Revanth Reddy appeal to the central team: వరదల నివారణకు శాశ్వత నిధి ఏర్పాటు చేయాలని అన్నారు. శాశ్వత పరిష్కారానికి కార్యాచరణ ఉండాలని వివరించారు. రాష్ట్రంలో జరిగిన వరద నష్టాన్ని కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లారు. నిబంధనలు లేకుండా తక్షణ సాయం నిధుల విడుదలకు విజ్ఞప్తి చేశారు.
Published Date - 03:22 PM, Fri - 13 September 24 -
#Telangana
CM Revanth Reddy Warning: చట్టాన్ని ఉల్లంఘిస్తే తాట తీస్తా : సీఎం రేవంత్ మాస్ వార్నింగ్
CM Revanth Reddy Warning: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీని కోరారు. ఈ రోజు డీజీపీతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, రాజకీయ కుట్రలను ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని,
Published Date - 12:03 PM, Fri - 13 September 24 -
#Telangana
Central Team Visits Telangana: వరద నష్టంపై కేంద్ర బృందానికి వివరించిన సీఎస్
Central Team Visits Telangana: కేంద్ర బృందం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వరదల వల్ల జరిగిన నష్టాన్ని పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చీఫ్ సెక్రటరీ బృందానికి వివరించారు.
Published Date - 08:10 PM, Wed - 11 September 24