Hyderabad
-
#Telangana
Bird Flu : బర్డ్ఫ్లూ ఎఫెక్ట్.. మటన్కు భారీగా పెరిగిన డిమాండ్
Bird Flu : బర్డ్ ఫ్లూ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో చికెన్ మార్కెట్ను తీవ్రంగా ప్రభావితం చేసింది. ప్రజల్లో భయం ఏర్పడినట్లు చికెన్ కొనేవారు తగ్గిపోయారు, దీంతో చికెన్ ధర తగ్గినా, వ్యాపారులు నష్టపోతున్నారు. అదే సమయంలో, చేపలు, మటన్ వంటి ఇతర మాంసాహారాలపై ఆదరణ పెరిగింది.
Published Date - 12:01 PM, Sun - 16 February 25 -
#Cinema
Celebrity Restaurants: కంగనా రెస్టారెంట్.. హైదరాబాద్లోని సినీతారల రెస్టారెంట్లు ఇవే
ఈనేపథ్యంలో మన హైదరాబాద్లో ఉన్న పలువురు సినీ ప్రముఖుల(Celebrity Restaurants) రెస్టారెంట్ల గురించి తెలుసుకుందాం..
Published Date - 11:18 AM, Sun - 16 February 25 -
#Telangana
Fake Interviews: ఫేక్ ఇంటర్వ్యూలు.. ఫేక్ జాబ్స్.. వందలాది యువతకు కుచ్చుటోపీ
సదరు ఫేక్ జాబ్(Fake Interviews) కన్సల్టెన్సీ.. పలు నకిలీ మెయిల్ ఐడీల నుంచి దరఖాస్తుదారులకు అపాయింట్మెంట్ లెటర్లను పంపింది.
Published Date - 09:53 AM, Sun - 16 February 25 -
#Andhra Pradesh
AP Police : వల్లభనేని వంశీ ఇంట్లో సోదాలు
వల్లభనేని వంశీ ఇంటికి సంబంధించి గత వారం రోజుల సీసీ టీవీ విజువల్స్ ను ఏపీ పోలీసులు సేకరించారు. ఈ రోజు వల్లభనేని వంశీ సెల్ఫోన్ కోసం గాలించిన పడమట పీఎస్ పోలీసులు.. సుమారు నలభై నిమిషాల పాటు గాలించారు.
Published Date - 02:01 PM, Sat - 15 February 25 -
#Telangana
Secunderabad Railway Station: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లోని ఐకానిక్ ఆర్చ్లు ఇక కనిపించవు.. ఎందుకంటే..
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్(Secunderabad Railway Station) అనగానే అందరికీ మూడు ఆర్చ్లు గుర్తుకు వస్తాయి.
Published Date - 01:18 PM, Sat - 15 February 25 -
#Telangana
Bird Flu : హైదరాబాద్లో భారీగా పడిపోయిన చికెన్ అమ్మకాలు
Bird Flu : తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ భయం ఆందోళన రేపుతోంది. కోళ్ల మరణాలతో చికెన్ అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. హైదరాబాద్లో సగానికి పైగా చికెన్ సేల్స్ తగ్గగా, మటన్, చేపలకు గిరాకీ పెరిగింది. ఇదే సమయంలో పటాన్ చెరువులోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై దాడుల్లో అనేక అవకతవకలు బయటపడ్డాయి.
Published Date - 04:36 PM, Fri - 14 February 25 -
#Telangana
Telangana Power: బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంది.. నిజాలు బయటపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 2019-20లో 13,168 మెగావాట్ల నుంచి 2025 ఫిబ్రవరి 10న 15,998 మెగావాట్లకు పెరిగింది.
Published Date - 01:58 PM, Fri - 14 February 25 -
#Telangana
Warning : హైదరాబాద్ వాసులారా.. ఈ చికెన్ తింటే నేరుగా హాస్పటల్ కే..!!!
Warning : సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని బేగంపేట అన్నానగర్లో టాస్క్ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా
Published Date - 01:44 PM, Fri - 14 February 25 -
#Telangana
HYD : హైదరాబాద్ లో మరో 7 ఫ్లైఓవర్లు – సీఎం రేవంత్
HYD : ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు కొత్తగా మరో 7 ఫ్లైఓవర్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
Published Date - 07:19 AM, Fri - 14 February 25 -
#Telangana
Power Point Presentation: రేపు కుల గణన, వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
కుల గణన, బీసీ రిజర్వేషన్ల పెంపుపై సానుకూల నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సచివాలయంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నంను కలసి బీసీ సంఘాల నేతలు అభినందనలు తెలిపారు.
Published Date - 09:48 PM, Thu - 13 February 25 -
#Telangana
Hyderabad : అనుమతులు లేని హోర్డింగులను తొలగిస్తున్న హైడ్రా
అయితే ఇవేమీ పట్టకుండా ఇష్టారీతిన హోర్డింగ్స్ ఏర్పాటు చేయడంతో వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందికరంగా మారాయి. అందుకే హైడ్రా వీటి తొలగింపుకు శ్రీకారం చుట్టింది.
Published Date - 09:17 PM, Thu - 13 February 25 -
#Telangana
Water Supply: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. నీటి సరఫరాలో అంతరాయం
24 గంటలు కింద కింద పేర్కొన్న ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు.
Published Date - 08:09 PM, Thu - 13 February 25 -
#Technology
Artificial intelligence (AI) : భవిష్యత్తు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే – సీఎం రేవంత్
Artificial intelligence (AI) : రాష్ట్రంలో AI విస్తరణను బలోపేతం చేసేందుకు మైక్రోసాఫ్ట్ రూ. 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది
Published Date - 02:40 PM, Thu - 13 February 25 -
#Andhra Pradesh
Vallabhaneni Vamsi : కిడ్నాప్ కేసు.. వల్లభనేని వంశీ అరెస్ట్
వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ ఏ71గా ఉన్నారు. వంశీని గచ్చిబౌలి నుంచి విజయవాడ తరలిస్తున్న ఏపీ పోలీసులు.. అతని ఇంటికి నోటీసులు అంటించారు.
Published Date - 10:54 AM, Thu - 13 February 25 -
#Telangana
Minister Sridhar Babu: 93 లక్షల గృహాలకు డిజిటల్ కనెక్టివిటీ: మంత్రి శ్రీధర్ బాబు
పైలట్ ప్రాజెక్టు కింద డిజిటలైజేషన్ చేపట్టిన నాలుగు గ్రామాలను ఈ బృందం సందర్శించి తమ అనుభవాలను మంత్రితో పంచుకుంది.
Published Date - 06:00 PM, Wed - 12 February 25