Hyderabad
-
#Business
బంగారం డిమాండ్ ఢమాల్
2024లో మొత్తం కొనుగోళ్ల విలువ రూ.5.75 లక్షల కోట్లుగా ఉంటే, 2025 నాటికి అది రూ.7.51 లక్షల కోట్లకు చేరింది. అంటే, ప్రజలు తక్కువ మొత్తంలో బంగారం కొన్నప్పటికీ, దాని కోసం వెచ్చించే సొమ్ము మాత్రం భారీగా పెరిగింది.
Date : 30-01-2026 - 10:00 IST -
#Business
ఒకే రోజులో నాలుగు కొత్త స్టోర్లు: కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ ఘన విస్తరణ
కుషల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ హైదరాబాద్లో ఒకే రోజులో నాలుగు కొత్త స్టోర్లను ప్రారంభించి మరో కీలక మైలురాయిని సాధించింది. నల్లగండ్ల, కూకట్పల్లి, లేక్షోర్ వై జంక్షన్ మాల్ మరియు కొండాపూర్ ప్రాంతాల్లో ఈ స్టోర్లు అందుబాటులోకి వచ్చాయి.
Date : 29-01-2026 - 5:30 IST -
#Business
హైదరాబాద్లో గ్లోబల్ కాపబిలిటీ సెంటర్ ప్రారంభం
ఈ ఆధునిక కేంద్రం వెస్ట్రన్ యూనియన్ డిజిటల్ పరివర్తన ప్రయాణాన్ని మరింత వేగవంతం చేయడమే కాకుండా AI ఆధారిత ఆవిష్కరణలు ప్లాట్ఫాం ఆపరేటింగ్ మోడల్ మరియు ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ను కొత్త స్థాయికి తీసుకెళ్లేలా రూపకల్పన చేయబడింది.
Date : 28-01-2026 - 5:30 IST -
#India
కదం తొక్కిన బ్యాంకు ఉద్యోగులు, మరి వీరి డిమాండ్స్ నెరవేరుతాయా ?
ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందించకపోతే రాబోయే రోజుల్లో నిరవధిక సమ్మెకు వెళ్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఒకవైపు డిజిటల్ లావాదేవీలు పెరిగినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఫిజికల్ బ్యాంకింగ్ అవసరాలు ఉన్న భక్తులు మరియు వ్యాపారవేత్తలు ఈ సమ్మె కారణంగా
Date : 27-01-2026 - 1:54 IST -
#Speed News
రూ. 26 వేలకే కారు అంటూ ప్రకటన..చివరకు ఏమైందంటే..?
Car Dealer Booked For Misleading Rs 26,000 Car Offer In Nacharam Hyderabad గణతంత్ర దినోత్సవం సందర్భంగా రూ.26 వేలకే కారు అమ్ముతామని ప్రకటించిన ఒక పాత కార్ల వ్యాపారి, తన దుకాణం వద్దకు పెద్ద ఎత్తున జనాలు తరలిరావడంతో చేతులెత్తేశాడు. వ్యాపారి మోసం చేశాడని గ్రహించిన జనాలు దుకాణాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. దుకాణం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న జనాలు […]
Date : 26-01-2026 - 4:32 IST -
#Business
తొలిసారిగా వింగ్స్ ఇండియా 2026లో పాల్గొననున్న శక్తి ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీస్
పైలట్ శిక్షణా మౌలిక వసతులు ప్రాంతీయ విమాన కనెక్టివిటీ దేశీయ విమాన తయారీ సామర్థ్యాల విస్తరణపై దృష్టితో SAIPL ఈ అంతర్జాతీయ వేదికపై తమ శక్తిని ప్రదర్శించనుంది.
Date : 25-01-2026 - 5:30 IST -
#Telangana
మద్యం తాగి వాహనం నడిపారో, ఇక నోటీసులు అక్కడికే !!
మద్యం తాగి వాహనాలు నడిపేవారి వల్ల అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతుండటంతో, పోలీసులు కేవలం జరిమానాలు మరియు జైలు శిక్షలతోనే సరిపెట్టకుండా వారి సామాజిక మరియు వృత్తిపరమైన జీవితంపై ప్రభావం పడేలా ఉక్కుపాదం మోపుతున్నారు.
Date : 23-01-2026 - 2:45 IST -
#Speed News
తప్పుడు వార్తలను నమ్మకండి: మంత్రి ఉత్తమ్
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా, కొన్ని ప్రధాన వార్తా మాధ్యమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు మధ్య 'పంచాయితీ' నడుస్తోందని కథనాలు వెలువడ్డాయి.
Date : 22-01-2026 - 10:44 IST -
#Business
భారీగా తగ్గిన బంగారం ధర, కొనుగోలు చేసేవారికి ఇదే ఛాన్స్ !!
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నేడు బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధరపై ఏకంగా రూ. 2,290 తగ్గుదల నమోదైంది,
Date : 22-01-2026 - 12:00 IST -
#Telangana
తెలంగాణలో రీసైక్లింగ్ ఛాంపియన్లకు ఐటిసి వావ్ (ITC WOW) పురస్కారాలు
స్వచ్ఛ భారత్ మిషన్ను ముందుకు తీసుకెళ్లడంలో సమర్థవంతమైన చెత్త విభజన రీసైక్లింగ్ బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్వహణ పద్ధతుల ద్వారా విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలు మరియు కార్పొరేట్లు చేసిన అద్భుతమైన కృషిని ఈ కార్యక్రమంలో గుర్తించి సత్కరించారు.
Date : 22-01-2026 - 6:00 IST -
#Speed News
బీఆర్ఎస్ హయాంలో అవినీతిని కవితనే బయట పెట్టారు -పొన్నం ప్రభాకర్ సంచలనం
బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఎంతో అవినీతి జరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపణలు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కవిత లేవనెత్తిన ప్రశ్నలకు, ఆమె చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ నాయకులు సమాధానం ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సింగరేణిపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిపై బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపాటు కవిత ఆరోపణలకు బీఆర్ఎస్ నాయకులు […]
Date : 21-01-2026 - 3:39 IST -
#Telangana
తెలంగాణలో వీధి కుక్కల సామూహిక హత్యపై జంతు సంక్షేమ సంస్థల తీవ్ర ఆందోళన
కోర్టు ఆదేశాలను తీవ్రంగా ఉల్లంఘించటంతో పాటుగా విస్తృత స్థాయి పరిపాలనా వైఫల్యం జరుగుతుందని ఆరోపించింది. విస్తృతమైన హత్యలు మరియు తీవ్ర క్రూరత్వ సంఘటనలకు సంబంధించిన కేసులను నమోదు చేసిన నేపథ్యంలో తక్షణ ప్రభుత్వ జోక్యాన్ని కోరింది.
Date : 21-01-2026 - 6:00 IST -
#Devotional
భక్తులకు ఇంటి వద్దకే మేడారం అమ్మవారి బంగారం ప్రసాదం ..టీజీఎస్ఆర్టీసీ వినూత్న సేవలు
మేడారం అమ్మవారి ప్రసాదాన్ని నేరుగా భక్తుల ఇంటి వద్దకే అందించే ప్రత్యేక లాజిస్టిక్స్ సేవలను ప్రారంభించింది. దీంతో జాతరకు హాజరు కాలేకపోయినా అమ్మవారి అనుగ్రహాన్ని ప్రసాద రూపంలో పొందే అవకాశం కల్పించింది.
Date : 21-01-2026 - 4:30 IST -
#Speed News
3 నెలల ముందుగానే మార్కెట్లోకి మామిడిపండ్లు
సాధారణంగా ఏప్రిల్ నెలలో సమ్మర్ స్పెషల్గా మార్కెట్లోకి వచ్చే మామిడి పండ్లు, ఈసారి మూడు నెలల ముందుగానే జనవరిలోనే దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్లోని ఎర్రగడ్డ, ఎంజే మార్కెట్, గడ్డి అన్నారం వంటి ప్రధాన పండ్ల విక్రయ కేంద్రాల్లో 'బంగినపల్లి' రకం మామిడి పండ్లు సందడి చేస్తున్నాయి
Date : 20-01-2026 - 3:00 IST -
#Telangana
సత్యం కంప్యూటర్ స్కామ్.. రామలింగరాజు కుటుంబం సహా 213 మందికి నోటీసులు
ED Court Enquires Satyam Computers Scam Case సుమారు పది సంవత్సరాల తర్వాత మరోసారి.. సత్యం కంప్యూటర్స్ స్కామ్ మళ్ళీ తెరపైకి వచ్చింది. జన్వాడ భూముల వ్యవహారంలో సత్యం రాజు, నందిని రాజు, తేజ రాజుతో పాటు 213 మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో రూ.5000 కోట్ల విలువైన 97 ఎకరాల భూముల స్కామ్ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసు తర్వాతి విచారణను కోర్టు జనవరి 27కి వేసింది. ఉమ్మడి […]
Date : 20-01-2026 - 1:52 IST