Hyderabad
-
#Telangana
Musi River : రూ.5800 కోట్లతో మూసీ పునరుజ్జీవనానికి ముహూర్తం ఫిక్స్
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రూ.5800 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు తొలిదశ పనులకు ఉగాది నాడు CM రేవంత్ శంకుస్థాపన చేస్తారు
Date : 07-01-2026 - 4:54 IST -
#Telangana
గొర్రెల,మేకలు నుంచి ఇంజెక్షన్లతో రక్తం సేకరిస్తున్న ముఠా..
Hyderabad మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మేకలు, గొర్రెల రక్తాన్ని అక్రమంగా పిండేస్తున్న దందా ఇటీవల వెలుగులోకి వచ్చింది. స్థానిక మటన్ షాపు యజమాని, నకిలీ వెటర్నరీ డాక్టర్ కలిసి మేకలు, గొర్రెల నుంచి రక్తం సేకరిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోీసులు వారి నుంచి సమాచారం రాబట్టారు. దీంతో ఆ రక్తం కాచిగూడలోని ఓ ల్యాబ్లో విక్రయిస్తున్నట్లు తెలిసింది. అనంతరం డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు, ఈస్ట్ జోన్ పోలీసులు, క్లూస్ టీమ్ సంయుక్తంగా […]
Date : 07-01-2026 - 1:03 IST -
#Viral
భార్యకు వంట రాదని చెప్పి విడాకుల కోసం కోర్ట్ మెట్లు ఎక్కిన భర్త
భార్యకు వంట రాదంటూ భర్త విడాకులు కోరడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కొన్నేళ్లుగా భార్య నుంచి విడిగా ఉంటున్న వ్యక్తి విడాకులకు అప్లై చేశారు
Date : 07-01-2026 - 8:30 IST -
#Cinema
హైదరాబాద్ శివారులో ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్
Dragon యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘డ్రాగన్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొన్ని నెలల విరామం తర్వాత ఈ సినిమా షూటింగ్ తాజాగా హైదరాబాద్ శివార్లలో తిరిగి ప్రారంభమైంది. ఎన్టీఆర్ సరసన రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, ప్రతిష్ఠాత్మకంగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పుకార్లకు చెక్ పెడుతూ యూనిట్ మళ్లీ యాక్షన్లోకి రావడంతో అభిమానుల్లో జోష్ పెరిగింది. త్వరలో విదేశాల్లో […]
Date : 06-01-2026 - 11:11 IST -
#Telangana
హైదరాబాద్లో అతి పెద్ద స్టీల్ బ్రిడ్జి
Largest Steel Bridge హైదరాబాద్లో త్వరలో అతిపెద్ద స్టీల్ బ్రిడ్జి రానుంది. ప్యారడైజ్ నుంచి శామీర్పేట వరకు రూ.4,263 కోట్లతో 18.15 కి.మీ. పొడవున నిర్మిస్తున్న ఈ వంతెనతో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. 11.52 కి.మీ. స్టీల్ బ్రిడ్జి, ఆపై అండర్ గ్రౌండ్ టన్నెల్ తో పాటు, సికింద్రాబాద్ నుంచి నేరుగా ఔటర్ రింగ్ రోడ్డుకు మార్గం సుగమం కానుంది. మూడు సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మరో 2 నెలల్లో పనులు ప్రారంభం […]
Date : 06-01-2026 - 10:56 IST -
#Telangana
హైదరాబాద్లో ప్రారంభానికి సిద్దమవుతున్న అతి పెద్ద స్టీల్ బ్రిడ్జి
హైదరాబాద్లో రూ.4,263 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్-2 నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. ప్యారడైజ్ నుంచి శామీర్పేట వరకు 18.15 KM ప్రాజెక్టులో 11.52 KM స్టీల్ బ్రిడ్జి, హకీంపేట వద్ద 6 KM అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మాణం చేపట్టనున్నారు
Date : 06-01-2026 - 9:35 IST -
#Viral
హైదరాబాద్లో పెరిగిపోతున్న మైనర్లు ‘సహజీవనం’ కల్చర్
హైదరాబాద్లో వెలుగులోకీ వచ్చిన ఇద్దరు మైనర్లు సహజీవనం వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన 16 ఏళ్ల యువతీ , యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పదో తరగతిలో ఉన్నప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది
Date : 05-01-2026 - 11:43 IST -
#Telangana
రూ.7వేల కోట్లతో హైదరాబాద్ కు గోదావరి జలాలు – సీఎం రేవంత్
ఏడాదంతా మూసీనదిలో నీళ్లు ప్రవహించడానికి ప్రణాళికలు రచిస్తున్నామని సీఎం రేవంత్ అసెంబ్లీలో తెలిపారు. మూసీ ప్రక్షాళన కన్సల్టెంట్ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచామని చెప్పారు. రూ.7వేల కోట్ల ఖర్చుతో గోదావరి నదీ
Date : 02-01-2026 - 1:45 IST -
#Speed News
మద్యం సేవించి వాహనాలు నడిపే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కఠిన ఆంక్షలు
New Year : కొత్త ఏడాది వేడుకల సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలను నియంత్రించనున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. మెట్రో రైళ్లు అర్ధరాత్రి వరకు నడుస్తాయి. HYD వాహనదారులకు అలర్ట్ నేడు నగరంలో ఫ్లైఓవర్లు మూసివేత ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్లోకి నో ఎంట్రీ కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు హైదరాబాద్ […]
Date : 31-12-2025 - 11:11 IST -
#Telangana
నేడు మందుబాబులకు ఫ్రీ రైడ్
న్యూఇయర్ వేళ మందు బాబుల కోసం తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫాం వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) ఉచిత రైడ్ సేవలు ఇవ్వనున్నట్లు తెలిపింది. మద్యం తాగి వాహనం నడపలేని స్థితిలో ఉన్నవారికి ఈ సర్వీస్ అందిస్తామని
Date : 31-12-2025 - 9:00 IST -
#Telangana
మూడు కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్
Musi River : హైదరాబాద్ మహానగర పాలనలో భారీ మార్పులు రానున్నాయి. విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు, పాలనా సౌలభ్యం కోసం నగరాన్ని మూడు భాగాలుగా విభజించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ నదిని ఆధారంగా చేసుకుని గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ సికింద్రాబాద్ పేర్లతో మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ విభజనతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి జనవరి నెలలో ఫైనల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారని సమాచారం. తెలంగాణ ప్రభుత్వం […]
Date : 30-12-2025 - 2:22 IST -
#Telangana
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ను ప్రశంసించిన సీఎం రేవంత్ రెడ్డి!
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఎన్నికలకు ముందు నుంచే నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సందర్శించి, ప్రజల సమస్యలను తెలుసుకోవడమే కాకుండా స్థానిక నాయకులను ఏకతాటిపైకి తీసుకువచ్చారు.
Date : 29-12-2025 - 7:58 IST -
#Telangana
అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు: రాజకీయంగా వేడెక్కనున్న శాసనసభ..!
డిసెంబరు 29 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాలకు తాను తప్పకుండా హాజరవుతానని పార్టీ నేతలకు కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి హైదరాబాద్లోని నంది నగర్ నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు. ఆయన రాకతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
Date : 29-12-2025 - 6:00 IST -
#Business
వెండి వెలుగులు..పెరుగుదలకు ప్రధాన కారణం ఇదేనా..!
. కిలో వెండి ధర ఒక్కరోజులోనే దాదాపు రూ.20 వేల వరకు పెరిగి రూ.2.52 లక్షలను దాటింది. వెండి చరిత్రలో ఇంత భారీ ధర నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Date : 29-12-2025 - 5:30 IST -
#Telangana
ఆన్లైన్ గేమ్స్ పిచ్చిలో పడి మరో యువకుడు బలి
ఆన్లైన్ గేమింగ్ మరియు బెట్టింగ్ యాప్లు 'తక్కువ పెట్టుబడి - ఎక్కువ లాభం' అనే ఆకర్షణీయమైన నినాదాలతో యువతను ఊరిస్తున్నాయి. ప్రారంభంలో చిన్నపాటి విజయాలను అందించి, యూజర్లలో ఒక రకమైన గెలుపు పిచ్చిని
Date : 27-12-2025 - 11:15 IST