Hyderabad
-
#Telangana
హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్..ఇందిరమ్మ ఇళ్ల సెకండ్ లిస్ట్ కు ప్రభుత్వం సిద్ధం
ఖాళీ స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకనే పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తోంది. మెుత్తం నాలుగు విడతల్లో ఈ సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.
Date : 19-02-2026 - 12:30 IST -
#Cinema
మా పూర్వీకులు భయంకరమైన తప్పు చేశారు.. క్షమించండి: విజయేంద్రప్రసాద్
Vijayendra Prasad తమ పూర్వీకులు భయంకరమైన దారుణాలు చేశారని ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కీలక వాఖ్యలు చేశారు. రవీంద్రభారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఆయన.. అంటరానితనం పేరుతో నోటితో చెప్పలేని దారుణాలకు పాల్పిడినట్లు తెలిపారు. ప్రస్తుతం తనకు తెలిసి ఏ తప్పు చేయలేదని.. గతంలో తమ వాళ్లు చేసిన పనికి క్షమించాలని కోరారు. మా పూర్వీకులు సంపన్నులు అంటరానితనం పేరుతో దారుణాలు చేశారు అందర్ని క్షమించమని అడుగుతున్నా: విజయేంద్ర ప్రసాద్ ప్రముఖ […]
Date : 18-02-2026 - 11:05 IST -
#Telangana
Parking : హైదరాబాద్ పార్కింగ్ కష్టాలకు పుల్ స్టాప్..ఏంచేయబోతున్నారంటే !!
హైదరాబాద్ మహానగరంలో వాహనదారులను వేధిస్తున్న అతిపెద్ద సమస్య 'పార్కింగ్'. ఎక్కడికి వెళ్లినా వాహనాన్ని ఎక్కడ నిలపాలనే టెన్షన్ నుంచి విముక్తి కలిగిస్తూ, జీహెచ్ఎంసీ (GHMC) ఒక విప్లవాత్మకమైన "స్మార్ట్ పార్కింగ్ ఆన్ స్ట్రీట్స్" ప్రాజెక్టును పట్టాలెక్కిస్తోంది
Date : 17-02-2026 - 1:20 IST -
#Viral
HYD : దేవుడు బతికిస్తాడని..శవాన్ని ఇంట్లో పెట్టి పూజలు !! ఇదెక్కడి మూఢనమ్మకం !
నాలుగు రోజులు గడవడంతో మృతదేహం కుళ్లిపోయి అపార్ట్మెంట్ అంతా భరించలేని దుర్వాసన రావడం మొదలైంది. దీంతో అనుమానం వచ్చిన చుట్టుపక్కల వారు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది
Date : 17-02-2026 - 11:30 IST -
#Telangana
మణికొండలో పగిలిన పైప్లైన్.. కాలనీలను ముంచెత్తిన వరద
Manikonda హైదరాబాద్ లోని మణికొండలో అర్ధరాత్రి భారీ పైప్ లైన్ పగిలింది. సింగూరు నుంచి హైదరాబాద్కు తాగునీటిని తీసుకువచ్చే పైప్ లైన్ పగిలి భారీ ఎత్తున వరద నీరు చుట్టుపక్కల అపార్ట్ మెంట్లను ముంచెత్తింది. ఎంప్లాయిస్ కాలనీ, శివసాయి కాలనీల్లోని సెల్లార్లలోకి వరద చేరడంతో కార్లు, ద్విచక్ర వాహనాలు మునిగిపోయాయి. వరద ముంచెత్తడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమీపంలోనే పందెన్ వాగు ఉండడంతో వరద నీరు అందులోకి చేరింది. లేదంటే మరికొన్ని కాలనీల్లోకి వరద చేరేదని […]
Date : 17-02-2026 - 11:03 IST -
#Business
Gold Price: బంగారం ధర ఢమాల్..బంగారం ప్రియులకు గుడ్ న్యూస్
గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు, పెళ్లిళ్ల సీజన్ మధ్యలో ఒక్కసారిగా దిగిరావడం వినియోగదారులకు ఊరటనిస్తోంది.
Date : 17-02-2026 - 10:37 IST -
#Speed News
‘ The February Edit ‘ : ఇనార్బిట్ మాల్ లో ‘ది ఫిబ్రవరి ఎడిట్’ ఉత్సవం
ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ దామిని (బాహుబలి చిత్ర ఫేమ్) ఆధ్వర్యంలో లైవ్ మ్యూజిక్ కన్సర్ట్లను మాల్ నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 14, 21 మరియు 22 తేదీల్లో జరిగే ఈ ప్రదర్శనల్లో జాజ్, ఆర్&బి, నియో-సోల్ మరియు సినిమాటిక్ పాప్ వంటి వివిధ సంగీత శైలులను మిళితం చేసి శ్రోతలను అలరిస్తున్నారు
Date : 16-02-2026 - 5:52 IST -
#Business
TAL Health Fest 2026: ఆరోగ్య సంరక్షణలో సరికొత్త విప్లవం
ఈ సదస్సులో కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచి కీలక నేతలు పాల్గొని ఆరోగ్య రంగంలో ఆవిష్కరణల ప్రాముఖ్యతను వివరించారు. కర్ణాటక మంత్రి శ్రీ ఎన్.ఎస్. బోస్రాజు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా ప్రపంచ స్థాయి వైద్యం అందేలా
Date : 16-02-2026 - 5:17 IST -
#Devotional
Fire Accident : దేవుడికి దీపం పెట్టడమే వారు చేసిన పాపమా ?
దేవుడి గదిలో దీపాలు వెలిగించినప్పుడు వాటి పరిసరాల్లో కాగితాలు, వస్త్రాలు, ప్లాస్టిక్ డబ్బాలు వంటి మండే స్వభావం ఉన్న వస్తువులను ఉంచకూడదని హెచ్చరిస్తున్నారు
Date : 16-02-2026 - 3:00 IST -
#Business
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్లు,ఫ్లాట్ల ధరలు
Hyderabad కొవిడ్ తర్వాత 2023-24లో రియల్ ఎస్టేట్ మార్కెట్ గరిష్ఠ స్థాయికి చేరగా.. మళ్లీ కొంత కాలంగా ఫ్లాట్గానే ఉందని చెప్పొచ్చు. అయితే ఈ క్రమంలోనే గతేడాది ఇళ్లు లేదా ఫ్లాట్స్ ధరలు ఓ మోస్తరుగానే పెరిగాయి. ఈ మేరకు ప్రాప్టైగర్ ఒక రిపోర్ట్ వెలువరించగా దేశంలోని ఏ నగరంలో ధరలు ఏ స్థాయిలో పెరిగాయో మనం ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ సహా దేశంలోని పలు నగరాల్లో ఇళ్లు/ఫ్లాట్స్ ధరలు 2025 సంవత్సరంల మోస్తరుగా పెరిగాయి. 2024తో […]
Date : 16-02-2026 - 10:32 IST -
#automobile
PuREPower : హైదరాబాద్లో నూతన షోరూమ్ ప్రారంభం
రాబోయే 30 నెలల్లో దేశవ్యాప్తంగా తన నెట్వర్క్ను భారీగా విస్తరించాలని ప్యూర్ ఈవీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న కేంద్రాలను 320కి పైగా పెంచే క్రమంలో, కొత్తగా 250 డీలర్షిప్లను ప్రారంభించనుంది. ముఖ్యంగా బి2బి (B2B) విభాగంలో లాంగ్-రేంజ్ ఎలక్ట్రిక్ వాహనాలకు
Date : 14-02-2026 - 7:48 IST -
#Cinema
రామ్చరణ్,ఉపాసన కవలల పేర్లు ఇవే!
Ram Charan గ్లోబల్ స్టార్ రామ్చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు తమ కవల పిల్లల పేర్లను అధికారికంగా ప్రకటించారు. ఇటీవల తమకు జన్మించిన అబ్బాయికి శివరామ్ అని, అమ్మాయికి అన్విరా దేవి అని నామకరణం చేసినట్లు వెల్లడించారు. జనవరి 31న వీరికి కవలలు (బాబు, పాప) జన్మించిన విషయం తెలిసిందే. 11న హైదరాబాద్లోని వారి నివాసంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ చిన్నారుల బారసాల కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు […]
Date : 13-02-2026 - 8:03 IST -
#Telangana
హైదరాబాద్ పాతబస్తీలో రెచ్చిపోతున్న రౌడీ గ్యాంగ్
Old City Hyderabad హైదరాబాద్ పాతబస్తీలోని కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ మూక హల్చల్ చేసింది. నిన్న రాత్రి ఒక ముఠా కిరణా దుకాణం వద్ద యువకుడిపై కత్తితో దాడికి పాల్పడటం కలకలం రేపింది. ఫాతిమా ఆసుపత్రి ప్రాంతంలో రౌడీ షీటర్ అసద్ తన ముఠాతో కలిసి ఖయ్యుం అనే యువకుడిపై దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి. అతడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. […]
Date : 12-02-2026 - 12:09 IST -
#Business
CARS24 : హైదరాబాద్లో కార్స్24 సరికొత్త రికార్డులు
2026 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో సంస్థ రూ. 651 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి, గత ఏడాదితో పోలిస్తే 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. ముఖ్యంగా 'లోన్స్24' (Loans24) ద్వారా సుమారు రూ. 1,637 కోట్ల విలువైన రుణాలను పంపిణీ చేయడం గమనార్హం.
Date : 11-02-2026 - 6:53 IST -
#Telangana
రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. మూడు కార్పొరేషన్లుగా హైదరాబాద్ విభజన
GHMC తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ని మూడు ప్రత్యేక కార్పొరేషన్లుగా విభజించింది. జీహెచ్ఎంసీతో పాటు తాజాగా, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) రెండు కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు కార్పొరేషన్లకు కమిషనర్లను నియమించింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ను యథాతథంగా కొనసాగించింది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు శ్రీజన, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్కు వినయ్ కృష్ణారెడ్డిని కమిషనర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు […]
Date : 11-02-2026 - 12:08 IST