Speed News
-
Indian Army: భారత్- పాక్ మధ్య భీకర కాల్పులు.. అసలు నిజమిదే!
ఈ విషయంలో భారత సైన్యం ఎలాంటి కాల్పులు జరగలేదని ధృవీకరించింది. కాబట్టి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని చెప్పవచ్చు.
Date : 05-08-2025 - 10:30 IST -
Supplementary Result: సీబీఎస్ఈ 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల!
10వ తరగతిలో 23.85 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 23.71 లక్షల మంది విద్యార్థులు పరీక్షలో పాల్గొన్నారు.
Date : 05-08-2025 - 6:40 IST -
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ సమావేశం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చ!
అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలు, అజెండా వంటి విషయాలపై కూడా కేబినెట్ చర్చించనుంది.
Date : 05-08-2025 - 4:42 IST -
Marri Janardhan Reddy : బిఆర్ఎస్ ను వీడే ప్రసక్తే లేదు – మర్రి జనార్దన్ రెడ్డి
Marri Janardhan Reddy : మర్రి జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి తన విధేయతను మరోసారి చాటారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, కానీ సిద్ధాంతాలు, పార్టీ పట్ల నిబద్ధత ముఖ్యం అని ఆయన అన్నారు
Date : 05-08-2025 - 3:44 IST -
Satyapal Malik : జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూత
ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, మిత్రులు, విశేషంగా స్పందిస్తూ ఆయన సేవలను స్మరించుకుంటున్నారు. 1960వ దశకంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ పట్టణంలో విద్యార్థి నాయకుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన మాలిక్, అప్పటినుంచి సుమారు ఐదు దశాబ్దాల సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో క్రియాశీలంగా వ్యవహరించారు.
Date : 05-08-2025 - 2:16 IST -
Parliament : కుంకుమ విలువ ఏంటో ఆమెకు తెలియదు.. జయాబచ్చన్ కు రేఖా గుప్తా కౌంటర్
Parliament : పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ పాకిస్థాన్పై నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.
Date : 05-08-2025 - 1:46 IST -
Novak Djokovic : సిన్సినాటి ఓపెన్ నుంచి జోకోవిచ్ ఔట్.. ఎందుకంటే..
Novak Djokovic : ప్రపంచ ర్యాంకింగ్లో ఆరో స్థానంలో ఉన్న, 24 గ్రాండ్స్లామ్ టైటిళ్లు గెలిచిన టెన్నిస్ దిగ్గజం నోవాక్ జోకోవిచ్ సిన్సినాటి ఓపెన్ నుంచి వైదొలిగారు.
Date : 05-08-2025 - 11:34 IST -
Margadarsi : మార్గదర్శికి హైకోర్టులో ఊరట.. క్రిమినల్ ప్రొసీడింగ్స్ రద్దు
Margadarsi : మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థపై చాలాకాలంగా కొనసాగుతున్న క్రిమినల్ ప్రొసీడింగ్స్కు తెలంగాణ హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది.
Date : 05-08-2025 - 10:53 IST -
Uttam Kumar Reddy : కాళేశ్వరం అప్పుల పర్యవసానం.. మేడిగడ్డలో చట్ట విరుద్ధ నిర్మాణం: మంత్రి ఉత్తమ్ సంచలన ఆరోపణలు
భారీ అప్పులతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పాలనలోనే కూలిపోయింది. మేడిగడ్డ బ్యారేజ్పై న్యాయ విచారణ జరిపిస్తామని అధికారంలోకి రాకముందే హామీ ఇచ్చాం. అధికారంలోకి వచ్చాక జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో విచారణ చేపట్టాం. రాజకీయ హంగులు జోడించకుండా న్యాయపరంగా సమగ్రంగా విచారించాల్సిందిగా కమిషన్కు సూచించాం.
Date : 04-08-2025 - 7:24 IST -
New Liquor Policy: మద్యం విధానంతో రూ. 700 కోట్ల ఆదాయం.. కొత్త పాలసీలపై సీఎం సమీక్ష!
గత ప్రభుత్వ హయాంలో నాణ్యత లేని మద్యం కారణంగా కొన్ని లక్షల కుటుంబాలు నష్టపోయాయన్న విషయాన్ని సీఎం గుర్తుచేశారు. పేదల ఇల్లు, ఒల్లు గుల్ల కాకుండా చూడాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు.
Date : 04-08-2025 - 7:15 IST -
Free Bus Travel: గుడ్ న్యూస్.. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం!
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల మాదిరిగానే ఏపీ ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాన్ని ప్రారంభించడంపై ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోంది.
Date : 04-08-2025 - 6:44 IST -
AP : నాలుగు సూత్రాల ఆధారంగా పాలన కొనసాగితే అభివృద్ధి సాధించగలం: సీఎం చంద్రబాబు
సోమవారం సచివాలయంలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీపీ), కీ పనితీరు సూచికలు (కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్)పై ప్రణాళికా శాఖతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడారు. ప్రజలే కేంద్ర బిందువు. పాలనలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలు ఏర్పరచాలి. భవిష్యత్ విజన్తో ముందుకు సాగాలి అని చంద్రబాబు స్పష్టం చేశారు.
Date : 04-08-2025 - 5:30 IST -
BC Reservations : కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇందుకు కృషి చేయాలి: ఎమ్మెల్సీ కవిత
దీక్షకు ముందు కవిత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మా జ్యోతిబా ఫులే, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించి, వారి ఆశయాలకు ఆమె అంకితం చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలంగాణ జాగృతి కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు, బీసీ సంఘాలు హాజరై కవితకు మద్దతుగా నిలిచారు.
Date : 04-08-2025 - 11:53 IST -
Shocking Incident : క్షుద్రపూజలు చేస్తున్నాడని వ్యక్తి దారుణహత్య.. ప్రైవేట్ పార్ట్స్ కోసి..
Shocking Incident : ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాలో మానవత్వాన్ని మట్టగలిపే భయంకర ఘటన చోటుచేసుకుంది. క్షుద్ర విద్య, చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో గ్రామస్తులు ఒక వ్యక్తిని కిరాతకంగా హత్య చేసి, అతడి శరీరాన్ని అమానుషంగా ధ్వంసం చేశారు.
Date : 04-08-2025 - 10:46 IST -
Komatireddy Rajagopal Reddy : నా మద్దతు మీకే.. మరోసారి సీఎం రేవంత్ కు వ్యతిరేకంగా
Komatireddy Rajagopal Reddy : తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసేలా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోషల్ మీడియా జర్నలిస్టులకు తన పూర్తి మద్దతు ప్రకటించారు.
Date : 04-08-2025 - 10:24 IST -
Jharkhand : ఝార్ఖండ్ మాజీ సీఎం శిబూసోరెన్ కన్నుమూత
శిబు సోరెన్ జీవితమే ఒక ఉద్యమంగా నిలిచింది. గిరిజనుల హక్కుల కోసం, వారి అణచివేతకు వ్యతిరేకంగా 1972లో ఆయన "జార్ఖండ్ ముక్తి మోర్చా" అనే రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ అనంతరం జార్ఖండ్ ప్రజల ఆశల ప్రతీకగా ఎదిగింది. ఆదివాసీల సమస్యలు, ఉపేక్షిత జీవన పరిస్థితులు, భూమి హక్కులు ఇవన్నిటికీ శిబు సోరెన్ కంఠస్వరంగా నిలిచారు.
Date : 04-08-2025 - 10:18 IST -
Oval Test : ఓవల్ టెస్టులో చివరి రోజు తీవ్ర ఉత్కంఠ.. గాయంతోనే బ్యాటింగ్కు క్రిస్ వోక్స్
Oval Test : భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు నాటకీయ మలుపు తీసుకుంది. తీవ్రమైన భుజం గాయంతో మ్యాచ్కు దూరమైనట్లు అనుకున్న ఇంగ్లండ్ ఆల్రౌండర్ క్రిస్ వోక్స్, జట్టు అవసరమైతే ఐదో రోజు బ్యాటింగ్కు దిగేందుకు సిద్ధంగా ఉన్నాడని సీనియర్ బ్యాటర్ జో రూట్ వెల్లడించారు.
Date : 04-08-2025 - 10:05 IST -
AP Weather : కోస్తా-రాయలసీమలో వర్షాలు, ఉష్ణోగ్రతలు పెరుగుదల.. వాతావరణ శాఖ హెచ్చరిక
AP Weather : ఆంధ్రప్రదేశ్లో వాతావరణం మరోసారి తన అనిశ్చిత స్వభావాన్ని చూపిస్తోంది. ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడగా, బంగాళాఖాతం నుంచి దక్షిణ తమిళనాడు మీదుగా తూర్పు అరేబియా సముద్రం వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది.
Date : 04-08-2025 - 9:38 IST -
Vande Bharat Sleeper : పట్టాలెక్కనున్న తొలి వందే భారత్ స్లీపర్ రైలు
Vande Bharat Sleeper : భారతీయ రైల్వేలో ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం మరో పెద్ద అడుగు వేయబోతోంది.
Date : 04-08-2025 - 9:15 IST -
Yemen: యెమెన్ తీరంలో ఘోర ప్రమాదం.. 68 మంది శరణార్థులు మృతి..
Yemen: యెమెన్ తీరంలో మరోసారి వలసదారుల ప్రాణాలు బలయ్యాయి. ఆదివారం తెల్లవారుజామున 154 మంది ఆఫ్రికన్ వలసదారులను తీసుకెళ్తున్న ఓడ అడెన్ గల్ఫ్లో బోల్తా పడి మునిగిపోయింది.
Date : 04-08-2025 - 8:52 IST