Speed News
-
AP Assembly : ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనా చర్యలు, ప్రజలకు చెందిన ప్రధాన సమస్యలు, విధానాల అమలుపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాలు రాజకీయపరంగా కీలకంగా మారనున్నాయి.
Date : 05-09-2025 - 5:10 IST -
Telangana : తెలంగాణ విద్యావ్యవస్థకు కొత్త దిశ : సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణకు కొత్త విద్యా విధానం అవసరం. ఇప్పటివరకు మిగిలిపోయిన ప్రభుత్వ పాఠశాలలను మార్గదర్శిగా మార్చేందుకు సమయమైందని సీఎం అన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రారంభించామని చెప్పారు.
Date : 05-09-2025 - 3:11 IST -
AP : గ్రామీణ వైద్య సేవల బలోపేతానికి నూతన దిశ..2309 హెల్త్ క్లినిక్లకు ప్రభుత్వం ఆమోదం
ఈ హెల్త్ క్లినిక్ల నిర్మాణం కోసం రూ.217.10 కోట్ల నిధులను జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద విడుదల చేస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద తీసుకువచ్చిన ఈ నిర్ణయం ద్వారా గ్రామీణ ప్రజలకు నాణ్యమైన ప్రాథమిక వైద్య సేవలు చేరువవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Date : 05-09-2025 - 2:55 IST -
CM Chandrababu : సీఎం చంద్రబాబుకు కొత్త ఎయిర్బస్ H160 హెలికాప్టర్
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారిక పర్యటనల్లో మరింత భద్రత, వేగం కోసం అత్యాధునిక ఎయిర్బస్ H160 హెలికాప్టర్ ను వినియోగంలోకి తీసుకొచ్చారు.
Date : 05-09-2025 - 12:15 IST -
HYDRA : హైడ్రా చర్యతో దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదానికి తెర
HYDRA : రంగారెడ్డి జిల్లా, బండ్లగూడ జాగీర్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న భూకబ్జాకు ముగింపు పలికింది. అత్యంత విలువైన పార్కు స్థలాన్ని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించుకుని యథేచ్ఛగా వినియోగిస్తున్న పరిస్థితి ఇటీవల వరకు కొనసాగింది.
Date : 05-09-2025 - 11:50 IST -
Telangana: హైకోర్టులో సంచలనం.. పిటిషనర్ ప్రవర్తనతో విచారణ నుంచి తప్పుకున్న జడ్జి
Telangana: తెలంగాణ హైకోర్టులో అరుదైన సంఘటన వెలుగుచూసింది. ఓ సివిల్ కేసు పిటిషనర్ న్యాయపరమైన హద్దులు దాటిపోతూ నేరుగా న్యాయమూర్తి చాంబర్లోకి ప్రవేశించి తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వాలని ఒత్తిడి చేయడం చట్టపరమైన వర్గాలను కుదిపేసింది.
Date : 05-09-2025 - 11:25 IST -
Lokesh : నేడు ప్రధాని మోదీతో లోకేశ్ భేటీ
Lokesh : మొత్తంగా, నాలుగు నెలల వ్యవధిలో లోకేశ్ రెండోసారి ప్రధాని మోదీని కలుసుకోవడం విశేషం. ఈ భేటీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, కేంద్ర-రాష్ట్రాల మధ్య మరింత సమన్వయం ఏర్పడటానికి దోహదపడుతుందని ఆశిస్తున్నారు
Date : 05-09-2025 - 9:00 IST -
Nara Lokesh : ఢిల్లీలో ప్రధాని మోదీని కలవనున్న నారా లోకేశ్
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సెప్టెంబర్ 5వ తేదీ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలవనున్నారు.
Date : 04-09-2025 - 8:21 IST -
Delhi Flood Situation : ఢిల్లీని ముంచెత్తిన వరదలు
Delhi Flood Situation : ప్రభుత్వం, సహాయక బృందాలు వరద బాధితులను ఆదుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరదల్లో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు
Date : 04-09-2025 - 3:58 IST -
Ganesh Immersion : హుస్సేన్సాగర్ వద్ద కోలాహలం
Ganesh Immersion : హుస్సేన్సాగర్ వద్ద నిమజ్జనాల కోసం 20 క్రేన్లను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు
Date : 04-09-2025 - 3:53 IST -
GST Council : సంచలన నిర్ణయం.. వాటిపై జీఎస్టీ రద్దు
GST Council : పండగ సీజన్ దగ్గరపడుతున్న వేళ, దేశ ప్రజలకు నిజంగా బంపర్ గిఫ్ట్ ఇచ్చినట్లుగా జీఎస్టీ కౌన్సిల్ భారీ నిర్ణయాలు తీసుకుంది.
Date : 03-09-2025 - 11:27 IST -
Revanth Counter : మీ పంపకాల పంచాయతీలో మమ్మల్ని లాగకండి – కవిత కు రేవంత్ కౌంటర్
Revanth Counter : బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత కలహాలను ఉద్దేశించి మాట్లాడుతూ.."మీ పంపకాల పంచాయతీలో మమ్మల్ని లాగకండి" అని రేవంత్ రెడ్డి అన్నారు
Date : 03-09-2025 - 7:51 IST -
Yamuna River Levels: ఢిల్లీలో హై అలర్ట్.. 207 మీటర్ల మార్కు దాటిన యమునా నది నీటిమట్టం!
యమునా నదిలో పెరిగిన నీటిమట్టంతో వరద నీరు ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలకు చేరింది. ఢిల్లీలోని పురాతన శ్మశాన వాటిక అయిన నిగంబోధ్ ఘాట్లోకి కూడా వరద నీరు ప్రవేశించింది.
Date : 03-09-2025 - 7:14 IST -
Hyderabad : గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు..29 వేల మంది సిబ్బంది మోహరింపు
ఈ భారీ కార్యాచరణలో భాగంగా సుమారు 29 వేల మంది పోలీసు సిబ్బందిని నగరంలోని వివిధ ప్రాంతాల్లో మోహరిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గడిచిన నెల రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేస్తూ ఏర్పాట్లు సాగుతున్నాయని సీపీ వివరించారు.
Date : 03-09-2025 - 4:39 IST -
Raghunandan Rao : రేవంత్-హరీశ్ కుమ్మక్కు.. బీఆర్ఎస్ అవినీతి పునాదుల మీద నిలిచింది
Raghunandan Rao : తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ పై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
Date : 03-09-2025 - 3:59 IST -
Telangana : రేవంత్ సర్కార్ కొత్త ప్లాన్.. రాయదుర్గ్ భూముల అమ్మకాలే లక్ష్యం
Telangana: తెలంగాణ ప్రభుత్వం మరోసారి భూముల వేలానికి రంగం సిద్ధం చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల విలువ అధికంగా ఉండటంతో, వాటిని విక్రయించి పెద్దఎత్తున ఆదాయం పొందాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించుకుంది.
Date : 03-09-2025 - 1:31 IST -
Telangana : కాళేశ్వరం అవకతవకలపై ఘోష్ కమిషన్ నివేదికకు స్టే లేదన్న హైకోర్టు
ఈ నివేదికపై తక్షణంగా స్టే ఇవ్వలేమని స్పష్టంగా పేర్కొంది. ఈ కేసులో పిటిషనర్గా వ్యవహరించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం కలిగిన కీలక పదవుల్లో ఉన్నారు.
Date : 03-09-2025 - 1:17 IST -
Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి కవిత రాజీనామా!
'కాళేశ్వరం నుంచి వచ్చిన అవినీతి డబ్బులతో హరీశ్ రావు కుట్రలు చేస్తున్నారు' అని కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. 2018లో 20-25 మంది ఎమ్మెల్యేలకు ఆయన నిధులు సమకూర్చారని, అవి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వచ్చిన డబ్బులేనని ఆరోపించారు.
Date : 03-09-2025 - 12:59 IST -
Kavitha : కవిత సంచలన వ్యాఖ్యలు..నాపై దుష్ప్రచారం, బీసీల కోసం పోరాడినందుకే సస్పెండ్..!
గురుకులాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై, బీసీలకు అన్యాయంగా ఉన్న రిజర్వేషన్ వ్యవస్థపై ప్రశ్నించాను. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన 42 శాతం రిజర్వేషన్ హామీపై నేను ఉద్యమం చేశాను అని ఆమె వివరించారు.
Date : 03-09-2025 - 12:33 IST -
Kavitha : ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్న కవిత.. అనంతరం కీలక ప్రెస్ మీట్ !
ఇప్పటికే కొన్ని కీలక సమావేశాలు ముగించుకున్న ఆమె, రేపు ఉదయం అధికారికంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు కవిత మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
Date : 02-09-2025 - 5:09 IST