Speed News
-
CM Chandrababu : ఏపీని లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దుతాం
CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అతిపెద్ద లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు ప్రకటించారు.
Date : 02-09-2025 - 5:00 IST -
Telangana : కవిత సస్పెన్షన్పై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పందన
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో ఆమెను బీఆర్ఎస్ నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపధ్యంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందిస్తూ, బీఆర్ఎస్ నేతల మధ్య జరిగే పరస్పర విమర్శలు, పార్టీ అంతర్గత నిర్ణయాలపై తమకేం సంబంధం లేదని స్పష్టం చేశారు.
Date : 02-09-2025 - 4:11 IST -
BIG BREAKING: BRS నుంచి కవిత సస్పెండ్
BIG BREAKING: కవిత సస్పెన్షన్ నిర్ణయం తెలంగాణ రాజకీయాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయిందని ఇది సూచిస్తోంది. కవిత భవిష్యత్తు రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయి
Date : 02-09-2025 - 2:15 IST -
TG High Court : కేసీఆర్, హరీశ్ రావులకు ఊరట..కాళేశ్వరం నివేదిక ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్టు
వీరిద్దరూ హైకోర్టును ఆశ్రయించి, తమపై కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం, కమిషన్ నివేదిక ఆధారంగా పరిపాలనా చర్యలు చేపట్టడాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది.
Date : 02-09-2025 - 1:07 IST -
Weather Updates : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..!
Weather Updates : ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉపరితల వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఐదు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని భావిస్తున్నారు.
Date : 02-09-2025 - 10:05 IST -
MLC Kavitha : హరీష్ రావు వల్లే కేసీఆర్ మీద మరక.. తొక్కలో పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత.?
MLC Kavitha : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పెద్ద కలకలం రేపేలా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై సీబీఐ విచారణ పరిణామాలకు అసలైన కారణం కుటుంబంలో కొందరేనని ఆమె బహిరంగ వేదికపై విరుచుకుపడ్డారు.
Date : 01-09-2025 - 4:59 IST -
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం.. 800 మందికి పైగా మృతి!
ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. గత దశాబ్దంలో ఆఫ్ఘనిస్తాన్లో భూకంపాల వల్ల 7,000 మందికి పైగా మరణించారు. సగటున ప్రతి సంవత్సరం భూకంపాల వల్ల 560 మంది మరణిస్తున్నారు.
Date : 01-09-2025 - 3:10 IST -
Womens ODI World Cup: మహిళల వన్డే ప్రపంచ కప్.. ప్రైజ్ మనీ అక్షరాల రూ. 122 కోట్లు!
ఎనిమిది జట్ల మధ్య జరిగే ఈ టోర్నమెంట్ మొత్తం ప్రైజ్ మనీ ఇప్పుడు 13.88 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 122 కోట్లు)గా ఉంది. 2022లో న్యూజిలాండ్ గడ్డపై జరిగిన ప్రపంచ కప్లో ప్రైజ్ మనీ 3.5 మిలియన్ అమెరికన్ డాలర్లు మాత్రమే.
Date : 01-09-2025 - 2:41 IST -
Narendra Modi : సార్వభౌమత్వాన్ని మించిపోయే కనెక్టివిటీ విశ్వాసం కోల్పోతుంది
Narendra Modi : టియాంజిన్లో సోమవారం ప్రారంభమైన షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యంగా కనెక్టివిటీ ప్రాజెక్టులు సార్వభౌమత్వాన్ని గౌరవించకపోతే అవి “విశ్వాసం, ప్రాముఖ్యత రెండింటినీ కోల్పోతాయి” అని స్పష్టం చేశారు.
Date : 01-09-2025 - 1:05 IST -
Telangana : వైద్య విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి: సుప్రీంకోర్టు
ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సుప్రీంకోర్టు పూర్తిగా సమర్థించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం, తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి మరియు డివిజన్ బెంచ్ ఇచ్చిన పూర్వపు ఉత్తర్వులను పక్కన పెట్టింది. దీంతో, స్థానికత నిబంధనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి బలమైన మద్దతు లభించింది.
Date : 01-09-2025 - 12:02 IST -
KTR : ఇప్పుడు మీ సీఎం ఏం చేస్తున్నారో మీకైనా తెలుస్తోందా.?
KTR : తెలంగాణలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కేసును సీబీఐకి అప్పగించడంపై రాజకీయ కలకలం చెలరేగింది. ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
Date : 01-09-2025 - 11:45 IST -
AP Rains : ఏపీలో మూడు రోజులపాటు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు
AP Rains : ఆంధ్రప్రదేశ్లో మళ్లీ వర్షాల విరాళం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయవ్య బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు స్పష్టంచేశారు.
Date : 01-09-2025 - 10:40 IST -
SCO Summit : ఒకే ఫ్రేమ్లో మోడీ, పుతిన్, జిన్పింగ్ నవ్వులు పంచుకున్న అరుదైన క్షణం
గ్రూప్ ఫొటోలో ముగ్గురు అగ్రనేతలు సంభాషిస్తూ, ఉల్లాసంగా నడుచుకుంటూ వెళ్తుండగా తీసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ చిత్రంలో మధ్యలో మోడీ, ఆయన ఎడమవైపు పుతిన్, కుడివైపు షీ జిన్పింగ్ ఉన్నారు.
Date : 01-09-2025 - 10:37 IST -
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై నిజాలు బయటపెట్టిన సీఎం రేవంత్
CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై విరుచుకుపడ్డారు. తాను ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి కేటీఆర్ లెక్కలు వేసుకుంటూ విమర్శలు చేస్తాడని ఆయన వ్యాఖ్యానించారు.
Date : 01-09-2025 - 10:18 IST -
Everest : ఇక సింగిల్ గా ఎవరెస్ట్ ఎక్కడం కుదరదు..ఎందుకంటే !!
Everest : ఈ నిర్ణయం ద్వారా వచ్చే ఆదాయాన్ని పర్వతారోహణ భద్రత మెరుగుపరచడానికి, వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడానికి, సహాయక బృందాలను బలోపేతం చేయడానికి ఉపయోగిస్తామని ప్రభుత్వం తెలిపింది
Date : 01-09-2025 - 9:15 IST -
Komatireddy Venkat Reddy : కౌంట్డౌన్ స్టార్ట్.. సెప్టెంబర్ 10 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్
Komatireddy Venkat Reddy : తెలంగాణలో చాలా కాలంగా వాయిదా పడుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు చివరకు పచ్చజెండా ఊగబోతున్నట్లు కనిపిస్తోంది.
Date : 31-08-2025 - 4:41 IST -
CM Revanth Reddy : రాహుల్ గాంధీని ప్రధానిగా చేస్తాం.. కేరళలో రగల్చిన రేవంత్ రెడ్డి..!
CM Revanth Reddy : ఈ కార్యక్రమంలో కేసీ వేణుగోపాల్ ని ప్రశంసిస్తూ, తెలంగాణ, కేరళలో విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి, అలాగే దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడారు.
Date : 31-08-2025 - 4:20 IST -
KTR : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత కేటీఆర్ సవాల్
KTR : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆదివారం ఉత్కంఠభరితంగా సాగాయి. పంచాయతీరాజ్ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 31-08-2025 - 4:00 IST -
Telangana : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
ప్రస్తుతం ఉన్న మొత్తం రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని అధిగమించి బీసీలకు 42 శాతం కోటా కల్పించడమే ఈ సవరణల ముఖ్య ఉద్దేశం. చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..గత బీఆర్ఎస్ ప్రభుత్వమే బీసీ రిజర్వేషన్ల పెంపుకు ప్రధాన అడ్డంకిగా మారిందని ఆరోపించారు.
Date : 31-08-2025 - 2:59 IST -
Mohammed Azharuddin : కాంగ్రెస్ సడన్ మూవ్.. అజహరుద్దీన్కు ఎమ్మెల్సీ గిఫ్ట్ ఎందుకు?
Mohammed Azharuddin : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మొహమ్మద్ అజహరుద్దీన్ తెలంగాణ గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా నామినేట్ చేయబడ్డారు.
Date : 31-08-2025 - 2:46 IST