Speed News
-
China: లాక్ డౌన్ విధించిన ప్రభుత్వం
చైనా లోని జియాన్ ప్రాతంలో గురువారం నుండి లాక్ డౌన్ విధించనున్నారు. చైనాలో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు విధించిన లాక్ డౌన్ లలో ఇదే అతిపెద్దది కావడం విశేషం. డెల్టా వేరియెంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయంతో దాదాపు కోటి 30 లక్షల మంది ప్రజలు లాక్ డౌన్లో ఉండనునట్టు అంచనా. నిత్యావసర సరుకులకోసం, ఇతర ఎమర్జెన్సీ సమయాల్లో ఒ
Date : 23-12-2021 - 12:21 IST -
India: హైదరాబాద్ లో మున్నవార్ ఫారూఖీ షో
స్టాండప్ కమిడియన్ మున్నవార్ ఫారూఖీ 2022 జనవరి 9న హైదరాబాద్ లో షో నిర్వహిస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఆధారాలు లేకుండా హిందువుల మనోభావాలు రెచ్చగొట్టే విధంగా ఫారూఖ్ మాట్లాడాడని బీజేపీ నేత ఆరోపణ చేయడంతో అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు. బెంగళూరులో మున్నావర్ ఫారూకీ షో నిర్వహణకు వ్యతిరేకంగా కొన్ని హిందూ సంఘాలు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.
Date : 23-12-2021 - 11:43 IST -
Omicron: ఒమిక్రాన్ తో ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితులు తక్కువే
మన దేశంలోనూ కరోనా ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 236కు, తెలంగాణలో వీటి సంఖ్య 38కు చేరుకుంది. అయితే, ఒమిక్రాన్ కేసుల వ్యాప్తి ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఈ వైరస్ కారణంగా అనారోగ్య తీవ్రత తక్కువగానే ఉంటున్నట్టు అమెరికా వైద్యులు తాజాగా పేర్కొన్నారు. అంతేకాదు డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఒమిక్రాన్ ప్రభావం తక్కువగా ఉంటున్నట్టు రెండు బ్రిటిష్ తాజా అధ్యయనాలు కూడా తేల్చడం ఊరటనిచ్చేదే. ఒమి
Date : 23-12-2021 - 11:12 IST -
Cinema: ఏపీలో 50 థియేటర్ల మూసివేత!
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ల వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. టికెట్ ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో 35ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు హైకోర్టును ఆశ్రయించగా.. జీవో 35ని రద్దు చేస్తూ, టికెట్ ధరలను పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును వెలువరించింది. దీంతో ఏపీ ప్రభుత్వం హైకోర్టు డి
Date : 23-12-2021 - 11:02 IST -
Cong Padayatra:జనవరి30 నుండి కాంగ్రెస్ పాదయాత్ర
జనవరి 30 నుంచి కాంగ్రేస్ పార్టీ నేత మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేయనున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
Date : 22-12-2021 - 11:24 IST -
Telangana Employees: ముఖ్యమంత్రికి తెలంగాణ ఉద్యోగుల డెడ్ లైన్
వీఆర్వో వ్యవస్థ రద్దు చేసిన తరువాత వీఆర్ఏ లపై పనిభారం విపరీతంగా పెరిగిందని వీఆర్ఏ ఉద్యోగుల జేఏసీ తెలిపింది.
Date : 22-12-2021 - 11:03 IST -
Pushpa : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ‘పుష్ప’ టీం
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప మూవీ విడుదలై భారీ వసూళ్లను సాధిస్తోంది. వరల్డ్ వైడ్ గా మంచి టాక్ తెచ్చుకొని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అంచనాలకు మించి పుష్ప సక్సెస్ కావడంతో విజయోత్సవ వేడుకులను జరుపుకుంది. తాజాగా పుష్పటీం తిరుమల శ్రీవారి పుష్ప చిత్ర బృందం దర్శిచుకుంది. దర్శకుడు సుకుమార్, నిర్మాత నవీన్, నటుడు సునీల
Date : 22-12-2021 - 5:30 IST -
Ola Cabs: ట్రిప్ వివరాలు తెలిసేలా ‘ఓలా’ మార్పులు!
రైల్వేస్టేషన్ కు వెళ్లాలని క్యాబ్ బుక్ చేసుకుంటాం. కొద్ది సేపు వేచి చూసి, ఇక క్యాబ్ దగ్గరకు వచ్చేసిందనుకుని ఊపిరి తీసుకునేలోపే.. మొబైల్ మోగుతుంది.
Date : 22-12-2021 - 5:06 IST -
India: క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు రద్దు
ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యం లో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బయటకి వచ్చేటప్పుడు మాస్క్ ధరించడం, ఫీజికల్ డిస్టాన్స్ పాటించడం తప్పనిసరి చేసింది లేకుంటే భారీ ఎత్తున్న జరిమానా విధించనుంది. దేశంలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభ
Date : 22-12-2021 - 4:48 IST -
India: లక్ష్వాదీప్ లో నిరసనలు
లక్ష్వాదీప్ లో నిరసనలు వెల్లువెత్తాయి. శుక్రవారం ఉన్న సెలవు దినాన్ని ఆదివారంగా ప్రకటించడంతో అక్కడి ప్రజలు నిరసన చేపట్టారు. లక్ష్వాదీప్ దివిలో 96% ముస్లిములు నివసిస్తారు. వారికీ శుక్రవారం నాడు నమాజ్ తప్పని సరి కాబట్టి అక్కడ శుక్రవారం రోజును సెలవుదినంగా కొన్ని దశాబ్దాలనుండి పాటిస్తున్నారు. కేంద్ర పాలిత ప్రాంతగా ఉన్న లక్ష్వాదీప్ కు ప్రఫుల్ ఖోడా పటేల్ అడ్మినిస్ట్రేటర్
Date : 22-12-2021 - 4:17 IST -
Telangana: కేసీఆర్కు జగ్గారెడ్డి లేఖ
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షా ఫలితాల్లో సగానికిపైగా విద్యార్థులు ఫెయిల్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయం పై ముఖ్యమంత్రి కేసీఆర్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. ఇంటర్ విద్యార్థుల తల్లి దండ్రులు ఆందోళనలో ఉన్నారని, విద్యార్థులందరిని పాస్ చేయాలని అయన లేఖలో కోరారు. కరోనా పరిస్థితుల్లో కొన్ని రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేసి 35 మార్కులు ఇచ్చాయని గుర్తుచేశారు. ఆలస్య
Date : 22-12-2021 - 3:52 IST -
India: ‘ప్రళయ్’ విజయవంతం – DRDO
భారత రక్షణ శాఖలో మరో అస్త్రం. షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి ‘ప్రళయ్’ ని ఇవాళ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి దీన్ని ప్రయోగించారు. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే వీలున్న ‘ప్రళయ్’ అత్యంత కచ్చితత్వం (హై డిగ్రీ)తో లక్ష్యాన్ని ఛేదించిందని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) వెల్లడించింది. ప్రళయ్ లోని అన్ని సాంకేత
Date : 22-12-2021 - 3:08 IST -
Andhra pradesh: ఇంద్రకీలాద్రి భవానీ దీక్షల విరమణకు ఏర్పాట్లు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 25 నుంచి 29వ తేదీ వరకు జరగనున్న భవానీ దీక్షల విరమణకు అన్ని ఏర్పాట్లు చేస్తునట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. భవానీ దీక్షల విమరణ ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, మున్సిపల్ కమిషన్ ప్రసన్న వెంకటేష్ తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. 4 లక్షల మంది భవానీలు దీక్ష విమరణకు వస్తారనే అంచనాల నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు
Date : 22-12-2021 - 2:56 IST -
Sports: ప్రో కబడ్డీ సీజన్ 8 షురూ..
క్రీడా అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ప్రో కబడ్డీ సీజన్ 8 తొలి మ్యాచ్ బెంగళూరు వేదికగా బుధవారం ప్రారంభం కానుంది. రాత్రి 7:30 గంటలకు మొదలుకానున్న తొలి మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ యూ ముంబాతో తలపడనుంది. కోవిడ్ కారణంగా సీజన్ మొత్తం ఒకే వేదిక పై పేక్షకులు లేకుండా నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్ లో మొత్తం 12 జట్లు తలపడనున్నాయి. అలాగే ఈ టోర్నీలో మొదటి నాలుగు రోజుల పాటు మూడ
Date : 22-12-2021 - 2:34 IST -
Andhra pradesh: వైసీపీ నేతలపై నారా లోకేష్ ఆగ్రహం
వైసీపీ నేతలపై నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లి నారా భువనేశ్వరి పై విమర్శలు చేసిన వారిని ఎవరిని వదిలి పెట్టనని అన్నారు. “నా తల్లిని విమర్శించడం బాధించింది.. నా తల్లిని కించపరిచిన వారిని మా నాన్న వదిలిపెట్టినా నేను వదలను.. మా కుటుంబాన్ని బయటకు లాగాలని ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది, రానున్న కాలంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు” అని నారా లోకేష్
Date : 22-12-2021 - 1:21 IST -
Andhra pradesh: రెండో ఒమిక్రాన్ కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. కెన్యా నుంచి తిరుపతి వచ్చిన 39 ఏళ్ల మహిళను ఒమిక్రాన్ పాజిటివ్ గా గుర్తుంచారు. పాజిటివ్ వచ్చిన మహిళాకు కాంటాక్ట్ అయిన వారందరికి టెస్టింగ్ చేస్తున్నారు. ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కేసుల సంఖ్య పెరిగితే కంటైన్ మెంట్ జోన్లు, రాత్రి కర్ఫ్య
Date : 22-12-2021 - 12:40 IST -
Mulugu: మాజీ సర్పంచ్ను హత్య చేసిన మావోయిస్టులు
నిన్నటి రోజున ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలానికి చెందిన కుర్సం రమేష్ను మావోయిస్ట్ లు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. నిన్న కిడ్నాప్ చేసిని మాజీ సర్పంచ్ రమేష్ ను హత్య చేశారు మావోయిస్టులు. మావోయిస్టులను మోసం చేసేలా వ్యవహరించాడని.. అందుకే రమేష్ ను చంపినట్లు లేఖ విడుదల చేశారు మావోయిస్టులు. తమ సమాచారం… పోలీసులకు రమేష్ అందించారని.. మావోయిస్ట్ పార
Date : 22-12-2021 - 12:29 IST -
Parliament: నేటితో ముగియనున్న పార్లమెంటు సమావేశాలు
శీతకాల పార్లమెంటు సమావేశాలు నేటితో ముగియనున్నాయి. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 23 వరకు నిర్వహించాల్సిన ఈ సమావేశాలను ప్రభుత్వ అజెండా పూర్తి కావడంతో బుధవారం పార్లమెంటు ఉభయ సభలను నివరవధిక వాయిదా వేయనున్నారు. నవంబర్ 29 నుంచి ప్రారంభం అయిన ఈ సమావేశాలను షెడ్యూల్ కు ఒక రోజు ముందుగానే ముగించనున్నారు. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లు లను త
Date : 22-12-2021 - 11:47 IST -
Kerala: కేరళ హై కోర్టు సంచలన తీర్పు
వ్యాక్సిన్ సర్టిఫికెట్ పై ప్రధాని నరేంద్రమోడీ ఫోటోను తొలగించాలని కేరళ హై కోర్టు లో పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తికి కి లక్ష రూపాయలు జరిమానా ఇస్తూ తీర్పు చెపింది హై కోర్టు. సదరు వ్యక్తి ప్రైవేటు ఆసుపత్రి లో డబ్బులు కట్టి వ్యాక్సిన్ వేయించుకోగా.. తన వ్యాక్సిన్ సర్టిఫికెట్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఉంది. తను సొంతంగా డబ్బులు కట్టి ప్రైవేటు ఆసుపత్రిలో వేయించుకున్న సర్టిఫ
Date : 22-12-2021 - 10:46 IST -
Climate: తెలుగు రాష్ట్రాల్లో కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు
తెలుగు రాష్ట్రాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పరిమితమవడంతో చలి తీవ్రత భారీగా పెరిగింది. విశాఖ ఏజెన్సీలో రెండేళ్ల తర్వాత కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. పాడేరు, అరకులో 9 డిగ్రీలు, మినుములూరులో 8 డిగ్రీలు, చింతపల్లిలో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. లంబసింగిలో జీరో డిగ్రీలు నమోదయ్యే అవకాశముందని వాతావరణశాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక తెలంగాణ
Date : 22-12-2021 - 10:10 IST