Speed News
-
Kamareddy: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి, నలుగురికి గాయాలు
రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి, నలుగురికి గాయాలు
Published Date - 04:50 PM, Sat - 18 December 21 -
TRS: ఈసీని నిర్వీర్యం చేస్తున్న కేంద్రం
స్వతంత్రంగా వ్యవహరించాల్సిన సర్వోత్తమ కేంద్ర ఎన్నికల కమిషన్ ను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
Published Date - 04:42 PM, Sat - 18 December 21 -
పంజాబ్ లో ‘ఎస్కేఎం’ 117 చోట్ల పోటీ
మిషన్ పంజాబ్ కోసం పోరాడిన రైతు నాయకుడు చారుణి పెట్టిన సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్రంలోని 117 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడానికి సిద్దం అయింది. ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న చారుణి తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం రైతు సంఘాలు పనిచేయాలని పిలుపు ఇవ్వడం గమనార్హం.హర్యానాలోని భారతీయ కిసాన్ యూనియన్ వర్గానికి నాయకత్వం వహిస్తున్న రైతు నాయకుడ
Published Date - 04:24 PM, Sat - 18 December 21 -
జోనల్ వ్యవస్ధ ప్రకారమే ఉద్యోగుల విభజన- కేసీఆర్
నూతన జోన ల్ వ్యవస్త నియమ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజన ను చేపట్టాలని సీఎం కేసిఆర్ కలెక్టర్లను ఆదేశించారు. స్థానిక యువతకు ఉద్యోగుల కల్పన తో పాటు క్షేత్ర స్థాయిలోకి ప్రభుత్వ పాలన , నూతన జోనల్ వ్యవస్థతో అమలులోకి వస్తుందని సీఎం కెసీఆర్ తెలిపారు.వెనక బడిన మారుమూల ప్రాంతాల్లోకి కూడా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి పనిచేయ గలిగితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని సీఎం అన్నారు. నాలుగై
Published Date - 04:19 PM, Sat - 18 December 21 -
TTD: టీటీడీ ఉదయాస్తమ టికెట్ ధర కోటి రూపాయలు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఉదయాస్తమ సేవా టికెట్ల ధరను టీటీడీ నిర్ణయించింది.
Published Date - 04:11 PM, Sat - 18 December 21 -
India: యూపీలో 36,230 కోట్ల ప్రాజెక్ట్ కు మోడీ శంకుస్థాపన
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆ రాష్ట్రంలో పళ్ళు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నారు.
Published Date - 03:14 PM, Sat - 18 December 21 -
Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటీకానున్న అమిత్ షా
ఈనెల 21 న హోంమంత్రి అమిత్ షా తో భేటీ రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు.
Published Date - 02:54 PM, Sat - 18 December 21 -
Covid: దేశంలో కొత్తగా కరోనా కేసులు 7,145
దేశంలో కొత్తగా 7,145 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్లో వెల్లడించింది.
Published Date - 02:36 PM, Sat - 18 December 21 -
Corona: కొంపముంచిన “నాట్ ఎట్ రిస్క్” నిబంధన
'నాట్ ఎట్ రిస్క్' రూల్ మరోసారి ఆరోగ్యశాఖ అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది.
Published Date - 02:35 PM, Sat - 18 December 21 -
AP News: 23 నుంచి క్రిస్మస్, సంక్రాంతి సెలవులు
అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలలకు ఈనెల 23 నుంచి క్రిస్మస్, జనవరి 10వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి.
Published Date - 02:23 PM, Sat - 18 December 21 -
Agni Prime missile :‘అగ్ని ప్రైమ్’ క్షిపణి సక్సెస్
బాలాసోర్లోని ఒడిశా తీరంలో భారత్ శనివారం అగ్ని ప్రైమ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిందని ప్రభుత్వ అధికారులు తెలిపారు.
Published Date - 02:14 PM, Sat - 18 December 21 -
Cinema: ‘బీమ్లానాయక్’ ఆప్డేట్.. రానా, పవన్ సన్నివేశాలు చిత్రీకరణ
పవర్ స్టార్ పవన్ కళ్యణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో తెరెకెక్కుతున్న చిత్రం 'బీమ్లానాయక్' జనవరి12న విడుదలవుతున్న విషయం తెలిసిందే.
Published Date - 02:04 PM, Sat - 18 December 21 -
Bandi : ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి!
రాష్ట్ర ప్రభుత్వ తప్పిదం వల్ల ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఫెయిల్ అయ్యారని, దీంతో వారంతా ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ అన్నారు.
Published Date - 01:27 PM, Sat - 18 December 21 -
బిపిన్ రావత్ ప్రమాద దృశ్యాలు ఫేక్.?
డిసెంబర్ 8, 2021న సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సహా 11 మంది ఘోర హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతిచెందారు. తమిళనాడులోని కూనూరు సమీపంలో ఎయిర్ఫోర్స్ ఛాపర్ క్రాష్ అవడంతో ఆయన చనిపోయిన విషయం తెలిసిందే.
Published Date - 04:37 PM, Thu - 9 December 21 -
Fact Check : 1963లో ఒమిక్రాన్ పేరుతో సినిమా వచ్చిందా?
ద ఒమిక్రాన్ వేరియంట్ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టర్ ఈ మధ్యకాలంలో వైరల్గా మారింది.
Published Date - 02:22 PM, Mon - 6 December 21 -
Fact Check : న్యూజీలాండ్ టీమ్ ఫోటో కొత్తదేనా?
ఇవాళ( నవంబర్ 25) నుంచి న్యూజిలాండ్, ఇండియా ఫస్ట్ టెస్ట్ జరగబోతోంది. ఈ నేపధ్యంలో నాలుగేళ్ల కిందటి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Published Date - 12:01 PM, Thu - 25 November 21 -
Earth From Space: అందమైన భూమి ఫోటో.. ఫేక్ పిక్చర్
భూమ్మీద సూర్యాస్తమయం ఫోటో అంటూ స్పేస్ నుంచి తీసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Published Date - 04:21 PM, Tue - 16 November 21 -
Fact Check : సోమాలియా నుంచి విషపూరిత అరటిపళ్లు దిగుమతి?
అరటిపండు నుంచి పురుగులు బయటికొస్తున్న వీడియో ఒకటి ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయింది. సోమాలియా నుంచి దిగుమతి చేశారంటూ ఎంతోమంది ఆ వీడియోను షేర్ చేస్తున్నారు.
Published Date - 02:51 PM, Thu - 11 November 21 -
FactCheck : పునీత్ మరణంపై దేవిశెట్టి పేరుతో తప్పుడు ప్రచారాలు.
కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్ చనిపోయిన తర్వాత ఎన్నో వార్తాసంస్ధలు ఆయనకు సంబంధించి కథనాలు ప్రచురించాయి.
Published Date - 04:03 PM, Fri - 5 November 21 -
‘‘హుజూరాబాద్లో బీజేపీ గెలవగానే అక్కడి ముస్లింలను మా చెప్పుల కింద తొక్కిపెడతాం’’ అని బీజేపీ ఎంపీ అర్వింద్ అనలేదు
‘‘హుజూరాబాద్లో బీజేపీ గెలవగానే అక్కడి ముస్లింలను మా చెప్పుల కింద తొక్కిపెడతాం’’ అని బీజేపీ ఎంపీ అర్వింద్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో ఓ ఇమేజ్ షేర్ అవుతోంది.
Published Date - 02:11 PM, Tue - 26 October 21