Speed News
-
International: ఆఫ్ఘనిస్థాన్లో ఇంకా తెరుచుకోని విశ్వవిద్యాలయాలు…
రాజకీయాల్లోకి మతాన్ని లాగితే ఆ దేశం పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి ఆఫ్ఘానిస్తాన్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఆగస్టు 15న ఆఫ్ఘనిస్థాన్ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు బాలబాలికలు కలిసి చదువుకునే విధానంపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. కాగా ఆఫ్ఘనిస్థాన్లో విశ్వవిద్యాలయాలను ఇంకా పునఃప్రారంభించలేదు. దీనికి కారణం ఆర్థిక సంక్షోభం అని తాలిబన్లు చెప్తున్నారు. విశ్వవిద్యాల
Date : 27-12-2021 - 1:15 IST -
BJP : బండి ‘నిరుద్యోగ దీక్ష’ ప్రారంభం.. హాజరైన బీజేపీ నేతలు!
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగులకు న్యాయం చేయాలనే డిమాండ్ తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష ప్రారంభించారు. కొలువులపై టీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం చేపట్టిన దీక్షకు నిరుద్యోగులు, యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బండికి మద్దతుగా దీక్షలో పాల్గొన్న
Date : 27-12-2021 - 1:07 IST -
HashtagU Effect : ‘సెక్స్ వర్లర్క కథనం’పై రాచకొండ సీపీ రియాక్షన్!
యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చి డెవలప్ చేస్తోన్న సమయంలో అక్కడి సమస్యలను తొలగించాలని ప్రభుత్వం భావించింది. అందులోభాగంగా గుట్ట కింద సెక్స్ వర్కర్స్ కి పునరావాసం కల్పిస్తామని,
Date : 27-12-2021 - 12:46 IST -
Telangana: తెలంగాణ పోలీసుల తీరుపై సీఎల్పీ నేత భట్టి ఆగ్రహం..
తెలంగాణ పోలీసుల తీరుపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. అధికార టీఆర్ఎస్, బీజేపీ పార్టీకి ఒక న్యాయం, విపక్షాలకు మరో న్యాయమా? అంటూ పోలీసుల తీరును తప్పుబట్టారు. టీఆర్ఎస్, బీజేపీ ధర్నాలను పోలీసులు ఎందుకు అడ్డుకోవట్లేదని ప్రశ్నించారు. ఇవాళ సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రచ్చబండ తలపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఎర్రవల్లికి వెళ్
Date : 27-12-2021 - 12:36 IST -
TTD Record : ఆన్ లైన్ సర్వదర్శనం టికెట్స్..15 నిమిషాల్లోనే అన్నీ ఖాళీ!
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సర్వదర్శనం టికెట్లు ఆన్లైన్లో విడుదలయ్యాయి.
Date : 27-12-2021 - 12:10 IST -
Politics: మళ్లీ మూడు సాగు చట్టాలు?
కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నాగపూర్లోని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ .. వ్యవసాయ చట్టాలను భవిష్యత్తులో ఎప్పుడైనా తిరిగి ప్రవేశపెట్టే అవకాశం ఉందని అన్నారు. తాము కేవలం ఒక అడుగు వెనక్కి వేశామని వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు అవసరమని పేర్కొన్నారు. గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. చట్టా
Date : 27-12-2021 - 12:02 IST -
Omicron: ఒమిక్రాన్ కేసులు 578కి పెరిగాయి!
దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తరిస్తోంది. తాజాగా ఒమిక్రాన్ కేసులు 578కి పెరిగాయి. వీరిలో 151 మంది కోలుకున్నారు. మొత్తంగా 19 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వేరియంట్ వ్యాప్తి చెందింది. ఇక అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్రను దాటి ఢిల్లీ తొలిస్థానానికి చేరింది. ఢిల్లీలో 142 మందికి ఈ వేరియంట్ సోకగా.. మహారాష్ట్రలో ఆ సంఖ్య 141గా ఉంది. కాగా ఓమిక్రాన్ వ్యా
Date : 27-12-2021 - 11:56 IST -
Politics: వారందరిని హిందూ మతంలోకి తీసుకురావాలి
బీజేపీ పార్లమెంటు సభుయుడు తేజస్వి సూర్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీ కృష్ణ మట్ నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. హిందూ ధర్మాన్ని విడిచిపెట్టి ఇతర మతాలను స్వీకరించిన వారందరిని తిరిగి హిందూ మతంలోకి తీసుకు రావాలని అయన కోరారు. దేశ చరిత్రలో రాజకీయ, ఆర్ధిక, సామాజిక కారణాలవల్ల హిందూ ధర్మాన్ని విడిచి ఇతర మతాలను స్వీకరించిన వారందరిని తిరిగి హిందూ మతం స్వీకరించేలా అం
Date : 27-12-2021 - 11:40 IST -
Politics: ఏపీ, తెలంగాణ సీఎస్ లతో కేంద్ర జలవనరుల శాఖ సమావేశం
రెండు తెలుగు రాష్ట్రాల మధ్యన కొనసాగుతున్న జల వివాదం గురించి తెలిసిందే. జల వివాదం ఇరు రాష్ట్రా ప్రభుత్వాలు ఒక రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకుంటున్న నేపథ్యంలో శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వాలు మొగ్గుచూపడం లేదు. కాగా తాజాగా రేపు కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై ఏపీ, తెలంగాణ సీఎస్ లతో కేంద్ర జలవనరుల శాఖ సమావేశం నిర్వహించనుంది.కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికే
Date : 27-12-2021 - 11:16 IST -
Politics: రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్
తెలంగాణ పీసీసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. వరి వేస్తే ఉరే అన్న కేసీఆర్ ఆయన వ్యవసాయ క్షేత్రంలోని 150 ఎకరాల్లో యాసంగి వరి పండిస్తున్నారని నిన్న రేవంత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈరోజు మద్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లిలో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రచ్చబండ నిర్వహిస్తామని ఆ
Date : 27-12-2021 - 10:59 IST -
Sex workers: నాడు ‘ఒళ్లు’ అమ్ముకున్నాం.. నేడు ‘బిచ్చం’ అడుక్కుంటున్నాం!
యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చి డెవలప్ చేస్తోన్న సమయంలో అక్కడి ఇబ్బందులన్నీ తొలగించాలని ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా గుట్ట కింద ఉన్న సెక్స్ వర్కర్స్ కి పునరావాసం కల్పిస్తామని, తాము చేసేవృత్తి మానుకోవాలని ప్రభుత్వం సూచించింది.
Date : 26-12-2021 - 7:45 IST -
Andhra Pradesh:మంత్రి కొడాలి నాని సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేసిన వంగవీటి రాధా.. ?
కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం చినగొన్నురులో దివంగత నేత వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వంగవీటి రాధా, జిల్లాపరిషత్ ఛైర్మన్ ఉప్పాల హారిక పాల్గొన్నారు.
Date : 26-12-2021 - 7:05 IST -
Karnataka: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం..డిసెంబర్ 28 రాత్రి నుంచి?
కోవిడ్ కేసులు, ఓమిక్రాన్ వేరియంట్ కేసుల పెరుగుతున్న దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం డిసెంబర్ 28 రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు 10 రోజుల పాటు రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది.
Date : 26-12-2021 - 6:54 IST -
Revanth On Paddy:వరిపంట వేయండి, ఎందుకు కొనరో చూద్దామంటోన్న రేవంత్
తెలంగాణలో వరిధాన్యం అంశం రోజురోజుకి వేడెక్కుతోంది. అన్ని పార్టీలు ఈ సమస్యపై రియాక్ట్ అవుతున్నాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ ఈ సమస్యపై పలు కామెంట్స్ చేశారు
Date : 26-12-2021 - 6:51 IST -
KTR Open Letter:బండిసంజయ్ కి బహిరంగ లేఖ రాసిన కేటీఆర్
తెలంగాణలో ఎదో ఒక అంశంపై రెండుపార్టీల మధ్య వర్డ్స్ వార్ కొనసాగుతోంది. ఇప్పటికే వరిధాన్యం విషయంలో మాటలయుద్ధం నడిపిస్తున్న బీజేపీ టీఆర్ఎస్ తాజాగా మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు.
Date : 26-12-2021 - 6:48 IST -
Cyber Crime:బెజవాడలో బయటపడ్డ భారీ సైబర్ మోసం.. పోలీసుల్ని ఆశ్రయించిన బాధితులు
ప్రేమే జీవితం అంటూ కోట్లాది రూపాయలకు సైబర్ నేరగాళ్లు ఎగనామం పెట్టారు. విజయవాడలో ఆన్లైన్ మెడికల్ పరికరాల వ్యాపారం పేరుతో సైబర్ మోసం వెలుగు చూసింది.
Date : 26-12-2021 - 2:15 IST -
CJI : న్యాయవ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది!
రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
Date : 26-12-2021 - 2:09 IST -
Open Letter to CJI: సుప్రీం చీఫ్ జస్టిస్ కు ఆయేషా మీరా తల్లి బహిరంగ లేఖ…14 ఏళ్లు గడిచినా న్యాయం దక్కదా.. !
బెజవాడలో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో అసలు నిందితులు ఎవరో ఇంకా తేలలేదు. 14 ఏళ్ల క్రితం హాస్టల్ రూమ్ లో రక్తపుమడుగులో మృతి చెందిన ఆయేషా మీరా కేసు ఇప్పిటికి కొలిక్కిరాలేదు.
Date : 26-12-2021 - 1:54 IST -
Telangana: నాన్న నేను నీతోనే.. మరణంలోను వీడని తండ్రికొడుకుల బంధం
అనారోగ్యంతో తండ్రి మరణించిన ఒక రోజుకే కొడుకు మృతి చెందిన సంఘటన హైదరాబాద్లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Date : 26-12-2021 - 1:50 IST -
Curtain Down:ఆసియాలోని అతిపెద్ద స్క్రీన్ థియేటర్ మూసివేత.. !
ఆసియాలో అతిపెద్ద స్క్రీన్ థియేటర్ గా పేరుగాంచిన వి ఎపిక్ థియేటర్ మూతపడింది. ఈ థియేటర్ సూళ్లూరుపేట జాతీయ రహదారి పక్కనే ఉంది.
Date : 26-12-2021 - 12:09 IST