India: లీటర్ పెట్రోల్పై రూ.25 డిస్కౌంట్
- By hashtagu Published Date - 04:23 PM, Wed - 29 December 21
పెట్రోల్ ధరల భారంతో విలవిల్లాడుతున్న ద్విచక్ర వాహనదారులకు అద్భుతమైన శుభవార్త చెప్పింది కాంగ్రెస్ కూటమిలోని ఝార్ఖండ్ ప్రభుత్వం. మోటార్సైకిళ్లు, స్కూటీల్లో పెట్రోల్ కొట్టించేవారికి లీటరుకు రూ.25 రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. జనవరి 26 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం చెపింది.
Jharkhand government has decided to give a concession of Rs 25 per litre petrol to motorcycles and scooter riders. This will be implemented from 26th January 2022: Hemant Soren, Chief Minister, Jharkhand pic.twitter.com/eIuJWq6T16
— ANI (@ANI) December 29, 2021
Related News
Priyanka Gandhi : అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్లను విడుదల చేయండి
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal), జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ (Hemanth Soren)లను తక్షణమే విడుదల చేయాలనే డిమాండ్తో సహా కాంగ్రెస్ (Congress) ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi) ఆదివారం రాంలీలా మైదాన్లో జరిగిన ర్యాలీలో భారత కూటమి తరఫున ఐదు డిమాండ్లను ముందుకు తెచ్చారు. "ఎన్నికల ప్రక్రియలో ఒక స్థాయి ప్లేయింగ్ ఫీల్డ్ అవసరం" అని నొక్కిచెప్పాలని ఆమె డి�