Speed News
-
Covid: ఢిల్లీలో ‘యెల్లో అలర్ట్’
ఢిల్లీలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ‘యెల్లో అలెర్ట్’ విధించనున్నట్టు ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా కేసులు పెరుగుతుండగా కొన్ని నిబంధనలతో ‘యెల్లో అలెర్ట్’ త్వరలో విధించనున్నట్టు తెలిపారు. కాగా ప్రజలెవరూ కూడా బయపడొద్దని అత్యధిక కేసుల లో కరోనా లక్షణాలు కనిపించడం లేదని.. హాస్పిటల్ లో చేరే కేసులు కూడా తక్కువగానే ఉన్నాయి
Date : 28-12-2021 - 2:57 IST -
Liquor Caught : పాల వ్యానులో 10వేల మద్యం సీసాలు
ఏపీలో ప్రతిరోజు అక్రమ మద్యం రవాణా కేసులు నమోదు అవుతున్నాయి.ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకువచ్చి ఏపీలో విచ్చలవిడిగా అమ్ముతున్నారు.అక్రమ మద్యం రవాణాని అరికట్టేందుకు ఏపీ బోర్డర్ లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నా మాత్రం నియంత్రణ జరగడం లేదు.
Date : 28-12-2021 - 2:26 IST -
కోవిడ్ నియంత్రణ కోసం సిప్లా యాంటీ వైరల్ డ్రగ్
తేలికపాటి నుండి మితమైన కోవిడ్ -19 చికిత్సకు యాంటీ-వైరల్ డ్రగ్ అయిన మోల్నుపిరవిర్ను విడుదల చేయడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ (ఇయుఎ) అనుమతిని మంజూరు చేసినట్లు సిప్లా లిమిటెడ్ మంగళవారం ప్రకటించింది.
Date : 28-12-2021 - 2:23 IST -
Corona: అనాథ పిల్లలకు ‘పీఎం కేర్స్’ అభయం!
కరోనా కారణంగా తల్లిదండ్రుల మరణించి అనాథులైన 3481 మంది చిన్నారులకు 'పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్స్' పథకం అండగా నిలుస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Date : 28-12-2021 - 2:09 IST -
Video Shoot: పాప్ సింగర్ కు పాముకాటు.. వీడియో వైరల్!
పాప్ సింగర్ మేతా ఓ మ్యూజిక్ వీడియో షూటింగ్ లో పాము కాటుకు గురైంది. ఈ సంవత్సరం ఏప్రిల్లో ‘జే Z’ లేబుల్ రోక్ నేషన్ ఆల్బమ్ కు సైన్ చేసింది. అయితే మ్యూజిక్ వీడియో షూట్ కోసం సెట్స్ కు వెళ్లింది. కార్పెట్పై పడుకుని, అనేక పాములు చుట్టుముట్టినట్లు వీడియో చిత్రీకరణకు ట్రయల్స్ వేస్తండగా, నల్ల పాము ఒకటి పైకి పాకి కాటు వేసింది. దీంతో ఆమెకు ఏం జరిగిందో తెలియక షాకైంది. ఆ తర్వాత […]
Date : 28-12-2021 - 1:49 IST -
Sonia Gandhi: అయ్యో సోనియా.. జెండా ఎగురవేస్తుండగా!
ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోనియా గాంధీ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించేందుకు ప్రయత్నించగా, ఆ జెండాపై నుంచి కిందపడింది. జెండాను ఆవిష్కరించినా ఎగురవేయలేకపోయారు. జెండా ఎగురవేసేందుకు వీలుగా కార్మికులు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. పార్టీ కోశాధికారి పవన్ బన్సాల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో కలిసి సోన
Date : 28-12-2021 - 1:18 IST -
Andhra Pradesh: సినిమా టికెట్ల ధరలపై కొత్త కమిటీ
ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల వ్యవహారంపై వైసీపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కొత్త కమిటీని నియమించనునట్లు అధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో ఉన్నతాధికారులు, ఎగ్జిబిటర్లు ఉంటారు. కమిటీలో హోం, రెవెన్యూ, పురపాలక, ఆర్థిక, సమాచార, న్యాయశాఖ, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా ఉంటారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సిన
Date : 28-12-2021 - 12:51 IST -
Corona: కొత్తగా రెండు వాక్సిన్ లకు, ఒక మాత్రకు అనుమతులు- కేంద్రం
సెంట్రల్ డ్రగ్ అథారిటీ రెండు కోవిడ్ వ్యాచ్సిన్ లకు, ఒక మాత్రకు అనుమతులు జారీ చేసినట్టు కేంద్ర వైద్యఆరోగ్య శాఖా మంత్రి మాన్సుఖ్ మాండవీయ ట్విట్టర్ వేదికగా తెలిపారు. సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా తాయారు చేసిన కావోవ్యక్స్(వాక్సిన్), బయోలాజికల్ E వారి కోర్బెవ్యక్స్ (వాక్సిన్), యాంటీ కోవిడ్ పిల్(మాత్ర)కు మంగళవారం అనుమతులు జారీ చేసింది. కాగా 18 సంవత్సరాలలోపు వారు మాత్రమే వీటిన
Date : 28-12-2021 - 12:40 IST -
Sam bikini: బికినీ వేసుకొని.. బీచ్ లో ఎంజాయ్ చేస్తూ..!
సమంత ప్రస్తుతం 'పుష్ప-ది రైజ్' విజయంతో దూకుడు మీద ఉంది. పుష్ప సినిమాకు ఎంత పేరు వచ్చిందో.. ఆమె నటించిన ఊ అంటవా మావా అనే ఐటెం సాంగ్ కు అంతే పేరొచ్చింది.
Date : 28-12-2021 - 12:26 IST -
BCCI: బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి కరోనా
వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంటున్నా.. రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయినా కరోనా వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీ దాకా చాలామంది కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీకి కరోనా పాజిటివ్ అని తేలింది. కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన నిన్న ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో కొవిడ్ పాజిటివ్గా తేలడంతో.. ఆస్పత్రిల
Date : 28-12-2021 - 12:01 IST -
Modi: కాన్పూర్ లో మోడీ పర్యటన.. పలు ప్రాజెక్టులు ప్రారంభం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో పర్యటించనున్నారు. ఐఐటీ-కాన్పూర్ 54వ స్నాతకోత్సవానికి ప్రధాని హాజరవుతారు. కాన్పూర్ మెట్రోరైల్ ప్రాజెక్టులో ఇప్పటి దాకా పూర్తయిన భాగాన్ని ప్రారంభిస్తారు. ‘బినా-పంకి’ బహుళ ఉత్పత్తుల పైప్లైన్ ప్రాజెక్టును కూడా ప్రారంభిస్తారు. కాన్పూర్ మెట్రోరైల్ ప్రాజెక్టు పనులపై తనిఖీ నిమిత్తం ప్రధానమంత్రి
Date : 28-12-2021 - 11:53 IST -
Politics: వంగవీటి రాధకు 2+2 సెక్యూరిటీ
వంగవీటి రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రంగా విగ్రహావిష్కరణ సభలో వంగ వీటి రాధాకృష్ణ మాట్లాడుతూ.. తనను చంపాలని కొందరు రెక్కీ నిర్వహిస్తున్నారని చెప్పాడు.ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దాంతో కొడాలి నాని సోమవారం సీఎం వైఎస్ జగన్ ను కలిసి పరిస్థితిని వివరించారు. దాంతో స్పందించిన సీఎం జగన్ వెంటనే 2+2 కేటగిరీ భద్రత కల్పించాలని ఆదేశించారు. అలాగే
Date : 28-12-2021 - 11:42 IST -
India: మోడీ కొత్త కారు విలువ 12కోట్లు
ప్రధాని మోదీ వేసుకునే దుస్తులు, ఉపయో గించే వస్తువులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాయ్ వాలాగా చెప్పుకునే మోడీ ఇంతవరకు ఏ ప్రధాని వాడని బ్రాండ్స్ వాడేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాతో భేటీ సందర్భంగా మోదీ సుమారు రూ.10 లక్షల విలువైన సూట్ వేసుకున్నారు. గతంలో ఆయన ధరించిన మేబాష్ సన్ గ్లాసెస్ కూడా వార్తల్లో నిలిచాయి. తాజాగా, మోదీ వాడుతున్న12 కోట్ల విలువైన మెర్
Date : 28-12-2021 - 11:07 IST -
Elections: ఎన్నికల వాయిదాకు అవకాశం లేదు: ఈసీ
ఒమైక్రాన్ కారణంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వాయిదాపడే అవకాశం లేదని ఎన్నికల సంఘం(ఈసీ) తెలిపింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలు జనవరి 7 నుంచి 10వ తేదీ వరకు వెలువడే అవకాశం ఉంది. ఈ రాష్ట్రాల శాసనసభల పదవీకాలం ముగిసేలోపే ఎన్నికలు నిర్వహించాలన్న రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా షెడ్యూలు ప్రకటించను
Date : 28-12-2021 - 10:37 IST -
CJI: ‘అబ్బాయ్ రమణ’ అనే పలకరింపు పులకరింపజేసింది!
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఎన్వీరమణ భాద్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా ఆయన తన సొంత ఊరి పర్యటన విజయవంతంగా ముగిసింది.
Date : 28-12-2021 - 10:25 IST -
Corona: పిల్లల టికాకు అంతా సిద్ధం- కేంద్రం
కరోనా మహమ్మారి కట్టడికి కేంద్రం నిర్వహిస్తోన్న వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అయితే, తాజాగా ఒమిక్రాన్ నేపథ్యంలో పిల్లలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్ టీకాకు డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ అఫ్ ఇండియా) అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. అయితే, దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్
Date : 28-12-2021 - 10:20 IST -
Owaisi:వాళ్ళని అరెస్ట్ చేయమంటున్న అసదుద్దీన్ ఓవైసీ
హరిద్వార్ లో జరిగిన ధర్మ సంసద్ కార్యక్రమంలో ముస్లింలపై మారణహోమం చేయాలని పిలుపునిచ్చిన వారిపై కేవలం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే సరిపోదని, వాళ్ళని తప్పకుండా అరెస్ట్ చేయాలని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. ఆ సభలో రెచ్చగొట్టేలా మాట్లాడిన సంస్థలపై కేసులు పెట్టి నిషేదించాలని అసద్ కోరారు. ఈ విషయంలో ఎస్పీ, కాంగ్రేస్ మౌనం వహించడంతో ఆ పార్టీల నేచర్ ఎలాంటోదో అర్థమ
Date : 28-12-2021 - 10:10 IST -
Niti Aayog: ఆరోగ్య సూచీలో కేరళ ఫస్ట్.. తెలంగాణ థర్డ్!
వైద్య ఆరోగ్య సేవల్లో రాష్ట్రాలకు నీతి ఆయోగ్ ర్యాంకులను ప్రకటించింది. 24 అంశాల్లో రాష్ట్రాల పనితీరుని గమనించిన నీతి ఆయోగ్ ఈ ర్యాంకులను ఇచ్చింది.
Date : 28-12-2021 - 10:08 IST -
Chiru On Pushpa: పుష్ప దర్శకుడికి మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు!
పాన్ ఇండియా చిత్రం పుష్ప సినిమా సాధించిన బ్లాక్బస్టర్ విజయంతో అందరి ప్రశంసలు అందుకుంటున్న సృజనాత్మకత దర్శకుడు సుకుమార్ను మెగాస్టార్ చిరంజీవి అభినందనలతో ముంచెత్తారు.
Date : 28-12-2021 - 12:10 IST -
Cong dispute: వర్గపోరు మళ్ళీ తెరపైకి..!
తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో వర్గపోరు మళ్ళీ తెరపైకి వచ్చింది. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన రచ్చబండ కార్యక్రమం పార్టీలో మరోసారి రచ్చకు దారితీసింది.
Date : 27-12-2021 - 11:38 IST