Speed News
-
Krithi Shetty: శ్యామ్ సింగ రాయ్ తో నా నటనలోని ఇంకో కోణాన్ని చూపించే అవకాశం వచ్చింది – కృతి శెట్టి
న్యాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్గా వెంకట్ బోయనపల్లి నిర్మించారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగావిడుదలై విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో శనివారం నాడు హీరోయిన్ కృతి శెట్టి మీడియాతో ముచ్చ
Date : 26-12-2021 - 11:29 IST -
AP Theatres:ఏపీలో సినిమా థియేటర్లపై కొనసాగతున్న తనిఖీలు.. పలు థియేటర్లు సీజ్
ఏపీలో సినిమా థియేటర్లలో రెవెన్యూ, పోలీసు అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో పలు పలుచోట్ల థియేటర్లను సీజ్ చేశారు. లోపాలపై థియోటర్ల యజమానులకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
Date : 26-12-2021 - 11:06 IST -
Rahul Gandhi: నా సూచనను కేంద్రం ఆమోదించింది.. బూస్టర్ డోస్లపై రాహుల్ ట్వీట్
దేశంలో కోవిడ్ -19 వ్యాక్సిన్ల బూస్టర్ డోస్లను విడుదల చేయాలన్న తన సూచన ను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు.
Date : 26-12-2021 - 10:58 IST -
Telangana Farmers:కేసీఆర్ అంటున్న ప్రత్యామ్నాయ పంటలపై ప్రజల అభిప్రాయం ఏంటంటే
రైతులు వరిపంట వేయోద్దని ప్రభుత్వం ఆదేశించినా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో రైతులు వరినాట్లు వేసేందుకు సిద్ధమయ్యారు.
Date : 26-12-2021 - 8:40 IST -
Pushpa On OTT:ఓటిటిలో పుష్ప సినిమా రిలీజ్ ఎప్పుడంటే
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప మూవీ థియేటర్లో రిలీజై మిక్స్డ్ టాక్ తో నడుస్తోన్నా, బాక్సాఫీస్ లో సూపర్ హిట్ గా నిలిచింది.
Date : 26-12-2021 - 8:37 IST -
DK Aruna:నా శవంపై ఆ బిల్డింగ్ కట్టండని ప్రభుత్వాన్ని హెచ్చరించిన డీకే అరుణ
గద్వాలలో పేదల ఇళ్ల స్థలాల్లో నర్సింగ్ కాలేజీని కట్టాలనే ప్రభుత్వ ఆలోచన విరమించుకోవాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు.
Date : 26-12-2021 - 8:34 IST -
Covid:వరిరైతుల కోసం ఢిల్లీలో గడిపిన తెలంగాణ మంత్రికి కరోనా పాజిటివ్
తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా పాజిటివ్ రాగానే అయన హోం క్వారంటైన్ లోకి వెళ్లినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.
Date : 26-12-2021 - 8:23 IST -
Santa Deverakonda: ఈ రౌడీ కరుణామయుడు.. 10 వేల చొప్పున 100 మందికి సాయం!
‘‘మనం ఎక్కడి నుంచో వచ్చామో.. అక్కడి ములాలు మరిచిపోవద్దు’’ ఈ మాటలు టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు అతికినట్టుగా సరిపోతాయి.
Date : 25-12-2021 - 11:41 IST -
PM Modi:జాతి నుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం
జాతి నుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం.
Date : 25-12-2021 - 10:16 IST -
Restrictions on NY celebrations: తెలంగాణాలో న్యూ ఈయర్ వేడుకలపై ఆంక్షలు
తెలంగాణాలో పెరుగుతున్న ఓమైక్రాన్ కేసుల నేపధ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
Date : 25-12-2021 - 7:32 IST -
Congress on TRS: మంత్రులకు చీరె, సారె.!
వరి ధాన్యం కొనుగోలు డిమాండ్ తో ఢిల్లీ వెళ్ళిన తెలంగాణ మంత్రులు తిరిగి వచ్చారు. కేంద్రంపై పోరాడలేక బిక్క మొహాలతో వచ్చిన మంత్రులకు కాంగ్రెస్ మహిళా నేతలు చీర, సారె పంపడం చర్చనీయాంశంగా మారింది.
Date : 25-12-2021 - 7:26 IST -
CJI: ఎన్వీ రమణను కలిసిన సీఎం జగన్!
చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఏపీలో పర్యటన ఉన్నారు. సతీసమేతంగా సొంతూరికి వెళ్లారు. పొన్నవరం ప్రజలు సీజీఐ దంపతులకు ఘనస్వాగతం పలికారు. అక్కడ ఏర్పాటుచేసిన ఆత్మీయ సభకు తెలంగాణ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, మంత్రులు హాజరయ్యారు. క్రిస్మస్ సందర్భంగా మూడు రోజుల పర్యటన ముగించుకున్న సీఎం జగన్ సీజేఐ ఎన్వీ రమణను ప్రత్యేకంగా కలిశారు. ప్రభుత్వం అధికారికంగా ఐటీ కార్యక్రమం ఏర్పాటుచ
Date : 25-12-2021 - 4:59 IST -
Ludhiana Blast : లూథియానా పేలుడు వెనుక ఖలిస్తాన్ క్లూ
పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా కోర్టు ఆవరణలో జరిగిన పేలుడు వెనుక ఖలిస్టానీ ఉద్యమకారులు ప్రమేయం ఉందని ఆ రాష్ట్ర పోలీస్ అనుమానిస్తోంది. పేలుడు కు సంబంధించిన దర్యాప్తులో గ్యాంగ్స్టర్లు, డ్రగ్స్ స్మగ్లర్లకు సంబంధాలు ఉన్నట్లు తేలింది.
Date : 25-12-2021 - 4:13 IST -
Karnataka CM : 2023 వరకు కర్నాటక సీఎం ఆయనే.!
కర్నాటక సీఎం బొమ్మైని మార్చేస్తారని ఇటీవల జరిగిన ప్రచారానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఫుల్ స్టాప్ పెట్టారు. నాయకత్వ మార్పు ఉండదని జోషి, బిజెపి కర్ణాటక యూనిట్ చీఫ్ నళిన్ కుమార్ స్పష్టం చేశారు. బసవరాజ్ బొమ్మై 2023 లో వచ్చే ఎన్నికల వరకు కొనసాగుతారని తేల్చేశారు. మరో రెండు రోజుల్లో ఐదు నెలలు పూర్తి కానున్న ముఖ్యమంత్రి కొద్దిరోజుల క్రితం హావేరీ జిల్లాలోని తన స్
Date : 25-12-2021 - 4:09 IST -
TTD: జనవరి 11 నుంచి 14 వరకు ‘నో రూమ్స్ బుకింగ్’
తిరుమల తిరుపతి దేవస్థానం జనవరి 11 నుంచి 14 వరకు తిరుమలలోని అన్ని గదుల ముందస్తు రిజర్వేషన్ను రద్దు చేసింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. టీటీడీ ప్రకారం తిరుమలలో సాధారణ భక్తులకు బుకింగ్ మోడ్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన బుక్ చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. “MBC-34, కౌస్తుభం విశ్రాంతి గృహం, TBC కౌంటర్లో గది కేటాయింపులు ఉండవు; ARP
Date : 25-12-2021 - 3:42 IST -
CJI: కనకదుర్గమ్మ సేవలో జస్టీస్ ఎన్వీ రమణ దంపతులు!
ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ సతీసమేతంగా శనివారం ఉదయం దర్శించుకున్నారు.
Date : 25-12-2021 - 3:18 IST -
Somu Veerraju : జగన్ సర్కార్ పై 28న ప్రజాగ్రహ సభ
ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఈనెల 28న ప్రభుత్వంపై ప్రజా ఆగ్రహం సభను ఏపీ బీజేపీ నిర్వహించనుంది. ఆ రోజు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు బహిరంగ సభ, దీక్ష కొనసాగుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించాడు. బహిరంగ సభను విజయవంతం చేయడానికి భారీగా ప్రజల తరలిరావాలని పిలుపునిచ్చాడు. విలేకరుల సమావేశంలో ఆయన జగన్ స
Date : 25-12-2021 - 3:18 IST -
YS Sharmila: కేటీఆర్ కు షర్మిల సపోర్ట్.. ఆ వ్యాఖ్యలపై ఖండన!
బీజేపీ నేత తీన్మార్ మల్లన్నకు చెందిన క్యూన్యూస్ కేటీఆర్ కుమారుడుని ఉద్దేశిస్తూ ఓ పోల్ పోస్ట్ చేసింది. దీనిపై కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Date : 25-12-2021 - 2:10 IST -
Hamsa Nandini: అభిమానులకు హంసానందిని ‘థ్యాంక్స్’
టాలీవుడ్ నటి, ఐటెం బ్యూటీ హంసా నందిని క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. ఉల్లాసంగా, ఉత్సాహంగా హంసా క్యాన్సర్ బారిన పడటం సినీ అభిమానులకు షాక్ గురిచేసింది. సోషల్ మీడియా వేదికగా హంసా నందిని క్యాన్సర్ బారిన పడినట్టు స్పష్టం చేశారు. దీంతో ఆమె అభిమానులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. హంసా నందిని స్పందిస్తూ.. ‘‘మీ ఆలోచనలు, ప్రార్థనలు ప్రోత్స
Date : 25-12-2021 - 12:55 IST -
Sankranti Special: సంక్రాంతి నేపథ్యంలో ప్రత్యేక రైళ్ల పొడిగింపు!
సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో నగరం జనం సొంతూళ్ల బాట పట్టనున్నారు. ఇప్పటికే రైళ్లు, ఆర్టీసీ బస్సుల సీట్ల రిజర్వేషన్ దాదాపుగా పూర్తి చేసుకున్నారు. ప్రతి పండుగకు రవాణా సౌకర్యాలు అంతంతమాత్రమే ఉండటంతో రైల్వే శాఖ మరిన్ని రైళ్లు నడపాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో జనవరిలో ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ప్రకట
Date : 25-12-2021 - 12:40 IST