HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Liger

    Vijay’s glimpse: ఫస్ట్ పంచ్ అదిరింది.. లైగర్ గ్లింప్స్ ఇదిగో!

    టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి కలయిలకలో రూపుద్దిద్దుకుంటున్న మూవీ లైగర్. ఈ సినిమా కోసం అటు పూరిజగన్నాథ్ ఫ్యాన్స్ ఇటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.

    Date : 31-12-2021 - 11:49 IST
  • Template 2021 12 31t113433

    Punjab: రాహుల్ గాంధీ పై పంజాబ్ కాంగ్రెస్ ఫైర్

    రాహుల్ గాంధీ పై మరోసారి పంజాబ్ కాంగ్రెస్ నేతలు అసహనం వ్యక్తం చేశారు. పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనవరి 3న మోగా జిల్లాలో రాహుల్ గాంధీ అధ్యక్షతన ర్యాలీ నిర్వహించాల్సి ఉండగా.. అయన న్యూ ఇయర్ వేడుకల కొరకు ఇటలీ వెళ్లారు. ఈ విషయం తెలిసిన రాష్ట్ర పార్టీ నేతలు ర్యాలీ ని రద్దు చేసుకున్నారు. అనేక గ్రూపులుగా ఏర్పడ్డ పంజాబ్ కాంగ్రెస్ ను ఒక వేదిక పైకి తీసుకురావ

    Date : 31-12-2021 - 11:36 IST
  • Bribe

    Bribes: రెవెన్యూ అధికారులే పట్టుబడుతున్నారు!

    లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు దొరికిన ప్రభుత్వోద్యోగుల్లో సగంమందికిపైగా రెవెన్యూ శాఖలో పనిచేసేవారే ఉన్నారని అవినీతి నిరోధక శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు వార్షిక నివేదిక విడుదల చేసింది. 2021లో మొత్తం 72 ట్రాప్ కేసులు నమోదవగా.. అందులో 36 కేసుల్లో రెవెన్యూ ఉద్యోగులే నిందితులుగా ఉన్నారని తెలిపింది. లంచం తీసుకుంటూ దొరికిన వారిలో రెవెన్యూతో పాటు ఇంధన, పంచాయతీరాజ్, హోం శాఖ‌

    Date : 31-12-2021 - 11:30 IST
  • Apsrtc Bus

    5% GST: ఈ కామర్స్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకుంటే 5 శాతం జీఎస్టీ

    అమరావతి: ప్రైవేటు ఈ కామర్స్‌ పోర్టల్స్, యాప్స్‌ ద్వారా బుక్‌ చేసుకునే ఆర్టీసీ నాన్‌ ఏసీ టికెట్లపై ఏపీఎస్‌ఆర్టీసీ 5 శాతం జీఎస్టీ విధించింది. ఆర్టీసీ అధికారులు ఈ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ప్రస్తుతం ఆర్టీసీ టికెట్‌ బుకింగ్‌ సేవలు అందిస్తున్న అభిబస్, రెడ్‌బస్, పేటీఎం పోర్టల్స్‌లో టికెట్లు కొనుగోలు చేసేవారు జనవరి 1వ తేదీ నుంచి జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఆర్టీసీ పోర

    Date : 31-12-2021 - 11:20 IST
  • Template 2021 12 31t105539

    Mumbai: ముంబైలో ఉగ్రదాడులు జరిగే అవకాశం- ఇంటెలిజెన్స్

    దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర హోంశాఖ అలర్ట్ అయింది. న్యూ ఇయర్ వేడుకలను టార్గెట్ గా చేసుకొని కాళిస్థని ఉగ్రవాదులు పెద్ద ఎత్తున దాడి చేసే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ హెచ్చరించింది. వెంటనే అలర్ట్ అయిన మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసుల సెలవులను రద్దు చేస్తూ అందరిని విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసి

    Date : 31-12-2021 - 10:58 IST
  • Dgp Telangana Mahender Reddy Imresizer

    TS DGP: రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం!

    కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు.

    Date : 30-12-2021 - 7:58 IST
  • Police Commissioner C V Anand

    New Year Traffic:న్యూ ఇయర్ వేడుకల దృష్ట్యా సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు!

    డిసెంబర్ 31 అర్థ రాత్రి జరిగే నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ కోసం సిటీ కమిషనర్ సీవీ ఆనంద్ పలు ఆదేశాలు జారీ చేసారు. జనవరి 1న హుస్సేన్ సాగర్ చుట్టూ వాహనాల రాకపోకల కోసం పలు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

    Date : 30-12-2021 - 7:40 IST
  • Template 2021 12 30t175552

    Telangana: గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

    కేంద్ర సాహిత్య అకాడమీ 2021 అవార్డులను గురువారం ప్రకటించింది. మొత్తం 20 భాషలకు సంబంధించి ఈ అవార్డులను ప్రకటిస్తున్నట్లు సాహిత్య అకాడమీ పేర్కొంది. కవితల విభాగంలో తెలుగు కవి గోరటి వెంకన్నకు ఈ పురస్కారం లభించింది. వెంకన్న రాసిన ‘వల్లంకి తాళం’ కవితా సంపుటికి గాను ఈ పురస్కారాన్ని ప్రకటించారు. కవితల విభాగంలో మవాడీ గహాయి(బోడో), సంజీవ్ వెరెంకర్(కొంకణి), హృషీకేశ్ మాలిక్(ఒడియా), మీథే

    Date : 30-12-2021 - 5:56 IST
  • Pics

    Award Winning: భారత ఫొటోగ్రాఫర్లకు ‘యునిసెఫ్‌’ అవార్డులు

    ఒక చిత్రం.. వేల భావాలకు సమానం.

    Date : 30-12-2021 - 5:38 IST
  • Template 2021 12 30t171935

    Cricket: దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం

    సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికాపై భారత్ 113 పరుగుల తేడాతో విజయకేతనం ఎగురవేసింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్ లో భారత్ 1-0 ఆధిక్యతను సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో 305 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 191 పరుగులకే ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్లలో ఎల్గర్ (77), బవుమా (35), డికాక్ (21) మినహా మిగ

    Date : 30-12-2021 - 5:21 IST
  • Template 2021 12 30t161708

    TN: జైలులో ఖైదీల ఘర్షణ-ముగ్గురు మృతి, పలువురికి గాయాలు

    తమిళనాడులోని మదురై సెంట్రల్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ జరగడంతో అక్కడ యుద్ధ వాతావరణం ఏర్పడింది. రెండు గ్రూపుల మధ్య జరిగిన ఈ ఘర్షణల్లో ముగ్గురు ఖైదీలు మరణించగా పలువురికి గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. జైలు భవనం పైకి ఎక్కి రక్తం మొఖాలతో రాళ్లతో కొట్టుకుంటున్న ఖైదీలు ఎక్కడ రోడ్ల పైకి వచ్చి సాధారణ పౌరుల పై పడతారనే భయంతో పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు. మొత్తం ఈ జైలు లో

    Date : 30-12-2021 - 4:18 IST
  • Template (100) Copy

    China: తైవాన్ కు మరోసారి చైనా హెచ్చరిక

    తైవాన్ కు చైనా మరోసారి వార్నింగ్ ఇచ్చింది. తైవాన్ కు స్వాతంత్ర్యం కావాలంటే ఆ దేశం తీవ్రమైన పరిణామాలకు సిద్ధం కావాల్సి ఉంటుందని హెచ్చరించింది. తైవాన్ తమ సొంత దేశంలోని భూభాగమేనంటూ చైనా.. స్వతంత్ర దేశంగా తైవాన్ ప్రకటించుకున్న విషయం తెలిసిందే. ఆ తైవాన్ గగనతలంలోకి చైనా యుద్ధ విమానాలను పంపుతూ కవించే చర్యలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలోనే చైనా తైవాన్ వ్యవహారాల శాఖ అధికార ప్రత

    Date : 30-12-2021 - 2:42 IST
  • Pm Kisan

    PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. పెట్టుబడి సాయం విడుదల

    ప్రధాన‌ మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి కింద రైతుల‌కు కేంద్ర‌ ప్రభుత్వం అందించే పెట్టుబ‌డి సాయం ప‌దో విడ‌త మొత్తాన్ని వ‌చ్చే నెల ఒక‌టో తేదీన ప్రధాన‌ మంత్రి న‌రేంద్ర‌ మోదీ రైతుల ఖాతాలో జ‌మ‌చేయ‌నున్నారు. వీడియోకాన్ఫరెన్స్ విధానంలో జ‌రిగే సమావేశంలో మోదీ పాల్గొని… రైతుల ఖాతాల్లో ప‌దో విడ‌త పెట్టుబ‌డి సాయాన్ని విడుద‌ల చేస్తారు. ఒక్కో రైతుకు రెండు వేల రూపాయ‌ల చొప్పున దాదా

    Date : 30-12-2021 - 2:32 IST
  • TTD: తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం

    తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధాన్ని క‌ఠినంగా అమ‌లు చేయ‌నున్నట్టు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాల అద‌న‌పు కార్యనిర్వహణాధికారి ఏవీ ధ‌ర్మారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి దుకాణ‌దారులు స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న కోరారు. భక్తులకు అందించేందుకు బయో డిగ్రేడబుల్ క్యారీ బ్యాగులు వినియోగించాలని వారికి సూచించారు. ఈ మేర‌కు తిరుమలలోని ఆస్థాన మండపంలో దుకాణాల నిర్వాహకులతో  ధర్మా

    Date : 30-12-2021 - 2:24 IST
  • Template (98) Copy

    Andhra Pradesh: సీజ్ చేసిన థియేట‌ర్లు తెరుచుకునేందుకు అనుమ‌తి

    ఆంధ్రప్రదేశ్ లో నిబంధ‌న‌లు ఉల్లంఘించారనే ఆరోపణలతో సినిమా థియేటర్లను ఇటీవ‌ల అధికారులు మూసివేయించిన విష‌యం తెలిసిందే. దాంతో పాటు ప‌లు అంశాల‌పై చ‌ర్చించేందుకు సినీ నటుడు, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తితో పాటు పలువురు థియేటర్‌ యజమానులు ఈరోజు ఏపీ మంత్రి పేర్ని నానిని క‌లిసి చ‌ర్చించారు. చర్చల త‌ర్వాత తొమ్మిది జిల్లాల్లో సీజ్‌ చేసిన 83 థియేటర్లను తెరుచుకునేందుకు అనుమతి ఇస్

    Date : 30-12-2021 - 12:34 IST
  • Template (96) Copy

    Bommai: 31న బంద్ ను విరమించుకోవాలి- సీఎం

    కర్ణాటక లో మహారాష్ట్ర ఎక్కికారన్ సమితి (MES)ని శాశ్వతంగా బ్యాన్ చేయాలనీ డిమాండ్ చేస్తూ పలు కన్నడ సంస్థలు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబరు 31న బందుకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాగా ఇటీవలే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజా బొమ్మాయి బంద్ ను విరమించుకోవాలని కోరారు. మహారాష్ట్రలో కన్నడ జండాను తగలపెట్టి, కన్నడిగుల స్వాత్యంత్ర సమరయోధుడు సంగోళి రాయన్న విగ్రహాన్ని ధ్వంసం చేస

    Date : 30-12-2021 - 12:20 IST
  • Teenage Vaccine: టీనేజర్ల వ్యాక్సిన్ పై ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

    టీనేజర్లకి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బూస్టర్ డోసు,15-18 ఏళ్ల వయసు గల వారికి వాక్సినేషన్ ప్రక్రియపై గైడ్ లైన్స్ విడుదల చేసింది. 15-18 ఏళ్లు దాటిన వారికి జనవరి ఒకటి నుంచి వాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వరకు వయసు గల వారికి 2022 జనవరి 3 నుంచి వాక్సినేషన్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింద

    Date : 30-12-2021 - 11:36 IST
  • Template (94) Copy

    India: రాష్ట్రం మొత్తం AFSPAను విస్తరించిన కేంద్రం

    AFSPA ను గురువారం నుండి మరో ఆరు నెలల వరకు నాగాలాండ్ రాష్ట్రం మొత్తం విస్తరిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. AFSPA ( ఆర్మడ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్) ను పూర్తిగా తొలగించాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో డిమాండ్లకు వ్యతిరేకంగా కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. AFSPA సైనికులకు అపరిపిమిత అధికారాలు ఇస్తుంది. వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు సాక్ష్యాధారాలు ల

    Date : 30-12-2021 - 11:29 IST
  • Template (93) Copy

    India: నలుగురు తీవ్రవాదులని, ఇద్దరు పాకిస్థానీలను హతమార్చిన పోలీసులు

    నలుగురు తీవ్రవాదులని, ఇద్దరు పాకిస్థాన్ పౌరులను హతమార్చినట్లు జమ్మూకాశ్మీర్ పోలీసులు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. బుధవారం సాయంత్రం అనంతనాగ్, కుల్గామ్ జిల్లాల్లోనిర్వహించిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ లో వారిని హతమార్చినట్టు పోలీసులు తెలిపారు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చేపట్టిన ఆపరేషన్ లో చనిపోయిన వారందరూ కూడా జైష్ ఈ మహమూద్ అనే ఉగ్రవాద ముఠాకు చెందిన వారని పోలీస

    Date : 30-12-2021 - 10:52 IST
  • Template (92) Copy

    Corona: దేశవ్యాప్తంగా రెండు రోజుల్లో రెట్టింపైన కరోనా కేసులు..

    దేశవ్యాప్తంగా కరోనా కేసులు గడిచిన రెండు రోజుల్లో రెట్టింపయ్యాయి. బుధవారం దేశవ్యాప్తంగా 13,154 కేసులు కొత్తగా నమోదుకాగా.. 268 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం కేసులు 6,242 మాత్రమే. దీంతో పోలిస్తే బుధవారం నటి కేసులు రెట్టింపైనట్టు తెలుస్తోంది. మంగళవారం నాటి కేసుల సంఖ్య 9,155. వరుసగా రెండు రోజుల పాటు కేసులు పెరగడం అసాధారణమేనని వైద్య నిపుణులు అంటున్నారు. వారాంతంలో టెస్టులు తక్కువగా

    Date : 30-12-2021 - 10:25 IST
← 1 … 1,218 1,219 1,220 1,221 1,222 … 1,234 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd