UP: దళిత బాలిక వీడియోను షేర్ చేస్తూ ప్రియాంకా గాంధీ హెచ్చరిక
- By hashtagu Published Date - 05:07 PM, Wed - 29 December 21
దొంగతనానికి పాల్పడిందని ఆరోపిస్తూ ఓ దళిత మైనర్ బాలికను కర్రలతో కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని అమేథీలో చోటు చేసుకుంది. ఆ వీడియోను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ట్వీట్ చేస్తూ.. ఇలాంటి చర్యల పై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. 24 గంటల్లో నిందితులని అదుపులోకి తీసుకోకుంటే ప్రభుత్వాన్ని ముట్టడిస్తాం అని హెచ్చరించారు. ప్రియాంకా గాంధీ ట్వీట్ చేసిన 20 నిమిషాల్లోనే అప్రమత్తం అయిన పోలీసులు ఒక నిందితుడిని అరెస్ట్ చేసినట్టు మిగతావారి కోసం గాలిస్తున్నట్టు ట్వీటర్ వేదికగా ప్రకటించారు.
अमेठी में दलित बच्ची को निर्ममता से पीटने वाली ये घटना निंदनीय है। @myogiadityanath जी आपके राज में हर रोज दलितों के खिलाफ औसतन 34 अपराध की घटनाएं होती हैं, और 135 महिलाओं के ख़िलाफ़, फिर भी आपकी कानून व्यवस्था सो रही है।…1/2 pic.twitter.com/mv1muAMxkr
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) December 29, 2021
थानाक्षेत्र अमेठी के कस्बा अमेठी में नाबालिक लड़की को मारने पीटने वाले अभियुक्त की गिरफ्तारी के संबंध में क्षेत्राधिकारी अमेठी श्री अर्पित कपूर द्वारा दी गई बाइट pic.twitter.com/g2QhNovgxA
— AMETHI POLICE (@amethipolice) December 28, 2021
Related News
Priyanka Gandhi : రాజ్యాంగాన్ని భారత ప్రజలు రచించారు.. మోదీ కాదు
తెలంగాణలో ప్రచారం పర్వం నేటితో ముగియనుంది.