Speed News
-
Revanth Reddy: 317 జీవో ఉద్యోగుల పాలిట మరణశాసనం!
317 జీవో ఉద్యోగుల పాలిట మరణశాసనం రాస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు.
Date : 09-01-2022 - 10:06 IST -
Chittoor:మంత్రి పెద్దిరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన చిత్తూరు టీడీపీ నేతలు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. డబ్బు గర్వంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మాట్లాదితే సహించబోమని పుంగనూరు టిడిపి ఇంఛార్జి చల్లా రామచంద్రా రెడ్డి హెచ్చరించారు.
Date : 09-01-2022 - 10:00 IST -
Vizag:రింగ్ వలల వివాదానికి చెక్…పరిష్కారానికి మంత్రుల కమిటీ
విశాఖలో రింగు వలల విషయంలో మత్స్యకారుల మధ్య వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో పరస్పరం దాడులు చేసుకున్నారు.
Date : 09-01-2022 - 9:04 IST -
Delhi:ఆ ఆలోచన ఇప్పట్లో లేదు.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. అయితే కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ లాక్డౌన్ విధించే ఆలోచన ఢిల్లీ ప్రభుత్వానికి లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో దాదాపు 22,000 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి తెలిపారు.
Date : 09-01-2022 - 8:54 IST -
Congress Protest: కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.. పిల్లర్లు ఊపితే మట్టి రాలుతోంది..?
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్ల పధకం పూర్తిగా నాసిరకంగా చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
Date : 09-01-2022 - 8:42 IST -
Vizag:వైజాగ్ లో కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి.. కారణాలపై పోలీసుల ఆరా.. ?
విశాఖపట్నంలో డిసెంబర్ 30న అదృశ్యమైన పోలీస్ కానిస్టేబుల్ డోకుల శ్రీనివాసులు శనివారం శవమై కనిపించాడు. 2009 బ్యాచ్ కు చెందిన డోకుల శ్రీనివాసులు (38) విశాఖపట్నంలోని ఎంవీపీ క్రైం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు.
Date : 09-01-2022 - 8:29 IST -
Rajendraprasad : రాజేంద్ర ప్రసాద్ కు కరోనా పాజిటివ్!
తెలుగు ఇండస్ట్రీని కరోనా మహమ్మారి వదలడం లేదు. ఇప్పటికే చాలామంది నటీనటులు కోవిడ్ బారిన పడగా, తాజాగా హీరో రాజేంద్ర ప్రసాద్ కొవిడ్ బారిన పడ్డారు.
Date : 09-01-2022 - 4:43 IST -
TN Corona:తమిళనాడులో సన్ డే లాక్ డౌన్.. ఆహ్వానం చూపిస్తే ప్రయాణానికి అనుమతి
మిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆదివారం పూర్తి లాక్ డౌన్ ని విధించింది. అయితే ఆదివారం వివాహాలు, కుటుంబ కార్యక్రమాలకు వెళ్లే వారి ప్రయాణాలకు అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.
Date : 09-01-2022 - 4:00 IST -
Hyderabad:పండుగకు ఊరెళ్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు పాటించండి!
సంక్రాంతి పండుగ సమీపిస్తోంది. దీంతో హైదరాబాద్ లో ఉండే వాళ్లంతా ఊరిబాట పడుతున్నారు. ఇవాళ ఆదివారం కావడంతో ఫ్యామిలీతో సహ ఊళ్లకు పయమనవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు కొన్ని గైడ్ లైన్స్ జారీ చేశారు.
Date : 09-01-2022 - 1:35 IST -
Siddipet Farmers:బ్యాంకు ఉద్యోగుల మోసాన్ని బట్టబయలు చేసిన రైతులు
సిద్దిపేట యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు చేస్తున్న మోసాన్ని రైతులు బట్టబయలు చేశారు.
Date : 09-01-2022 - 1:29 IST -
Srisailam:శ్రీశైలం ఆలయంలో కోవిడ్ ఆంక్షలు.. ?
కరోనా కేసులు పెరుగుతున్నందును శ్రీశైలం ఆలయంలో ఆంక్షలు విధించారు.
Date : 09-01-2022 - 12:49 IST -
Deverakonda: 100 మంది ‘దేవరశాంటా’ విజేతలను అనౌన్స్ చేసిన ‘రౌడీ స్టార్’ విజయ్ దేవరకొండ
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. దేవరశాంటా పేరుతో 100 మందికి 10 వేల రూపాయల చొప్పున క్రిస్మస్ గిఫ్ట్ఇ స్తానని విజయ్ చేసిన ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది.
Date : 09-01-2022 - 11:45 IST -
MLA Roja: చంద్రబాబుపై రోజా సెటైర్లు
నగరి ఎమ్మెల్యే రోజా ఆదివారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.
Date : 09-01-2022 - 11:36 IST -
Covid FactCheck: కోవిడ్ పై ఇది అబద్ధం
పచ్చి ఉల్లిపాయలు, రాళ్ల ఉప్పు తింటే COVID19 తగ్గుతుందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ వాదనకు శాస్త్రీయ ఆధారం లేదు PIBFactCheck ఒక ట్వీట్ ద్వారా స్పష్టం చేసింది.
Date : 09-01-2022 - 10:27 IST -
Maharashtra:మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ
కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేయనుంది.
Date : 09-01-2022 - 10:05 IST -
Vaccination:20 మిలియన్ల టీనేజర్లకు వ్యాక్సినేషన్ పూర్తి.. అభినందించిన ప్రధాని
దేశ వ్యాప్తంగా జనవరి 3 వ తేదీ నుంచి టీనేజర్లకు వ్యాక్సినేషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి దాదాపుగా దేశ వ్యాప్తంగా 20 మిలియన్లకు పైగా టీనేజర్లకు కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ అందించామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు.
Date : 09-01-2022 - 10:01 IST -
Ramesh Babu:హీరో మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మృతి
సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఈరోజు సాయంత్రం తుది శ్వాస విడిచారు. శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
Date : 08-01-2022 - 10:18 IST -
Modi call to Bandi: బండి సంజయ్ కి మోడీ ఫోన్!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. తెలంగాణ లో తాజా రాజకీయ పరిస్థితులను మోడీ అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్ జాగరణ దీక్ష, అరెస్ట్ పరిణామాలను ఆరా తీశారు. తెలంగాణలో చోటుచేసుకుంటన్న పరిస్థితులు, ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను మోడీకి తెలియజేసినట్టు సమాచారం. దాదాపు 15 నిమిషాల పాటు మోడీ బండి సంజయ్ తో మాట్లాడినట్టు సమాచారం. బండి
Date : 08-01-2022 - 6:00 IST -
Gujarat: పక్షుల ప్రేమికుడు.. భగవంజీ!
గుజరాత్కు చెందిన భగవంజీ 40 అడుగుల ఎత్తులో ఈ బర్డ్ హౌస్ని నిర్మించడానికి రూ. 20 లక్షలు వెచ్చించారు. అతను తన సొంత డబ్బు, భూమితో భారీ పక్షుల గృహాన్ని నిర్మించాడు. పక్షులకు సురక్షితమైన స్వర్గధామం ఇవ్వడానికి ఆయన శ్రమిస్తున్నారు. ఈయన అన్ని జీవులకు సమాన ప్రాతినిధ్యం వహించాలని నమ్మే ప్రకృతి ప్రేమికుడు. పక్షులకు ఆశ్రయం కల్పించడమే కాకుండా, ఆహారం, నీరు కూడా అందిస్తూ మనవత్వాన్ని
Date : 08-01-2022 - 5:47 IST -
Cinema: ఓటీటీ లో ‘శ్యామ్ సింగ రాయ్’
నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ రూపొందించిన ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా క్రితం నెల 24వ తేదీన థియేటర్లకు వచ్చిన విషయం తెలిసిందే. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు. 70వ దశకం ప్రధానంగా నడిచే ఈ కథలో నాని సరసన సాయిపల్లవి .. కృతి శెట్టి .. మడోన్నా అలరించారు. ఇక ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ‘నెట్ ఫ్లిక్స్’ తీసుకోగా ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ప
Date : 08-01-2022 - 5:29 IST