Speed News
-
UP polls: అఖిలేష్ కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన ములాయం కోడలు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్వాది పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
Date : 19-01-2022 - 12:17 IST -
Covid-19 Cases: దేశంలో కరోనా ఉగ్రరూపం
దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం చూపిస్తోంది. కొత్త కేసులు అంతకంతకూ పెరుగుతూ 3 లక్షలకు సమీపించాయి. మంగళవారం 18 లక్షల మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. 2,82,970 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. క్రితం రోజు కంటే 44,889 (18 శాతం మేర)కొత్త కేసులు అదనంగా నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 15.13 శాతానికి పెరిగిపోయింది. 24 గంటల వ్యవధిలో 441 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప
Date : 19-01-2022 - 11:54 IST -
Bhavadeeyudu Bhagat Singh: పవన్ కు పవర్ ఫుల్ విలన్ గా కోలీవుడ్ టాప్ హీరో!
పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే చాలు ఆయన అభిమానులకు పూనకాలే వస్తాయి. అలాంటిది సంక్రాంతి పండుగకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' వచ్చి ఉంటే..
Date : 19-01-2022 - 11:48 IST -
Mumbai Dockyard: మంబై డాక్ యార్డులో పేలుడు.. ముగ్గురు నౌక సిబ్బంది మృతి
ఇండియన్ నేవీకి చెందిన డిస్ట్రాయర్ షిప్ ఐఎన్ఎస్ రణ్వీర్లో పేలుడు సంభవించడంతో ముగ్గురు నౌకాదళ సిబ్బంది మరణించారు.
Date : 18-01-2022 - 10:22 IST -
UP Polls:యూపీలో ఎస్పీకి’ మమత ‘మద్దతు
యూపీ ఎన్నికల్లో సమాజవాజ్ పార్టీ కోసం బెంగాల్ సీఎం మమతా ప్రచారానికి దిగనుంది. లక్నోలో జరగనున్న ర్యాలీలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో కలిసి బెనర్జీ పాల్గొంటారని ఎస్పీ ఉపాధ్యక్షుడు కిరణ్మోయ్ నందా ప్రకటించాడు.
Date : 18-01-2022 - 9:41 IST -
Elephants: ఏనుగుల మరణాలపై కదలిక
ఏనుగుల మరణాలపై కమిటీ ఇచ్చిన నివేదికపై పొల్లాచ్చి ఎంపీ రాసిన లేఖపై కేంద్రమంత్రి స్పందించారు.
Date : 18-01-2022 - 8:53 IST -
Air India: ఎయిర్ ఇండియా లిమిటెడ్ చీఫ్ గా విక్రమ్ దేవ్ దత్
ఎయిర్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి విక్రమ్ దేవ్ దత్ నియమితులైయ్యారు. మంగళవారం కేంద్రం అమలు చేసిన సీనియర్-స్థాయి బ్యూరోక్రాటిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సీనియర్ బ్యూరోక్రాట్ విక్రమ్ దేవ్ దత్ ఎయిర్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్గా నియమించారు.
Date : 18-01-2022 - 8:46 IST -
Vice President: కృష్ణాజిల్లాలో వెంకయ్య నాయుడు పర్యటన
రాష్ట్ర పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ రోజు కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం, ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేతన్ ఫౌండేషన్ సహకారంతో నిరుపేద మహిళలకు ఆర్థిక స్వాలంబన కోసం కుట్టుమిషన్లు, గ్రామాల్లోని పేదల స్వయం ఉపాధి లో భాగంగా నిరుపేద చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థినీ, విద్యార్థులకు సైకిల్ అందజేశారు.
Date : 18-01-2022 - 4:26 IST -
Saptagiri: సప్తగిరి హీరోగా ఎ.ఎస్. రవికుమార్ చౌదరి మూవీ!
హీరోగానూ, స్టార్ కమెడియన్గానూ ప్రేక్షకులను అలరిస్తున్న సప్తగిరి కొత్త సినిమాకు సంతకం చేశారు.
Date : 18-01-2022 - 4:19 IST -
Kalyan Krishna: కళ్యాణ్ కృష్ణకు క్రేజీ ఆఫర్!
నాగార్జున, నాగ చైతన్య నటించిన `బంగార్రాజు`తో సంక్రాంతి బ్లాక్బస్టర్ అందించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తన తదుపరి చిత్రం అగ్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్ లో చేయనున్నారు.
Date : 18-01-2022 - 3:52 IST -
Gaddam Meghana: అరుదైన గౌరవం.. న్యూజిలాండ్ ఎంపీగా తెలుగు అమ్మాయి..!
18 ఏళ్లకే న్యూజిలాండ్ ఎంపీగా నామినేట్ అయి అరుదైన గౌరవం దక్కించుకున్నారు తెలుగు తేజం మేఘన గడ్డం. ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మేఘన
Date : 18-01-2022 - 2:13 IST -
Jagan Tweet: కరోనా నుంచి కోలుకోవాలంటూ బాబుకు జగన్ ట్వీట్!
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన వైద్యుల సూచన మేరకు ఇంట్లో నే ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. తనను కలిసినవాళ్లంతా టెస్టులు చేయించుకోవాలని, టీకాలు వేయించుకోవాలని బాబు కోరారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘మీరు త్వరగా కోలుకోవాలి.. ఆరోగ్యంగానూ ఉండాలి’’ చంద్రబాబునాయుడి ఉద్దేశించి ట్వీట్ చేశారు. కాగా నారా లోకేశ్ కర
Date : 18-01-2022 - 1:40 IST -
PRC: పీఆర్సీపై మీడియా ఎదుట గొల్లుమన్న ఉద్యోగ నేతలు
విజయవాడ ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం సోమవారం రాత్రి పీఆర్సీ అమలు, డీఏ బకాయిలు చెల్లించాలని జీవోలు విడుదల చేసింది.
Date : 18-01-2022 - 1:27 IST -
AP CM: డూప్లికేట్ రిజిస్ట్రేషన్లకు చెక్ పెడతాం!
ఇకపై డూప్లికేట్ రిజిస్ట్రేషన్లకు చెక్ పెడతామని, దళారీ వ్యవస్థ రద్దు అవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. 37 గ్రామాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సేవలను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తాన క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ గ్రామ కంఠాల్లోని స్థిరాస్తుల సర్వే, యాజమ
Date : 18-01-2022 - 1:15 IST -
Covid Updates: దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది!
దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 16.49లక్షల మందికి వైరస్ పరీక్షలు నిర్వహించగా.. 2,38,018 మందికి పాజటివ్గా తేలింది. పాజిటివిటీ రేటు కూడా 19.65శాతం నుంచి 14.43శాతానికి తగ్గడం ఊరటనిస్తోంది. మరోవైపు 24 గంటల వ్యవధిలో మరో 310 మంది కొవిడ్తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 4,86761 మందిని మహమ్మారి పొట్టనబెట్టుకుంది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9వేలక
Date : 18-01-2022 - 1:07 IST -
Lokesh:అణచివేతకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ నిర్భయంగా పోరాడారు – నారా లోకేష్
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు 26వ వర్ధంతి సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళవారం ఆయనకు నివాళులర్పించారు.
Date : 18-01-2022 - 12:50 IST -
Keerthy Suresh: కరోనా నుంచి కోలుకున్న కీర్తిసురేశ్
మహానటి ఫేం కిర్తీ సురేశ్ వారంరోజుల క్రితం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. డాక్టర్ల సూచన మేరకు ఆమె హోం ఐసోలేట్ అయ్యారు. ఇంట్లో చికిత్స పొందుతున్నాననీ, ప్రతిఒక్కరూ జాగ్రత్తగా వ్యహరించాలని ట్విట్టర్ వేదికగా స్పందించారు. గత వారంరోజులుగా కొవిడ్ ట్రీట్ మెంట్ తీసుకున్న కిర్తీసురేశ్ తాను పూర్తిగా కరోనా నుంచి కోలుకున్నట్టు తెలిపారు. పాజిటివ్ టు నెగిటివ్ అంటూ ట్విట్టర్లో
Date : 18-01-2022 - 12:10 IST -
Road Mishap:మంగళగిరి వద్ద రోడ్డు ప్రమాదం.. అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన కారు
గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని యర్రబాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నలుగురు స్నేహితులు కలిసి కారులో వెళ్తుండగా కారు అదుపుతప్పి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది.
Date : 18-01-2022 - 10:34 IST -
Vijayawada: బెజవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం
గత వారం రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ తరువాత ఈ కేసులు మరింత ఎక్కువయ్యయి. ఇతర రాష్ట్రాల నుంచి..
Date : 18-01-2022 - 10:30 IST -
NCBN positive: టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కరోనా బారిన పడ్డారు.
Date : 18-01-2022 - 10:07 IST