Speed News
-
Covid_19: కొవిడ్ బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా.. దరఖాస్తులు ఇలా!
కరోనా మహమ్మారి ధాటికి యువకులు, పెద్దవాళ్లు అనే తేడా లేకుండా చాలామంది బలయ్యారు. ఎంతోమంది అనాథలయ్యారు. మరెన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు, పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రుల బాధలు వర్ణనాతీతం. కరోనా కారణంగా కనుమూసిన కుటుంబాలకు సాయం చేయాలని సుప్రీంకోర్టు సైతం భావించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో Covid19 కారణంగా మరణించిన మృతుల బంధువులకు తెల
Published Date - 05:07 PM, Tue - 4 January 22 -
Revanth Reddy: ఇదిగో డ్రామా మొదలైంది..
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ కావడం, ఆగ్రహావేశాలతో ఊగిపోతున్న బీజేపీ శ్రేణులు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ర్యాలీకి సిద్ధపడడం వంటి పరిణామాలపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. డ్రామా మొదలైంది అంటూ వ్యాఖ్యానించారు. బండి సంజయ్ అరెస్ట్ తో పార్ట్-1 పూర్తయిందని, పార్ట్-2లో భాగంగా జేపీ నడ్డా గారిని ఇవాళ క
Published Date - 04:58 PM, Tue - 4 January 22 -
Radha Krishna: రాధేశ్యామ్ రిలీజ్ పై సందేహాలు.. డైరెక్టర్ రియాక్షన్ ఇదే!
కోవిడ్ వ్యాప్తి పెరుగుతున్న కారణంగా పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాస్ రాధేశ్యామ్ మూవీ కూడా
Published Date - 04:44 PM, Tue - 4 January 22 -
High court: బండి సంజయ్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
జాగరణ దీక్ష సందర్భంగా కరోనా నిబంధనలు ఉల్లంఘించాడంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనకు కరీంనగర్ కోర్టు నిన్న 14 రోజుల రిమాండ్ విధించింది. బండి సంజయ్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా.. బెయిల్ పిటిషన్ ను హైకోర్టు నేడు తిరస్కరించింది. ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల విచారణకు తనకు రోస్టర్ లేదంటూ హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది.
Published Date - 04:16 PM, Tue - 4 January 22 -
Team India : కొత్త ఏడాదిలో టీమిండియా టార్గెట్స్ ఇవే
భారత క్రికెట్ జట్టుకు గత ఏడాది మిశ్రమ ఫలితాలను మిగిల్చింది. దీంతో కొత్త ఏడాదిలో మరిన్ని విజయాలపై కన్నేసింది కోహ్లీసేన. టెస్ట్ ఫార్మేట్ వరకూ కొత్త ఏడాదిలో తొలి టార్గెట్ సఫారీ గడ్డపై సిరీస్ విజయం. సెంచూరియన్ టెస్టులో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్ సిరీస్లో 1-0 ఆధిక్యాన్ని అందుకుంది.
Published Date - 03:10 PM, Tue - 4 January 22 -
సఫారీలతో వన్డే సిరీస్.. ఆ నలుగురికి లాస్ట్ ఛాన్స్
ఐపీఎల్ మెగా వేలానికి టైమ్ దగ్గర పడుతోంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా ఆటగాళ్ల వేలం జరగబోతోంది. దేశవాళీ క్రికెటర్లతో పాటు విదేశీ స్టార్ ప్లేయర్స్ అందరూ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గఅయితే భారత జట్టులో నలుగురు సీనియర్ క్రికెటర్లకు మాత్రం రానున్న సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ పరీక్షగానే చెప్పాలి.
Published Date - 03:07 PM, Tue - 4 January 22 -
TTD: కేంద్రం నిర్లక్ష్యంతో విదేశీ విరాళాలకు గండి
తిరుమల తిరుపతి దేవస్థానాలకి విదేశాల నుంచి అందే విరాళాలు ఆగిపోయాయి. వీటి స్వీకరణకు సంబంధించి కేంద్ర హోం శాఖ ఎఫ్సీఆర్ఏ లైసెన్సు ను సకాలంలో రెన్యువల్ చేయకపోవడంతో ఏడాది కాలంగా దేవస్థానానికి విదేశీ విరాళాలు ఆగిపోయాయి. దేశవ్యాప్తంగా సంస్థలు, సంఘాలూ విదేశీ విరాళాలు పొందడానికి కేంద్ర ప్రభుత్వం.. ప్రత్యేకించి హోం శాఖ నుంచి లైసెన్సు పొందాలి. విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చ
Published Date - 02:54 PM, Tue - 4 January 22 -
JP Nadda’s rally: జేపీ నడ్డా ‘శాంతియాత్ర’కు అనుమతి నిరాకరణ
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియం నుంచి లిబర్టీ క్రాస్ రోడ్స్ వరకు తలపెట్టిన 'శాంతి యాత్ర'కు
Published Date - 01:48 PM, Tue - 4 January 22 -
TTD: నకిలీ టికెట్లను విక్రయించిన ఏడుగురు అరెస్ట్
తిరుమల శ్రీవారి దర్శనానికి నకిలీ టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్న రెండు ముఠాలు (ఏడుగురిని) పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుల్లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. వైకుంఠం-1లో విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఎం.కృష్ణారావు, తిరుమల లడ్డూ కౌంటర్ లో పనిచేస్తున్న అరుణ్ రాజు, తిరుపతిలోని ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తున్న బాలాజీ, పని చేస్తున్న నరేంద్
Published Date - 01:23 PM, Tue - 4 January 22 -
Delhi: జగన్ ను కలిసిన ఆమ్రపాలి
ప్రధానమంత్రి కార్యాలయం(PMO) లో డిప్యూటీ సెక్రటరీగా పని చేస్తున్న ఆమ్రపాలి ఢిల్లీ పర్యటనలో వున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని కలుసుకున్నారు. ఢిల్లీలోని జగన్ నివాసానికి వెళ్లి, ఆయనతో కాసేపు భేటీ అయ్యారు. విశాఖపట్నంకు చెందిన ఆమ్రపాలి ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారిణి. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఆమె ఏపీ నుంచి తెలంగాణ కేడర్ కు మారారు. ప్రస్తుతం ప్రధాని మోదీ కార్యాల
Published Date - 01:11 PM, Tue - 4 January 22 -
Watch: 17.6 కిలోమీటర్ల దూరం కేవలం 15 నిమిషాల్లో!
హైదరాబాద్ లో మంగళవారం ఉదయం బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి నుంచి బేగంపేట కిమ్స్ కు గ్రీన్ఛానల్ ద్వారా తరలించారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా రాచకొండ ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. దీంతో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండె, ఊపిరితిత్తులను కిమ్స్ కు తరలించారు. గ్రీన్ ఛానల్ సాయంతో 17.6కిలోమీటర్ల దూరాన్ని అంబులెన
Published Date - 11:57 AM, Tue - 4 January 22 -
Tamil Nadu: తీవ్ర విషాదం.. వెల్లువెత్తుతున్న నిరసనలు
తమిళనాడు లోని పుదుకోట్టై జిల్లా లో విషాదం చోటు చేసుకుంది. సెంట్రల్ ఇండస్ట్రియాల్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి గాల్లోకి కాల్చిన బుల్లెట్టు రెండు కిలోమీటరు దూరంలో ఆడుకుంటున్న పదకొండు సంవత్సరాల చిన్నారి తలకు తాకి మరణించాడు. బుల్లెట్టు తాకిన బాలుడిని తంజావూరు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి స్టాలిన్ ఘటన పై దర్యాప్తు చేపట్టి ని
Published Date - 11:38 AM, Tue - 4 January 22 -
Delhi CM: కేజ్రీకి కరోనా.. స్వల్ప లక్షణాలతో హోమ్ ఐసోలేషన్!
చాప కింద నీరులా కరోనా మహమ్మారి విస్తురిస్తూనే ఉంది. సామాన్యులు, సెలబ్రిటీలు, ప్రముఖులు అనే తేడా లేకుండా కొవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు కరోనా వైరస్ సోకింది. ఆయనకు స్వల్పంగా కోవిడ్ లక్షణాలు ఉన్నాయని, దీంతో హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు ట్విటర్లో వెల్లడించారు. గత కొన్ని రోజుల నుంచి తనతోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నవార
Published Date - 11:30 AM, Tue - 4 January 22 -
Corona: కొవాగ్జిన్ ఒక డోసు.. కోవిషీల్డ్ ఒక డోసు తీసుకుంటే నాలుగు రేట్లు అధిక రక్షణ
హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రి వైద్యులు నిర్వహించిన అధ్యయనంలో ఒకే రకం టీకాలను రెండు డోసులుగా తీసుకున్న వారితో పోలిస్తే.. ఒక డోసు కొవాగ్జిన్, ఇంకొక డోసు కోవిషీల్డ్ తీసుకున్నవారిలో స్పైక్ ప్రోటీన్ యాంటీబాడీల స్పందన నాలుగు రెట్లు అధికంగా వృద్ధి చెందుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అధ్యయనంలో భాగంగా 330 మంది ఆరోగ్యవంతులైన వలంటీర్లను (టీకాలు తీసుకోనివారు, కరోనా వైరస్ సోకన
Published Date - 11:14 AM, Tue - 4 January 22 -
Telangana: విద్యాసంస్థలకు సెలవులు
తెలంగాణలోని అన్ని విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో 9 రోజులు సెలవులను ప్రకటించారు. 16వ తేదీ తర్వాత కరోనా వైరస్ పరిస్థితులను బట్టి సెలవులపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు ఒమిక్రాన్ నేపథ్యంలో సభలు, ర్యాలీలను నిర్వహించకు
Published Date - 10:53 AM, Tue - 4 January 22 -
Indian Army: ఈ నెల 15న యూనిఫాం మార్పు
భారత భద్రతా దళాలకు కొత్త యూనిఫాం డిజైన్ పూర్తయింది. ఈ నెల 15న ఆర్మీ డే సందర్భంగా ఈ కొత్త యూనిఫామ్ను తొలిసారిగా ప్రభుత్వం ప్రదర్శించనుందని అధికార వర్గాలు తెలిపాయి. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత ఆర్మీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్ఐఎ్ఫటీ) ఈ యూనిఫామ్ను డిజైన్ చేసింది. సైనికుల సౌలభ్యం, వాతావరణ పరిస్థితులను దృష్టిలోపెట్టుకుని డిజిటల్
Published Date - 10:43 AM, Tue - 4 January 22 -
Health Tips:ఈ చిట్కాలు పాటించండి.. ఓమిక్రాన్ ని తరిమికొట్టండి.. !
దేశవ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ తో పాటు మన శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుకోవడం కీలకం. కరోనా వైరస్ ని ఎదుర్కోవాలంటే సరైన ఆహారం, వ్యాయామం, నిద్ర, మరింత చురుకైన జీవనశైలితో మన శరీరాలను సిద్ధం చేయాల్సిన సమయం ఇది.
Published Date - 10:21 AM, Tue - 4 January 22 -
Corona at SHAR:షార్ లో కరోనా కలకలం.. 12 మందికి కరోనా పాజిటివ్
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్)లో కరోనా కలకలం రేగింది.
Published Date - 10:16 AM, Tue - 4 January 22 -
Forgery Case:బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అల్లుడిపై చీటింగ్ కేసు
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అల్లుడు వెంకట నరసింహంపై చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదు అయింది.
Published Date - 10:13 AM, Tue - 4 January 22 -
Omicron: ఆరోగ్య భీమా పాలసీలోకి ఓమిక్రాన్ చికిత్స – IRDAI
కోవిడ్-19 చికిత్స ఖర్చులను కవర్ చేసే ఆరోగ్య బీమా పాలసీలు ఓమిక్రాన్ వేరియంట్కు చికిత్స ఖర్చును కూడా కవర్ చేస్తాయని ఐఆర్డీఏఐ తెలిపింది. ఓమిక్రాన్ కేసుల వ్యాప్తి నేపథ్యంలో ఐఆర్డీఏఐ ఈ ఆదేశాలను జారీ చేసింది .
Published Date - 10:10 AM, Tue - 4 January 22