Speed News
-
Balakrishna: కారంచేడులో బాలయ్య సంక్రాంతి సంబరాలు
నందమూరి, నారా కుటుంబం ప్రతి ఏడాది సంక్రాంతి పండుగను నారావారిపల్లెలో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది చంద్రబాబు అమరావతిలో ఉండగా.
Date : 14-01-2022 - 9:50 IST -
Bengal Train Accident: రైలు ప్రమాదంలో 9కి చేరిన మృతుల సంఖ్య
బికనీర్-గౌహతి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లోని జల్పైగురి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 42 మంది గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు.
Date : 14-01-2022 - 9:44 IST -
VP : భోగి వేడుకల్లో వెంకయ్య నాయుడు
భోగి పండుగ సందర్భంగా చెన్నైలోని కొట్టూరుపురంలోని తమ ఇంటిలో భోగి మంటలు వేస్తున్న ముప్పై ఏళ్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరియు ఆయన సతీమణి శ్రీమతి ఉషమ్మ.
Date : 14-01-2022 - 9:37 IST -
Farmers Woes: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు.. పరిహారం ఇవ్వాలంటూ ధర్నా
వరంగల్ లో రైతులు రోడ్డెక్కారు. రెండు రోజుల క్రితం కురిసి వడగళ్ల వానకు జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. దీంతో రైతులు తమను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
Date : 14-01-2022 - 9:30 IST -
Chandrababu Naidu: టీడీపీ నాయకుడి పాడె మోసిన చంద్రబాబు
మాచర్ల పరిధిలోని గుండ్లపాడు గ్రామంలో హత్యకు గురైన తెలుగుదేశం నేత తోట చంద్రయ్య అంతిమయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొని పాడె మోశారు.
Date : 13-01-2022 - 10:37 IST -
Train Mishap: బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం.. ఐదుగురి మృతి!
బెంగాల్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పాట్న నుండి గౌహతి వెళ్తోన్న గౌహతి బికనీర్ ఎక్స్ ప్రెస్ బెంగాల్ లోని మైనాగురి సమీపంలో పట్టాలు తప్పింది.
Date : 13-01-2022 - 8:21 IST -
#Toll Gates:జనం పల్లెబాట.. నిర్మానుష్యంగా టోల్ గేట్స్
సంక్రాంతి సందర్భంగా జనం పల్లెబాట పట్టారు.
Date : 13-01-2022 - 8:00 IST -
Tollywood: త్వరలో “దొరకునా ఇటువంటి సేవ” మూవీ
సమాజంలో జరిగే చెడు విషయాలను ప్రశ్నిస్తూ మంచి సినిమా తీయడం చాలా కష్టం.. ప్రస్తుతం అక్రమ సంబంధాల కి సంబంధించిన క్రైమ్ విపరీతంగా పెరిగిపోతుంది. అవి భార్యాభర్తల గొడవలు, వాటిలో ఎవ్వరు తల దూర్చరు. పక్కింటోడు, పోలీసులు కాదు కదా ఆఖరికి పేరెంట్స్ కూడా తల దూర్చరు.. అందుకే అది ఈరోజు టాప్ క్రైమ్ గా మారింది. రీసెంట్ గా ఓ సర్వేలో తేలిన విషయం ఏంటంటే ప్రతి పది మందిలో ఏడుగురు అక్రమ సంబంధా
Date : 13-01-2022 - 5:49 IST -
Happy Bhogi: భోగి భాగ్యాల సంబురం..!
సంక్రాంతి పండుగ అంటే సంబరాల పండుగ. మన తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజులు ఎంతో కోలాహలంగా జరిగే ఈపండుగలో మొదటి రోజున వచ్చేది 'భోగి' పండుగ. భోగి అంటే 'తొలినాడు' అనే అర్ధం ఉంది.
Date : 13-01-2022 - 5:08 IST -
UP Assembly: ప్రియాంక సంచలనం.. ‘ఉన్నావ్’ బాధితురాలి తల్లికి టికెట్!
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 50 మంది మహిళలతో కూడిన 125 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ గురువారం ప్రకటించింది.
Date : 13-01-2022 - 3:17 IST -
TTD: వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి రథోత్సవం
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీవారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి బంగారు రథంపై తిరువీధుల్లో విహరించారు. స్వర్ణ రథోత్సవంలో పాల్గొన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు స్వర్ణ రథాన్ని లాగారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్ర
Date : 13-01-2022 - 2:59 IST -
Vaisshnav Tej: పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కొత్త సినిమా!
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో ఓ చిత్రం రూపు దిద్దుకోవటానికి రంగం సిద్ధమైంది. నేడు వైష్ణవ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ లు ఈ మేరకు అధికారిక ప్రకటన ను ఓ వీడియో రూపంలో విడుదల చేశాయి. తొలిచిత్రం తోనే స్టార్ గా ప్రేక్షక హృదయాలలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అ
Date : 13-01-2022 - 1:58 IST -
TTD: టీటీడీ అన్నప్రసాదం ట్రస్ట్ కు భారత్ బయోటెక్ భారీ విరాళం
టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు భారత్ బయోటెక్ రూ.2 కోట్ల భారీ విరాళం అందజేసింది.
Date : 13-01-2022 - 1:01 IST -
AP: సచివాలయ ఉద్యోగులకు సీఎం జగన్ షాక్.. జీతాల్లో కోత!
ఏపీలోని వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ప్రొబేషన్ డిక్లరేషన్ చేయాలంటూ ఇటీవల వార్డు గ్రామ సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.
Date : 13-01-2022 - 12:51 IST -
Marcharla: మాచర్లలో టీడీపీ నేత చంద్రయ్య దారుణ హత్య
పల్నాడులో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు పురుడుపోసుకుంటున్నాయి. మాచర్ల నియోజకవర్గంలోని గుండ్లపాడులో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు తోట చంద్రయ్యను పట్టపగలు దారుణంగా హత్య చేశారు.
Date : 13-01-2022 - 12:40 IST -
Rare Deer: తెలంగాణలో బార్కింగ్ డీర్
తెలంగాణలో చాలా దట్టమైన అడవులు ఉన్నాయి. ఆసిఫాబాద్, కాగజ్ నగర్ లాంటి ప్రాంతాలు దట్టమైన అడవులకు ప్రసిద్ధి. ఇవన్నీ వివిధ రకాల పక్షులు, వణ్య ప్రాణులకు నిలయంగా మారుతోంది. తాజాగా ఓ అరుదైన జింక వెలుగులోకి వచ్చింది. కొమురంభీం జిల్లా కాగజ్నగర్ అటవీ ప్రాంతంలో అరుదైన మొరిగే జింక (బార్కింగ్ డీర్) కనిపించింది. అడవుల్లో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాకు ఇది చిక్కింది. బార్కి
Date : 13-01-2022 - 12:27 IST -
Yadadri : యాదాద్రిలో ఘనంగా వైకుంఠ ఏకాదశి
తెలంగాణ తిరుమల యాదాద్రిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి
Date : 13-01-2022 - 12:06 IST -
Covid: దేశంలో కొవిడ్ విజృంభణ.. 2 లక్షలు దాటేసిన కేసులు!
దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైనట్టేనా..? కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వేగంగా వ్యాప్తిస్తుందా..? అంటే అవుననే చెప్పక తప్పదు. చాపకింద నీరులా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,47,417 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అయితే బుధవార
Date : 13-01-2022 - 11:53 IST -
Ahobilam: అహోబిలంలో ‘చిరుత’ కలకలం.. భక్తుడిపై దాడి!
తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పులులు, చిరుతల సంచారం పెరిగిపోతోంది.
Date : 13-01-2022 - 11:39 IST -
ఆత్మకూరు ఘటనపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన ఏపీ బీజేపీ
కర్నూల్ జిల్లా ఆత్మకూరులో జరిగిన ఘటనపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గవర్నర్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్లో మతసామరస్యం నెలకొనేలా చూడాలని సోము వీర్రాజు గవర్నర్ ని కోరారు. ఆత్మకూరులో అల్లర్లు, దహనకాండకు పాల్పడిన వారందరిపై కేసు నమోదు చేయాలని.
Date : 13-01-2022 - 11:36 IST