Speed News
-
APSRTC:ఆర్టీసీ బస్సుల్లో ఫైన్ పై వస్తున్న వార్తలపై ఏపీఎస్ ఆర్టీసీ వివరణ
మాస్క్ లేకుండా బస్సుల్లో ప్రయాణిస్తున్న వారికి రూ.50 ఫైన్ విధిస్తున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి సంబంధించి ఏపీఎస్ ఆర్టీసీ స్పందించింది.
Date : 10-01-2022 - 11:17 IST -
Jeevan Arrest: కేసీఆర్ పై రేవంత్ ఫైర్
కేసీఆర్ దుర్మార్గ పాలన హద్దులు మీరుతోందని, దీనికి మూల్యం తప్పక చెల్లించుకుంటారని టీపీసీసీ చీఫ్ రేవంత్ హెచ్చరించారు.
Date : 10-01-2022 - 11:13 IST -
AP BJP:జగన్ సర్కారుపై బీజేపీ వార్
కర్నూలు జిల్లా ఆత్మకూరు లో జరిగిన సంఘటనపై ఏపీ బీజేపీ సీరియస్ గా ఉంది . కేంద్రానికి ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసింది. ఆత్మకూరులో అక్రమంగా నిర్మిస్తున్న ప్రార్థనా మందిరం నిర్మాణాన్ని ప్రశ్నించినందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి పై దాడిని ఖండిస్తూ ధర్నా ఏపీ బీజేపీ దిగింది.
Date : 10-01-2022 - 9:20 IST -
TSRTC: ప్రయాణికులకు ఎండి సజ్జనార్ కీలక ప్రకటన
ట్విట్టర్ వేదికగా ఆర్.టీ.సి ఎండి సజ్జనార్ ప్రయాణికులకు కీలక ప్రకటనలు చేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో బస్టాండ్ లోని రద్దీతో ప్రయాణికులు తీవ్ర ఇబంధులు ఎదురుకుంటున్నారు.
Date : 10-01-2022 - 4:03 IST -
KTR : మరో సారి గొప్ప మనసు చాటుకున్న కేటీఆర్..
సొంత రాష్ట్రం కాదు. పొరుగు రాష్ట్రమూ కాదు. ఎక్కడో పంజాబ్. ప్రతిభ కావాల్సినంత ఉంది. అయినా అక్కడి ప్రభుత్వం పట్టించుకోకపోతే మన ఐటీ శాఖ మంత్రి ఆమెను గుర్తించారు. ఎవరూ చేయని సాయం చేశారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు.
Date : 10-01-2022 - 3:29 IST -
Twitter : ట్విట్టర్లో కేసీఆర్ రైతుబంధు ట్రెండింగ్
“రైతుబంధు కేసీఆర్” #RythubandhuKCR అనే హ్యాష్ ట్యాగ్ ఇవ్వాళ సోషల్ మీడియాలో హోరెత్తింది. ట్విట్టర్ లో దేశవ్యాప్తంగా నెంబర్ వన్ స్థానంలో నిలిచి చరిత్ర సృష్టించింది!తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి సీఎం కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు ద్వారా గత నాలుగేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సాయం పంపిణీ ఈ రోజు రు.50 వేల కోట్లకు చేరుకుంది. దీనిత
Date : 10-01-2022 - 2:57 IST -
AP Lockdown: ఏపీ లో పాక్షిక లాక్ డౌన్
ఏపి లో పాక్షిక లాక్ డౌన్ పెట్టబోతున్నారని రెండు రోజుల క్రితమే హాష్ ట్యాగ్ యూ చెపింది. పరిస్థితులను సమీక్షించిన సీఎం జగన్ ఆ మేరకు ధ్రువీకరించారు
Date : 10-01-2022 - 2:55 IST -
Jagan Covid Review Meet : కోవిడ్ పరిస్థితులపై సీఎం సమీక్ష
కోవిడ్లో ఒమిక్రాన్ లాంటి కొత్త వేరియంట్ నేపథ్యంలో మార్పు చేయాల్సిన మందుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ ఉన్నతాధికారులను సూచించారు. ఆమేరకు హోం కిట్లో మార్పులు చేయాలి, వైద్యనిపుణులతో సంప్రదించి ఇవ్వాల్సిన మందులను సిద్ధంచేయాలని చెప్పారు.
Date : 10-01-2022 - 2:52 IST -
Vikram Veda Movie: హృతిక్ స్పెషల్ పోస్టర్!
తమిళంలో 2017లో వచ్చిన భారీ హిట్ మల్టీ స్టారర్ చిత్రాలలో ఒకటి ‘విక్రమ్ వేద’. విజయ్ సేతుపతి – మాధవన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ చిత్రాన్నీ పుష్కర్ – గాయత్రి, హిందీలోనూ.. రీమేక్ చేస్తున్నారు. హిందీలో ఈ సినిమాలో హృతిక్ రోషన్ – సైఫ్ అలీ ఖాన్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. టి సిరీస్ – రిలయన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, కరోనా కారణంగా సెట్స్ పైకి ఆలస్యంగా వెళ్లి
Date : 10-01-2022 - 1:53 IST -
Samantha: చైతుతో డివోర్స్ పై సమంత స్పందన
ప్రముఖ నటి సమంత, నాగ చైతన్యతో తన నాలుగు సంవత్సరాల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ.. గత సంవత్సరం సెప్టెంబరులో విడిపోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా..ఆ ఘటన పై సమంత స్పందిస్తూ.. తన జీవితంలోనే అది అత్యంత బాధాకరమైనదని.. మానసికంగా చాల ఒత్తిడికి లోనయ్యానని సమంత వెల్లడించింది. అయితే, ఆ సమయంలో తన స్నేహితులు, మానసిక వైద్యుల సహాయంతో తిరిగి మాములుగా.. మారానని అన్నారు. మానసిక ఒత్తిడి స
Date : 10-01-2022 - 1:44 IST -
Cinema Tickets: పేర్ని నానితో.. రామ్ గోపాల్ వర్మ భేటీ
ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నానితో సినిమా టిక్కెట్ల విషయం పై చర్చలు జరిపేందుకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి ఆయనను కొందరు అమరావతిలోని సచివాలయానికి తీసుకెళ్లారు. ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపుపై రామ్ గోపాల్ వర్మ మంత్రి పేర్ని నాని ఇటీవల ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేసుకున్న విష
Date : 10-01-2022 - 1:23 IST -
PM security breach: దర్యాప్తునకు స్వతంత్ర కమిటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న భద్రత వైఫల్యానికి సంబంధించి దాఖలైన వాజ్యంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ ఘటనపై స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటు చేయాలని భావిస్తున్న
Date : 10-01-2022 - 1:12 IST -
Crime: నల్లగొండ జిల్లాలో ఘోరం..మొండెంలేని తలను మహంకాళి అమ్మవారి..
నల్లగొండ జిల్లాలోని గొల్లపల్లి గ్రామంలో ఘోరం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి తల మహంకాళి అమ్మవారి కాళ్ళ దెగ్గర కనిపించే సరికి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికులు శాతబడిగా అనుమానిస్తున్న నేపథ్యంలో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పోలీసులు బాధితుడి దేహం వెతికే ప్రయత్నంలో ఉన్నారు. కాగా.. పోలీసుల సమాచారం మేరకు ఇటీవల బీహార్ నుండి వచ్చిన కూలీలా మధ్
Date : 10-01-2022 - 12:19 IST -
Corona: అప్డేట్స్ ఇవిగో..
దేశంలో కరోనా మళ్ళి శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి.ఆదివారం 1,79,723 కేసులు నమోదయ్యాయి అని ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం ఏకంగా 1,17,100 కరోనా కేసులు నమోదు అయ్యాయి.దింతో మొత్తం కేసుల సంఖ్య 3,57,07,727కు చేరుకోగా… ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4,033కు చేరింది. అలాగే, గత 24 గంటల్లో 146 కరోనా మరణాలు సంభవించాయి. వీటితో కలుపుకుని ఇ
Date : 10-01-2022 - 11:01 IST -
Delhi Corona: ఢిల్లీ పోలీసులపై కరోనా పంజా.. 300 మందికి పాజిటివ్
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా వైరస్ పోలీసులపై పంజా విసురుతుంది. కరోనా నియంత్రించేందుకు కృషి చేస్తున్న పోలీస్ శాఖలో ఒక్కసారిగా కరోనా కేసులు రావడం ఆందోళన కలిగిస్తుంది.
Date : 10-01-2022 - 9:25 IST -
Mask Fine: బస్సుల్లో మాస్క్ పెట్టుకోవాల్సిందే.. లేకపోతే ఫైన్ పడుద్ది.. !
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమైయ్యాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ కొనసాగుతుంది.
Date : 10-01-2022 - 9:21 IST -
Tirumala:ఈ నెల 11న తిరుమల రెండవ ఘాట్ రోడ్డు పునఃప్రారంభం
తిరుమల రెండవ ఘాట్ రోడ్డు మరమ్మత్తులు పనులు పూర్తి కావొచ్చాయి. జనవరి 11వ తేదీ రాత్రి నుంచి ఈ ఘాట్ రోడ్ పై వాహనాల రాకపోకలను అనుమతి ఇస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
Date : 10-01-2022 - 9:17 IST -
Modi: వ్యాక్సిన్ సర్టిఫికెట్ నుంచి మోదీ ఫోటో తొలగింపు.. కారణమేంటంటే!
త్వరలోనే ఇండియాలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో వాక్సినేషన్ సర్టిఫికెట్ నుండి మోదీ ఫోటో తీసేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Date : 10-01-2022 - 7:30 IST -
Kavitha:అస్సాం ముఖ్యమంత్రిపై కల్వకుంట్ల కవిత సెటైర్లు
అసోం సీఎం హిమంత బిస్వా శర్మపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. 317 జీవోను సవరించాలంటూ వరంగల్లో జరిగిన బీజేపీ కార్యక్రమానికి హాజరైన శర్మ.
Date : 09-01-2022 - 11:22 IST -
KCR: చినజీయర్ స్వామిని మర్యాదపూర్వకంగా కలిసిన కేసీఆర్!
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లపై చర్చించేందుకు ఆదివారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ముచ్చింతల ఆశ్రమానికి వెళ్లి చినజీయర్ స్వామితో సమావేశమయ్యారు. సీఎం వెంట మంత్రులు శ్రీ హరీశ్ రావు, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, సీఎస్ శ్రీ సోమేశ్ కుమార్ ఉన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లపై చర్చించేందుకు ఈ రోజు సీఎం శ్రీ కేస
Date : 09-01-2022 - 11:05 IST