HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Snow

    Video: చలిలో దేశ రక్షణకు సైనికులు ఇలా..

    సైనికులు దృఢ నిశ్చయంతో, కర్తవ్య దీక్షతో దేశ రక్షణకై పెద్ద పీట వేస్తారు. ప్రాణాలను సైతం ఎదురొడ్డి భరత మాతకు సేవ చేస్తారు. రక్షణ శాఖ ట్విట్టర్ వేదికగా విడుదల చేసిన ఫొటోలు వారి అంకిత భావానికి అద్దం పడుతున్నాయి.

    Date : 08-01-2022 - 5:04 IST
  • Template (53) Copy

    Telangana: సంక్రాంతి పండుగ వరకు రైతుబంధు సంబరాలు

    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు ఉత్సవాలు ఈ సంక్రాంతి వరకు జరుపుకోవాలని పార్టీ శ్రేణులను టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు కోరారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో ఈ నెల 10వ తేదీ వరకు కొన్ని ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తినుకున్నారు. సంక్రాంతి వరకు  కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ రైతు బంధు ఉత్సవాలు జరుపు కోవాలని పార్టీ శ్రేణులకు మంత్రి క

    Date : 08-01-2022 - 4:50 IST
  • Jagan

    Lock down: నైట్ కర్ఫ్యూ పై సీఎం క్లారిటీ

    తెలుగు రాష్ట్రాల్లో కరోనా, ఒమిక్రాన్ కేసుల పెరుగుదల ఒకింత ఆందోళనకు గురి చేస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూపోతుండటంతో ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ తరుణంలో కొంతమంది కేటుగాళ్లు సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలతో చెలరేగిపోతున్నారు.కరోనా, ఒమిక్రాన్ కేసుల విజృంభణ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూ అమలులోకి వచ్

    Date : 08-01-2022 - 3:42 IST
  • Template (52) Copy

    Punjab Icon: సోనూ సూద్ నియామకం రద్దు- ఎన్నికల సంఘం

    ప్రముఖ నటుడు సోనూ సూద్ ను గతంలో పంజాబ్ ఐకాన్ గా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ఎన్నికల సంఘం వెనక్కి తీసుకుంది. ప్రజాస్వామ్యం పై ప్రజల్లో చైతన్యం కలిగించి ఎన్నికల్లో పాల్గొనేలా చేసి ఓటింగ్ శాతం పెంచేందుకు 2020 నవంబరులో సోనూ సూద్ ను ప్రచారకర్తగా ఎన్నికల సంఘం నియమించడం తెలిసిందే. జనవరి 4న ఈ నియామక ఉత్తర్వులను ఉపసంహరించుకున్నట్టు పంజాబ్ ఎన్నికల ప్రధాన అధికారి డా

    Date : 08-01-2022 - 2:50 IST
  • Ap Inter

    Andhra Pradesh: ఇంటర్మీడియట్‌ పరీక్షలు.. మే 5 నుంచి?

    ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలను మే 5 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అర్ధ సంవత్సర(హాఫ్ ఇయర్) పరీక్షలు నిర్వహించిన అధికారులు.. బోర్డు పరీక్షలపై దృష్టిసారించారాని బోర్డు వర్గాలు తెలిపాయి. కరోనా ఉద్ధృతి లేకపోతే ఈ తేదీల్లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని.. ఆ సమయంలో కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పరీక్షల

    Date : 08-01-2022 - 2:19 IST
  • Et

    China: చైనాలో భారీ భూకంపం

    చైనా దేశంలోని కింగ్‌ హై ప్రావిన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.9 ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కింగ్‌హై ప్రావిన్స్‌లోని మెన్యువాన్‌ కౌంటీలో భూకంపం వచ్చిందని స్థానిక మీడియా తెలిపింది. భూకంప కేంద్రాన్ని 37.77 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 101.26 డిగ్రీల తూర్పు రేఖాంశంలో పరిశీలించారు. జిన్హువా న్యూస్ ఏజెన్సీ ప్రకారం.. ఇవాళ తెల్లవారుజామున 1:45

    Date : 08-01-2022 - 2:09 IST
  • Template (49) Copy

    Suicide: బెజ‌వాడ‌లో ఫ్యామిలీ సూసైడ్ క‌ల‌క‌లం..

    విజ‌య‌వాడ‌లో ఒకే కుటుంబానికి చెంద‌న న‌లుగురు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపుతుంది. దుర్గ‌మ్మ ద‌ర్శ‌నానికి వ‌చ్చి సూసైడ్ చేసుకున్న‌ట్లు పోలీసులు ప్రాథ‌మికంగా నిర్థార‌ణ‌కు వ‌చ్చారు. క‌న్య‌కా ప‌ర‌మేశ్వ‌రి స‌త్రంలో త‌ల్లి కొడుకు విషం తాగి ఆత్మ‌హ‌త్య చేసుకోగా..కృష్ణానదిలో దూకి తండ్రీ కొడుకు ఆత్మ‌హ‌త్య‌కు చేసుకున్నారు. వీరు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారుగా పోల

    Date : 08-01-2022 - 12:30 IST
  • New Look

    అనిల్ రావిపూడి చేతుల‌మీదుగా ఫస్ట్ లుక్

    ఫ‌న్ ఫిల్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా బిజి గోవింద‌రాజు స‌మ‌ర్ప‌ణలో ఎం. ముర‌ళీధ‌ర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం `కొత్త కొత్త‌గా`..హ‌నుమాన్ వాసంశెట్టి ద‌ర్శ‌కుడు. అజ‌య్‌, విర్తి వ‌ఘాని,ఆనంద్ ప్ర‌ధాన‌ల పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనిల్‌రావిపూడి విడుద‌ల‌చేసి చిత్ర యూనిట్‌కి బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ చి

    Date : 08-01-2022 - 12:14 IST
  • Template (51) Copy

    Faria: దూకుడు పెంచుతున్న ఫరియా

    ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు పెద్ద హిట్ కొట్టడం చాలా అరుదు. ఆలా అరుదైన వాటిలో పెద్ద హిట్ అందుకున్న సినిమా 'జాతి రత్నాలు'.

    Date : 08-01-2022 - 12:09 IST
  • Kattappa 1

    Satya Raj: కట్టప్పకు కరోనా పాజిటివ్!

    సినీ ఇండస్ట్రీపై కరోనా మహమ్మారి దండయాత్ర చేస్తోంది. మహేశ్ బాబు, త్రిష, మంచు లక్ష్మీ, థమన్ లాంటి వాళ్లు కరోనా బారిన పడగా, తాజాగా బాహుబలి ఫేం కట్టప్ప అయిన యాక్టర్ సత్యరాజ్ కొవిడ్ పాజిటివ్ అని తేలింది. శుక్రవారం రాత్రి ఆయన ఆరోగ్యం కాస్త క్షీణించడంతో కుటుంబసభ్యులు ఆయన్ని చెన్నైలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. దేశంలో కరోన

    Date : 08-01-2022 - 12:01 IST
  • Anandaiah

    Anandayya: ఓమిక్రాన్ కు ఆనంద‌య్య చికిత్స అందించ‌లేడు!

    క‌ష్ణ‌ప‌ట్నం ఆనంద‌య్య ఓమిక్రాన్ కు చికిత్స అందించ‌లేడ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం హైకోర్టుకి తెలిపింది. ఇటీవ‌ల ఓమిక్రాన్ కు త‌న మందును పంపిణీ చేస్తుండగా గ్రామ‌స్తులు అడ్డుకోవ‌డంతో ఆనంద‌య్య హైకోర్టుని ఆశ్ర‌యించాడు. అయితే ఓమిక్రాన్ వేరియంట్‌తో బాధపడుతున్న రోగులకు చికిత్స చేయడానికి అనుమతించలేమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. క‌రోనా ఫ‌స్ట్‌, సెకండ్ వేవ్ లో

    Date : 08-01-2022 - 11:16 IST
  • Template (46) Copy

    Corona: తాజాగా 1,41,986 కేసులు నమోదు

    దేశంలో కరోనా మళ్ళి శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. శుక్రవారం 1,41,986 కేసులు నమోదయ్యాయి అని ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం 1,17,100 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. గురువారం నటితో పోలిస్తే ఇది 21% శాతం ఎక్కువ కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. #Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant 𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/GYKdOZNXzf pic.twitter.com/w4jCjv5syI — Ministry of Healt

    Date : 08-01-2022 - 10:24 IST
  • CV Anand Police Commissioner

    Hyd Police: పాతబస్తీ రౌడీలపై నిఘా పెంచాలన్న పోలీస్ బాస్

    హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ పాతనగరంలో పర్యటించారు.

    Date : 08-01-2022 - 12:45 IST
  • lockdown

    Tamil Nadu:తమిళనాట లాక్ డౌన్

    తమిళనాడు ప్రభుత్వ పరిధిలోని మధురై అరుణాచలం, మరికొన్ని ప్రాంతాలు పూర్తిగా లాక్‌డౌన్‌ విధిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

    Date : 07-01-2022 - 10:01 IST
  • PM Modi:దేశ ప్రజలకు ప్రధాని మోడీ ప్రశంస

    కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ 150 కోట్ల మార్కును దాటినందుకు ప్రధాని మోడీ ప్రజలకు అభినందనలు తెలిపాడు.

    Date : 07-01-2022 - 9:55 IST
  • Ys Sharmila

    YSRTP:షర్మిల సంచలన వ్యాఖ్యలు

    రాజకీయాల్లో అప్పుడు ఏదయినా జరగవచ్చని నర్మగర్భంగా జగన్ ను టార్గెట్ చేసి షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసింది.

    Date : 07-01-2022 - 9:37 IST
  • Ayyappa

    Sabarimala: 580 కిలోమీటర్ల పాదయాత్రలో అన్నాచెల్లెలు..

    కాలినడకన శబరిమల యాత్ర అంటే అనుకున్నంత సులభమేమీకాదు. భక్తులకు అయ్యప్పస్వామి ఆశీర్వాదంతో పాటు.. ఓర్పు, సహనం ఉండాలి. ఈక్రమంలో ఇద్దరు చిన్నారులు మెడలో అయ్యప్ప స్వామి మాల వేసుకుని, నెత్తిపై ఇరుముడి పెట్టుకుని కాలినడకన అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. భక్తి భావంతో బెంగళూరు నుంచి ‘స్వామియే శరణం అయ్యప్పా’ అంటూ రోడ్డుపై చిన్ని చిన్ని అడ

    Date : 07-01-2022 - 4:42 IST
  • Template (43) Copy

    TRS: పార్టీ నుంచి వ‌న‌మా రాఘ‌వ స‌స్పెన్ష‌న్‌

    తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర అధ్య‌క్షులు శ్రీ కేసీఆర్ గారి సూచ‌న‌మేర‌కు ఆరోప‌ణ‌ల‌కు గురైన కొత్త‌గూడెం పార్టీ నాయ‌కులు వ‌న‌మా రాఘ‌వేంద్ర‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, ఇన్‌ఛార్జి నూక‌ల న‌రేష్ రెడ్డిలు వెల్లడించారు. ఈ నిర్ణ‌యం త‌క్ష‌ణం అమ‌లులోకి వ‌స్తుందని పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడ

    Date : 07-01-2022 - 3:41 IST
  • Template (42) Copy

    Andhra Pradesh: అధ్వానంగా ఉన్న రోడ్డులో టోల్ చార్జీలు సరికాదు- రోజా

    చిత్తూరు జిల్లాలోని నగరి-పుత్తూరు జాతీయ రహదారి పరిస్థితి దారుణంగా ఉందని వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. ఇవాళ ఆమె విజయవాడలో రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబును కలిశారు. నగరి-పుత్తూరు జాతీయ రహదారి అధ్వానంగా ఉందని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నదని అటువంటి రోడ్డులో టోల్ చార్జీలు వసూలు చేయడం సరికాదని రోజా అన్నారు. తన నగరి నియోజకవర

    Date : 07-01-2022 - 3:19 IST
  • High Court: కరోనా దృష్ట్యా పిల్లలకు వైద్య సదుపాయాలు పెంచాలి

    కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పిల్లల కోసం వైద్య సదుపాయాలు మరింత పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచాలని ఆదేశించిన హైకోర్టు.. కేంద్రం మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. జనం గుమిగూడకుండా నియంత్రించాలని.. మాల్స్‌, థియేటర్ల

    Date : 07-01-2022 - 2:12 IST
← 1 … 1,204 1,205 1,206 1,207 1,208 … 1,229 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd