Kadapa: కడప జిల్లాలో బ్రిటీష్ కాలం నాటి భూగర్భ జలాశయం!
- By Balu J Published Date - 11:18 AM, Mon - 24 January 22
కడప జిల్లాలో బ్రిటీష్ కాలం నాటి భూగర్భ జలాశయం వెలుగుచూసింది. మొదట అందరూ సొరంగ కారాగారంగా భావించారు. సమగ్రంగా పరిశీలించిన అనంతరం జలాశయంగా గుర్తించారు. చింతకొమ్మదిన్నె మండలం బుగ్గ అగ్రహారం గ్రామ సమీపంలో వెలుగుచూసిన ఈ భూగర్భ జలాశయాన్ని 1890లో బ్రిటీష్ వారు నిర్మించినట్లు అక్కడ శిలాఫలకం ఉంది. తాగునీటి అవసరాల కోసం ఇక్కడ నీటిని నిల్వ చేసుకునేవారని, అవసరమైనప్పుడు గ్రావిటీ ద్వారా కడపకు తీసుకెళ్లేవారని నిపుణులు చెబుతున్నారు.
Tags
Related News
Karachi: కరాచీ రైల్వే స్టేషన్ లో బాంబు కలకలం
Karachi: కరాచీలోని కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లో రైలు నుంచి ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)తో కూడిన బ్యాగ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు శనివారం మీడియా నివేదికలు తెలిపాయి. అవామ్ రైలులో బాంబు గురించి సమాచారం అందుకున్న బాంబు నిర్వీర్య విభాగం స్టేషన్కు చేరుకుని నియంత్రిత పేలుడు ద్వారా దానిని నిర్వీర్యం చేసినట్లు పోలీసులు తెలిపారు. లా ఎన్ఫోర్స్మెంట్ అధ�