Speed News
-
TTD: శ్రీవారి భక్తులకు మరో శుభవార్త..!
శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. అసలు మ్యాటర్ ఏంటంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ క్రమంలో తాజాగా టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, మేల్చాట్ వస్త్రం, అభిషేకం, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత
Date : 08-03-2022 - 9:00 IST -
Radhe Shyam: మార్చ్ 8న రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ NFT లాంఛింగ్..
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ పాన్ ఇండియన్ లవ్ స్టోరీ రాధే శ్యామ్. ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనిపై అంచనాలు మరింత పెంచేసే పనిలో పడ్డారు మేకర్స్.
Date : 08-03-2022 - 8:37 IST -
Ukraine War: ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్.. సామాన్యుడి నడ్డి విరుస్తున్న వంట నూనెధరలు
ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం సామాన్యూడిపై తీవ్ర ప్రభావం పడింది. ఆ యుద్ధం ఆయా దేశాల ప్రజలపైనే కాకకుండా ఇతర దేశాల ప్రజలపై కూడా ప్రభావం చూపుతుంది.దేశంలోని ప్రతి కుటుంబంలో వంట నూనెల రూపంలో ప్రభావం పడింది.
Date : 08-03-2022 - 8:33 IST -
MG Motors ZS-EV:MG Motors నుంచి ఎలక్ట్రిక్ కారు రిలీజ్…. ధర ఎంతంటే..?
పెట్రోల్, డీజిల్ ధరలు తారాస్థాయికి చేరుకున్నాయి. వాటి పేరు వింటేనే గుండె గుభేల్అంటోంది. ఈ నేపథ్యంలో దేశంలో ఈ -వెహికల్స్ కు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది.
Date : 08-03-2022 - 7:40 IST -
AP Movie Theatres: సినిమా వివాదానికి జగన్ తెర
సినిమా టికెట్ల ధరలపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల ధరలపై కొత్త జీవో జారీ చేసింది. థియేటర్లను ఏపీ సర్కార్ నాలుగు కేటగిరీలుగా విభజించింది. ఐదు షోలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
Date : 07-03-2022 - 9:15 IST -
KCR: మహిళాభ్యుదయానికి ఎనలేని కృషి చేస్తున్నాం – ‘కేసీఆర్’
అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ పురస్కరించుకుని సీఎం కేసీఆర్ తెలంగాణ మహిళల ’ కు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో పురుషుడితో పాటుగా అన్ని రంగాల్లో మహిళలు సమాన పాత్ర పోశిస్తున్నారని సీఎం అన్నారు.
Date : 07-03-2022 - 9:06 IST -
Nari Shakti: 29 మంది మహిళలకు నారీ శక్తి పురస్కారాలు.. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల ప్రదానం
మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ 2020, 2021 సంవత్సరాల్లో 29 మంది మహిళలకు నారీ శక్తి పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.
Date : 07-03-2022 - 8:40 IST -
Exit Polls: యూపీ బీజేపీదే.. పంజాబ్లో ఆప్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ రాష్ట్రాల్లో దేశంలోని అత్యంత కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కూడా ఉండటంతో.. అందరి దృష్టి ఈ ఎన్నికలపై నెలకొంది.
Date : 07-03-2022 - 8:34 IST -
Pawan Kalyan: రాజధాని నిర్మాణం కోసం రైతులు చేస్తున్న పోరాటంపై ‘పవన్ కళ్యాణ్’.. !
సుమారు 35 వేల ఎకరాలను భూములను రాజధాని నిర్మాణం కోసం అందించిన రైతులు 811 రోజులుగా చేస్తున్న పోరాటం వజ్ర సంకల్పంతో కూడుకున్నదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
Date : 07-03-2022 - 8:30 IST -
Accident: రామగుండ సింగరేణిలో ప్రమాదం.. నలుగురు కార్మికులు మృతి
తెలంగాణలోని రామగుండ సింగరేణిలో ప్రమాదం జరిగింది. అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్లో భూగర్భ గనిలో కొంత భాగం కూలిపోవడంతో నలుగురు కార్మికులు మరణించారు.
Date : 07-03-2022 - 6:47 IST -
5 States Exit Poll : 5 రాష్ట్రాల్లో బీజేపీ ఔట్, ‘ఆత్మసాక్షి’ ఎగ్జిట్ పోల్
ఆత్మసాక్షి సర్వే ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం బీజేపీ ఐదు రాష్ట్రాల్లోనూ ఓడిపోనుంది.
Date : 07-03-2022 - 6:30 IST -
Petrol And Diesel Prices: పెట్రోల్ ధరలకు రెక్కలు.. సామాన్యుడి జేబుకి చిల్లి తప్పదా..?
ఇండియాలో ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల పోలింగ్ నేటితో ముగియనున్నాయి. ఈ క్రమంలో దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగే అవకాశం తెలుస్తోంది. ప్రతిష్టాత్మకంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో మూడు నెలల నుంచి పెట్రోల్, డీజిల్ రేట్లపై రోజువారీ ధరల పెంపు ప్రక్రియను తాత్కాలికంగా ఆపివేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలు పూర్వడంతో రేపటి నుం
Date : 07-03-2022 - 4:52 IST -
Janasena: జనసేన ఆవిర్భావ సభ’ను విజయవంతం చేద్దాం- ‘నాదెండ్ల
ఈ నెల 14వ తేదీన జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభ మన చరిత్ర, సంస్కృతి ఉట్టిపడేలా… మన ప్రాంత ఔన్నత్యం ప్రతిబంబించేలా ఉంటుందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ సభ రాష్ట్ర రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుందని ఆకాంక్షించారు. ఈ సభ కోసం జనసైనికులతో పాటు రాష్ట్ర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, పోలీస్ శాఖ పర్మిషన్లు ఇచ్చి
Date : 07-03-2022 - 4:35 IST -
Prabhas: సినిమా టికెట్ల ధరల జీవోపై స్పందించిన ప్రభాస్
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరలపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పందించారు.
Date : 07-03-2022 - 4:07 IST -
Jadeja: జయంత్ కోసం జడ్డూ త్యాగం
మొహాలీ టెస్టులో భారత గెలుపు వెనుక ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాదే కీలకపాత్ర అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జడేజా బ్యాట్ తోనూ, బంతితోనూ అదరగొట్టాడు.
Date : 07-03-2022 - 3:41 IST -
TSRTC Offer For Women : ఆ మహిళలకు ఆర్టీసీలో ఉచితం
మహిళలకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మహిళాదినోత్సవం సందర్భంగా 60ఏళ్లు పైబడిన మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది.
Date : 07-03-2022 - 3:26 IST -
AP Assembly Session 2022: మార్చి 25 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు..!
ఏపీలో ఈరోజు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సంగతి లెలిసిందే. ఈ క్రమంలో తొలిరోజే ప్రతిపక్ష టీడీపీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం హాట్ టాపిక్గా మారింది. ఇక ఆ తర్వాత జరిగిన బిజినెస్ అడ్వయిజరీ సమావేశంలో భాగంగా, మార్చి 25 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ఈసారి మొత్తం 13రోజులు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. స్ప
Date : 07-03-2022 - 2:27 IST -
Rupee Value Declines : పాతాళానికి పడిపోయిన `రూపాయి`
మోడీ సర్కార్ హయాంలో అత్యంత ఘోరంగా భారత రూపాయి పతనం అయింది.
Date : 07-03-2022 - 2:08 IST -
Telangana Assembly: అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ వాకౌట్.. అసలు కారణం ఇదే..!
తెలంగాణలో ఈరోజు ప్రారంభమయిన శాసనసభ సమావేశాల నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది. గవర్నర్ ప్రసంగం లేకుండా ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ విషయం పై ప్రతిపక్షాలు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అనుమతించలేదు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో స్పీకర్ ఏకపక్షంగా
Date : 07-03-2022 - 2:08 IST -
BJP MLAs Suspended : సింహాలపై అసెంబ్లీ వేటు
బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకుండా రాజ్యాంగాన్ని కేసీఆర్ సర్కార్ అగౌరపరుస్తోందని బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. దీంతో ఈ అసెంబ్లీ సమావేశాల వరకు ఈటెల రాజేంద్ర, రఘునందన్, రాజాసింగ్ లను అసెంబ్లీ బహిష్కరించింది.
Date : 07-03-2022 - 2:05 IST