Speed News
-
Heart And Women: ప్రతి మహిళకు కార్డియాలజిస్ట్ అందించే చిట్కాలేంటో తెలుసా..?
గుండె జబ్బులు...చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కర్నీ ప్రభావితం చేస్తున్నాయి. మన శరీరంలో అతిముఖ్యమైన అవయవం కాబట్టి...గుండెను భద్రంగా చూసుకుంటే ఎలాంటి రిస్క్ ఉండదు.
Date : 10-03-2022 - 12:56 IST -
Manipur Election Results 2022: ఉత్తరాఖండ్లో దూసుకుపోతున్న బీజేపీ..!
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఈ క్రమంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఎగ్జిట్ ఫలితాల అంచనాలు నిజమవుతున్నాయి. తాజా ఎన్నికల రిపోర్ట్స్ గమనిస్తే, పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యంలో దూసుకుపోతుండగా, గోవాలో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య టఫ్ ఫైట్ నడ
Date : 10-03-2022 - 12:32 IST -
Manipur Election Results 2022: మణిపూర్లో బీజేపీ హవా..!
ఇండియాలో ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ఈరోజు ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఉత్తర ప్రదేశ్లో దుమ్మురేపుతూ మరోసారి అధికారం చేపట్టే దిశగా దూసుకుపోతున్న బీజేపీ, మణిపూర్లో కూడా సత్తా చాటుతోంది. ఈ నేపధ్యంలో మణిపూర్లో మొత్తం 60 స
Date : 10-03-2022 - 12:12 IST -
Punjab Election Polls:: పంజాబ్ను ఊడ్చేస్తున్న ఆప్
ఇండియాలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కౌంటిగ్ షురూ అయ్యింది. ఈ క్రమంలో పంజాబ్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు కనిపిస్తున్నాయి. అక్కడ గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య గట్టి పోటీ సాగినా, కాంగ్రెస్కు షాక్ ఇస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ మ్యాజిక్ ఫిగర్ను దేటేసింది. పంజాబ్లో మొత్తం 117 స్థానాలు ఉండగా, అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 59 స్థానాలు
Date : 10-03-2022 - 10:33 IST -
Uttar Pradesh Election Polls: యూపీలో మ్యాజిక్ ఫిగర్ దాటేసి బీజేపీ..!
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కౌంటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ క్రమంలో అక్కడ కౌంటిగ్ గమనిస్తే, యూపీలో మరోసారి బీజేపీ అధికారం చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే యూపీలో మ్యాజిక్ పిగర్ను దాటిన బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఉత్తర ప్రదేశ్లో మొత్తం 403 స్థానాలు ఉండగా, అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 202 స్థానాల్లో విజయం సాధించాలి. అయితే ప్రస్
Date : 10-03-2022 - 10:14 IST -
Punjab Election Polls: పంజాబ్లో టెన్షన్.. కాంగ్రెస్, అప్ల మధ్య టఫ్ పైట్..!
ఇండియాలో ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ఈరోజు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పంజాబ్ ఎన్నికల కౌంటింగ్ దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్నాయి. అక్కడ గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. నిముష నిముషానికి రెండు పార్టీల మధ్య ఆధిక్యం మారుతుంది. అయితే ప్రస్తుతం అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ 53 స్థానాల్లో ముందంజల
Date : 10-03-2022 - 9:55 IST -
UP Election Polls: యూపీలో దుమ్ము రేపుతున్న బీజేపీ
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజం కాబోతున్నాయని తెలుస్తోంది. అందరూ అనుకున్నట్లుగానే ఉత్తర్ ప్రశ్లో బీజేపీ దుమ్మురేపుతూ ముందంజలో దూసుకుపోతుంది. ఈ నేపధ్యంలో ప్రస్తుతం 182 స్ధానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక మరోవైపు యూపీలో సమాజ్ వాదీ పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తుంది. ఈ క్రమంలో ప్రస
Date : 10-03-2022 - 9:33 IST -
Tiger Attack: మనిషిని చంపిన పులి.. ఏక్కడంటే..?
మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలోని పెంచ్ టైగర్ రిజర్వ్ బఫర్ జోన్ సమీపంలో 50 ఏళ్ల వ్యక్తిని పులి చంపిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
Date : 09-03-2022 - 11:23 IST -
Bandi: అసెంబ్లీ సాక్షిగా లక్ష ఉద్యోగాలు మాయం… ‘కేసీఆర్’ పై ‘బండి సంజయ్’ ఫైర్.!
ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా లక్ష ఉద్యోగాలను మాయం చేసి నిరుద్యోగుల పొట్ట కొడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.
Date : 09-03-2022 - 11:20 IST -
Ponzi Scam: పోంజీ స్కామ్లో ఆంధ్రా కంపెనీ.. రూ.268 కోట్ల విలువైన ఆస్తులను ఆటాచ్ చేసిన ఈడీ
పోంజీ కుంభకోణం కేసులో ఆంధ్రప్రదేశ్కు చెందిన సంస్థతో ముడిపడి ఉన్న రూ.268 కోట్లకు పైగా విలువైన చర, 376 స్థిరాస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది.
Date : 09-03-2022 - 11:16 IST -
Hyderabad: మసాజ్ మాటున ‘వ్యభిచారం’ దందా!
బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం రాత్రి స్పాపై దాడి చేసి ఎనిమిది మంది మహిళలను, ఇద్దరు కస్టమర్లు,
Date : 09-03-2022 - 5:13 IST -
Ukraine Russia War: ఉక్రెయిన్ నాటోలో చేరదు.. జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు..!
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఉక్రెయిన్, రష్యా యుద్ధం మొదలై రెండు వారాలు దాటింది. ఉక్రెయిన్లో రష్యా సైనిక దళాలు తీవ్రస్థాయిలో బాంబు దాడులు చేస్తూ, అక్కడ బీభత్సం సృష్టిస్తూ, దేశంలోని ప్రధాన నగరాలన్నిటిని ధ్వంసం చేస్తున్నాయి. తొలిరోజు నుంచి ఉక్రెయిన్ సైన్యం పోరాడుతున్నా, రష్యాకు బలం,
Date : 09-03-2022 - 4:02 IST -
KCR Job Notification: తెలంగాణలో సంబురాలు షురూ..!
తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో, ఏళ్ళుగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులపై వరాల జల్లు కురిపిస్తూ కేసీఆర్ నుండి ప్రకటన రాగానే, రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర యువత, నిరుద్యోగులు ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేక
Date : 09-03-2022 - 1:07 IST -
Corona Update: ఇండియాలో కరోనా.. లేటెస్ట్ అప్డేట్ ఇదే..!
ఇండియాలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటల్లోకొత్తగా 4,575 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 145 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 7,416 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్ను విడుదల చ
Date : 09-03-2022 - 12:36 IST -
Telangana Jobs Notification: నిరుద్యోగులకు భృతి ఎక్కడ.. కోదండరామ్ షాకింగ్ రియాక్షన్..!
తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర నిరుద్యోగులపై వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో మొత్తం 91,142 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వెంటనే 80,039 ఉద్యోగాలకు నేటి నుంచే భర్తీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని, అలాగే 11 వేల కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ ప
Date : 09-03-2022 - 12:21 IST -
Ravi Teja: స్పెయిన్లో `రామారావు ఆన్ డ్యూటీ` పాటల చిత్రీకరణ
మాస్ మహారాజా యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ `రామారావు ఆన్ డ్యూటీ' కి నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహించారు.
Date : 09-03-2022 - 11:57 IST -
Russia Ukraine Crisis: కోకా-కోలా, పెప్సికో బాటలోనే మెక్ డొనాల్డ్స్..రష్యాలో విక్రయాలు నిలిపివేత..!!
తన పొరుగుదేశం ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన రష్యాను ఆర్థికంగా అరికట్టేందుకు ప్రపంచదేశాలు పలు విధాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే రష్యాలో వ్యాపార కలపాలు నిర్వహిస్తున్న ప్రముఖ కంపెనీలపై సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
Date : 09-03-2022 - 9:46 IST -
IPL2022: RCB ఫ్యాన్స్కు గుడ్న్యూస్
ఐపీఎల్ 15వ సీజన్ ఆరంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు గుడ్న్యూస్ చెప్పింది. తమ జట్టుకు మెంటార్గా ఏబీ డీవిలియర్స్ను నియమించబోతోంది. దీనిపై ఇప్పటికే ఏబీతో ఆర్సీబీ ఫ్రాంచైజీ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.
Date : 09-03-2022 - 9:35 IST -
TDP: టీడీపీ కేంద్ర కార్యాలయానికి భద్రత కల్పించండి.. డీజీపీకి లేఖ రాసిన టీడీపీ నేత వర్ల
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి భద్రత కల్పించాలంటూ ఏపీ డీజీపీకి టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. టీడీపీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలోని ఆత్మకూరు గ్రామంలో బైపాస్ రోడ్డు ప్రక్కగా సర్వే నంబర్లలో 392/1, 3, 4, 8, 9 & 10 లలో ఉంది. ఈ కార్యాలయానికి మాజీ సి.ఎం చంద్రబాబు నాయుడు, శాసనసభ్యులు ప్రతిరోజూ కార్యాలయానికి వచ్చి కనీసం 7 నుంచి 8 గంటల పాటు ప్రజా
Date : 09-03-2022 - 9:34 IST -
SA Board: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు సఫారీ క్రికెట్ బోర్డు షాక్
ఐపీఎల్ 15వ సీజన్ కి ముందు ఫ్రాంచైజీలకు కొత్త సమస్య వచ్చి పడింది. బంగ్లాదేశ్ తో జరిగే వన్డే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టును ఎంపిక చేయగా..
Date : 09-03-2022 - 9:31 IST