Speed News
-
Russia And Ukraine: రష్యా వర్సెస్ ఉక్రెయిన్.. ఫలించని రెండో దశ చర్చలు..!
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య భీకర యుద్ధం సాగుతున్న సంగతి తెలిసిందే. ఇక మరోవైపు ఈ రెండు దేశాల మధ్య రెండో దశ చర్చలు బెలారస్-పోలాండ్ దేశాల మధ్య జరిగాయి. ఈ చర్చల్లో భాగంగా, సాధారణ పౌరులను తరలింపునకు ప్రత్యేక క్యారిడార్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఇందుకు ఇరు దేశాలు అంగీకారం తెలిపాయాని తెలుస్తోంది. ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధంలో భాగంగా బాంబు దాడుల్లో సామన్య
Date : 04-03-2022 - 10:29 IST -
Polavaram: నేడు పోలవరం నిర్వాసితులను కలవనున్న కేంద్ర జలశక్తి మంత్రి, ఏపీ సీఎం
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి , కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో కలిసి ఈ రోజు పోలవరం ప్రాజెక్టు, పునరావాస కాలనీలను పరిశీలించనున్నారు.
Date : 04-03-2022 - 9:22 IST -
Kohli 100: కోహ్లీ కోసం గ్రౌండ్ కు వారిద్దరూ…
టెస్టు కెరీర్ లో విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయిని చేరుకోనున్నాడు.
Date : 04-03-2022 - 9:20 IST -
IPL 2022: బెంగళూరు ఓపెనర్లు వీళ్లేనా ?
ఐపీఎల్ 2022 సీజన్ నిర్వహణకి బీసీసీఐ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 26 నుంచి 10 జట్లతో ఈ మెగా టోర్నీ ప్రారంభంకాబోతుండగా.. మే 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది..
Date : 04-03-2022 - 9:17 IST -
SA Tour: జూన్ లో భారత పర్యటనకు సౌతాఫ్రికా
స్వదేశంలో జరగనున్న ఐపీఎల్ 2022 సీజన్ ముగిశాక జూన్లో భారత పర్యటనకు దక్షిణాఫ్రికా జట్టు రానుంది. ఈ పర్యటనలో భాగంగా టీమ్ఇండియాతో 5 టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడనుంది.
Date : 04-03-2022 - 9:14 IST -
Ukraine Russia War: ఉక్రెయిన్తో యద్ధంలో.. రష్యా ఎంతమంది సైనికులను కోల్పోయిందంటే..?
ఉక్రెయిన్ పై రష్యా బాంబు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర కొనసాగుతున్న క్రమంలో, అక్కడ ఖార్కీవ్ నగరం వరస బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోతుంది. క్షిపణులు, ఫిరంగులతో దాడులకు దిగుతుండటంతో పౌరులు భయాందోళనలతో బంకర్లలో తలదాచుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు తొమ్మిది లక్షల మంది పౌరులు ఉక్రెయిన్ నుంచి వలస వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవై
Date : 04-03-2022 - 9:10 IST -
KCR Visit: జార్ఖండ్ కు సీఎం కేసీఆర్!
చైనా సరిహద్దులోని గాల్వానా లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన భారతీయ అమరవీరులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ జార్ఖండ్లో పర్యటించనున్నారు.
Date : 03-03-2022 - 10:19 IST -
Ukraine Crisis: మరో రెండురోజుల్లో స్వదేశానికి రానున్న 7400 మంది భారతీయులు
ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు పక్రియ ఇంకా కొనసాగుతుంది.
Date : 03-03-2022 - 10:10 IST -
Women’s Day: మహిళా దినోత్సవ సంబరాలకు ‘కేటీఆర్’ పిలుపు
కేసీఆర్ సర్కార్ మహిళల కోసం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ, సంరక్షణ పథకాలు అద్భుతంగా అమలవుతున్న నేపథ్యంలో...
Date : 03-03-2022 - 7:05 IST -
Maheshwaram: బాలకార్మికులకు మోక్షం
ఇబ్రహీంపట్నం డివిజన్కు చెందిన రాచకొండ షీ టీం మహేశ్వరం పోలీసులతో కలిసి బుధవారం
Date : 03-03-2022 - 5:31 IST -
Medaram hundi: మేడారం హుండీ లెక్కింపు
ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 19 వరకు జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా భక్తులు సమర్పించిన హుండీల్లో కానుకగా
Date : 03-03-2022 - 5:15 IST -
Video: మాదాపూర్ లో హోటల్ పై దాడి.. కేసు నమోదు!
బుధవారం రాత్రి మాదాపూర్లో హోటల్ నిర్వాహకులను బెదిరించి,
Date : 03-03-2022 - 3:31 IST -
Revanth Reddy : రేవంత్ రెడ్డికి డీజీపీ స్వీట్ వార్నింగ్
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని ప్రభుత్వం కక్షగట్టి, బలవంతంగా సెలవుపై పంపించిందంటూ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ ఆరోపణలు చేసారు.
Date : 03-03-2022 - 1:33 IST -
Vehicle Sale: తగ్గిన మారుతి, హ్యాందాయ్ విక్రయాలు..ఆశాజనకంగా టాటా…!!!
భారత్ లోని వాహన తయారీదారు సంస్థలు ఫిబ్రవరి 2022నెల విక్రయాల జాబితాను విడుదల చేసింది. సెమీ కండక్టర్ చిప్ ల కొరత వల్ల చాలా కంపెనీలు ప్రతికూల విక్రయాలను నివేదించారు.
Date : 03-03-2022 - 1:02 IST -
Breast Milk: తల్లి పాలతో బిడ్డకే కాదు…తల్లికీ ఆరోగ్య ప్రయోజనాలు..!!!
రొమ్మును బిడ్డ నోటికి అందించడంతోనే ఆ తల్లి బాధ్యత తీరిపోదు. బిడ్డ పాలు తాగుతుందా లేదా...సౌకర్యవంతంగా పాలు వస్తున్నాయా లేదా...
Date : 03-03-2022 - 12:59 IST -
Ukraine War : దేశంలో ఉక్రెయిన్ తుఫాన్.. విద్యార్థుల తరలింపు విషయంలో వార్
ఉక్రెయిన్లో యుద్ధం కారణంగా వైద్య విద్యార్థులు చిక్కుకోవడంతో ఆందరిలో ఆందోళన నెలకొంది.
Date : 03-03-2022 - 11:59 IST -
Hemant Nagrale : సోషల్ మీడియాలో పర్సనల్ నెంబర్ పెట్టిన పోలీస్ కమీషనర్.. ఇందుకోసమేనట..?
ముంబై కొత్త పోలీస్ కమీషనర్ సంజయ్ పాండే ప్రజల సమస్యలు నేరుగా తానే విననున్నారు. తన పర్సనల్ ఫోన్ నెంబర్ ని ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు.
Date : 03-03-2022 - 11:57 IST -
Mamata: భారతీయులను తరలించే బాధ్యత ప్రభుత్వానిదే!
ఉక్రెయిన్ రష్యా సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విదేశీ వ్యవహారల విషయంలో అనుసరిస్తున్న తీరుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసహనం వ్యక్తం చేశారు.
Date : 03-03-2022 - 11:53 IST -
AP Capital: ఏపీ ప్రభుత్వానికి బిగ్ షాక్.. రాజధానిపై తీర్పు ఇచ్చిన హైకోర్టు
అమరావతి రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Date : 03-03-2022 - 11:04 IST -
Indian Student: ఉక్రెయిన్ లో బ్రెయిన్ స్ట్రోక్ తో ఎంబీబీఎస్ విద్యార్థి మృతి
ఉక్రెయిన్లో పంజాబ్కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందాడు . ఇస్కీమియా స్ట్రోక్తో బాధపడుతూ గత నెల రోజులుగా చికిత్స పొందుతున్న చందన్ జిందాల్ (22) బుధవారం మరణించాడు.
Date : 03-03-2022 - 10:40 IST