Amit Shah: సాయి గణేష్ కుటుంబసభ్యులకు అమిత్ షా పరామర్శ
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం బీజేపీ కార్యకర్త సాయి గణేష్ అమ్మమ్మ సావిత్రమ్మతో ఫోన్లో మాట్లాడారు.
- By Balu J Published Date - 09:17 PM, Tue - 19 April 22
కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం బీజేపీ కార్యకర్త సాయి గణేష్ అమ్మమ్మ సావిత్రమ్మతో ఫోన్లో మాట్లాడారు. సాయిగణేష్ ఆత్మహత్య కేసులో న్యాయం చేయాలని సావిత్రమ్మ, కుటుంబ సభ్యులు కేంద్ర మంత్రిని కోరినట్లు సమాచారం. కుటుంబానికి బీజేపీ అన్నివిధాలా అండగా ఉంటుందని అమిత్ షా కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా సాయి గణేష్ కుటుంబ సభ్యులను అమిత్ షా పరామర్శించారు.
Related News
BJP Plan B: మ్యాజికల్ ఫిగర్ రాకపోతే బీజేపీ ప్లాన్ B ?
బీజేపీకి మెజారిటీ రాకపోతే ప్లాన్ బీ ఏమిటి ? ఈ ప్రశ్నకు అమిత్ షా స్పందిస్తూ ప్లాన్ ఎ విజయవంతమయ్యే అవకాశం 60 శాతం మాత్రమే ఉందని మీరు భావించే పరిస్థితిలో ప్లాన్ బి రూపొందించబడింది. కానీ మా పరిస్థితి అలా లేదు. ప్రధాని మోదీ అఖండ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమన్నారు.