Speed News
-
Delhi Capitals: లక్నో జోరుకు ఢిల్లీ బ్రేక్ వేస్తుందా?
ఐపీఎల్ 2022 సీజన్లో ఏప్రిల్ 7 న మరో హోరాహోరీ పోరు జరుగనుంది.
Date : 06-04-2022 - 6:00 IST -
Watch: ఆకాశమంత ప్రేమ.. ఆడబిడ్డకు అరుదైన స్వాగతం!
మహారాష్ట్ర పూణే జిల్లాకు చెందిన ఓ కుటుంబం తమ ఆడబిడ్డకు హెలికాప్టర్ ద్వారా ఘన స్వాగతం పలికారు.
Date : 06-04-2022 - 5:34 IST -
Food Apps: ఫుడ్ సర్వీస్ సేవల్లో స్వల్ప అంతరాయం
ఫుడ్ డెలివరీ యాప్లు Zomato, Swiggy సాంకేతిక సమస్య కారణంగా నిలిచిపోయాయి.
Date : 06-04-2022 - 3:04 IST -
IPL 2022: మరింత పదునెక్కిన ‘ఆర్సీబీ’ పేస్ దళం
ఐపీఎల్-2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్టుకు మరో గుడ్ న్యూస్ అందింది.
Date : 06-04-2022 - 2:41 IST -
Modi Blessed: మోడీతో రామ్మోహన్ నాయుడు ఫ్యామిలీ
టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తన భార్య, కూతురుతో కలిసి ప్రధాని మోదీని కలిశారు.
Date : 06-04-2022 - 12:40 IST -
Corona Virus: ఇండియాలో మళ్ళీ పెరుగుతున్న కరోనా కేసులు..!
భారత్లో గత 24 గంటల్లోకొత్తగా 1,086 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 71 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 1,190 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్ను విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకు 4,30,29,044 కోట్ల
Date : 06-04-2022 - 11:02 IST -
Bandi yatra: బండి యాత్ర చివరి సమావేశానికి హాజరుకానున్న అమిత్ షా..!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. ఈ క్రమంలో మంగళవారం నిర్వహించే బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్ర బీజేపీ శ్రేణులు అలెర్ట్ అయ్యారు. ఇకపోతే హైదరాబాద్ శివార్లలోని మహేశ్వరంలో బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం న్యూఢిల్లీలో ఉన్న బండి సంజయ్, తాజాగా అమిత్ షాను కలవడంతో పాటు,
Date : 06-04-2022 - 9:10 IST -
ఎమ్మెల్యే రోజా భర్తపై అరెస్ట్ వారెంట్ ను జారీ చేసిన చెన్నై జార్జిటౌన్ కోర్టు
వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా భర్త సెల్వమణిపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. 2016 నాటి ఓ కేసు విషయంలో ఈ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది.
Date : 06-04-2022 - 8:27 IST -
Rave Party: డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం.. నిందితుల కాల్ డేటాపై పోలీసుల ఫోకస్
రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్ కేసును విచారిస్తున్న బంజారాహిల్స్ పోలీసులు కేసులో అనుమానితులుగా ఉన్న నలుగురు వ్యక్తుల కాల్ డీటెయిల్ రికార్డులను విశ్లేషిస్తున్నారు.
Date : 06-04-2022 - 8:21 IST -
Dalit Bandhu: అందోల్ నియోజకవర్గంలో దళితుల బందు
సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో ఈరోజు దళిత బంధు ప్రారంభం మండలంలోని బద్దాయిపల్లి గ్రామం నుంచి లబ్ధిదారులకు ట్రాక్టర్లు, జేసీబీలు, బొలెరో వాహనాలను ఎమ్మెల్యే కాంతి కిరణ్ అందజేశారు.
Date : 05-04-2022 - 11:00 IST -
Jagan-Modi: ‘మోదీ’తో ముగిసిన ‘జగన్’ భేటీ..!
ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. ప్రధానితో గంటకు పైగా ముఖ్యమంత్రి భేటీ కొనసాగింది.
Date : 05-04-2022 - 10:53 IST -
PK Donation: కౌలు రైతుల కుటుంబాలకు రూ. 5 కోట్ల విరాళం ప్రకటించిన ‘పవన్ కళ్యాణ్..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం కీలక ప్రకటన చేశారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు గాను రూ.5 కోట్ల విరాళాన్ని ఆయన ప్రకటించారు.
Date : 05-04-2022 - 10:46 IST -
Amit Shah: లోక్ సభలో నవ్వులు పూయించిన అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్ సభలో నవ్వుల పువ్వులు పూయించారు. తనపై తానే సెటైర్ వేసుకున్నారు.
Date : 05-04-2022 - 4:49 IST -
Twitter Salute: శభాష్ పోలీస్: మంటల్లో దూకి, పసిబిడ్డను కాపాడి!
ఇటీవల కరౌలిలో జరిగిన మత హింసలో ఓ పసికందును రక్షించినందుకు రాజస్థాన్ పోలీసు కానిస్టేబుల్ ప్రశంసలు అందుకుంటున్నాడు.
Date : 05-04-2022 - 4:37 IST -
Sodium: ‘ఉప్పు’ ఆరోగ్యానికి ముప్పు!
ఉప్పు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. ఉప్పుతో లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి.
Date : 05-04-2022 - 3:46 IST -
CPI Narayana: ఏపీ గవర్నర్ పై నారాయణ షాకింగ్ కామెంట్స్..!
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పై సీపీఐ నేత నారాయణ విమర్శలు గుప్పించారు.రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకునే పిచ్చి నిర్ణయాలు అన్నింటికీ గవర్నర్ ఆమోదం తెలపడం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించబట్టే గవర్నర్ ఆ ఫైళ్లపై సంతకాలు పెడుతున్నారని నారాయణ అన్నారు. జగన్ తాను రద్దు చేసిన నిర్ణయాలను మళ్లీ తానే అమలు చేస్తున్నారని, వాటిని గవర
Date : 05-04-2022 - 3:44 IST -
Kashmiri Pandit: లోయలో విరుచుకుపడుతున్న ఉగ్రవాదులు.. కశ్మీరీ పండిట్ పై కాల్పులు..!
షోపియాన్ జిల్లాలో సోమవారం ఒక కాశ్మీర్ పండిట్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులు మళ్ళీ విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో 24 గంటల వ్యవధిలో వరుసగా 4 చోట్ల దాడులకు పాల్పడ్డారు. తాజా ఘటనలో ఉగ్రవాదులు ఓ కశ్మీరీ పండిట్ పై కాల్పులు జరపగా, అతని చేయి, కాలిలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో గాయపడిన బాలకిషన్ను శ్రీనగర్ లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు.
Date : 05-04-2022 - 3:10 IST -
Electric Bikes: ఈ-స్కూటర్లు ఎందుకు పేలుతున్నాయంటే?
గత వారం రోజుల్లో ఆరు ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు అగ్నిప్రమాదం జరగడంతో ఆ వాహనాలను నడిపేవారంతా భయపడుతున్నారు.
Date : 05-04-2022 - 12:45 IST -
Petrol And Diesel Prices: బాదుడే. బాదుడు.. 13వ సారి పెరిగిన పెట్రోల్, డీజీల్ ధరలు
పెట్రోల్ డీజీల్ ధరలు నియంత్రణకావడం లేదు. గత రెండువారాల్లో 13 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. ఈ రోజు (ఎప్రిల్ 5న) 80 పైసలు పెరిగింది. తాజాగా పెరిగిన ధరలతో.. ఢిల్లీలో ఈ రోజు పెట్రోల్ ధర లీటరుకు రూ.104.61, డీజిల్ ధర లీటరుకు రూ.95.87గా ఉన్నాయి. 80 పైసలు పెరిగింది). ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ. 119.67 (పెరిగిన 84 పైసలు) డీజీల్ ధర రూ. 103.92 (పెరిగిన 85 పైసలు) వద్ద ఉన్నాయి. […]
Date : 05-04-2022 - 10:30 IST -
Corona Virus: ఇండియాలో కరోనా.. లేటెస్ట్ అప్డేట్..!
ఇండియాలో గత 24 గంటల్లోకొత్తగా 795 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 58 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 1,280 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్ను విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకు 4,30,29,044 కోట్ల
Date : 05-04-2022 - 9:55 IST