HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Bjp Chief Bandi Sanjay Comments On Trs Govt

BJP: ధాన్యంపై దగుల్బాజీ రాజకీయం

సీఎం కేసీఆర్ దీక్షపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు.

  • By Hashtag U Published Date - 05:56 PM, Mon - 11 April 22
  • daily-hunt
Telangana BJP
Sanjay bandi

తెలంగాణలో యాసంగి ధాన్యం మొత్తం కేంద్రమే కొనుగోలు చేయాలంటూ ఢిల్లీలో కేసీఆర్ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ దీక్షపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ దొంగ దీక్షలను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. యాసంగి ధాన్యాన్ని రాష్ట్రంలోనే కొనుగోలు చేసేలా రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో ఇందిరాపార్క్ వద్ద బీజేపీ నిరసన దీక్ష చేపట్టింది. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ రాష్ట్రంలో చేసేదేమీ లేకనే ఢిల్లీకి వెళ్లి దీక్ష చేపట్టారన్నారు. తన పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ ఢిల్లీలో దీక్ష చేపట్టారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి దేశంలో ఏ రాష్ట్రంలోలేని సమస్యలు తెలంగాణలో కేసీఆర్ ఎందుకు సృష్టించార‌ని ప్రశ్నించారు. ఇక దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు…సైతం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ప్రస్తుతం ధాన్యంపై జరుగుతున్న రగడ అంతా కూడా దగల్బాజీ రాజకీయంగా అభివర్ణించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ అధికారంలో వచ్చి తీరుతుందన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • BJP vs TRS
  • hard comments

Related News

BRS leaders are responsible for Kaleshwaram corruption: Bandi Sanjay

BRS : కాళేశ్వరం అవినీతికి బాధ్యులు బీఆర్‌ఎస్‌ నేతలే : బండి సంజయ్‌

బీజేపీ ఎప్పటి నుంచో కాళేశ్వరం అవినీతి అంశంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ వస్తోంది. కానీ అప్పట్లో కాంగ్రెస్ మౌనం సంతరించుకుంది. ఇప్పుడు మాత్రం అవినీతికి తలవంచి సీబీఐకి అప్పగించేందుకు సిద్ధమవడం ఆశ్చర్యంగా లేద అన్నారు.

    Latest News

    • India: హాకీ ఆసియా కప్.. ఫైన‌ల్‌కు చేరిన భార‌త్‌!

    • Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

    • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

    Trending News

      • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd