Speed News
-
Drugs Case: తెలంగాణలో డ్రగ్స్ పై కేంద్ర హోంశాఖకు నివేదిక..
తెలంగాణలో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతుంది. ఇటీవల రాడిసన్ బ్లూ హోటల్ లోని పబ్పై హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలు దాడి చేశారు.
Date : 08-04-2022 - 12:42 IST -
LSG: లక్నో హ్యాట్రిక్ విక్టరీ
ఐపీఎల్ 15వ సీజన్లో కొత్త టీమ్ లక్నో సూపర్జెయింట్స్ జోరు కొనసాగుతోంది. ఆరంభ మ్యాచ్లో తడబడినప్పటకీ..
Date : 08-04-2022 - 12:32 IST -
AP Cabinet: ఏపీ మంత్రులు అందరూ రాజీనామా!
సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం ముగిసిన తరువాత మూకుమ్మడిగా మంత్రులు రాజీనామా చేశారు.
Date : 07-04-2022 - 5:49 IST -
KTR Warns: బీజేపీని తరిమికొట్టడం ఖాయం
మంత్రి కేటీఆర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
Date : 07-04-2022 - 5:05 IST -
Delhi Capitals: ఢిల్లీ తుది జట్టులో భారీ మార్పులు
ఐపీఎల్ 2022లో భాగంగా నేడు మరో హోరాహోరీ పోరుకు తెరలేవనుంది. మహారాష్ట్రలోని డీవై పాటిల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడనున్నాయి.
Date : 07-04-2022 - 5:03 IST -
MLC Kavitha: తెలంగాణపై ఎందుకీ వివక్ష!
గత కొన్నాళ్లుగా కేంద్రంపై టీఆరెస్ పార్టీ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.
Date : 07-04-2022 - 4:57 IST -
Tamilisai: అమిత్ షాతో తమిళిసై భేటీ
హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమావేశం ముగిసింది.
Date : 07-04-2022 - 3:32 IST -
NEET Exams : జూలై 17న నీట్
మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ జూలై 17న నిర్వహించబడుతుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈరోజు పేర్కొంది. నీట్ పరీక్ష రిజిస్ట్రేషన్ బుధవారం ప్రారంభమైంది. NTA ప్రకారం, JEE-మెయిన్స్, ఇంజనీరింగ్ కళాశాలల ప్రవేశ పరీక్ష జూన్ మరియు జూలైలో నిర్వహించబడుతుంది. నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (NEET) దేశవ్యాప్తంగా 13 భాషల్లో నిర్వహించబడుతుంది. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జీ-మెయిన్స్ మొదటి
Date : 07-04-2022 - 3:29 IST -
Telangana CS: సీఎస్ సోమేష్, ఎక్సైజ్ శాఖకు ధిక్కరణ నోటీసులు జారీ చేసిన హైకోర్టు…!!
తెలంగాణ డ్రగ్స్ కేసులో మరో ట్విస్టు చోటుచేసుకుంది. ఈ కేసులో దాఖలైన ఈడీ కోర్టు ధిక్కరణ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.
Date : 07-04-2022 - 3:05 IST -
Zombie Disease: కెనడాలో భయపెట్టిస్తోన్న ‘జాంబీ’..వ్యాక్సిన్లు, చికిత్సల్లేవ్..!!
నడాలో జింకలను వింత వ్యాధి పీడిస్తోంది. చాలా వేగంగా సంక్రమిస్తోంది. ద క్రానిక్ వేస్టింగ్ డీసీజ్ గా పిలుస్తున్న ఆ వ్యాధి ఇప్పటికే..
Date : 07-04-2022 - 2:58 IST -
Allu Arjun: అల్లు అర్జున్ కారుకు ఫైన్!
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు బ్లాక్ ఫిల్మ్ కార్లపై నిఘా పెంచుతున్నారు.
Date : 07-04-2022 - 1:18 IST -
Hardik Pandya:హార్ధిక్ పాండ్యాపై ఎమ్మెస్కే ప్రసాద్ ప్రశంసలు
టీమిండియా సీనియర్ ఆల్రౌండర్ , గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం చక్కటి ఫామ్ లో ఉన్నాడు. విధ్వంసక ఆటతీరును కేరాఫ్ అడ్రస్ గా ఉండే హార్దిక్ తాజాగా ఐపీఎల్ 15వ సీజన్ లో కూల్ కెప్టెన్సీతో ఆకట్టుకుంటున్నాడు.
Date : 07-04-2022 - 12:59 IST -
Army Aspirant: 50 గంటల్లో 350 కి.మీ.. ఆర్మీ అభ్యర్థి నిరసన పరుగు!
సైనికుడిగా దేశానికి సేవ చేయాలని.. దేశ రక్షణ కోసం అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని చాలామంది యువకులు చెబుతారు.
Date : 07-04-2022 - 12:56 IST -
Karnataka: కర్ణాటకలో విద్వేష జ్వాలలు.. బీజేపీ వ్యూహమేంటి?
దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఒకే ఒక రాష్ట్రం కర్ణాటక. అందుకే అక్కడ ఎలాగైనా సరే పవర్ ని నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో ముందడుగు వేస్తోంది.
Date : 07-04-2022 - 11:38 IST -
Siddipet: 600 కోట్ల పెట్టుబడితో కోకాకోలా బేవరేజస్
భారతదేశంలోని అగ్రశ్రేణి ఎఫ్ఎంసిజి కంపెనీలలో ఒకటైన హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ తెలంగాణలో ఇన్వెస్టిమెంట్ చేయనుంది.
Date : 07-04-2022 - 11:21 IST -
Rajasthan Royals: రాజస్థాన్ కు మరో షాక్
బెంగళూరు జరిగిన మ్యాచ్లో ఓటమిపాలై బాధలో ఉన్న రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది.
Date : 07-04-2022 - 11:05 IST -
AP Cabinet Ministers: ఏపీ మంత్రుల రాజీనామా నేడే..!
ఏపీలో మంత్రివర్గ సమావేశం ఈరోజు జరగనుంది. దీంతో ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న సభ్యులకు ఇదే చివరి సమావేశం కానుంది. ఈ నెల 11వ తేదీన మంత్రివర్గ విస్తరణ ఉండటంతో ఈరోజు సాయంత్రం మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించకపోయినా మంత్రి వర్గం నుంచి వైదొలగునున్న మినిస్టర్స
Date : 07-04-2022 - 9:28 IST -
KKR defeats MI: కమ్మిన్స్ విధ్వంసం.. కోల్కతా స్టన్నింగ్ విక్టరీ
ఐపీఎల్ 15వ సీజన్లో పరుగుల వరద పారుతోంది. అంచనాలు పెట్టుకున్న బ్యాటర్లే కాదు బౌలర్లు కూడా బ్యాట్తో విరుచుకుపడుతున్నారు.
Date : 07-04-2022 - 12:54 IST -
Bandi: పాతబస్తీ సభతో సత్తా చాటాం.. మరోసారి చరిత్ర సృష్టిస్తాం
హైదరాబాద్ లోని పాతబస్తీ నుండి తొలి విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేస్తామంటే ఎవరూ నమ్మలేదు. పాతబస్తీకి పోయి సభ పెట్టే దమ్ముందా? అని చాలా మంది నవ్వుకున్నారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో పాతబస్తీలో కనీవినీ ఎరగని రీతిలో సభ పెట్టి సత్తా చూపించాం.
Date : 06-04-2022 - 10:40 IST -
Jagga Reddy: ఇకపై బహిరంగ విమర్శలు ఉండవు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే.
Date : 06-04-2022 - 10:21 IST