-
Etela Rajender : హైకోర్టును ఆశ్రయించిన ఈటల రాజేందర్
పోచారం పీఎస్లో ఈటెల రాజేందర్పై బాధితుడి ఫిర్యాదు మేరకు పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో ఈటల రాజేందర్ పిట
-
On One Nation One Time: “వన్ నేషన్ – వన్ టైమ్” కు కేద్రం ప్రతిపాదన
లీగల్ మెట్రాలజీ (ఇండియన్ స్టాండర్డ్ టైమ్) రూల్స్, 2024 సమయపాలన పద్ధతులను ప్రామాణీకరించడానికి ఒక చట్టపరమైన చట్రాన్ని ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
-
Defamation case : నిజం నా వైపు ఉంది.. ఎన్నిసార్లు పిలిచినా వస్తా : లోకేశ్
పదే పదే ఆధారాలు లేకుండా దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కేసు విచారణకు ఇప్పటికి నాలుగుసార్లు హాజరయ్యానని, ఇంకా ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతాన
-
-
-
IndiGo : ఇదొక రకమైన వేధింపు ..మంచు లక్ష్మి
తన లగేజీ బ్యాగ్ను పక్కకు తోసేసినట్లు చెప్పారు. బ్యాగ్ ఓపెన్ చెయ్యడానికి కూడా అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. సిబ్బంది చెప్పినట్లు వినకపోతే తన బ్యాగ్ను గోవాలోనే వద
-
TTD : 31న టీటీడీ పాలక మండలి అత్యవసర భేటీ..ఎందుకంటే..?
టీటీడీ ఇప్పటికే రథసప్తమి పై పలు నిర్ణయాలు తీసుకుని భక్తులకు కీలక సూచనలు చేసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనంలో మార్పులు...బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది.
-
Padma Awards : పద్మభూషణ్ అందుకున్న తెలుగువారు వీరే..
తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డ్స్ 2025లో ఆయనకు చోటు దక్కింది. దీంతో బాలయ్య పద్మ భూషణుడిగా మారారు.
-
Vijayasai Reddy : మీరు పార్టీకి బలమైన మూలస్తంభాలలో ఒకరు: వైసీపీ
మీ అభిప్రాయాలు ఎల్లప్పుడూ గౌరవించబడతాయి. మీ భవిష్యత్ ప్రయత్నాలలో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాము అని పేర్కొంది.
-
-
HYDERABAD METRO : ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త.. ఇకపై ఇంటికి వెళ్లడం సులభతరం
ఇకపై మెట్రో నుంచి ఇంటికి, కార్యాలయానికి, కళాశాలలకు వెళ్లే వారు సొంత వాహనాలను వాడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈవీ జిప్తో ఇక మీ గమ్యాన్ని ప్రశాంతంగా చేరుకోవచ్చన
-
Gallantry Award 2025 : గ్యాలంటరీ అవార్డులు ప్రకటించిన కేంద్రం
మొత్తం 942 మందికి ఎంపిక చేసినట్లు తెలిపింది. 95 మందికి గ్యాలంటరీ మెడల్స్, 101 మందికి రాష్ట్రపతి సేవా పథకం, 746 మందికి ఉత్తమ సేవా పథకం, గ్యాలంటరీ మెడల్స్ పొందిన 95 మందిలో 28 మంది
-
Vijayasai Reddy : నేను పోయినంత మాత్రన వైసీపీకి నష్టమేమీ లేదు: విజయసాయిరెడ్డి
పదవికి రాజీనామా చేయడం సరికాదని కూడా జగన్ సూచించారని చెప్పారు. కానీ పదవికి న్యాయం చేయలేకపోతున్నా కాబట్టే రాజీనామా చేస్తున్నానని తెలిపారు.