-
Muda Case : కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు భారీ ఊరట..
ముడా కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన భార్యతో పాటు ఇతరులకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని లోకాయుక్త పోలీసులు ప్రకటించారు.
-
PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుదల తేదీ ఖరారు
భాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. 19వ విడతలో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనున్నట్లు అధికారులు వెల్లడించారు.
-
Guntur Mirchi Yard : రాబోయే రోజుల్లో రైతులకు అండగా వైసీపీ ఉద్యమిస్తుంది : వైఎస్ జగన్
మిర్చి పంటకు కనీసం రూ.11వేలు కూడా గిట్టుబాటు ధర లేదు. పండించిన పంటను రైతులు అమ్ముకునే పరిస్తితి లేకుండా పోయిందన్నారు. గుంటూరు మిర్చి రైతులకు జగన్ సంఘీభావం తెలిపారు.
-
-
-
Srisailam : శ్రీశైలంలో ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
ఫిబ్రవరి 23న మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఉత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు
-
Nothing Phone 3a : గణనీయమైన కెమెరా మెరుగుదలలు కలిగియున్న నథింగ్ ఫోన్ 3a
ఇది ప్రస్ఫుటమైన మరియు వివరణాత్మక మాక్రో షాట్లను మరియు 70 ఎంఎం పోర్ట్రెయిట్ -కచ్చితమైన దృష్ట్యాత్మక నిడివిని అందిస్తూ 3x ఆప్టికల్ జూమ్, 6x ఇన్-సెన్సార్ జూమ్ మరియు 60x అల్ట్
-
SC classification : ఎస్సీ వర్గీకరణ కమిషన్ గడువు పెంపు
ఎస్సీ వర్గీకరణలో ప్రభుత్వం ఆమోదించిన నివేదికలో లోపాలను సవరించి అన్ని కులాలకు న్యాయం చేయాలని ఎంఆర్పీఎస్ డిమాండ్ చేసింది. అధిక జనాభా ఉన్న మాదిగలకు గ్రూప్ B లో 9 శాతం రి
-
Annamalai : తిరుపతిలో ITCX 2025 రెండవ ఎడిషన్
గత సంవత్సరం వారణాసిలో జరిగిన టెంపుల్ కనెక్ట్ కార్యక్రమం, మరియు ఈ సంవత్సరం తిరుపతిలో జరిగిన టెంపుల్ కనెక్ట్ కార్యక్రమం మన స్వామీజీలను, మన ఆదివాసులను, మన గురువులను ఒక చ
-
-
Vice Chancellors : ఏపీలోని వర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకం..నోటిఫికేషన్ విడుదల
ప్రస్తుతం ప్రసాద్.. వరంగల్ నిట్లో సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్గా ఉన్నారు. యోగి వేమన వర్సిటీకి వీసీగా ప్రొఫెసర్గా పి.ప్రకాశ్బాబును నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ
-
Rahul Gandhi : సీఈసీ నియామకాన్ని తప్పుపట్టిన రాహుల్గాంధీ
ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి ఈ ప్రక్రియలో అమర్యాదపూర్వకంగా వ్యవహరించినట్లు ఆరోపించారు. సీఈసీ నియమాక ప్రక్రియపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు పెండ
-
YCP : రా.7గంటలకు సంచలన నిజం బయటకు: వైసీపీ ట్వీట్
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు ఫిర్యాదురారైన సత్వవర్ధన్ ను బెదిరించారని ఆరోపిస్తూ పోలీసులు వంశీని జైలుకు పంపిన విషయం తెలిసిందే. తాజాగా మాజీ సీఎం, వైస
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma