-
MLC Elections : ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు చాలా విలువైనది: సీఎం చంద్రబాబు
‘ఓటు హక్కు ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరు బాధ్యతతో ఓటు వెయ్యాలి. సంక్షేమం కావచ్చు, ఇతర అభివృద్ధి కావచ్చు.. ఓటు హక్కు వినియోగించుకుంటేనే సాధ్యం. ప్రజాస్వామ
-
SLBC Tunnel : వారి ప్రాణాలు కాపాడేందుకు ఒక్కో క్షణం ఎంతో విలువైంది: హరీశ్రావు
టన్నెల్ లో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న రెస్క్యూ టీమ్స్ ప్రశంసంలు కురిపించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు.
-
Samsung : స్మార్ట్ఫోన్ సర్వీస్ సెంటర్లను సమూలంగా మారుస్తున్న శామ్సంగ్
3, 000 కి పైగా సర్వీస్ టచ్ పాయింట్లతో, కొత్త సర్వీస్ సెంటర్ ఫీచర్లు ప్రధాన నగరాల్లో దశలవారీగా అమలు చేయబడతాయి. ఇది వినియోగదారులందరికీ అమ్మకాల తర్వాత మెరుగైన మద్దతును నిర్
-
-
-
ELECRAMA : విద్యుత్తు పరిశ్రమ ప్రదర్శనకు పిలుపునిచ్చిన మంత్రి పీయుష్ గోయల్
అంతర్జాతీ సహకారాలు పెంచడానికి మరియు భారతదేశపు విద్యుత్తు రంగం విస్తరించడానికి RBSMలో అంగీకార పత్రం పై సంతకాలు చేయబడ్డాయి.
-
SLBC Tunnel : NDRF రెస్క్యూ ఆపరేషన్ కు మద్దతుగా ఏరోస్పేస్ డ్రోన్లను మోహరించిన గరుడ
గరుడ ఏరోస్పేస్ డ్రోన్లను మ్యాపింగ్ మరియు వ్యూహాత్మక రెస్క్యూ ప్లానింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. సవాలుతో కూడిన పరిస్థితుల మధ్య చిక్కుకున్న కార్మికులను గుర్తించడంలో క
-
Vallabhaneni Vamsi : రెండో రోజు ముగిసిన వల్లభనేని వంశీ విచారణ
వైద్య పరీక్షల అనంతరం మళ్లీ తిరిగి జైలుకు తరలించనున్నారు. నిన్న పోలీసులు అడిగిన ప్రశ్నలకు వంశీ సరైన సమాధానం చెప్పలేదు. దీంతో అధికారులు ఈ రోజు టెక్నికల్ ఎవిడెన్సులు చూ
-
Coca-Cola India : మహా కుంభ్లో ఐదు విప్లవాత్మక సస్టైనబిలిటీ కార్యక్రమాలు
2025 మహా కుంభ్లో నదిలో ప్రయాణం చేయటానికి లక్షలాది మంది సందర్శకులు పడవలపై ఆధారపడటంతో, పడవలు నడిపే వారి పాత్ర చాలా ముఖ్యమైనది. వారికి మద్దతుగా, కోకా-కోలా ఇండియా రీసైకిల్ చ
-
-
Plane crash : సూడాన్లో కూలిన సైనిక విమానం.. 46 దుర్మరణం
మంగళవారం వాడి సయిద్నా వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అవుతుండగా కర్రారి జిల్లాలోని ఓ ఇంటిపై విమానం కూలిపోయిందని మిలిటరీ అధికారులు తెలిపారు.
-
KTR : దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదు: కేటీఆర్
దేశానికి అత్యవసరమైనప్పుడు కుటుంబ్ర నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదని అన్నారు.
-
AAP : రాజ్యసభకు అరవింద్ కేజ్రీవాల్..ఆప్ వివరణ !
అవన్నీ వదంతులేనని ఆప్ పంజాబ్ విభాగ అధికార ప్రతినిధి జగ్తర్సింగ్ వెల్లడించారు. కేజ్రీవాల్ను రాజ్యసభకు పంపించే అంశంపై ఏ చర్చ జరగలేదని స్పష్టంచేశారు.
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma