-
CM Chandrababu : గూగుల్కంపెనీ రాక రాష్ట్రానికి ఒక గేమ్ ఛేంజర్: సీఎం చంద్రబాబు
2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామని ధీమాను వ్యక్తం చేశారు. దావోస్ వెళ్లి ఎన్ని ఒప్పందాలు చేశారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
-
Vande Bharat Train : అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన పై వందేభారత్ రైలు తొలి కూత
ఇక వందేభారత్ టికెట్ ధర విషయానికి వస్తే.. ఢిల్లీ నుంచి కాశ్మీర్కు రూ.1,500 నుంచి రూ.2,100గా నిర్ణయించినట్లు తెలుస్తున్నది. రైలు మార్గమధ్యలో జమ్మూ, శ్రీమాతా వైష్ణోదేవి కత్ర
-
Schemes : రేపు తెలంగాణలో 4 పథకాలు ప్రారంభం..
4 పథకాలు ప్రారంభించాక.. వెంటనే జిల్లాల పర్యటనలు మొదలవుతాయి. ఎక్కడికక్కడ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలూ, అధికారులూ జిల్లాల్లో పర్యటిస్తూ లబ్దిదారులకు నాలుగు పథకాల ప్రయోజన
-
-
-
Mumbai Attack : ఎట్టకేలకు ముంబై ఉగ్రదాడుల నిందితుడి అప్పగింతకు అమెరికా అంగీకారం
అంతకుముందు, అతను శాన్ ఫ్రాన్సిస్కోలోని నార్త్ సర్క్యూట్ కోసం US కోర్ట్ ఆఫ్ అప్పీల్స్తో సహా అనేక ఫెడరల్ కోర్టులలో న్యాయ పోరాటంలో ఓడిపోయాడు.
-
Tamil Nadu : తల్లి మృతదేహాన్ని18 కిమీ సైకిల్ పై తీసుకెళ్లిన కొడుకు..
ఈ ఘటనపై పోలీసు అధికారులు వెంటనే స్పందించి, బాలన్ను అదుపులోకి తీసుకొని శివగామి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తిరునల్వేలి ప్రభుత
-
Vijayasai Reddy : రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్ బై..?
నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైయస్ కుటుంబానికి రుణపడి ఉన్నానునని.. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ నన్ను ఇంతటి ఉన్నతస్థాయి
-
Dubai : దుబాయ్లో ఔట్ డోర్ సాహసాలు..
ప్రకృతి ప్రేమికులకు ఒక ప్రసిద్ధ గమ్యస్థానం, ఎమిరేట్. 67 జాతులకు చెందిన 20,000 కంటే ఎక్కువ నీటి పక్షులు ఇక్కడ ఉన్నాయి. మరియు 450 జాతుల వృక్షజాలం మరియు జంతుజాలానికి నిలయంగా ఇది
-
-
iPhone : చివరికి ట్రూకాలర్ iఫోన్ పై పనిచేస్తుంది..
ఇది గోప్యత-పరిరక్షణ విధానములో లైవ్ కాలర్ ID ని అందించుటకు ట్రూకాలర్ వంటి యాప్స్ కొరకు అభివృద్ధి చేయబడిన ఆపిల్ యొక్క లైవ్ కాలర్ ID లుక్అప్ ఫ్రేమ్వర్క్ ద్వారా సాధ్యపడిం
-
Amul Milk : పాల ధరలను తగ్గించిన అమూల్.. లీటర్ పై ఎంతంటే..?
ఇన్ని రోజులూ అధిక పాల ధరలతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు.. తాజా నిర్ణయంతో కాస్త ఊరట లభించినట్లైంది.
-
Davos Tour : ప్రభుత్వ తీరుతో ఇతర రాష్ట్రాలకు పారిశ్రామిక వేత్తలు: కిషన్ రెడ్డి
రాష్ట్రానికి చెందిన వారిని దావోస్కు తీసుకెళ్లి అగ్రిమెంట్లు చేసుకోవడం ఏంటి? పెట్టుబడులు విదేశాల నుంచి రావాలి. రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల పారిశ్రామిక వేత్తలు ఇతర రా