-
Kavitha : ఎమ్మెల్సీ కవితకు మరోసారి జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
మద్యం పాలసీ రూపకల్పనలో ప్రధాన సూత్రధారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అని సీబీఐ పేర్కొంది.
-
Chandrababu : శాంతి భద్రతల పై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు
శ్వేతపత్రంలోని అంశాలను అసెంబ్లీకి వివరించిన వైనం..
-
Heavy rains : జలదిగ్బంధంలో ముంబయి..రెడ్ అలర్డ్ జారీ
భారీ వర్షానికి ముంబయి మహానగరం జలమయమైంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది.
-
-
-
Rashtrapati Bhavan : రాష్ట్రపతి భవన్లో హాల్స్ పేర్లు మారుస్తూ కేంద్రం ప్రకటన
ఇకపై దర్బార్ హాల్ని "గణతంత్ర మండపం"గా, అశోక్ హాల్ని "అశోక్ మండపం"గా పిలవనున్నారు.
-
T Congress : ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ధర్నా
తెలంగాణ కు బడ్జెట్ లో జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ప్రధాని, కేంద్ర ఆర్ధికశాఖ మంత్రికి లేఖలు రాస్తున్నామని నాగర్ కర్నూల్ ఎంపీ డా. మల్లు రవి తెలిపారు.
-
Finance : రేపు ఏపి శాసనసభలో ఆర్థిక శాఖ పై శ్వేతప్రతం విడుదల
2019-24 మధ్య రూ.1,41,588 కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నట్లు గుర్తించారు. ఉద్యోగులు, కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్లుల వేల కోట్లలో ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.
-
Minister Bhatti : త్వరలోనే రైతు కూలీలకు రూ.12 వేల ఆర్థిక సాయం
భూమిలేని గ్రామీణ ప్రజానీకం, ఎక్కువగా రైతు కూలీలుగా జీవనం గడుపుతున్నారన్నారు. అలాంటి రైతు కూలీలకు ఏడాదికి రూ. 12వేలు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్
-
-
Kejriwal: మరోసారి కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్డడీ పొడిగింపు
ఢిల్లీలోని అవెన్యూ కోర్టు గురువారం ఆగస్టు 8 వరకు పొడిగించింది. తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ ని హాజరుపరిచారు.
-
Budget : రేపు అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టన్ను భట్టి విక్రమార్క
ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.2,75,891 కోట్ల అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను రేవంత్ రెడ్డి సర్కార్ ప్రవేశ పెట్టింది.
-
Stalin : ఇలాగే కొనసాగిస్తే.. ఒంటరిగా మిగిలిపోతారు.. మోడీకి స్టాలిన్ హెచ్చరిక
పాలనపై దృష్టి సారించడం కంటే ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడాన్ని ఇలాగే కొనసాగిస్తే ఒంటరిగా మిగిలిపోతారంటూ ఘాటు వ్యాఖ్యలు