-
Student Assembly : విభిన్న ఆలోచనల వేదికగా ‘స్టూడెంట్ అసెంబ్లీ’: విద్యార్థులే ఎమ్మెల్యేలు..
చిన్నారుల్లో నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య వ్యవహారాలపై అవగాహన పెంపొందించాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా రూపొందించింది.
-
vidhanam : ఏడు శనివారాల వ్రతం … ఎలా చేయాలి?..ఈరోజు ప్రారంభిస్తే ఎందుకు శుభప్రదం?
ఈ ఏడాది వ్రత కాలంలో ధనుర్మాసం ఉండటం మరొక విశేషం. ధనుర్మాసంలో వేంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు చేస్తే విశేష ఫలితాలనిస్తుందని పురాణాలు పేర్కొంటాయి. అంతేకాదు, ఏడవ
-
TGSRTC: టీజీఎస్ఆర్టీసీ భారీ ప్రణాళిక..రాష్ట్రవ్యాప్తంగా రవాణా వసతులకు కొత్త ఊపు
ప్రస్తుతం రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 97 బస్ డిపోలతో పాటు మరిన్ని ప్రాంతాల్లో రవాణా అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ రెండు కొత్త డిపోల నిర్
-
-
-
Nara Bhuvaneshwari : సాధారణ మహిళగా నారా భువనేశ్వరి..ఫ్రీ బస్సులో ఉచిత ప్రయాణం..
బస్సులో ఎక్కిన తరువాత, మిగతా మహిళల తరహాలోనే ఆమె తన ఆధార్ కార్డును కండక్టర్కు చూపి ఉచిత టికెట్ను పొందారు. పథకం నిజంగా ఎలా అమల్లో ఉంది, ప్రయాణికులు దీనిని ఎంతవరకు ఉపయో
-
BSEAP : 2025–26 విద్యా సంవత్సరానికి ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల…
ఈ సంవత్సరపు పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1, 2026 వరకు కొనసాగనున్నాయి. పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:45 గంటలకు ముగియనున్నాయి.
-
DK Shivakumar: కర్ణాటక సీఎం ఊహాగానాలకు ముగింపు పలికిన డీకే శివకుమార్
వ్యక్తిగతంగా గ్రూప్ రాజకీయాలు చేయడం తన స్వభావం కాదని, కాంగ్రెస్కు చెందిన 140 మంది ఎమ్మెల్యేలు తమవారేనని ఆయన వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
-
RGV : రాజమౌళికి ఆర్జీవీ అండ.. విమర్శల వెనుక అసలు కారణం అదేనంటా ?
రాజమౌళిపై విషం చిమ్ముతున్నవారు ఒకటి గుర్తుంచుకోవాలి. భారతదేశంలో నాస్తికుడిగా ఉండటం నేరం కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం నమ్మకపోవడానికీ హక్కు ఉంది అని వర్మ తె
-
-
Maoists: మారేడుమిల్లి ఎన్కౌంటర్పై ..కేంద్ర కమిటీ సంచలన ప్రకటన
ఈ ఆరోపణలపై అధికార యంత్రాంగం నుంచి అధికారిక ప్రతిస్పందన ఇంకా వెలువడలేదు. కేంద్ర కమిటీ పేరు మీద ‘అభయ్’ విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం, కమిటీ సభ్యుడు మడ్వి హిడ్మా, ఆయన స
-
సీఎం రేవంత్ రెడ్డికి ఆ ధైర్యం లేదు : కేటీఆర్
దానం నాగేందర్ని రాజీనామా చేయించేందుకు చేస్తున్న ప్రయత్నాల వెనుక అసలు ఉద్దేశ్యం కడియం శ్రీహరీని రక్షించడం మాత్రమేనని ఆయన ఆరోపించారు.
-
Nepal : నేపాల్లో కర్ఫ్యూ విధించినట్లు సైన్యం ప్రకటన
ఈ నేపథ్యంలో దేశాన్ని తిరిగి సామాన్య స్థితికి తీసుకురావడానికి నేపాల్ సైన్యం రంగంలోకి దిగింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు నేపాల్ వ్యాప్తంగా కర్ఫ్యూ