-
Naga Babu : మైలవరం ఘటనపై లోకేశ్ స్పందనకు నాగబాబు ప్రశంసలు
తెలుగుదేశం పార్టీ నుంచి బాధ్యతాయుతమైన నాయకత్వం ఎదుగుతోందని, అందుకు లోకేశ్ ప్రవర్తనే ఉదాహరణగా నిలుస్తోందని అన్నారు.
-
Physics Wala Vidyapeeth : విజయవాడలో ఫిజిక్స్ వాలా విద్యాపీఠ్ ప్రారంభం ..
విజయవాడలోని ఎంజీ రోడ్డులో సంస్థ తన మొట్టమొదటి టెక్-ఎనేబుల్డ్ PW విద్యాపీఠ్ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ కేంద్రాన్ని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ సింగ్ రాథోడ
-
Telangana : తెలంగాణలో వంటగ్యాస్ కొరత పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత
గృహ వినియోగానికి ఎలాంటి సమస్య లేదని, సరఫరా సక్రమంగా కొనసాగుతోందని చెప్పారు. అయితే ప్రస్తుతం కొంతమేరకు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల విషయంలో మాత్రమే కొరత ఉన్నట్లు తెలిపార
-
-
-
US-Iran : ఇరాన్పై అమెరికా కఠిన వైఖరి .. మొజ్తబా ఖమేనీ తలపై రూ.92 కోట్ల రివార్డు ప్రకటన ..!
ఆయన గురించి విశ్వసనీయ సమాచారం అందించిన వారికి 10 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.92 కోట్లు) బహుమతిగా ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది.
-
MK Stalin : పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం .. వంటగ్యాస్ కొరతపై తమిళనాడు కీలక నిర్ణయం
ఎల్పీజీ సిలిండర్లకు బదులుగా ఎలక్ట్రిక్ స్టౌవ్లను ఉపయోగించే వ్యాపార సంస్థలకు విద్యుత్ వినియోగంపై సబ్సిడీ ఇవ్వనున్నారు. ఒక యూనిట్ విద్యుత్కు రూ.2 చొప్పున సబ్సిడీ అం
-
సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
ఇకపై ‘కేరళం’గా పేర్కొనే ప్రతిపాదనకు మంగళవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పలు మార్లు కేంద్రాన్ని అభ్య
-
ఇది దేవుడికే చేసిన మహా అపచారం : లడ్డూ కల్తీ వ్యవహారం సీఎం చంద్రబాబు తీవ్ర ఆరోపణలు
వైకాపా పాలన కాలంలో సుమారు 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని ఆయన ఆరోపించారు. అధికార యంత్రాంగం, కొందరు నిపుణులు కలిసి కుట్రపూరితంగా వ్యవహరించారని విమర్శించ
-
-
బీసీల రిజర్వేషన్ల పై మరోసారి దృష్టి .. ఏదో ఒకటి తేలాకే పరిషత్ ఎన్నికలు .. !
ప్రస్తుతం పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ఈ అంశంపై స్పష్టత వచ్చాకే పరిషత్ ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
-
ప్రభుత్వ కాలేజీలకు కొత్త ఊపు .. ఖాళీల భర్తీకి యుద్ధప్రాతిపదికన చర్యలు : మంత్రి లోకేష్
గతంలో విద్యాశాఖలో ఏర్పడిన లోపాలను సరిదిద్దుతూ విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రభుత్వ విద్యా సంస్థలపై తల్లి
-
వెంటనే లొంగిపోవాలి .. అవినాష్రెడ్డికి సుప్రీంకోర్టు ఆదేశాలు
దేశ అత్యున్నత న్యాయస్థానం అవినాష్రెడ్డి విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నే
- Telugu News
- ⁄Author
- ⁄Latha Suma