Andhra Pradesh
-
AP Cabinet meeting : ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్ అనుమతి
కృష్ణా జిల్లా ముత్తుకూరు ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలంగా ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) కోసం 615 ఎకరాల భూమిని కేటాయించేందుకు క్యాబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ భూమిలో పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించింది.
Published Date - 03:45 PM, Tue - 20 May 25 -
Nara Lokeshs Promotion: లోకేశ్కు ప్రభుత్వంలోనూ ప్రమోషన్.. చంద్రబాబు ‘దూర’దృష్టి!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం హోదాలో చంద్రబాబు(Nara Lokeshs Promotion) బిజీగా ఉన్నారు.
Published Date - 01:46 PM, Tue - 20 May 25 -
AP Spurios Liquor Probe: జంగారెడ్డిగూడెం కల్తీ సారా మరణాలపై టాస్క్ఫోర్స్!
జగమెరిగిన అక్రమార్కుడు జగన్ రెడ్డి ఏలుబడి గతంలో ఎన్నడూ లేనంతగా కల్తీ మధ్య ప్రవాహానికి లాకు లెత్తి అభాగ్య జన జీవితాలను ఛిద్రం చేసి మరణ మృదంగం మోగించింది. గత వైసిపి ప్రభుత్వ హయాంలో 2022 మార్చిలో జంగారెడ్డిగూడెం లో నాటు సారా పాలబడి ఎందరో అభాగ్యులు ప్రాణాలు గాలిలో కలిసి పోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సహజ మరణాలుగా బుకాయించి చేతులు దులుపు కొన్నది.
Published Date - 01:14 PM, Tue - 20 May 25 -
Mahanadu : టీడీపీ ‘మహానాడు’కు 19 కమిటీల ఏర్పాటు
ఈ కమిటీల్లో ప్రతిఏకాన్ని ప్రముఖ నేతల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి, ప్రతి శాఖకు సంబంధించి బాధ్యతలను విభజించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేతృత్వంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయగా, ఈ కమిటీ ఇతర అన్ని కమిటీల మధ్య సమన్వయాన్ని పర్యవేక్షించనుంది.
Published Date - 12:37 PM, Tue - 20 May 25 -
Vizag : విశాఖ డిప్యూటీ మేయర్ గా గోవింద్ రెడ్డి ఏకగ్రీవం
Vizag : మంగళవారం నిర్వహించిన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) సమావేశంలో 59 మంది సభ్యుల సమ్మతి తో ఆయనను డిప్యూటీ మేయర్గా ప్రకటించారు
Published Date - 12:23 PM, Tue - 20 May 25 -
AP Liquor Scam : ఏపీ మద్యం కేసులో నిందితుల రిమాండ్ పొడిగింపు
మునుపటి రిమాండ్ గడువు మే 20తో ముగియగా, ఈ రోజు నిందితులను రాష్ట్ర సీఐడీ అధికారులు కోర్టు ఎదుట హాజరుపరిచారు. కోర్టులో న్యాయమూర్తి విచారణ చేపట్టి, కేసులో ఇప్పటికీ కొనసాగుతున్న దర్యాప్తును దృష్టిలో ఉంచుకుని రిమాండ్ను మరో పది రోజుల పాటు పొడిగించారు.
Published Date - 12:20 PM, Tue - 20 May 25 -
Heavy Rains : నేడు ఏపీలో అతి భారీ వర్షాలు : వాతావరణ శాఖ
మధ్యాహ్నానికి వర్షపాతం పెరిగి భారీ వర్షాలకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
Published Date - 11:48 AM, Tue - 20 May 25 -
Tanguturi Prakasam Pantulu : ఆ మహనీయుడు మనందరికీ స్ఫూర్తి ప్రదాత : సీఎం చంద్రబాబు
ప్రకాశం పంతులు జీవితం అనేక మంది యువతకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించి, తల్లిదండ్రుల ఆశయాల్ని నిలబెట్టుకుంటూ విద్యాభ్యాసంలో అభివృద్ధి చెందడం, తరువాత న్యాయవాదిగా, అనంతరం రాజకీయ రంగంలో అద్భుతంగా ఎదగడం ఆయన జీవన యాత్రలో ముఖ్య ఘట్టాలుగా పేర్కొన్నారు.
Published Date - 11:02 AM, Tue - 20 May 25 -
YS Jagan Vs Arrest : వైఎస్ జగన్కు అరెస్టు భయం పట్టుకుందా ? అందుకేనా ఈ ఏర్పాట్లు ?
లిక్కర్ స్కాంలో కీలక పాత్ర పోషించిన రాజ్ కసిరెడ్డి, మాజీ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డిలను ఇప్పటికే సిట్ అధికారులు(YS Jagan Vs Arrest) అరెస్ట్ చేశారు.
Published Date - 11:00 AM, Tue - 20 May 25 -
Visakha Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె..ఎందుకంటే !
Visakha Steel Plant : ఇటీవల ప్లాంట్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించడంతో, కార్మిక సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి
Published Date - 09:38 AM, Tue - 20 May 25 -
Rs 400 Crore Gold Bribes: రూ.400 కోట్ల బంగారం ముడుపులు.. ఏపీ లిక్కర్ మాఫియాకు సమర్పయామి!
అప్పట్లో ఏపీకి లిక్కర్ సప్లై చేసిన కంపెనీల బ్యాంక్ స్టేట్మెంట్లను సిట్ అధికారులు తనిఖీ చేయగా.. దాదాపు రూ.400 కోట్ల విలువైన బంగారం(Rs 400 Crore Gold Bribes) కొనుగోలు లావాదేవీల వివరాలు దొరికాయి.
Published Date - 08:53 AM, Tue - 20 May 25 -
Car Door Lock: విజయనగరం కారు డోర్లాక్ ఘటన.. మనం ఏం నేర్చుకోవాలి ?
కారు డోర్లు, కిటికీలను క్లోజ్ చేసి లాక్ చేస్తే.. బయటి గాలి కారు(Car Door Lock) లోపలికి రాదు.
Published Date - 08:42 PM, Mon - 19 May 25 -
Bill Gates’ Letter : సీఎం చంద్రబాబుకు బిల్గేట్స్ లేఖ
Bill Gates' Letter : ఢిల్లీలో జరిగిన సమావేశంలో చంద్రబాబు మరియు ఆయన బృందం పాల్గొనగా,అక్కడ జరిగిన సంభాషణలు, ఒప్పందాలపై బిల్ గేట్స్ తన హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చొరవలను ఆయన ప్రశంసించారు.
Published Date - 08:24 PM, Mon - 19 May 25 -
Task Force : జంగారెడ్డిగూడెం కల్తీ మద్యం మరణాలపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
Task Force : ఈ ఘటనలో 20 మంది బలైన నేపథ్యంలో ప్రభుత్వ పర్యవేక్షణలో మృతుల కుటుంబాలకు న్యాయం చేయడం, కారణాలను తెలుసుకోవడం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు తలెత్తకుండా నివారించడం లక్ష్యంగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 08:18 PM, Mon - 19 May 25 -
Republic India: రిపబ్లిక్ తన సొంత పిల్లలను చంపుకుంటుందా ?
''భారత రిపబ్లిక్ తన సొంత పిల్లలను చంపుకోవడాన్ని మేము అనుమతించలేము'' అని న్యాయమూర్తులు అఫ్తాబ్ ఆలం,ఆర్ఎమ్ లోధాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. సిపిఐ (మావోయిస్ట్) కేంద్ర కమిటీ సీనియర్ సభ్యుడు చెరుకూరి రాజ్కుమార్ అలియాస్ ఆజాద్,జర్నలిస్టు హేమచంద్ర పాండే 2010 జూలై 1-2 తేదీల మధ్య రాత్రి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్కౌంటర్లో మరణించారు.
Published Date - 03:28 PM, Mon - 19 May 25 -
Kumki Elephant: మే 21న విధానసౌధలో ఏపీకి కుంకి ఏనుగుల హస్తాంతరణ
కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య మానవ-ఏనుగు ఘర్షణ సమస్యకు పరిష్కారం కలిగించే ప్రయత్నంలో భాగంగా, కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మే 21న అధికారికంగా అప్పగించనున్నారు.
Published Date - 02:33 PM, Mon - 19 May 25 -
Hyderabad Blasts Plan : గ్రూప్ 2 కోచింగ్ కోసం వచ్చి.. ఉగ్రవాదం వైపు మళ్లిన యువకుడు
విజయనగరం జిల్లాకు చెందిన సిరాజ్(Hyderabad Blasts Plan) పూర్తి పేరు సిరాజుర్ రహ్మాన్.
Published Date - 02:07 PM, Mon - 19 May 25 -
Visakhapatnam : విశాఖ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా దల్లి గోవింద్
గోవింద్ పేరు సీల్డ్ కవర్లో పంపి, అధికారికంగా ప్రకటన చేసింది. ఈ అభ్యర్థిత్వానికి తెరలేపడం ద్వారా విశాఖ నగర రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ రోజు విశాఖపట్నం డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ ఇటీవలే విడుదలైంది.
Published Date - 12:49 PM, Mon - 19 May 25 -
Mysore Rajamata : తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత భారీ విరాళం.. ప్రమోదాదేవి గురించి తెలుసా ?
వడియార్(Mysore Rajamata) రాజవంశం కర్ణాటకలోని మైసూరు ప్రాంతాన్ని వందల ఏళ్ల పాటు పాలించింది.
Published Date - 12:45 PM, Mon - 19 May 25 -
Nandigam Suresh : నందిగం సురేశ్కు జూన్ 2 వరకు రిమాండ్
టీడీపీ నేతలు నందిగం సురేశ్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వైసీపీ వర్గాలు మాత్రం ఈ అరెస్టును రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తున్నాయి. జూన్ 2 వరకు రిమాండ్ విధించడంతో నందిగం సురేశ్ కేసు మరింత చర్చనీయాంశంగా మారింది.
Published Date - 11:24 AM, Mon - 19 May 25