Andhra Pradesh
-
AP Liquor scam Case : ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి అరెస్ట్
AP Liquor scam Case : ఈరోజు ఉదయం నుంచి తొమ్మిది గంటలపాటు జరిగిన విచారణ అనంతరం ఈ చర్య తీసుకున్నారు. వీరిద్దరూ కేసులో ఏ31, ఏ32 నిందితులుగా నమోదు కాగా, మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.
Published Date - 09:37 PM, Fri - 16 May 25 -
Land Disputes : ఏపీలో ఇక భూ వివాదాలు అనేవి ఉండవు..ఎందుకంటే !!
Land Disputes : ఈ డిజిటల్ సర్వే ద్వారా భూమి హక్కులు స్పష్టంగా నమోదు కావడంతో భూ తగాదాలు తలెత్తే అవకాశం లేకుండా చేస్తుంది. ఇప్పటికే 8 మున్సిపాలిటీలలో ఏరియల్ సర్వే పూర్తయిందని మంత్రి నారాయణ తెలిపారు.
Published Date - 08:24 PM, Fri - 16 May 25 -
Nara Lokesh Delhi Tour: ప్రధాని మోదీతో మంత్రి నారా లోకేష్ భేటీ!
రేపు ఢిల్లీకి వెళ్లనున్న మంత్రి నారా లోకేష్.. ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఖరారు.. రేపు సాయంత్రం ప్రధానితో కీలక భేటీ జరగనుంది.
Published Date - 05:31 PM, Fri - 16 May 25 -
International Yoga Day: రికార్డు సృష్టించేలా విశాఖలో అంతర్జాతీయ యోగా డే!
ఆర్కె బీచ్లో ప్రధాని కార్యక్రమం, ప్రజల పాల్గొనే ప్రాంతాలు, నిర్వహణపై అధికారులు ప్రజెటేషన్ ఇచ్చారు. ఆర్కె బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు అన్ని చోట్లా ప్రజలు యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
Published Date - 04:54 PM, Fri - 16 May 25 -
AP Liquor Scam : కృష్ణమోహన్రెడ్డి, ధనుంజయరెడ్డిలకు షాక్.. ముందస్తు బెయిల్కు ‘సుప్రీం’ నో
దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఇప్పుడు ముందస్తు బెయిల్(AP Liquor Scam) ఇవ్వలేమని తేల్చి చెప్పింది.
Published Date - 01:18 PM, Fri - 16 May 25 -
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊహించని షాక్? మరో కేసు నమోదు…
వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు. అక్రమ మైనింగ్కు పాల్పడ్డారని వంశీపై కేసు నమోదు చేసిన మైనింగ్ శాఖ, 100 కోట్ల పైన అక్రమాలకు పాల్పడ్డారని గన్నవరం పోలీస్ స్టేషన్ లో మైనింగ్ ఏడీ ఫిర్యాదు చేసారు.
Published Date - 12:53 PM, Fri - 16 May 25 -
AP Mega DSC: ముగిసిన ఏపీ మెగా డీఎస్సీ గడువు… ఎన్ని దరఖాస్తులు అంటే?
ఏపీ డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 3,53,598 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వారి నుంచి మొత్తం 5,67,067 దరఖాస్తులు అందాయి.
Published Date - 12:25 PM, Fri - 16 May 25 -
Vallabhaneni Vamsi : తీవ్ర దగ్గు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వల్లభనేని వంశీ
Vallabhaneni Vamsi : ఆయనకు తీవ్రమైన దగ్గు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తడంతో అధికారులు ఆందోళన చెందారు. దీంతో పోలీసులు వెంటనే వైద్య సాయాన్ని ఏర్పాటు చేసి, వంశీకి మరోసారి పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేయించారు. గత కొద్ది కాలంలో ఆయన బరువు సుమారుగా 20 కేజీల వరకు తగ్గినట్టు సమాచారం.
Published Date - 11:57 AM, Fri - 16 May 25 -
Tirupati IIT : తిరుపతి ఐఐటీకి కేంద్రం గుడ్ న్యూస్
Tirupati IIT : రూ.2,313 కోట్ల నిధులను విడుదల చేసినట్లు అధికారిక వర్గాలు ప్రకటించాయి. దేశంలోని ప్రముఖ సాంకేతిక విద్యాసంస్థలలో ఒకటైన ఈ ఐఐటీ అభివృద్ధికి ఇది ఓ కీలక ముందడుగుగా భావిస్తున్నారు
Published Date - 08:45 AM, Fri - 16 May 25 -
Nadendla Manohar : రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్న్యూస్
Nadendla Manohar : దరఖాస్తు చేసిన తర్వాత ఈకేవైసీ, వీఆర్వో, తహసీల్దార్ స్థాయిలో మూడు దశల్లో పరిశీలన జరుగుతుంది
Published Date - 08:39 AM, Fri - 16 May 25 -
Good News : రైతులకు ఉచితంగా బోర్లు, కరెంట్ అందించబోతున్న ఏపీ సర్కార్
Good News : రైతులకు దాదాపు రూ.2 లక్షల వరకు లాభం చేకూరేలా ఈ పథకం రూపుదిద్దుకుంటోంది. ఇది అమలైతే రాష్ట్రంలోని పలువురు చిన్న రైతులకు స్వయం సాగునీటి వనరులు లభించే అవకాశం ఉంది.
Published Date - 08:35 AM, Fri - 16 May 25 -
CM Chandrababu: ముగిసిన ఎస్ఐపీబీ సమావేశం.. 19 ప్రాజెక్టులకు ఆమోదం!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తాజాగా రాష్ట్రంలో 19 ప్రాజెక్టులకు రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఆమోదం తెలిపిందని వెల్లడించారు.
Published Date - 05:41 PM, Thu - 15 May 25 -
Operation Sindoor: తిరంగా ర్యాలీకి రావాలని డిప్యూటీ సీఎం పవన్ కు పురందేశ్వరి పిలుపు!
ఆపరేషన్ సిందూర్కు సంఘీభావంగా దేశవ్యాప్తంగా బీజేపీ తిరంగా ర్యాలీలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో, విజయవాడలో కూడా తిరంగా ర్యాలీ నిర్వహించాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి నిర్ణయించారు.
Published Date - 03:26 PM, Thu - 15 May 25 -
TDP Mahanadu 2025: చరిత్ర తిరగ రాసేలా కడప మహానాడు..టీడీపీ పండుగ
ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అనంతరం, తెదేపా ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో మహానాడును అత్యంత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించింది.
Published Date - 11:46 AM, Thu - 15 May 25 -
Liquor Scam : గోవిందప్పకు రిమాండ్
Liquor Scam : ఈ నెల 20 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. అనంతరం పోలీసులు గోవిందప్పను విజయవాడ సెంట్రల్ జైలుకు తరలించారు
Published Date - 08:17 PM, Wed - 14 May 25 -
Peddireddy : పెద్దిరెడ్డిపై వరుస క్రిమినల్ కేసులు.. బయటపడగలడా..?
Peddireddy : వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి (Peddireddy ) రామచంద్రా రెడ్డి కుటుంబ సభ్యులపై అటవీ భూముల అక్రమ కబ్జా ఆరోపణల నేపథ్యంలో క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అటవీశాఖ అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు
Published Date - 04:13 PM, Wed - 14 May 25 -
APPSC Group-1 Exams : వాల్యుయేషన్ అవకతవకల్లో ఐపీఎస్ సీతారామాంజనేయులు పాత్ర
APPSC Group-1 Exams : అసలు సమీక్ష లేకుండానే OMR షీట్లపై మార్కులు వేసి ఫలితాలు విడుదల చేసిన ఘటన పైశాచిక చర్యగా అభిప్రాయపడుతున్నారు
Published Date - 03:51 PM, Wed - 14 May 25 -
Driving License : సెన్సార్ విధానాన్ని తీసుకొచ్చిన ఏపీ.. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ అంత ఈజీ గా రాదు..!!
Driving License : రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ సిస్టమ్ అమలులోకి తీసుకురానున్నట్లు విశాఖ ఆర్టీఓ రామ్ కుమార్ వెల్లడించారు
Published Date - 03:32 PM, Wed - 14 May 25 -
Minister Lokesh : ఏపీలో రూ. 22వేల కోట్లతో రెన్యూ ఎనర్జీ కాంప్లెక్స్
అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని బేతపల్లిలో రూ. 22వేల కోట్లతో భారత్లోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ను రెన్యూ పవర్ సంస్థ ప్రారంభించనుంది. ఈ నెల 16న విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ మేగా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు.
Published Date - 01:13 PM, Wed - 14 May 25 -
BJP : వైసీపీ నుంచి బీజేపీలో చేరిన జకియా ఖానం
పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. "జకియా ఖానం లాంటి అనుభవజ్ఞురాలు, సేవాభావంతో ముందుకు సాగే నాయకురాలు మా పార్టీలో చేరడం హర్షకరం" అన్నారు.
Published Date - 11:57 AM, Wed - 14 May 25