Andhra Pradesh
-
Minister Lokesh: ప్రైవేటురంగాన్ని మించి ప్రభుత్వ విద్యను తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేష్
గ్రాటిట్యూడ్ వాల్ పై పలువురు విద్యార్థులు తమ ఉన్నతికి కారకులైన వారికి కృతజ్ఞతలను తెలియజేశారు.
Date : 09-06-2025 - 8:25 IST -
AP Government : ఉపాధి హామీ పనుల కోసం రూ. 176.35 కోట్ల విడుదలకు అనుమతి
2025–26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా విడుదల చేసిన ఈ నిధులను ఉపాధి హామీ పనులకు వినియోగించనుంది. ఈ నిధులను సంబంధిత నిబంధనల ప్రకారం ఖర్చు చేయాల్సిందిగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్కు అధికారిక ఆదేశాలు జారీ అయ్యాయి.
Date : 09-06-2025 - 5:48 IST -
Nara Lokesh : వైసీపీ నేతలకు మహిళలంటే ఎందుకంత చిన్నచూపు?: మంత్రి లోకేశ్
మహిళలపై వైసీపీ నేతల దుర్భాషలు, అవమానకర వ్యాఖ్యల పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసిన లోకేశ్, వైసీపీ నేతలకు మహిళల పట్ల గౌరవం లేదని, వారిని తక్కువగా చూస్తున్న తీరు హేయం అని వ్యాఖ్యానించారు. వారు తల్లి, చెల్లిని గౌరవించని వ్యక్తిని ఆదర్శంగా తీసుకుంటున్నారని భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Date : 09-06-2025 - 5:38 IST -
CM Chandrababu : రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈలు, సేవారంగానికి పెద్దపీట: సీఎం చంద్రబాబు
సచివాలయం నుంచి వర్చువల్గా స్వర్ణాంధ్ర కార్యాలయాలను ప్రారంభించిన అనంతరం, ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం సేవారంగం ద్వారా రాష్ట్రానికి కేవలం 6.3 శాతం ఆదాయం మాత్రమే వస్తోందని తెలిపారు. ఈ రంగాన్ని విస్తరించడం ద్వారా ఆదాయాన్ని గణనీయంగా పెంచవచ్చన్నారు.
Date : 09-06-2025 - 4:04 IST -
Sachivalayam Employees: కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. సచివాలయం ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధం!
2024 ఆగస్టులో జరిగిన బదిలీలలో, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్దుబాటు కోసం ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలు చేసింది. ప్రతి సచివాలయంలో కనీసం 8 మంది ఉద్యోగులు ఉండేలా చర్యలు తీసుకోబడ్డాయి.
Date : 09-06-2025 - 1:49 IST -
Kommineni Srinivasa Rao: కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టుపై అంబటి రాంబాబు రియాక్షన్..!
Kommineni Srinivasa Rao: కొమ్మినేని కమ్మ కులస్థుడయినా తనను విమర్శిస్తున్నారని చంద్రబాబుకు కక్ష" అంటూ అంబటి ట్వీట్
Date : 09-06-2025 - 1:16 IST -
AP: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు..కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు !
రాజధాని రైతులు, మహిళలు, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష్ ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకోబడింది. ఈ కేసులో కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు జర్నలిస్టు కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యంపై కూడా కేసులు నమోదు చేయబడ్డాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ఇతర సెక్షన్ల కింద ఈ కేసులు నమోదు చేయబడ్డాయని సమాచారం.
Date : 09-06-2025 - 11:37 IST -
Mudragada Padmanabha Reddy: నాకు క్యాన్సర్ లేదు.. నా కూతురు అబద్ధాలు చెబుతుంది: ముద్రగడ
ముద్రగడ ఈ సందర్భంగా తన రాజకీయ కట్టుబాట్లను మరోసారి నొక్కిచెప్పారు. ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యలను అర్థం చేసుకుని, పార్టీ కోసం కృషి చేయడమే తన లక్ష్యమని ఆయన అన్నారు.
Date : 09-06-2025 - 11:11 IST -
Venkaiah Naidu : ఆడబిడ్డల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం క్షమించరాని నేరం: వెంకయ్యనాయుడు
ఇది అతి గొప్ప త్యాగం. అలాంటి వారిపై బూతులు పెట్టడం దారుణం అని నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. "రైతులపై విమర్శలు చేయడం కేవలం అపహాస్యం కాదు, వారు చేసిన త్యాగాలను అవమానించడమే అని అన్నారు.
Date : 09-06-2025 - 10:21 IST -
Shining Stars Award-2025: రేపు రాష్ట్రవ్యాప్తంగా “షైనింగ్ స్టార్స్ అవార్డ్-2025” ప్రదానం!
రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి నారా లోకేష్ దాదాపు దశాబ్ధం తర్వాత ఇంటర్మీడియట్ విద్యలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టారు.
Date : 08-06-2025 - 9:51 IST -
Dimand : కర్నూల్ జిల్లా రైతుకు దొరికిన వజ్రం.. ఎంతకు అమ్మాడో తెలుసా?
Dimand : తొలకరి వర్షాలు (Monsoon ) కురవడంతో ఓ రైతు జీవితాన్ని మార్చేసే సంఘటన చోటు చేసుకుంది
Date : 08-06-2025 - 7:45 IST -
CM Chandrababu: మహిళల వ్యక్తిత్వంపై దాడిని ఉపేక్షించేది లేదు: సీఎం చంద్రబాబు
ఈ వ్యాఖ్యలకు సంబంధించి జగన్ మోహన్ రెడ్డి ఇంతవరకు ఖండించకపోవడం, మహిళలకు క్షమాపణ చెప్పకపోవడం విచారకరమని అన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల గౌరవాన్ని కాపాడేందుకు, ఇలాంటి నీచమైన సంస్కృతిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
Date : 08-06-2025 - 7:13 IST -
Amaravati : YS జగన్ క్షమాపణ చెప్పకపోవడం విచారకరం – సీఎం చంద్రబాబు
Amaravati : రాజకీయ కక్షతో పాటు, మీడియా విశ్లేషణల పేరిట మహిళలను అవమానించే ప్రయత్నాలు క్షమించరాని నేరమని పేర్కొన్నారు.
Date : 08-06-2025 - 3:46 IST -
Nara Lokesh : మాగంటి మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది
Nara Lokesh : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ అకాల మరణం రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
Date : 08-06-2025 - 12:41 IST -
YSRCP : రాజధానిపై వైసీపీ యూటర్న్..?
YSRCP : ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరిలో కొత్త ట్విస్ట్ కనిపిస్తోంది. ఇటీవల పార్టీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు ఈ దిశగా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
Date : 08-06-2025 - 11:41 IST -
Web Option System: పారదర్శక వెబ్ ఆప్షన్ విధానంతోనే టీచర్లకు మేలు!
మ్యాన్యువల్ కౌన్సెలింగ్ లో ప్రధానంగా కొత్తగా వచ్చే ఖాళీలు తక్షణమే చూపించకపోవడం వల్ల సీనియర్ టీచర్లు అవకాశం కోల్పోతారు. దీనివల్ల వారికి అన్యాయం జరుగుతుంది.
Date : 07-06-2025 - 10:22 IST -
Sand Mafia : పిఠాపురంలో ఇసుక మాఫియా..గర్జించిన వర్మ
Sand Mafia : పిఠాపురంలో రోజుకు సుమారు 200 లారీలు అక్రమంగా ఇసుక తరలింపుతో పోలీసుల మౌనంపై వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు కొంచెం మట్టి తవ్వితే వారిని స్టేషన్లకు లాక్కెళ్తున్న అధికార యంత్రాంగం, ఇసుక మాఫియాలపై మాత్రం కళ్లుమూసుకుంటుందని విమర్శించారు
Date : 07-06-2025 - 9:32 IST -
YCP : రాజధాని మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోతారు – లోకేష్
YCP : "అమరావతి దేవతల రాజధాని కాదు.. వేశ్యల రాజధాని" అని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన లోకేష్, ఇది నెత్తిన నిండుగా ఉమ్మినట్లేనని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
Date : 07-06-2025 - 9:01 IST -
Minister Savita : వివాదంలో ఏపీ మంత్రి సవిత..ఆలస్యంలో వెలుగులోకి వచ్చిన ఘటన
ఈ సంఘటన కాలేజ్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ (CSDT), పెనుకొండ ప్రాంగణంలో చోటు చేసుకుంది. రేషన్ షాపుల పునఃప్రారంభం, నిత్యావసర సరుకుల పంపిణీ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించేందుకు సవిత అక్కడికి వచ్చారు.
Date : 07-06-2025 - 6:30 IST -
AP : ఏపీ సచివాలయంలో ఉద్యోగాల పేరిట రూ.53 లక్షల మోసం: నలుగురు నిందితులు అరెస్టు
ఈ కేసును విజయనగరం డీఎస్పీ ఎం. శ్రీనివాసరావు శనివారం మీడియాకు వివరించారు. ప్రదీప్నగర్కు చెందిన కె. సాయి వెంకట్ సుజిత్ అనే వ్యక్తి, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఫేస్బుక్లో పోస్టు చేశాడు. ఈ ప్రకటనను చూసిన విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం ప్రాంతాలకు చెందిన ఏడుగురు నిరుద్యోగ యువకులు అతనిని సంప్రదించారు.
Date : 07-06-2025 - 5:43 IST