Andhra Pradesh
-
NTR Statue: ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’లా అమరావతిలో ఎన్టీఆర్ భారీ విగ్రహం
ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ(NTR Statue) పేరుతో సర్దార్ వల్లభాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
Published Date - 01:58 PM, Wed - 23 April 25 -
600 Marks: ఏపీ పదో తరగతి ఫలితాల్లో సంచలనం.. 600కు 600 మార్కులు!
కాకినాడలోని భాష్యం స్కూల్లో చదువుతున్న నేహాంజని అన్ని సబ్జెక్టుల్లో (తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్) పరిపూర్ణ స్కోరు (100/100) సాధించింది. ఈ ఘనత ఆమె కఠోర శ్రమ, అంకితభావం, మరియు స్కూల్ బోధనా సిబ్బంది మద్దతును ప్రతిబింబిస్తుంది.
Published Date - 01:17 PM, Wed - 23 April 25 -
Ursa Organization: వైసీపీ అవాస్తవాలను ఖండించిన ఉర్సా సంస్థ!
ఉర్సా క్లస్టర్స్ తమ సంస్థపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను నిరాధారమైనవిగా ఖండించింది. రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడులు తీసుకొస్తున్న తమ ప్రయత్నాలను అడ్డుకునేందుకు రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించింది.
Published Date - 12:56 PM, Wed - 23 April 25 -
Sathya Sai Centenary: పుట్టపర్తి సత్యసాయి శత జయంతికి రూ.100 నాణెం
సత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాలు(Sathya Sai Centenary) నవంబర్ 23 నాటికి పూర్తవుతాయి.
Published Date - 12:51 PM, Wed - 23 April 25 -
AP SSC 10th Results 2025: ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ చెక్ చేసుకోండిలా!
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు 2025 ఏప్రిల్ 23న ఉదయం 10 గంటలకు విడుదలయ్యాయి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా విడుదల చేసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
Published Date - 10:37 AM, Wed - 23 April 25 -
Terrorist Attack: ఉగ్రదాడిలో ఇద్దరు తెలుగు వ్యక్తులు మృతి.. వారి వివరాలివే!
జమ్మూ-కాశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిలో ఇద్దరు తెలుగు వ్యక్తులు మరణించినట్లు సమాచారం. ఈ దాడిలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు తెలుగు వ్యక్తులు కూడా మృతిచెందినట్లు కథనాలు వస్తున్నాయి.
Published Date - 09:05 AM, Wed - 23 April 25 -
Annamalai : ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై.. కేంద్రమంత్రి పదవి కూడా!
తమిళనాడు రాష్ట్ర బీజేపీ చీఫ్ హోదాలో అన్నామలై(Annamalai) దాదాపు నాలుగేళ్ల పాటు సేవలు అందించారు.
Published Date - 10:10 PM, Tue - 22 April 25 -
TDP Leader Murder : టీడీపీ నేత, అధికార ప్రతినిధి వీరయ్య చౌదరి దారుణ హత్య..!
TDP Leader Murder : ఆయన తన ఆఫీసు పద్మ టవర్స్లో ఉన్న సమయంలో ముగ్గురు దుండగులు అకస్మాత్తుగా లోపలికి ప్రవేశించి కత్తులతో అతనిపై విచక్షణా రహితంగా దాడి చేశారు
Published Date - 10:04 PM, Tue - 22 April 25 -
Raj Kasireddy : రాజ్ కసిరెడ్డి విచారణ పూర్తి.. ఏం అడిగారు ? ఏం చెప్పాడు ?
పోలీసులు ఉన్నారని తెలియగానే రాజ్ కసిరెడ్డి(Raj Kasireddy) విమానశ్రయం నుంచి బయటకు రాకుండా లోపలే దాక్కున్నట్లు గుర్తించారు.
Published Date - 07:55 PM, Tue - 22 April 25 -
GVMC Mayor Election : 28న జీవీఎంసీ మేయర్ పదవికి ఎన్నిక.. నూతన మేయర్ ఎవరంటే?
ఈనెల 28వ తేదీన ఉదయం 11గంటలకు జీవీఎంసీ కొత్త మేయర్ ఎన్నిక నిర్వహించాలని ఈసీ ఆదేశించింది.
Published Date - 07:34 PM, Tue - 22 April 25 -
Summer Spl Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేసవి దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
Published Date - 06:44 PM, Tue - 22 April 25 -
Rajya Sabha: ఏపీ రాజ్యసభ స్థానం బీజేపీకే.. రేసులో అన్నామలై, స్మృతి ఇరానీ
కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ఉమ్మడి ప్రయోజనాల రీత్యా ఏపీలోని రాజ్యసభ(Rajya Sabha) స్థానాన్ని బీజేపీకే ఇచ్చేయాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ డిసైడయ్యారు.
Published Date - 06:03 PM, Tue - 22 April 25 -
TTD: సొంత వాహనాల్లో తిరుమల కొండపైకి వెళ్తున్నారా..? ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..
చాలా మంది భక్తులు కాస్త ఖర్చు ఎక్కువైనా తమ సొంత వాహనాల్లో తిరుమలకు వెళ్తుంటారు. అలాంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని..
Published Date - 05:58 PM, Tue - 22 April 25 -
Vijayasai : విజయసాయి పూర్తిగా బాబు చేతుల్లోకి వెళ్లారు – అంబటి
Vijayasai : ప్రస్తుతం హోంమంత్రి, పోలీసు అధికారులు పూర్తిగా లోకేశ్ కనుసన్నల్లో పనిచేస్తున్నారని, గోరంట్ల మాధవ్ వ్యవహారంలో 11 మంది అధికారులను సస్పెండ్ చేయడం తప్పని అన్నారు
Published Date - 05:34 PM, Tue - 22 April 25 -
Tanda Gangs : తెలుగు రాష్ట్రాల్లో టాండా దొంగలు.. ఎవరు ?
మధ్యప్రదేశ్లోని ధర్ జిల్లా టాండా ప్రాంతంలోనూ చాలా దొంగల ముఠాలు(Tanda Gangs) ఉన్నాయి.
Published Date - 02:15 PM, Tue - 22 April 25 -
Raghu Engineering College : ఫోన్ తీసుకుందని లెక్చరర్ ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని
Raghu Engineering College : తరగతిలో సెల్ఫోన్ వాడకం విషయమై ఓ లెక్చరర్ (Lecturer) విద్యార్థిని ఫోన్ తీసుకుంది. దీంతో ఆగ్రహానికి లోనైన విద్యార్థిని టీచర్తో వాగ్వాదానికి దిగింది.
Published Date - 02:03 PM, Tue - 22 April 25 -
Kasireddy : వసూళ్లతో లింకు లేదన్న కసిరెడ్డి.. విజయసాయి సంచలన ట్వీట్
గతంలో విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి(Kasireddy) ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా కసిరెడ్డికి అధికారులు ప్రశ్నలు వేస్తున్నారని సమాచారం.
Published Date - 11:53 AM, Tue - 22 April 25 -
PSR Anjaneyulu: ఇంటెలీజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్
వైఎస్ జగన్ హయాంలో ఇంటెలీజెన్స్ చీఫ్గా ఆంజనేయులు(PSR Anjaneyulu) పనిచేశారు.
Published Date - 10:13 AM, Tue - 22 April 25 -
Gorantla Madhav : పోలీస్ కస్టడీకి గోరంట్ల మాధవ్
Gorantla Madhav : ప్రస్తుతం రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాధవ్ను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని నగరంపాలెం పోలీసులు కోర్టును అభ్యర్థించగా, న్యాయస్థానం రెండు రోజులకే అనుమతి ఇచ్చింది
Published Date - 10:43 PM, Mon - 21 April 25 -
Rajya Sabha : ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై…?
Rajya Sabha : తమిళనాడుకు చెందిన బీజేపీ నేత అన్నామలై (Annamalai) పేరు అనూహ్యంగా తెరపైకి రావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది
Published Date - 10:36 PM, Mon - 21 April 25