Andhra Pradesh
-
CM Chandrababu : రాష్ట్ర అభివృద్ధిలో స్పష్టమైన మార్పు: సీఎం చంద్రబాబు
త పాలనలో నిరాశ, నిస్పృహే నెలకొన్నాయి. ఆర్థికంగా రాష్ట్రాన్ని పాతాళానికి తోసేసారు. అయితే ఇప్పుడు మన పరిపాలనతో ప్రజలకు నమ్మకం కలుగుతోంది. అభివృద్ధి, సంక్షేమం ఒకేసారి అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం అన్నారు.
Date : 07-06-2025 - 4:04 IST -
TDP : టీడీపీ కీలక ప్రకటన: ఇతర పార్టీ నేతల జాయినింగ్కు కొత్త మార్గదర్శకాలు
TDP : తెలుగు దేశం పార్టీ (టీడీపీ) కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలోకి ఇతర పార్టీ నాయకులను చేర్చే విషయంలో ఇకపై కొన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, పార్టీలోకి చేరే ప్రతి నేత గురించి ముందుగా కేంద్ర కార్యాలయానికి పూర్తి సమాచారం అందించాలి అని టీడీపీ అధికారికంగా స్పష్టం చేసింది.
Date : 07-06-2025 - 3:28 IST -
Annadatta Sukhibhava : ఏపీ రైతులకు గుడ్న్యూస్.. ‘అన్నదాతా సుఖీభవ’ డబ్బుల జమ ఎప్పుడంటే..?
ఈ పథకం కింద మొదటి విడతగా జూన్ 20న రైతుల ఖాతాల్లో రూ.7 వేలు జమ చేయనున్నట్లు సమాచారం. ఇందులో రూ.2 వేల పీఎం కిసాన్ సాయం కాగా, రూ.5 వేలు రాష్ట్ర ప్రభుత్వం భాగంగా అందించనుంది. దీంతో రైతుల చేతికి ఒకే విడతలో రూ.7 వేలు అందనుంది.
Date : 07-06-2025 - 2:17 IST -
Sugavasi Balasubramanyam : టీడీపీకి గుడ్ బై చెప్పిన సుగవాసి బాలసుబ్రమణ్యం
Sugavasi Balasubramanyam : సామాజికంగా ఆర్థికంగా బలమైన నేత కావడంతో వైసిపి ఆయనతో చర్చల ప్రారంభించినట్లు సమాచారం.
Date : 07-06-2025 - 1:20 IST -
CM Chandrababu : రాష్ట్రంలో బలమైన ఏఐ వ్యవస్థ : సీఎం చంద్రబాబు
ఎన్విడియా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ, పరిశోధన, స్టార్టప్ల అభివృద్ధి వంటి అంశాల్లో సమగ్ర కార్యాచరణ అమలులోకి రానుంది. రాబోయే రెండేళ్లలో దశలవారీగా 10 వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏఐలో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని చంద్రబాబు స్పష్టం చేశారు.
Date : 07-06-2025 - 12:52 IST -
Results : ఈ లింక్ ద్వారా ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు చెక్ చేసుకోండి
Results : మొత్తం 1,35,826 మంది విద్యార్థులు ఫస్టియర్ పరీక్షలు రాయగా, 97,963 మంది సెకండియర్ పరీక్షలకు హాజరయ్యారు
Date : 07-06-2025 - 12:17 IST -
Cabinet Meeting : ఈ నెల 19న ఏపీ కేబినెట్ భేటీ..పలుకీలక అంశాలపై చర్చ
ప్రభుత్వం ముందుగా తీసుకున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలు, అలాగే ముఖ్యమైన ప్రజా సంక్షేమ పథకాలపై ఈ సమావేశంలో మంత్రిమండలి సమగ్రంగా చర్చించనుంది. ఇప్పటికే అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం పునరుద్ధరించిన అమరావతి రాజధాని నిర్మాణం ప్రధాన అజెండాగా ఉన్న నేపథ్యంలో, దీనిపై ప్రత్యేక చర్చ జరిగే అవకాశముంది.
Date : 07-06-2025 - 10:53 IST -
Banakacherla Project : దయచేసి తెలంగాణ అర్థం చేసుకోవాలి – నిమ్మల రామానాయుడు
Banakacherla Project : రాయలసీమకు నీరు అందించేందుకు హంద్రీనీవా, బుడమేరులో పనులు వేగంగా జరుగుతున్నాయని, వచ్చే పంటకాలానికి తగిన సూచనలతో పాటు మద్దతు ధరలు ప్రకటించనున్నట్లు
Date : 07-06-2025 - 8:52 IST -
New Scheme : ఏపీలో మరో కొత్త పథకం..ఎవరికోసం అంటే !!
New Scheme : ఈ పథకాన్ని సెర్ఫ్ పరిధిలోని ‘స్త్రీనిధి బ్యాంక్’ ద్వారా అమలు చేయనున్నారు. కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులు ఈ పథకానికి అర్హులు
Date : 07-06-2025 - 8:39 IST -
Akshara Andhra : 100 శాతం అక్షరాస్యత కోసం ‘అక్షర ఆంధ్ర’ – నారా లోకేష్
Akshara Andhra : రాష్ట్రంలో 15 నుంచి 59 ఏళ్ల వయస్సు గల వారిలో సుమారు 81 లక్షల మంది ఇప్పటికీ అక్షరాస్యత లేని వారిగా ఉన్నారని విచారం వ్యక్తం చేశారు.
Date : 06-06-2025 - 10:03 IST -
Visakha Economic Region: 8 జిల్లాలతో ‘విశాఖ ఎకనమిక్ రీజియన్’: సీఎం చంద్రబాబు
శుక్రవారం సచివాలయంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ‘విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్’గా అభివృద్ధి చేసే అంశంపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Date : 06-06-2025 - 9:16 IST -
DSC : ఇక పై ఏటా డీఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం: మంత్రి లోకేశ్
పరీక్షలను ఎంతో పకడ్బందీగా నిర్వహించిన విద్యాశాఖ యంత్రాంగాన్ని మంత్రి అభినందించారు. ఇక పై ఏటా ఏటా నియమితంగా డీఎస్సీ నిర్వహిస్తూ, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.
Date : 06-06-2025 - 7:29 IST -
Tirupati Laddu: కల్తీ నెయ్యి ఘటనలో షాకింగ్.. పామ్ ఆయిల్, కెమికల్స్తో కల్తీ నెయ్యి..
Tirupati Laddu: వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించిన నెయ్యి... మీరు ఊహించుకున్న నెయ్యి కాదు..!
Date : 06-06-2025 - 12:32 IST -
CM Chandrababu : పొగాకు, మామిడి, కోకో కొనుగోళ్లపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని రైతు సమస్యలపై మరింత దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా పొగాకు, మామిడి, కోకో పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
Date : 06-06-2025 - 11:48 IST -
Pawan Kalyan : ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన జనసేనాని..
Pawan Kalyan : సౌత్ కోస్ట్ రైల్వే అభివృద్ధికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్కు జనరల్ మేనేజర్గా సందీప్ మథూర్ను నియమిస్తూ రైల్వే బోర్డు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
Date : 06-06-2025 - 11:45 IST -
Talliki Vandanam : విద్యార్థులు ఈ పత్రాలు అందజేస్తేనే తల్లికి వందనం డబ్బులు
Talliki Vandanam : గత ప్రభుత్వ హయాంలో అమలైన "అమ్మ ఒడి" పథకాన్ని మాదిరిగా ఈ పథకంలో కూడా విద్యార్థి హాజరు 75 శాతం ఉండాలన్న నిబంధనను కొనసాగించే అవకాశం ఉంది
Date : 06-06-2025 - 8:34 IST -
TDP Government: ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలివే!
నెలకు 64 లక్షల మందికి రూ.2720 కోట్లు పంపిణీ చేస్తూ, ఏడాదిలో రూ.34 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల జీవన భద్రతను బలోపేతం చేసింది.
Date : 05-06-2025 - 9:20 IST -
Anam Punches : జగన్ పై ఆనం పంచ్ లు మాములుగా లేవుగా..!!
Anam Punches : ఉచిత ఇసుక పంపిణీ, పుంగనూరులో దాడి, లౌడ్ స్పీకర్లు వినిపించారంటూ పెట్టిన కేసులు ఏవీ న్యాయబద్ధమైనవేమీ కావని, వాటి ఉద్దేశ్యం ఆయనను నెగెటివ్గా చూపడం మాత్రమేనన్నారు
Date : 05-06-2025 - 9:03 IST -
Anantapur : సొంత పార్టీ నేత హత్యకు ప్లాన్ చేసిన ఎమ్మెల్యే అనుచరులు..?
Anantapur : గత ఎన్నికల్లో సుధాకర్ నాయుడు దగ్గుబాటి విజయానికి పనిచేసినప్పటికీ, ఇటీవల పార్టీ స్థాయిలో ఆయనకు తగ్గ గుర్తింపు లేకపోవడమే కాకుండా, ఎమ్మెల్యే అనుచరులు దూకుడుగా వ్యవహరిస్తుండటంతో
Date : 05-06-2025 - 2:12 IST -
YCP : చెవిరెడ్డి బాస్కర్ రెడ్డికి నోటీసులు జారీ
YCP : జగన్మోహన్ రెడ్డి సన్నిహితులలో కీలకుడిగా పేరొందిన ఆయనపై తుడా నిధులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వచ్చాయి
Date : 05-06-2025 - 2:04 IST