Andhra Pradesh
-
CM Chandrababu : పేదల సంక్షేమమే మా లక్ష్యం: సీఎం చంద్రబాబు
పింఛన్లు ప్రతి నెలా మొదటి తేదీన ఇంటింటికీ వెళ్లి అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. పెద్దల దీవెనలతోనే ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు అధికారంలోకి వచ్చి వెంటనే పింఛను మొత్తాన్ని పెంచాం.
Published Date - 03:56 PM, Sat - 31 May 25 -
AP News : రేపటి నుంచి ఏపీలో రేషన్ కొత్త విధానం.. 29,796 దుకాణాల ద్వారా సేవలు
AP News : ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి, అంటే జూన్ 1వ తేదీ నుంచి చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ తిరిగి ప్రారంభం కానుంది.
Published Date - 02:46 PM, Sat - 31 May 25 -
Botsa Satyanarayana: చరిత్రను చెరిపేయడం సాధ్యం కాదు..
Botsa Satyanarayana: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీపై తీవ్రంగా స్పందించారు. చరిత్రను డస్టర్ పెట్టి తుడిచేయలేరు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా పేరు మార్పు చేసిన ప్రభుత్వం, నందమూరి తారక రామారావు గారి పేరుతో ఏర్పాటైన ఎన్టీఆర్ జిల్లా వెనక విజయవాడను ఎందుకు పెట్టలేదని బొత్స ప్రశ్నించారు.
Published Date - 02:15 PM, Sat - 31 May 25 -
AP : అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్ ఏర్పాటుపై ఐటీ శాఖ ఉత్తర్వులు
ఈ టెక్నాలజీ పార్క్ నిర్మాణానికి మూడింటి పైగా ప్రముఖ దేశీయ-అంతర్జాతీయ సంస్థలు భాగస్వామ్యంగా ముందుకు వస్తున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), లార్సన్ అండ్ టూబ్రో (L&T), అంతర్జాతీయ టెక్ దిగ్గజం IBM సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
Published Date - 01:44 PM, Sat - 31 May 25 -
Ration Rice Distribution: ఏపీ కూటమి ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు నోటీసులు
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఇంటింటి రేషన్ పంపిణీ వాహనాలను కొత్త ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయడం కొత్త దుమారం రేపుతోంది. వాహనాల రద్దుతో పాటు డ్రైవర్లు మరియు వారి కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి జారిపోతున్నామని వాపోతున్నారు.
Published Date - 01:08 PM, Sat - 31 May 25 -
Sajjala Ramakrishna Reddy : పర్యవసానం భయంకరంగా ఉంటుంది.. సీఎం చంద్రబాబుపై సజ్జల కీలక వ్యాఖ్యలు
Sajjala Ramakrishna Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన సజ్జల... టీడీపీ ప్రభుత్వం వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు ప్రారంభించిందని ఆరోపించారు.
Published Date - 12:54 PM, Sat - 31 May 25 -
Vallabhaneni Vamsi : వంశీ కుటుంబంలో జగన్ చిచ్చు..?
Vallabhaneni Vamsi : వంశీ స్థానంలో ఆయన భార్య పంకజశ్రీ (Vallabhaneni Vamsi Wife)కి గన్నవరం ఇంచార్జ్ పదవి ఇవ్వనున్నట్టు పార్టీ వర్గాలు లీక్ చేశాయి
Published Date - 12:39 PM, Sat - 31 May 25 -
Visakha Metro : విశాఖ మెట్రో ప్రాజెక్ట్కు జోరు.. నగర రూపు మార్చనుందా..?
Visakha Metro : శక్తివంతమైన మౌలిక సదుపాయాల దిశగా విశాఖపట్నం దూసుకుపోతోంది. తూర్పు తీరం మీద ఉన్న ఈ సాగరనగరం, ఇప్పుడు మెట్రో రైలు కూత కోసం సిద్ధమవుతోంది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్కి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా నిద్రిస్తున్న పనులు, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ వేగం పుంజుకున్నాయి.
Published Date - 12:31 PM, Sat - 31 May 25 -
Real Estate : చంద్రన్న ‘పవర్’ కు ఏలూరు లో ఊపందుకున్న రియల్ ఎస్టేట్
Real Estate : చంద్రబాబు (Chandrababu) నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడం తో రియల్ ఎస్టేట్ రంగం ఉత్సాహాన్ని సంతరించుకుంది
Published Date - 12:28 PM, Sat - 31 May 25 -
Video Viral : పందెం ఓడి అరగుండు గీయించుకున్న వైసీపీ వీరాభిమాని..
Video Viral : తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం ఉనగట్ల గ్రామానికి చెందిన శివరామకృష్ణ అలియాస్ శివ అనే యువకుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని. తాను జగన్ గెలుస్తారని నమ్మి స్నేహితులతో చేసిన ఓ పందెం ఇప్పుడు ఆయనను అరగుండు వరకు తీసుకెళ్లింది. అదే విషయం సోషల్మీడియాలో హాట్టాపిక్గా మారింది.
Published Date - 12:02 PM, Sat - 31 May 25 -
Corona Alert: ఏలూరు కలెక్టరేట్లో నలుగురికి కోవిడ్ పాజిటివ్
Corona Alert: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ పంజా విప్పుతోంది. కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ కేసులు ఇటీవల తిరిగి పెరుగుతున్నాయి.
Published Date - 10:27 AM, Sat - 31 May 25 -
Mega DSC : ఏపీలో మెగా డీఎస్సీ.. పరీక్షల షెడ్యూల్ విడుదల
పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. గతంలో కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీని ప్రకటించిన విషయం తెలిసిందే.
Published Date - 10:24 AM, Sat - 31 May 25 -
TDP Flexi: పులివెందులలో టీడీపీ ఫ్లెక్సీలు చించివేత.. ఏ1గా అవినాష్ రెడ్డి పీఏ!
పులివెందులలో టీడీపీ ఫ్లెక్సీలు చించివేసిన ఘటనపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ సంఘటనలో పాల్గొన్న 15 మంది వైసీపీ నాయకులపై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు.
Published Date - 10:27 PM, Fri - 30 May 25 -
Revaluation : టెన్త్ పేపర్ల రీవాల్యుయేషన్ పై వైసిపి అనవసర రాద్ధాంతం
Revaluation : 2022 నుంచి 2025 వరకు వచ్చిన రీకౌంటింగ్ దరఖాస్తులు, వాటిలో మార్పులు జరిగిన స్క్రిప్టులు శాతాలను ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది 66,363 పేపర్లకు 34,709 మంది విద్యార్థులు రీవెరిఫికేషన్ కోరగా
Published Date - 10:22 PM, Fri - 30 May 25 -
CM Chandrababu: రండి.. పరీక్షించండి.. ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టండి: సీఎం చంద్రబాబు
ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పారిశ్రామికవేత్తలను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.
Published Date - 09:40 PM, Fri - 30 May 25 -
CM Chandrababu: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన!
భారతదేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్విఘ్నంగా నిర్వహిస్తోంది. నెలకు దాదాపు 64 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం వివిధ కేటగిరీల్లో ఫించన్లు ఇస్తోంది.
Published Date - 08:59 PM, Fri - 30 May 25 -
Pithapuram : నాగబాబు కు టీడీపీ నేతలు కౌంటర్
Pithapuram : పిఠాపురంలో పవన్ గెలుపు అభిమానుల కృషి వల్లే సాధ్యమైందని, వేరే ఎటువంటి సహకారం లేదని నాగబాబు వ్యాఖ్యానించడం టీడీపీ నేతల్లో అసహనం రేపింది.
Published Date - 05:01 PM, Fri - 30 May 25 -
LAWCET : ఏపి లాసెట్ హాల్ టికెట్లు విడుదల
ఈ సంవత్సరం జూన్ 5వ తేదీన లాసెట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. పరీక్షను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. అభ్యర్థులు పరీక్షకు హాజరు కావడానికి హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. పరీక్ష ఆన్లైన్ విధానంలో జరుగనుంది.
Published Date - 04:46 PM, Fri - 30 May 25 -
APFU : ఏపి మత్స్య (ఫిషరీస్) పాలిటెక్నిక్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల
ఇందులో భాగంగా, రెండు సంవత్సరాల డిప్లమా ఇన్ ఫిషరీస్ కోర్సుకు నేటి నుంచే (మే 30) దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తు చేయడానికి చివరి తేది జూన్ 20గా పేర్కొనబడింది. ఈ నోటిఫికేషన్ను కృష్ణా జిల్లాలోని దివిసీమ ప్రాంతానికి చెందిన భవదేవరపల్లి గ్రామంలోని మత్స్య విశ్వవిద్యాలయం అధికారులు విడుదల చేశారు.
Published Date - 04:29 PM, Fri - 30 May 25 -
Janasena : సొంత పార్టీ ఎమ్మెల్యేలపై పవన్ సీరియస్..ఎందుకంటే !!
Janasena : ఈ సమావేశంలో అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది
Published Date - 03:58 PM, Fri - 30 May 25