Andhra Pradesh
-
Pulivendula : జడ్పీటీసీ ఎన్నికలు.. రీపోలింగ్ను బహిష్కరిస్తున్నాం: వైఎస్ అవినాష్రెడ్డి
అయితే, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఈ రెండు బూత్లలో మాత్రమే రీపోలింగ్ నిర్వహించడం అన్యాయం అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ చూశారు, నిన్న జరిగిన ఎన్నికల్లో ఎలా అవకతవకలు జరిగాయో. అయితే ఎన్నికల సంఘం కేవలం రెండు బూత్లలో మాత్రమే రీపోలింగ్ నిర్వహించడం దారుణం అని అన్నారు.
Date : 13-08-2025 - 12:37 IST -
AP News : పులివెందులలోని రెండు పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్.. ఎన్నికల సంఘం ఆదేశం
AP News : వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల కోసం నిర్వహించిన ఉప ఎన్నికలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
Date : 13-08-2025 - 11:54 IST -
Rains Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన
Rains Alert : తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Date : 13-08-2025 - 11:31 IST -
Amaravati : బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి బాలకృష్ణ శంకుస్థాపన
ఈ క్రమంలోనే నూతనంగా నిర్మించబోయే అత్యాధునిక క్యాన్సర్ కేర్ క్యాంపస్కు భూమిపూజ కార్యక్రమం బుధవారం ఉదయం తుళ్లూరు సమీపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాస్పిటల్ ఛైర్మన్ మరియు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్వయంగా హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
Date : 13-08-2025 - 11:26 IST -
AP Logistics Hub: ఏపీని లాజిస్టిక్స్ హబ్గా మార్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు
కొత్తగా ఏర్పాటు చేయబోయే రాష్ట్ర లాజిస్టిక్స్ కార్పొరేషన్ ప్రధానంగా కొన్ని లక్ష్యాలతో పనిచేస్తుంది. వివిధ రవాణా మార్గాలైన రోడ్లు, రైలు, పోర్టులు, విమానాశ్రయాల మధ్య సమర్థవంతమైన సమన్వయాన్ని ఏర్పరచి, సరుకు రవాణాను వేగవంతం చేస్తుంది.
Date : 12-08-2025 - 7:06 IST -
ACB Court : ఏసీబీ కోర్టులో లిక్కర్ కేసు విచారణ
ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలిపి హాజరు చేశారు. కోర్టు విచారణ సమయంలో చట్టాలు చేయుచున్న వారికి తప్పనిసరైన సదుపాయాలు ఇవ్వాలి కదా? అని ప్రశ్నిస్తూ తగిన మార్పులను జైలుబృందానికి సూచించింది. విచారణ పూర్తయ్యాక, కోర్టు తీర్పును రిజర్వ్ చేసిందని ఈ పిటిషన్పై సాయంత్రం లేదా దానికి అనుగుణంగా తీర్పు వెలుతుందని ఆశించే పరిస్థితి ఉందని అనుమానిస్తున్నారు
Date : 12-08-2025 - 5:36 IST -
Basavatarakam : రేపే అమరావతిలో బసవతారకం ఆసుపత్రికి శంకుస్థాపన
తుళ్లూరు - అనంతవరం గ్రామాల మధ్య ఏర్పాటు చేయనున్న ఈ సెంటర్కు రేపు ఉదయం 9.30 గంటలకు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు మరియు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు హాజరవుతున్నారు.
Date : 12-08-2025 - 4:58 IST -
Asha Workers: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వారికీ ఆరు నెలలపాటు సెలవులు!
ఈ నిర్ణయాల ద్వారా ప్రభుత్వం ఆశా వర్కర్ల శ్రమకు తగిన విలువ ఇస్తోందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా ప్రసూతి సెలవులు, పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించడం ద్వారా వారి జీవితాల్లో భరోసాను నింపింది.
Date : 12-08-2025 - 4:41 IST -
Union Cabinet : ఏపీకి మరో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
ఈ నాలుగు యూనిట్లను ఏపీ, ఒడిశా, పంజాబ్లో ఏర్పాటు చేయనుండగా, మొత్తం రూ.4,594 కోట్ల పెట్టుబడితో వీటిని అభివృద్ధి చేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, టెలికం శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు.
Date : 12-08-2025 - 4:37 IST -
Free Bus Scheme: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ‘స్త్రీ శక్తి’కి సర్వం సిద్ధం!
ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సమీక్షలో సీఎం అధికారులను ఆదేశించారు.
Date : 12-08-2025 - 3:57 IST -
TTD : ఇకపై తిరుమలకు వచ్చే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి: టీటీడీ
తిరుమలకు వచ్చే వాహనాల కోసం ప్రధానంగా గేట్గా నిలిచే అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఈ కొత్త విధానం పూర్తిస్థాయిలో అమలులోకి వస్తుంది. ఈ నిర్ణయం భక్తుల ప్రయాణం మరింత సాఫీగా సాగేందుకు, రద్దీ నివారణకు, భద్రతను మెరుగుపర్చేందుకు తీసుకున్నదిగా టీటీడీ చెబుతోంది. పారదర్శకత, వేగవంతమైన సేవల అందుబాటులోకి రావడమే ఈ నిర్ణయానికి కారణమని అధికారులు వివరించారు.
Date : 12-08-2025 - 3:31 IST -
Pulivendula : పులివెందులలో ZPTC ఉపఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు
Pulivendula : సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు
Date : 12-08-2025 - 11:19 IST -
CM Chandrababu : భారత్ది డెడ్ ఎకానమీ కాదు.. గుడ్ ఎకానమీ
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల మన ఆర్థిక వ్యవస్థను ‘డెడ్ ఎకానమీ’ అని పిలిచిన వ్యాఖ్యలకు కట్టుబాటుగా ప్రతిస్పందించారు.
Date : 12-08-2025 - 10:12 IST -
Passbook : ఆగస్టు 15 నుంచి కొత్త పాస్ బుక్స్ పంపిణీ!
Passbook : గతంలో ఉన్న పట్టాదారు పుస్తకాల స్థానంలో కొత్తగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్బుక్స్(Pass Books )ను పంపిణీ చేయనుంది
Date : 12-08-2025 - 7:15 IST -
MP Avinash Reddy Arrest : MP అవినాశ్ రెడ్డి అరెస్ట్
MP Avinash Reddy Arrest : పోలింగ్ మొదలవడానికి కొన్ని గంటల ముందు వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి(MP Avinash Reddy)ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది
Date : 12-08-2025 - 6:31 IST -
Mega DSC Results 2025 : ఏపీ మెగా DSC ఫలితాలు వచ్చేశాయ్..ఈ లింక్ తో ఫలితాలు చూసుకోవచ్చు
Mega DSC Results 2025 : 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలను ఇప్పుడు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు
Date : 11-08-2025 - 9:58 IST -
AP Liquor Case: ఏపీ లిక్కర్ స్కాం.. 200 పేజీలతో రెండో ఛార్జ్ షీట్
AP Liquor Case: మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరింత దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా, సిట్ అధికారులు మరో కీలక అడుగు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
Date : 11-08-2025 - 3:46 IST -
Shri Shakti scheme : ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు విడుదల
ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ప్రధాన రకాల బస్సుల్లో అమలు కానుంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ స్కీమ్ వర్తించనుంది. ప్రయాణించే వారు తగిన గుర్తింపు పత్రం చూపించడం ద్వారా ఉచిత ప్రయాణాన్ని పొందవచ్చు.
Date : 11-08-2025 - 1:52 IST -
Pulivendula : జడ్పీటీసీ ఉప ఎన్నికలపై ప్రజలు ఏమంటున్నారంటే !!
Pulivendula : టీడీపీ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరుకున్నాయని, అందుకే ఈసారి తప్పకుండా టీడీపీకే ఓటు వేస్తామని ప్రజలు చెబుతున్నారు
Date : 11-08-2025 - 1:27 IST -
AP : ఏపీలో జిల్లాల మార్పుపై ప్రభుత్వం కసరత్తు .. 26 నుంచి 32కి పెరిగే అవకాశం..!
ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా కీలకమైన పరిణామం. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు, పేర్ల మార్పులు, సరిహద్దుల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా కేబినెట్ సమావేశంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చించారు.
Date : 11-08-2025 - 12:05 IST