Andhra Pradesh
-
Volunteer System : వామ్మో.. వలంటీర్లకు శిక్షణ పేరుతో రూ.273 కోట్లు ఖర్చు పెట్టిన వైసీపీ
Volunteer System : రామ్ ఇన్ ఫో (Ram in Fo)అనే ప్రైవేట్ సంస్థకు ఈ శిక్షణ బాధ్యతలు అప్పగించి, ఏటా రూ.68 కోట్ల చొప్పున చెల్లించడం జరిగిందని అధికారిక లెక్కల ద్వారా వెల్లడయ్యింది
Published Date - 01:21 PM, Mon - 12 May 25 -
AP Govt : జూన్ లో ఏపీ ప్రజలకు డబ్బులే డబ్బులు..ఎలా అనుకుంటున్నారా..?
AP Govt : చంద్రబాబు (Chandrababu) ఎన్నికల ముందు ప్రకటించిన "సూపర్ సిక్స్" (Super Six) హామీల్లో కీలకమైన మూడు పథకాలను జూన్ నెలలో అమలు చేయబోతున్నారు
Published Date - 12:59 PM, Mon - 12 May 25 -
International Nurses Day : వైద్యరంగంలో నర్సుల సేవలు వెలకట్టలేనివి : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
నర్సులు అందించే సేవలు అనన్యసామాన్యమైనవి. ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో వారు చేసే సేవలు వృత్తికి గౌరవాన్ని తీసుకువస్తున్నాయి. రోగుల ఆరోగ్య పునరుద్ధరణలో నర్సుల పాత్ర కీలకమైనది. నిస్వార్థంగా చేసే వారి సేవలను విలువలతో కొలవలేం.
Published Date - 12:31 PM, Mon - 12 May 25 -
Anam Ramaranayana Reddy : పాకిస్థాన్కు భారత్తో యుద్ధం చేసే సత్తా లేదు : మంత్రి ఆనం
ఉగ్రవాదానికి మహిళల జీవితాలనే లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం చేసిన పాకిస్తాన్కు 'ఆపరేషన్ సిందూర్' రూపంలో భారత మహిళలు సైతం ధీటుగా ఎదురుదెబ్బ ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు.
Published Date - 04:48 PM, Sun - 11 May 25 -
Murali Nayak : మురళీనాయక్ శవపేటిక మోసిన మంత్రి లోకేశ్
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో అమరుడైన మురళీనాయక్ భౌతికదేహానికి రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ స్వయంగా భుజాన మోసి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మంత్రి మురళీనాయక్ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించారు.
Published Date - 02:50 PM, Sun - 11 May 25 -
Alcohol Effect : వైసీపీ ఏలుబడిలో నాణ్యతలేని మద్యం.. 100 శాతం పెరిగిన కాలేయ వ్యాధులు !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజల వ్యాధుల భారాన్ని విశ్లేషించడానికి సీఎం చంద్రబాబు నాయుడు(Alcohol Effect) సర్కారు ముగ్గురు వైద్యరంగ నిపుణుల ప్యానెల్ను ఏర్పాటు చేసింది.
Published Date - 01:43 PM, Sun - 11 May 25 -
Pawan Kalyan: మురళీనాయక్ తల్లిదండ్రులను ఓదారుస్తూ పవన్ ఎమోషనల్
ఈరోజు (ఆదివారం) కళ్లితండాలోనే అధికారిక లాంఛనాలతో అమరజవాను మురళీనాయక్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇందులో పవన్(Pawan Kalyan), లోకేశ్ కూడా పాల్గొంటారు.
Published Date - 10:36 AM, Sun - 11 May 25 -
Ayyanna Patrudu: భారత రక్షణ నిధికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు నెల వేతనం విరాళం
దేశ సేవలో తానూ ఓ చిన్న పాత్ర పోషించాలని భావించిన అయ్యన్నపాత్రుడు, తన నెల వేతనమైన రూ. 2,17,000ను జాతీయ రక్షణ నిధి (నేషనల్ డిఫెన్స్ ఫండ్)కు విరాళంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సామాజిక మాధ్యమ వేదిక అయిన 'ఎక్స్' లో పేర్కొన్నారు.
Published Date - 04:39 PM, Sat - 10 May 25 -
Nara Lokesh Slams YS Jagan : జగన్ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ మండిపాటు – “ఇకనైనా ఫేక్ ప్రచారాలు మానుకో”
కుట్టుమిషన్ల విషయమై మాజీ సీఎం జగన్ చేస్తున్న ఫేక్ ప్రచారంపై మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. అందులో ప్రభుత్వ ధనం ఏ మాత్రం లేవని, పూర్తిగా తన వ్యక్తిగత నిధులతోనే ఆ పథకాన్ని అమలు చేశానని ఆయన స్పష్టం చేశారు.
Published Date - 04:11 PM, Sat - 10 May 25 -
Operation Sindoor: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య తెలుగు రాష్ట్రాల విద్యార్థుల ఢిల్లీకి తరలింపు!
భారత్-పాకిస్తాన్ యుద్ధ భయానక పరిస్థితుల మధ్య పంజాబ్, జమ్ముకశ్మీర్లో ఉన్న తెలుగు విద్యార్థులు స్వస్థలాలకు తిరిగి వస్తున్నారు. పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలోనే సుమారు 2,000 మందికిపైగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నట్లు సమాచారం.
Published Date - 02:15 PM, Sat - 10 May 25 -
YCP Plenary: వైసీపీ ప్లీనరీ వాయిదా? అందుకోసమేనా?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభ దశను ఎదుర్కొంటోంది. ఈ ఏడాదైనా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ప్లీనరీ నిర్వహిస్తారని ఆశించిన వారికి మళ్లీ నిరాశే ఎదురైంది.
Published Date - 12:01 PM, Sat - 10 May 25 -
Operation Sindoor: రేపు మధ్యాహ్నం మురళి నాయక్ అంత్యక్రియలు
Operation Sindoor: మురళీ నాయక్ పార్దివదేహం ఈరోజు రాత్రి 10 గంటల సమయంలో ఆయన స్వగ్రామమైన గుమ్మయగారిపల్లికి చేరుకోనుంది
Published Date - 10:52 AM, Sat - 10 May 25 -
Operation Sindoor : ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాల్సిన టైం ఇది – పవన్ కళ్యాణ్
Operation Sindoor : "ఆపరేషన్ సిందూర్" (Operation Sindoor) పేరిట జరుగుతున్న ఈ ధర్మయుద్ధానికి దేశ ప్రజలందరి మద్దతు అవసరమని పవన్ అన్నారు.
Published Date - 08:04 PM, Fri - 9 May 25 -
PawanKalyan: 96ఏళ్ల వృద్ధురాలిని క్యాంప్ ఆఫీస్ కు పిలిపించుకొని దగ్గరుండి భోజనం వడ్డించిన పవన్ కల్యాణ్.. ఆ వృద్ధురాలు ఎవరంటే?
పిఠాపురం నియోజకవర్గం కొత్త ఇసుకపల్లి గ్రామానికి చెందిన 96ఏళ్ల పోతుల పేరంటాలుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద అభిమానం.
Published Date - 06:19 PM, Fri - 9 May 25 -
Operation Sindoor :14 మంది పాక్ ఉగ్రవాదులని మట్టి కల్పించిన ‘మురళీ నాయక్’
Operation Sindoor : ఉగ్రవాద దాడిలో అసాధారణ శౌర్యం ప్రదర్శించిన ఈ వీరుడు అమరత్వం పొంది గ్రామస్తుల గుండెల్లో అమరుడిగా నిలిచాడు
Published Date - 05:10 PM, Fri - 9 May 25 -
AP Liquor Scam : ఏపీ మద్యం కుంభకోణంలో నలుగురు నిందితులకు సిట్ నోటీసులు
సిట్ జారీ చేసిన నోటీసుల ప్రకారం, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సమయంలో ఆయనకు ప్రత్యేక కార్యదర్శిగా (OSD) పనిచేసిన కృష్ణమోహన్రెడ్డికి నోటీసులు అందాయి. అలాగే భారతీ సిమెంట్స్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, ధనుంజయ్ రెడ్డి, రోహిత్ రెడ్డిలకు కూడా విచారణ కోసం హాజరయ్యేలా ఆదేశించారు.
Published Date - 03:38 PM, Fri - 9 May 25 -
Murali Naik : పాక్ కాల్పుల్లో ఏపీ జవాన్ వీర మరణం
మురళీ నాయక్ ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందినవాడు. గురువారం రాత్రి భారత సైన్యం పాకిస్థాన్ దాడులకు తగిన ప్రతిచర్య ఇచ్చింది. అయితే, ఎదురుకాల్పుల సందర్భంగా మురళీ గాయపడగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Published Date - 12:59 PM, Fri - 9 May 25 -
Tirumala : భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు..తిరుమలలో భద్రత కట్టుదిట్టం
తిరుపతి అర్బన్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు గురువారం జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం తిరుమల సీవీఎస్వో (చీఫ్ విజిలెన్స్ & సెక్యూరిటీ ఆఫీసర్) కార్యాలయంలో జరిగింది. భద్రతా ఏర్పాట్లు, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల ప్రవేశాల వ్యవస్థ, నిఘా పటిష్టతపై అధికారులు చర్చించారు.
Published Date - 12:23 PM, Fri - 9 May 25 -
KA Paul : ప్రధాని మోడీని కలిశాక పాక్కు వెళ్తా.. కేఏ పాల్ కీలక ప్రకటన
భారత్ కేవలం టెర్రరిస్టులను మాత్రమే టార్గెట్ చేస్తోంది’’ అని కేఏ పాల్(KA Paul) వ్యాఖ్యానించారు.
Published Date - 04:06 PM, Thu - 8 May 25 -
CM Chandrababu : ఏపీ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం
అమరావతిని అధికారికంగా రాజధానిగా గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేరు చేర్చే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా రాజధాని స్థానం విషయంలో స్పష్టతకు మార్గం సుగమమయ్యింది. పర్యాటక రంగ అభివృద్ధికి సంబంధించి రాష్ట్రంలో మెగా ఈవెంట్లు నిర్వహించే ప్రతిపాదనకు మంత్రివర్గం అనుమతి తెలిపింది.
Published Date - 03:40 PM, Thu - 8 May 25