Andhra Pradesh
-
Yogandhra 2025: విశాఖ సాగరతీరంలో మొదలైన యోగాంధ్ర-2025 వేడుకలు
Yogandhra 2025: సముద్ర తీరంలోని గ్రీన్ మ్యాట్లపై వేలాది మంది ఏకకాలంలో యోగాసనాలు వేసిన దృశ్యం అద్భుతంగా మారింది. ప్రధాని మోదీ ప్రసంగంలో యోగాను జీవనశైలిగా మార్చుకోవాలని పిలుపు
Date : 21-06-2025 - 6:03 IST -
Ayesha Meera Case: ఆయేషా మీరా హత్య కేసులో ముగిసిన సీబీఐ విచారణ
Ayesha Meera Case: సుమారు ఏడేళ్లుగా సీబీఐ (CBI) ఈ కేసును విచారిస్తోంది. 2018లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పునర్విచారణ ఆదేశించిన తర్వాత మొదట సిట్కు బాధ్యతలు అప్పగించారు
Date : 20-06-2025 - 9:01 IST -
Yogandhra 2025 : మోడీకి ఘనస్వాగతం పలికిన చంద్రబాబు , పవన్ కళ్యాణ్
Yogandhra 2025 : ప్రధాని మోదీ ఏటా జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం (Yogandhra 2025) సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్లో జరుగనున్న యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు
Date : 20-06-2025 - 8:49 IST -
Thalliki Vandanam : తల్లికి వందనం పథకంపై తాజా సమాచారం
కేంద్రం నుండి ఇప్పటివరకు కేవలం 40% నిధులే రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి జమ అయ్యాయని సమాచారం. మిగిలిన భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా భరించి విద్యార్థులకు సాయం అందిస్తోంది. అయితే మొత్తం బకాయిలను విద్యార్థుల ఖాతాల్లోకి పూర్తిగా జమ చేయాలంటే కేంద్రం నుంచి మిగిలిన నిధులు రావలసి ఉంది.
Date : 20-06-2025 - 7:18 IST -
AP : ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు
ఈ నిర్ణయంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులకు పని దినాలు సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఉండబోతున్నాయి. వారాంతాల్లో శనివారం, ఆదివారం రోజులు సెలవులు కొనసాగుతాయి. అయితే పని రోజుల్లో ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు విధిగా హాజరుకావాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
Date : 20-06-2025 - 7:07 IST -
Jagan : ఎవరి తలలు నరుకుతావు? రోడ్డెక్కవ్ జాగ్రత్త ..జగన్ కు గోరంట్ల వార్నింగ్ !
Jagan : గత ఐదేళ్లలో జగన్ ఒక నియంతలా పరిపాలించారని, ఇప్పుడు మళ్లీ అధికారం కోసం కుల, మత, ప్రాంత భేదాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు
Date : 20-06-2025 - 5:50 IST -
AP EdCET 2025 Results : ఏపీ ఎడ్ సెట్ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
ఈ ఏడాది పరీక్షలో అత్యద్భుతమైన ఫలితాలు నమోదయ్యాయని తెలిపారు. మొత్తం పరీక్ష రాసిన అభ్యర్థుల్లో 99.42 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఏపీ ఎడ్సెట్కు రాష్ట్రవ్యాప్తంగా 17,795 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ పరీక్షలు జూన్ 5న విజయవంతంగా నిర్వహించబడ్డాయి.
Date : 20-06-2025 - 5:14 IST -
Bhanuprakash Reddy: జగన్ బయటకు వస్తే శవాలు లేవాల్సిందే..!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Date : 20-06-2025 - 2:19 IST -
Pawan Kalyan : అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తప్పవు : డిప్యూటీ సీఎం
ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలు ఏవైనా కూడా ప్రభుత్వం సహించదని, అలాంటి చర్యలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని ఆయన హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మాటల స్వేచ్ఛ ఉందని కానీ అది చట్టాల పరిధిలో ఉండాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Date : 20-06-2025 - 1:58 IST -
Arogya Andhra Pradesh : విజయవాడ బెరంపార్క్లో పడవలపై యోగా.. ప్రపంచ రికార్డు సృష్టించిన విభిన్న కార్యక్రమం
ఈ రికార్డు కార్యక్రమానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను జూన్ 20న నిర్వహించిన ప్రత్యేక వేడుకలో అందజేశారు. వరల్డ్ రికార్డ్ యూనియన్ ప్రతినిధి అలీషా రేనాల్డ్స్ ఈ కార్యక్రమానికి హాజరై, అధికారికంగా ధృవీకరణ పత్రాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి లక్ష్మీశ గారికి అందజేశారు.
Date : 20-06-2025 - 1:10 IST -
Nara Bhuvaneswari Birthday : భువనేశ్వరి ప్రేమే మా కుటుంబానికి బలం – చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్
Nara Bhuvaneswari Birthday : ఆమె ప్రేమే తమ కుటుంబానికి బలం, పునాది అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రతి కష్టసుఖాల్లో తనకు తోడుగా నిలిచిన భువనేశ్వరి, తన జీవితానికి వెలుగు అని చంద్రబాబు
Date : 20-06-2025 - 11:25 IST -
PM Modi : నేడు విశాఖకు ప్రధాని మోడీ రాక.. పూర్తి షెడ్యూల్ ఇదే!
, ప్రధాని మోడీ నేడు ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ నుంచి సాయంత్రం ప్రత్యేక విమానంలో బయలుదేరి, సుమారు సాయంత్రం 6.40కి విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన నేరుగా తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలోని అధికారుల వసతిగృహం (ఆఫీసర్స్ మెస్)కు చేరుకుంటారు.
Date : 20-06-2025 - 10:49 IST -
#Yogandhra 2025 : రెండు రోజుల పాటు వైజాగ్ లో స్కూల్స్ కు సెలవులు
#Yogandhra 2025 : విశాఖపట్నం (Vizag) జిల్లాలోని అన్ని పాఠశాలలకు(Schools) రెండు రోజుల సెలవు (2 days Holidays) ప్రకటించారు
Date : 19-06-2025 - 8:10 IST -
Pawan Kalyan : ఏపీని అభివృద్ధికి కేరాఫ్ గా మారుస్తాం – పవన్ కళ్యాణ్
Pawan Kalyan : గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలు నియంతృత్వ పాలనలో తీవ్రంగా నలిగిపోయారని వ్యాఖ్యానించిన ఆయన, ఇప్పుడు ప్రజలకు ఊపిరిపీల్చుకునే పరిస్థితి వచ్చిందన్నారు
Date : 19-06-2025 - 7:28 IST -
CBN : తాట తీస్తా..జగన్ కు బాబు ఊర మాస్ వార్నింగ్ !
CBN : చనిపోయిన వ్యక్తుల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలనుకునే వైఎస్సార్సీపీ నేతల వైఖరిని చంద్రబాబు తిప్పికొట్టారు. ఏడాది క్రితం మరణించిన నాగమల్లేశ్వరరావుకు ఇప్పుడు పరామర్శ ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఉన్నా
Date : 19-06-2025 - 7:07 IST -
Yogandhra 2025 : విశాఖ యోగా వేడుక ప్రపంచానికి ఒక సందేశం – కేంద్ర ఆయుష్ శాఖ కార్యదర్శి రాజేష్
కేంద్ర ఆయుష్ శాఖ కార్యదర్శి రాజేష్ కోతే చౌధరి గురువారం విశాఖలో ఏర్పాట్లను సమీక్షించారు. ఇందుకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో కలిసి విశ్లేషణలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ ఏడాది యోగా దినోత్సవం విశాఖలో జరగడం గర్వకారణం.
Date : 19-06-2025 - 6:52 IST -
Yogandhra 2025 : విశాఖ తీరంలో మొదలైన ‘యోగాంధ్ర’ సందడి
Yogandhra 2025 : యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Date : 19-06-2025 - 6:48 IST -
Chandrababu : నీటి వనరుల వినియోగంపై వివాదాలు అవసరమా? : సీఎం చంద్రబాబు
కానీ పోలవరం ప్రాజెక్టు తప్ప మిగతా ప్రాజెక్టులన్నీ కేంద్రం అనుమతి లేని ప్రాజెక్టులే. మనం మనం కలహపడితే చివరికి నష్టపోవేది ప్రజలే. తెలంగాణపై నేను ఎప్పుడూ వ్యక్తిగతంగా విభేదించలేదు. ఈ విషయాల్లో స్పష్టత ఉండాలి అని తెలిపారు.
Date : 19-06-2025 - 6:18 IST -
CM Chandrababu : రాష్ట్రవ్యాప్తంగా 1.30లక్షల ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు: సీఎం చంద్రబాబు
రాష్ట్రం మొత్తం ఆఫ్లైన్, ఆన్లైన్ మార్గాల్లో యోగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశాం. 9వ తరగతి నుంచే విద్యార్థులు యోగాను తప్పనిసరిగా అభ్యసించాలి. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అని సీఎం పేర్కొన్నారు. భవిష్యత్తులో యోగాపై ప్రత్యేక కోర్సులు, శిక్షణా శిబిరాలు మరింత విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
Date : 19-06-2025 - 4:35 IST -
YS Sharmila: జగన్ ప్రజా సమస్యలపై పోరాటం చేయండి.. బల ప్రదర్శనలు కాదు: షర్మిల
విజయనగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్ నిర్లక్ష్యం వల్లే ఎంతోమంది యువకులు బెట్టింగ్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలి బల ప్రదర్శనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
Date : 19-06-2025 - 2:27 IST