Andhra Pradesh
-
CM Jagan: జగన్ `సినిమా` ఆట
బీమ్లా నాయక్ ను ఏపీ సీఎం జగన్ అడ్డంగా బుక్ చేశాడని అర్థం అవుతోంది.
Date : 26-03-2022 - 5:40 IST -
YSRCP vs TDP: సీఎం జగన్ పై.. నారా లోకేష్ ఫైర్..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. రాష్ట్రంలో వైసీపీ నేతల ఆగడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయడానికి వైసీపీ నేతలు కంకణం కట్టుకున్నారని లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంల దోపిడీలు చేస్తూ, కబ్జాల
Date : 26-03-2022 - 4:48 IST -
AP Three Capital Issue: ఖజానాలో నిథులు లేకుండా.. మూడు రాజధానులు ఎలా కడతారు..?
ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలకు చేర్చినా అభివృద్ధి పనులు మాత్రం చేపట్టడం లేదు. దీంతో వైసీపీ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురవుతోంది. ఇక ఏపీ మూడు రాజధానుల వ్యవహారం సర్కారు మెడకు పాములా చుట్టుకుంటోంది. మూడు రాజధానుల పై ఉన్న శ్రద్ధ, ఇతర విషయాల మీద లేదని అధికార వైసీపీ ప్రభుత్వం పై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రస్తుతం
Date : 26-03-2022 - 4:20 IST -
YSRCP vs TDP: జగన్ సర్కార్ పై.. యనమల సీరియస్ కామెంట్స్..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై తాజాగా మాజీ ఆర్థిక మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణడు చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆదాయానికి మించి అప్పులు తీసుకొస్తుండడంతో రాష్ట్ర ఆర్థికపరిస్థితి దివాళా తీసిందని, జగన్ హయాంలో ఏపీ ప్రభుత్వం సమస్యల్లో కొట్టుమిట్టాడుతోందని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. వైసీపీ సర్కార
Date : 26-03-2022 - 3:35 IST -
Mekapati Family: ‘మంత్రి పదవి’ ఆఫర్ నిరాకరణ?
జగన్ మంత్రివర్గంలో చేరడానికి మాజీ మంత్రి స్వర్గీయ గౌతమ్ రెడ్డి సతీమణి సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది.
Date : 26-03-2022 - 2:59 IST -
CM Jagan Cabinet: జగన్ కొత్త మంత్రివర్గం ఫిక్స్?
ఏపీ సీఎం జగన్ మంత్రివర్గంలో భారీ మార్పులు చేయడానికి సిద్ధం అయ్యాడు. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గం 90శాతం మారే అవకాశం ఉంది.
Date : 26-03-2022 - 2:22 IST -
CAG Report: టీడీపీకి దొరికిన అస్త్రం.. వైసీపీని డిఫెన్స్లో పడేసిన కాగ్ రిపోర్ట్..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక బిల్లుల కింద 48,284 కోట్లు అనధికార లావాదేవీలు జరిగాయని తాజగా కాగ్ నివేదిక స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2021 అక్టోబరు 12వ తేదీన జరిగిన ఈ లావాదేవీలపై ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఆర్డర్ నెంబరు 80 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారని కాక్ వెల్లడించిది.
Date : 26-03-2022 - 1:18 IST -
AP Govt: ఏపీలో ఆ రూ. 48 వేల కోట్లు ఏమయ్యాయి..?
రూపాయి కాదు రెండు రూపాయిలు కాదు.. ఏకంగా రూ.48 వేల కోట్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఈ డబ్బుకు లెక్క చెప్పడం లేదు.
Date : 26-03-2022 - 12:20 IST -
Visakha Corporation: పన్నులు చెల్లించకపోతే సంక్షేమపథం కట్
ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పన్నుల విధానం అక్కడ ప్రజలను హడలెత్తిస్తోంది. కరోనా బూచి చూపుతూ చెత్త, మరుగుదొడ్లు, ఆస్థి మూలాధారిత తదితర పన్నులను జగన్ సర్కార్ పెంచుతోంది.
Date : 26-03-2022 - 11:56 IST -
Visakha Railway Zone: ఏపీకి గుడ్న్యూస్.. విశాఖ రైల్వే జోన్కు కేంద్రం ఆమోదం..!
ఆంధ్రప్రదేశ్ విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో తాజాగా విశాక రైల్యే జోన్కు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాజ్యసభలో బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ క్రమంలో కొత్త జోన్ ఏర్పాటు డీపీఆర్ పై వచ్చిన సూచనల పరిశీలనకు సీన
Date : 26-03-2022 - 10:57 IST -
TDP: టీడీపీ 40 వసంతాల వేడుకలు… వాడవాడలా ఆవిర్భావ వేడుకలకు సన్నాహాలు
తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లు పూర్తి చేసుకుని 41వ ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా పార్టీ పలు కార్యక్రమాలను నిర్వహించబోతుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సమైన మార్చి 29వ తేదీ వాడవాడల్లో ఆవిర్భావ వేడుకలు నిర్వహించేందుకు అధిష్టానం సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా తయారు చేసిన నలభై వసంతాల పార్టీ ఆవిర్భావ వేడుకల లోగోను టీడీపీ అధినేత చంద్రబాబు ఆవిష్కరించారు. పార్టీ కేంద
Date : 26-03-2022 - 9:50 IST -
Polavaram: పోలవరంపై కాంగ్రెస్ కిరికిరి
ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజక్టును జగన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు పూర్తి చేస్తారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ప్రశ్నించారు.
Date : 25-03-2022 - 8:13 IST -
Kodali Nani: ‘లోకేశ్’ కు ‘కొడాలి నాని’ సవాల్… దమ్ముంటే నాపై పోటీచేసి గెలువు..!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్పై మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో సమగ్ర అభివృద్ధి జరగాలని, అన్ని ప్రాంతాలు బాగుండాలని, అసమానతలకు తావులేకుండా పాలన సాగాలనే సిద్ధాంతాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా విశ్వసించారని కొడాలి అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని.
Date : 25-03-2022 - 8:04 IST -
Janasena: మహిళా సాధికారత, ఆర్ధికాభివృద్ధే ‘జనసేన’ లక్ష్యం!
మహిళా సాధికారత, ఆర్ధిక అభివృద్ధికి తోడ్పాటు అందించే విధంగా జనసేన పార్టీ కృషి చేస్తోందని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
Date : 25-03-2022 - 5:45 IST -
TDP MLAs Fight: పది మందైనా పైచేయే..!
ప్రజా సమస్యలపై టీడీపీ పోరాటం చేయడం చాలా సందర్భాల్లో చూశాం. గతంలో స్వర్గీయ వైఎస్ సీఎం గా ఉన్నప్పుడుగానీ, కిరణ్కుమార్ రెడ్డి, రోశయ్య లు సీఎంలు ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉండేది.
Date : 25-03-2022 - 4:04 IST -
Amaravati: అమరావతిపై ఎన్నికల చదరంగం
అమరావతి చుట్టూ భవిష్యత్ రాజకీయాన్ని పార్టీలు అల్లేస్తున్నాయి. ఏ పార్టీకి తోచిన విధంగా ఆ పార్టీ అమరాతిపై చదరంగాన్ని ఆడుతున్నాయి. రాజధానిగా అమరావతిని ఎజెండాగా తీసుకుని ఎన్నికలకు వెళదామని చంద్రబాబు సవాల్ విసిరాడు.
Date : 25-03-2022 - 2:49 IST -
Lokesh Movie tweets: లోకేష్ కు సినిమా కష్టాలు.!
త్రిబుల్ ఆర్ సినిమా విడుదల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్వీట్ చేశాడు. సినిమా అద్భుతంగా ఉందని ఇచ్చిన రివ్యూలను చూసి భావోద్వేగాలకు గురయ్యానని, కుటుంబ సమేతంగా సినిమా చూడాలని ఉందని ట్వీట్ చేశాడు.
Date : 25-03-2022 - 1:43 IST -
Pegasus Software: రాష్ట్ర ప్రభుత్వాలు పెగాసస్ స్పైవేర్ను కొనుగోలు చేయవచ్చా?
ఏపీలో అసెంబ్లీలో పెగాసస్ మంటలు రాజుకున్నాయి. వివాదాస్పద పెగాసస్ స్పైవేర్ ను టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలోని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందా అనే ప్రశ్నలతో వివాదం నడుస్తోంది.
Date : 25-03-2022 - 8:47 IST -
Green Field Highway: విజయవాడ-బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ హైవే..
జాతీయ రహదారి లేకపోవడంతో అనంతపురం జిల్లావాసులు విజయవాడకు చేరాలంటే దాదాపు 550 కి.మీ, 8 గంటల ప్రయాణం చేయాల్సి వస్తోంది.
Date : 24-03-2022 - 5:43 IST -
YS Jagan: ఏపీ సీఎం జగన్కు నాంపల్లి కోర్టు సమన్లు..!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైదరాబాద్ నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో మార్చి 28వ తేదీ సోమవారం విచారణకు హాజరు కావాలని ఆ సమన్లలో పేర్కొంది. మొదటి సారి సీఎం స్థాయి వ్యక్తికి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. 2014లో తెలంగాణలోని హుజూర్ నగర్ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల నియామవళిని ఉల్లంఘించారన్న అభియోగంపై నాంప
Date : 24-03-2022 - 4:07 IST