Andhra Pradesh
-
Papi Kondalu Tour : పాపికొండల టూర్ మొదలైంది.. ఇలా బుక్ చేసుకోండి..
కొండలు, జలపాతాలు, రమణీయమైన ప్రకృతి నడుమ పాపికొండల పర్యటన ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. భద్రాచలం మీదుగా పాపికొండల వరకు పర్యటించే వారి కోసం ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా తెలిపారు.
Published Date - 10:18 AM, Sun - 19 December 21 -
AP Omicron: ఒమిక్రాన్ కట్టడికి వైద్య ఆరోగ్యశాఖ “ఐదు సూత్రాల ప్రణాళిక”
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఎక్కువ అవుతున్నందున ప్రభుత్వం చర్యలను ప్రారంభించింది. ఈ వేరియంట్ కట్టడికి ఐదు సూత్రాల ప్రణాళికను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది
Published Date - 10:05 AM, Sun - 19 December 21 -
Lokesh : జై పవన్..జైజై లోకేష్.!
రాజకీయ నాయకులు ఎవరు ఏది చేసినా..దానికి అర్థం, పరమార్థం ఉంటుంది. సామాన్యుల మాదిరిగా సాదాసీదాగా ఏదీ రాజకీయ నాయకులు సాధారణంగా చేయరు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జనసేన కార్యాలయంలోకి వెళ్లడం వెనుక పరమార్థం ఏంటి?
Published Date - 04:50 PM, Sat - 18 December 21 -
Tirupathi Mahasabha : తిరుపతి ‘మహాసభ’ పదనిసలు
ఏపీలోని వామపక్షాలు, బీజేపీ, జనసేన పార్టీల వాలకం విచిత్రంగా ఉంది. తిరుపతిలో జరిగిన అమరావతి రైతుల మహాసభ వేదికను గమనిస్తే ఆయా పార్టీలోని అంతర్గత వ్యవహారం బయటపడుతోంది. ఆ సభను టీడీపీ నిర్వహించిదని వైసీపీ చెబుతోంది. కానీ, తెలుగుదేశం పార్టీకి చెందిన ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు ఆ వేదిక మీద చాలా పలుచగా కనిపించడం ఒక ఎత్తు. ఇక వైసీపీ రెబల్ ఎంప
Published Date - 02:14 PM, Sat - 18 December 21 -
Chandrababu : మూడుపై బాబు మూడోకన్ను.!
ముళ్లును ముళ్లుతోనే తీయాలంటారు పెద్దలు. మూడు రాజధానులను మూడు ప్రాంతాల ఉద్యమాలతోనే టార్గెట్ చేయాలని చంద్రబాబు మాస్టర్ స్కెచ్ వేశాడు. అమరావతి రైతుల మహాపాదయాత్రను విజయవంతం చేయడంలో ఆయన పాత్ర ఉంది. ఆ విషయాన్ని వైసీపీ పదేపదే చెబుతోంది.
Published Date - 12:16 PM, Sat - 18 December 21 -
CBN: అదే జరగాలని శ్రీవారిని మొక్కుకున్న చంద్రబాబు
ఏపీకి అమరావతే రాజధానిగా ఉండాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్లు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
Published Date - 12:10 AM, Sat - 18 December 21 -
TTD: ఘాట్ రోడ్డుపై చిరుత సంచారం.. భయాందోళన లో భక్తులు!
తిరుమల తిరుపతిలో తరచుగా పులులు, చిరుతలు సంచరిస్తుంటాయి. ఒక్కోసారి అడవులను దాటి ఘాట్ రోడ్లు, మెట్ల మార్గంలోకి వస్తుంటాయి. టీటీడీ అధికారులు ఎన్నిచర్యలు తీసుకుంటున్నా పులల సంచారానికి బ్రేక్ పడటం లేదు. ఎప్పుడూ రద్దీగా ఉండే తిరుమల ఘాట్ల రోడ్లపై చిరుతలు కనిపించడం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. ఇక రాత్రివేళలో ఘాట్ రోడ్డు ప్రయాణమంటేనే భక్తులు జంకుతున్నారు. ఒకవైపు పులు
Published Date - 03:02 PM, Fri - 17 December 21 -
జగన్ తో 3వేల కోట్ల ‘పంచాయతీ’
స్థానిక సంస్థల విధులు, నిధులు, అధికారాల కోసం ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ మళ్లీ ఉద్యమబాట పట్టింది. కొన్ని దశాబ్దాలు రాజ్యాంగంలోని 70వ అధికారణం కింద స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన ప్రయోజనాల గురించి ఛాంబర్ పోరాడుతోంది. పార్టీలకు అతీతంగా ఛాంబర్ ఉద్యమాలను నిర్వహిస్తోంది.
Published Date - 02:59 PM, Fri - 17 December 21 -
YS Jagan : జగన్ టార్గెట్ గా పుష్ప’, ‘అఖండ’
ఇటీవల విడుదలైన `అఖండ`, తాజాగా థియేటర్లలో హల్ చల్ చేస్తోన్న `పుష్ప` సినిమా కథను ఏపీ చుట్టూ తిప్పారు. ఏపీలోని ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశాన్ని అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప లోని హైలెట్ పాయింట్.
Published Date - 02:37 PM, Fri - 17 December 21 -
Botsa Satyanarayana : అమరావతిపై కపిరాజు ‘బొత్సా’
ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ ప్రస్తుతం జగన్ కు అత్యంత సన్నిహితుడు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డిని హంతకునిగా అనుమానించాడు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ మరణం వెనుక జగన్ హస్తం ఉందని అప్పట్లో సందేహించాడు. అసెంబ్లీ సాక్షిగా వైఎస్ సతీమణి విజయమ్మను కన్నీళ్లు పెట్టించాడు.
Published Date - 12:15 PM, Fri - 17 December 21 -
Amul Dairy : మాకు ఏంటీ ఈ కర్మ..అధికారులకు “అమూల్” కష్టాలు
ఏపీలో అమూల్ డెయిరీ తన సంస్థను విస్తరించేందుకు ఏపీ ప్రభుత్వంతో చేతులు కలిపింది.గుజరాత్ కు చెందిన అమూల్తో జగన్ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇది ప్రవేట్ డెయిరీ అయినప్పటికీ గ్రామాల్లో మాత్రం ప్రభుత్వడెయిరీ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
Published Date - 10:41 AM, Fri - 17 December 21 -
Amaravati JAC: తిరుపతిలో నేడు అమరావతి జేఏసీ భారీ బహిరంగ సభ
ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ శుక్రవారం అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Published Date - 06:00 AM, Fri - 17 December 21 -
Movie Tickets:జేసీ ముందు ప్రతిపాదనలు పెట్టాలని హైకోర్టు ఆదేశం
ఏపీలో సినిమా టిక్కెట్ ధరలపై ఏపీ ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య వార్ నడుస్తోందనే చెప్పాలి. తాజాగా సినిమా టిక్కెట్ ధరలను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Published Date - 10:34 PM, Thu - 16 December 21 -
Tech Homes: జగనన్న ఇండ్లకు కొత్త హంగులు..!
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం నిర్మించబోయే ఇండ్లు నూతన టెక్నాలజీతో నిర్మితంకానున్నాయి. దేశంలో మొదటిసారి ఇంధన సామర్థ్యంతో నిర్మించనున్నారు. దీంతో ఇండ్లు నిర్మించుకోబోయే పేద లబ్ధిదారులకు మరింత లబ్ధి చేకూరనుంది.
Published Date - 03:53 PM, Thu - 16 December 21 -
Amaravati : ‘రాజధాని’ సభల సందడి
మూడు రాజధానులు, ఏకైక రాజధాని అమరావతి నినాదాలకు తిరుపతి కేంద్ర బిందువుగా మారింది. పోటాపోటీగా ఈనెల 17, 18వ తేదీల్లో ఇరు వాదనలు వినిపిస్తున్న వాళ్లు సభలను నిర్వహిస్తున్నారు. ఆ మేరకు హైకోర్టు అనుమతి లభించింది. అమరావతి రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం యాత్రను తిరుమల శ్రీవారి దర్శనంతో ముగించారు.
Published Date - 03:32 PM, Thu - 16 December 21 -
Chaitanya Radham : తెలుగుదేశం పిలుస్తోంది!రా కదలిరా!!
తెలుగుదేశం పార్టీ చరిత్రను మలుపు తిప్పిన రోజు 1982, డిసెంబర్ 16వ తేదీ. సరిగ్గా ఆ రోజున అన్న ఎన్టీఆర్ చైతన్య రథం ఎక్కాడు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదాన్ని ఆ రథం మీద నుంచి వినిపించాడు. నిర్విరామంగా 19 రోజుల పాటు ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని చైతన్య రథం చుట్టేసింది.
Published Date - 03:09 PM, Thu - 16 December 21 -
Snake Catcher : సర్పాల స్నేహితుడు ఈ భాస్కర్ నాయుడు!
తిరుమల పేరు చెప్పగానే నిత్యం గోవింద న్మామ స్మరణ మార్మోగుతోంది. అక్కడి చెట్టు, పుట్ట ప్రతిదీ ఆధ్యాత్మికతను పులుముకొని ఉంటాయి. అయితే తిరుమల క్షేత్రం ఏడుకొండలుగా ఎలా ప్రసిద్ధి చెందిందో.. దట్టమైన అడవుల నిలయంగానూ పేరొందింది.
Published Date - 02:49 PM, Thu - 16 December 21 -
Bus Accident:పశ్చిమగోదావరి బస్సు ప్రమాదంలో బయటపడిన వ్యక్తి కథ
పశ్చిమగోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో తొమ్మిది మంది మృతి తెలంగాణలోని అశ్వారావుపేట నుంచి ఆంధ్రప్రదేశ్లోని జంగారెడ్డిగూడెం వెళ్తున్న బస్సు జల్లేరు వాగులో కూరుకుపోయింది.
Published Date - 09:49 AM, Thu - 16 December 21 -
AP Bus Accident: ఏపీలో బస్సు బోల్తా.. పదిమంది మృతి..ఎక్స్గ్రేషియా ప్రకటించిన జగన్
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Published Date - 06:00 PM, Wed - 15 December 21 -
Bus Mishap: వాగులో పడిన బస్సు.. 9మంది మృతి
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లోని జల్లేరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెం డిపో బసు వేలేరుపాడు నుండి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా అదుపు తప్పి జల్లేరు వాగులో పడింది. ఈ ప్రమాదం లో డ్రైవర్ తో సహా 9మంది ఇప్పటికే చనిపోగా.. చనిపోయిన వారిలో మహిళలు, పిల్లలు ఎక్కువగా ఉన్నారు
Published Date - 04:15 PM, Wed - 15 December 21