Andhra Pradesh
-
AP PRC Issue : ‘నిర్మలమ్మ’ సోయ ‘సజ్జల’కు లేకపాయే.!
ఏపీ ఉద్యోగ సంఘం నేతలు ప్రభుత్వాన్ని, కార్యనిర్వాహణ వ్యవస్థను శాసించాలని ప్రయత్నం చేస్తున్నారు.
Published Date - 01:20 PM, Wed - 15 December 21 -
AP Govt Pension: పెన్షన్దారులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్…!
ఏపీ ప్రభుత్వం పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో వృద్ధులకు పెన్షన్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ. 2250 ఇస్తున్న పెన్షన్ ను వచ్చే జనవరి 1 నుంచి రూ.2500కు పెంచింది.
Published Date - 09:58 PM, Tue - 14 December 21 -
Nara Lokesh:వస్తున్నాడు..లోకేష్.! వర్కింగ్ ప్రెసిడెంట్ రూపంలో.!
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చేతికి ఆ పార్టీ కీలక పగ్గాలను అప్పగించడానికి రంగం సిద్ధం అవుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించడానికి సరైన సమయాన్ని ఆ పార్టీ అధిష్టానం చూస్తోంది. వచ్చే ఏడాది పదోన్నతి కల్పించాలని యోచిస్తున్నట్టు అంతర్గతంగా చర్చ జరుగుతోంది.
Published Date - 06:00 PM, Tue - 14 December 21 -
TTD : ఆధ్యాత్మిక సంస్థ పై ఆరోపణలు బాధాకరం
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిన్న వారణాసిలోని కాశి లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొనడం తెలిసిందే.
Published Date - 05:57 PM, Tue - 14 December 21 -
Amaravathi: ముగిసిన అమరావతి రైతుల మహాపాదయాత్ర
తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రేపటినుండి రైతుబంధు నిధులను పంపిణి చేస్తున్నట్టు ప్రకటించింది. యధావిధిగా ఎకరాకు 5000 చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జామకానున్నాయి. వీలైనంత త్వరగా రైతుల అకౌంట్లో డబ్బు జమ అయ్యేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. ఈ పథకం కోసం దాదాపు 7,500 కోట్లను సర్దుబాటు చేసేందుకు ఆర్ధిక శాఖ అధికారులు కసరత్తు పూర్
Published Date - 05:49 PM, Tue - 14 December 21 -
Film Ticket Issue: పుష్ప, RRR కు శుభవార్త.. జగన్ కు హైకోర్టు సినిమా!
పుష్ప, త్రిబుల్ ఆర్ సినిమాలకు హైకోర్టు లక్కీ ఛాన్స్ ఇచ్చింది. టిక్కెట్ల ధరలను నియంత్రిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం 35ను రద్దు చేసింది. డిస్ట్రిబ్యూటర్లు టిక్కెట్ల ధరలను నిర్దేశించుకోవచ్చని ఆదేశించింది. పాత ధరల విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో అల్లు అర్జున్ సినిమా పుష్ప, త్రిబుల్ ఆర్ సినిమాలకు కలెక్షన్ల పండగ కురవనుంది.
Published Date - 04:59 PM, Tue - 14 December 21 -
AP Employees: దేశంలోనే ఏపీ ఉద్యోగులు నెంబర్ 1 భోక్తలు
భారత దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వం మొత్తం ఖర్చులో ఏపీ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల వాటా ఎక్కువగా ఉంది. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రం వాటా 21శాతం ఉండగా, ఏపీ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల వాటా 36శాతం ఉంది.
Published Date - 12:42 PM, Tue - 14 December 21 -
Corruption Case: స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ కి మందస్తు బెయిల్
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణకు హైకోర్టు మందస్తు బెయిల్ మంజూరు చేసింది.
Published Date - 09:22 AM, Tue - 14 December 21 -
Tirumala : తిరుమలకు మూడో ఘాట్ రోడ్…
కడప జిల్లాలోని రైల్వే కోడూరు నుంచి తిరుమల కొండపైకి మూడో ఘాట్ రోడ్డు నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. కడప వైపు నుండి అన్నమయ్య మార్గంగా పిలువబడే ట్రెక్కింగ్ మార్గాన్ని తిరుమలకు మూడవ ఘాట్ రోడ్డుగా అభివృద్ధి చేయనున్నారు.తిరుమలకు ఇప్పటికే ఉను రెండు ఘాట్ రోడ్లకు అదనంగా మూడో ఘాట్ రోడ్డు నిర్మించే విషయం పరిశీలిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థాన
Published Date - 06:02 PM, Mon - 13 December 21 -
Agency : ఏజెన్సీలో ఐటీడీఏ సర్వే..978 డోలీ నివాసాలు గుర్తింపు…!
ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు ఆసుపత్రులకు వెళ్లాలంటే నరకం చూడాల్సిందే. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఆసుపత్రులకు వెళ్లాలంటే వారిని కిలోమీటర్ల మేర డోలీ మోసుకుపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏజెన్సీ గ్రామాల్లో రోడ్లు సరికలేకపోవడం వారికి ప్రధాన సమస్యగా మారింది.
Published Date - 05:55 PM, Mon - 13 December 21 -
Amma Vodi : అక్కరకు రాని అమ్మ ఒడి.. ఇదిగో సాక్ష్యం..
అనంతపురం జిల్లాలోని అనేక గ్రామాల్లో పాఠశాలలకు వేళ్లే పిల్లలు వ్యవసాయ కూలీ పనులకు వెళ్తున్నారు.దీనికి ఆ విద్యార్థుల కుటుంబంలో పేదరికం కారణంగానే జరుగుతుంది. సీజన్ లో మిర్చి కోయడానికి, పత్తి తీయడానికి తమతో పాటు తమ పిల్లలను కూడా తీసుకెళ్లడంలో వారికి ఆదాయం ఎక్కువగా వస్తుంది.
Published Date - 05:19 PM, Mon - 13 December 21 -
TDP : టీడీపీ`పై కుబేరుల నీడ
మూడు దశాబ్దాలకు పైగా ప్రజలందరికీ పరిచయమైన తెలుగుదేశం పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోంది. అంతేకాదు, దేశ వ్యాప్తంగా రాజకీయ సంచలనాలను కూడా సృష్టించింది.
Published Date - 12:57 PM, Mon - 13 December 21 -
Lance Naik Sai Teja: అమర జవాన్ కి అంతిమ వీడ్కోలు పలికిన ప్రజల
తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన లాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు పూర్తయ్యాయి. చిత్తూరు జిల్లా ఎగువ రేగడి గ్రామంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, స్థానికుల మధ్య ఆర్మీ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి.
Published Date - 08:14 PM, Sun - 12 December 21 -
Naidu In Action: చంద్రబాబు ‘రివర్స్ ‘కోవర్ట్ ఆపరేషన్
తెలుగుదేశం పార్టీలో కోవర్టులు ఎక్కువ అనేది జగమెరిగిన సత్యం. అయితే ఇన్నాళ్లు కోవర్టులున్నారనని తెలిసిన పద్దతి మార్చుకుంటారని చంద్రబాబు సైలెంట్ గా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత మాత్రం చంద్రబాబు ఈ విషయంపై సీరియస్ గా దృష్టి పెట్టారు.
Published Date - 07:25 PM, Sun - 12 December 21 -
Omricon Case: ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు… ఎక్కడంటే…?
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటి ఇండియాలో పలు రాష్ట్రాల్లో కేసులు నమోదవుతుండగా
Published Date - 03:30 PM, Sun - 12 December 21 -
Omicron In Andhra: భారత్ లో ‘ఓమిక్రాన్’ వేగం
కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, కర్నాటక లో తాజాగా నమోదు అయిన కేసులతో భారతదేశంలో ఓమిక్రాన్ సంఖ్య 36కి పెరిగింది.
Published Date - 03:26 PM, Sun - 12 December 21 -
Chitoor Jawan: వీర సైనికుడు సాయితేజ అంత్యక్రియలు..భారీ ఏర్పాట్లు చేసిన స్థానికులు
తమిళనాడులోని నీలగిరిలో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన చిత్తూరు జవాన్ సాయితేజ అంత్యక్రియలు నేడు చిత్తూరులోని ఆయన స్వగ్రామంలో జరగనున్నాయి.
Published Date - 09:55 AM, Sun - 12 December 21 -
Pawan Kalyan Deeksha : మోడీ ఉదాసీనం..పవన్ దీక్ష!
విభజన చట్టం ప్రకారం ఏపీకి అందాల్సిన ఫలితాలు రాకపోగా, ఉన్నవాటిని కూడా కేంద్రం లాగేసుకుంటోంది.
Published Date - 02:52 PM, Sat - 11 December 21 -
PRC Issue in AP : పీఆర్సీ పెంచితే..ఆర్థిక ఎమర్జెన్సీ.!
ఓట్ల కోసం ఉద్యోగుల అడుగులకు మడుగులొత్తిన ప్రభుత్వాలను చూశాం. అత్యాశకు పోతోన్న కొందరు ఏపీ ఉద్యోగులు తెలంగాణ ఉద్యోగులతో సమానంగా పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం 30శాతం ఫిట్మెంట్ తెలంగాణ ఉద్యోగులకు ఉంది. ఏపీ ఉద్యోగులకు గత పీఆర్సీ ప్రకారం 27శాతం ఫిట్ మెంట్ ఉంది.
Published Date - 02:00 PM, Sat - 11 December 21 -
YS Jagan : జగన్ చెలగాటం..వ్యవస్థల సంకటం!
`చంద్రబాబు, లోకేష్ ను జైల్లో పెడతాం...అవినీతి డబ్బును కక్కిస్తాం..ఇన్ సైడర్ ట్రేడింగ్ను నిరూపిస్తాం...ఏపీ బ్రాండ్ బ్యాండ్ కుంభకోణం..బయటకు తీస్తాం..` ఇవీ.. 2019 ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి అనేక వేదికలపై పలికిన ప్రగల్భాలు. వాళ్ల మాటలను నమ్మిన ఏపీ ప్రజలు `ఒక్క ఛాన్స్` ఇచ్చారు.
Published Date - 01:59 PM, Sat - 11 December 21