Andhra Pradesh
-
AP DGP: ఏపీ కొత్త డీజీపీ సీరియస్ వార్నింగ్.. వ్యవస్థల జోలికొస్తే..
అనూహ్య పరిణామాల మధ్య ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన రాజేంద్రనాథ్ రెడ్డి విధి నిర్వహణలో తన ప్రాధాన్యతలను స్పష్టం చేశారు.
Date : 20-02-2022 - 10:30 IST -
Pawan Kalyan: నేడు నరసాపురంలో ‘పవన్’ బహిరంగ సభ!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్... నేడు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించనున్నారు. నరసాపురంలో జరిగే మత్స్యకార అభ్యున్నతి సభకు హాజరై, ప్రసంగించనున్నారు. పవన్ పర్యటన నేపథ్యంలో...
Date : 20-02-2022 - 10:27 IST -
Chittoor: దీనావస్థలో గజరాజులు.. ఆపన్నహస్తం అందించేదెవరు!
జయంత్ (65), వినాయక్ (52) (శిక్షణ పొందిన ఏనుగులు) చిత్తూరు జిల్లాలో రెండు దశాబ్దాలకు పైగా అటవీ శాఖలో పనిచేశాయి.
Date : 19-02-2022 - 6:35 IST -
TDP: చంద్రబాబుకు గంటా బిగ్ హ్యాండ్.. అసలు కారణం అదేనా..?
టీడీపీ అధినేత చంద్రబాబు ఏర్పాటు చేసిన సమావేశానికి ఏపీలోని 12 నియోజక వర్గాల నేతలు సమావేశం కావాలని ముందుగానే ఆహ్వానం పంపారు. అయితే ఈ సమావేశానికి గంటా శ్రీనివాస్ గైర్హాజరయ్యారు. ఈ క్రమంలో చంద్రబాబుకు కబురు పంపిన గంటా శ్రీనివాస్, ఇప్పటికే తాను కొన్ని కార్యక్రమాలతో బిజీగా ఉన్నానని, దీంతో సమావేశానికి రాలేకపోతున్నానని టీడీపీ కేంద్ర కార్యాలయానికి స
Date : 19-02-2022 - 4:51 IST -
Nadendla Manohar: ఏపీలో సమస్యల సృష్టికర్త ‘సీఎం జగనే’ – ‘నాదెండ్ల మనోహర్’ !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్యల సృష్టి కర్త ముఖ్యమంత్రి అని, ఏ ఒక్క సమస్య పరిష్కారం విషయంలోనూ ప్రజల కోసం ఆయన నిలబడింది లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి బాటలో పయనిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతూ తమ నియోజక వర్గాలను అభివృద్ధికి దూరం చేస్తున్నారన్నారు. మిమ్మల్ని ఎన్నుకున్నట్టే స్థానిక సం
Date : 19-02-2022 - 2:57 IST -
Gautam Sawang: డీజీపీ టూ ఏపీపీఎస్సీ ఛైర్మన్.. గౌతమ్ సవాంగ్ కీలక వ్యాఖ్యలు..!
ఏపీ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ను, ఏపీపీఎస్సీ ఛైర్మన్గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంతకముందు రెండు రోజుల క్రితమే డీజీపీ పదవి నుంచి గౌతమ్ సవాంగ్ను తప్పించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమించింది. పలు కారణాలతో సవాంగ్పై బదిలీవేటు వేసిన ప్రభుత్వం, ఆయనకు ఏపీపీఎస్సీ చైర్మన్గా బాధ్యతలు కట్టబెట్ట
Date : 19-02-2022 - 2:40 IST -
Indian Navy: వైజాగ్ లో ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ.. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ (PFR)-2022కి విశాఖపట్నం తీరంలో తూర్పు నావికాదళం ఈ సోమవారం ఆతిథ్యం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి. గత మూడు రోజులుగా రిహార్సల్ చేస్తున్న నేవీ సిబ్బంది.
Date : 19-02-2022 - 12:31 IST -
Pushpa Dialogue Rift: విద్యార్థుల మధ్య చిచ్చు పెట్టిన పుష్ప సినిమా డైలాగ్.. ఓ అమ్మాయికి మెసేజ్ చేయడంతో..
దేనికి పాపా నవ్వుతా ఉండావు... నచ్చినానా నీకు... పుష్ప సినిమాలోని ఈ డైలాగ్ కుర్రకారు గుండెల్లోకి చొచ్చుకుపోయింది. అందుకే సూపర్ డూపర్ హిట్టయ్యింది. ఎక్కడ చూసినా ఈ డైలాగే వినపడింది.
Date : 19-02-2022 - 8:57 IST -
Jana Sena: అంతర్వేది రథం దగ్ధం కేసులో ‘జగన్’ సర్కార్ చిత్తశుద్దితో వ్యవహరించలేదు – ‘నాదెండ్ల మనోహర్’ !
అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథం దగ్దం కేసు విషయంలో వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించలేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
Date : 18-02-2022 - 10:07 IST -
AP Cabinet: మంత్రివర్గ విస్తరణ ముహూర్తం ఫిక్స్.. జగన్ న్యూ టీమ్ లో ఉండేదెవరు..?
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రెండున్నరేళ్ల తరువాత ఏపీలో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని అందరూ భావించిన అది జరగలేదు. అయితే మూడేళ్లు పూర్తి కావోస్తుండటంతో మంత్రివర్గ విస్తరణ చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు.
Date : 18-02-2022 - 9:47 IST -
Undavalli Arun Kumar: ఉండవల్లి ఫైర్.. జగన్, చంద్రబాబులను ఏకి పారేసాడు..!
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా మరోసారి ఏపీ విభజన పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయన ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. విభజన నేపధ్యంలో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని, స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీనే వ్యాఖ్యానించారని ఉందవల్లి అరు
Date : 18-02-2022 - 3:56 IST -
AP CM: ఏపీ ‘రహదారుల’కు ‘కేంద్రం’ టాప్ ప్రయారిటీ!
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. గురువారం విజయవాడలో బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్-2ను ప్రారంభించడమే కాకుండా పలు ప్రాజెక్టులకు జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
Date : 18-02-2022 - 3:36 IST -
Viveka Murder Case : కడపకు చౌరాసియా.. వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు..!
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. ఏపీలోని కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో మకాం వేసిన సీబీఐ డీఐజీ చౌరాసియా, వివేకా హత్య కేసుపై అధికారులతో ఆరా తీస్తున్నారు. హైకోర్టు తీర్పు దృష్ట్యా వాంగ్మూలం పత్రాలను, సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో సమర్పించనున్నారు. విచారణ ముమ్మరంగా సాగుతున్న నేపధ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకు
Date : 18-02-2022 - 2:59 IST -
Andhra Pradesh: : ఏపీలో ఏ సినిమా థియేటర్లో టిక్కెట్ రేటు ఎంతంటే…!
ఏపీలో సినిమా టిక్కెట్ల వివాదం ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. థియేటర్లలో మూడు స్లాబుల్లో రేట్లు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా టిక్కెట్ రేట్లపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం.. హోంశాఖ ముఖ్యకార్యదర్శి అధ్యక్షతన 13 మంది సభ్యులతో కమిటీ వేసింది. ఇప్పటికే పలుమార్లు ఈ కమిటీ సమావేశమై చర్చలు జరిపింది. ఇప్పుడు లాస్ట్ మీటింగ్ కూడా అయిపోవడంతో అటు ప్రభుత్వానికి, ఇటు చిత్ర
Date : 18-02-2022 - 10:12 IST -
Jana Sena: ఆంధ్రప్రదేశ్ ని అప్పుల రాష్ట్రం చేసి, అంధకారంలోకి నెట్టిన సీఎం ‘జగన్’ – ‘నాదెండ్ల మనోహర్’ !
పాదయాత్రలు చేస్తూ అందరికీ ముద్దులు పెట్టుకుంటూ తిరిగితే జనం నమ్మి ఓటు వేశారని, అధికారంలోకి వచ్చాక నమ్మి ఓటు వేసిన ప్రజల్ని ముఖ్యమంత్రి నట్టేట ముంచారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. చివరికి చెత్తపై పన్నులు వసూలు చేస్తూ చెత్త ప్రభుత్వంగా పేరు సంపాదించారన్నారు. ఏపీ సీఎం జగన్ రెడ్డి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారనీ, రాష్
Date : 17-02-2022 - 8:52 IST -
Mega Sena: మెగా కాంపౌండ్లో జన ‘సై’
మెగా హీరోలు మళ్ళీ ఒకే రాజకీయ వేదికను ఎక్కబోతున్నారు. ప్రజారాజ్యం కు ఎలా కలిసి కట్టుగా పని చేశారో ..ఆ విధంగా ముందుకు నడవాలని తలపోస్తున్నారు.
Date : 17-02-2022 - 5:45 IST -
Hijab Issue: బెజవాడ హిజాబ్ వివాదం.. క్షమాపణలు చెప్పిన ప్రిన్సిపల్
కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం ఇతర రాష్ట్రాలకు పాకింది. తాజగా ఏపీలోని విజయవాడలో హిజాబ్ వివాదం తెరమీదకు వచ్చింది.
Date : 17-02-2022 - 5:31 IST -
Vizianagaram: ఆదిమూలం ఆదేశం.. కీచక గురువులపై వేటు!
బాలికల పట్ల ఇద్దరు ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం ఏజెన్సీలో చోటుచేసుకుంది. ఈ విషాద ఘటన గుమ్మలక్ష్మీపురం మండలం బాలేసు ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది.
Date : 17-02-2022 - 4:37 IST -
Jana Sena: సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయండి!
జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని ఈ నెల 21 నుంచి ప్రారంభిస్తున్నామని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
Date : 17-02-2022 - 4:35 IST -
AP Movie Ticket Issues: సినిమా టికెట్ ధరల పై.. ఈరోజు కీలక చర్చ..!
ఆంధ్రప్రదేశ్లో కొన్ని రోజులుగా నలుగుతున్న సినిమా టికెట్ ధరల విషయం నేడు ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Date : 17-02-2022 - 12:16 IST