Andhra Pradesh
-
TDP : తండ్రీ కొడుకుల పక్కా ప్రణాళిక
తెలుగుదేశం చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీని దిద్దుకునే పనిలో పడ్డారు. వారానికి మూడు రోజులు జిల్లాల పర్యటనలు చేస్తోన్న ఆయన తాజాగా నియోజకవర్గాల వారీగా సమీక్షలు పెట్టారు
Published Date - 09:00 PM, Wed - 17 August 22 -
Balakrishna : బాలయ్య సతీసమేతంగా ..`ఎన్టీఆర్ ఆరోగ్య రథం`
హిందూపురం నియోజకవర్గానికి బాలయ్య సతీసమేతంగా వెళ్లారు. అక్కడ సంచార వైద్యసేవల కోసం ఎన్టీఆర్ ఆరోగ్య రథం పేరుతో తయారు చేసిన ప్రత్యేక బస్సును ప్రారంభించారు.
Published Date - 04:52 PM, Wed - 17 August 22 -
Andhra Pradesh : ఏపీలో ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రధాన నదులు
ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్లోని...
Published Date - 02:54 PM, Wed - 17 August 22 -
AP Employees : ఏపీ ఉద్యోగులకు `జగన్ మార్క్` క్రమశిక్షణ
విద్య, ఆరోగ్య రంగాల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సాహసోపేతమైన, సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నారు.
Published Date - 02:00 PM, Wed - 17 August 22 -
TTD : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్…రేపు ప్రత్యేక ప్రవేశం దర్శనానికి టికెట్ల విడుదల..!!
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. అక్టోబర్ నెలకుగాను గురువారం రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రిలీజ్ చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
Published Date - 08:43 AM, Wed - 17 August 22 -
Pawan Kalyan : ఈ నెల 20వ తేదీన కడప జిల్లాలో జనసేనాని పర్యటన..!!
ఆంధ్రప్రదేశ్ లో బలవన్మరణాలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.
Published Date - 09:48 PM, Tue - 16 August 22 -
Nara Lokesh : జగన్ కు సంబంధించిన పెద్ద కుంభకోణం వచ్చే వారం బయటపెడతా..!!!
టీడీపీ జాతీయ నేత నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు. ఏపీ సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రకటన చేశారు.
Published Date - 08:31 PM, Tue - 16 August 22 -
MP Kesineni : ఎంపీ కేశినేని విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్న చంద్రబాబు.. ఎవరెన్ని చెప్పినా..?
విజయవాడ రాజకీయాల్లో వర్గపోరు టీడీపీకి తలనొప్పులు తెచ్చిపెడుతుంది. గతంలో టీడీపీలో వల్లభనేని వంశీ, కొడాలి నానిలకు జిల్లా టీడీపీలో కీలకంగా వ్యవహరించిన దేవినేని ఉమామహేశ్వరావుల మధ్య వర్గపోరు తీవ్రంగా ఉండేది. వర్గపోరుతో వారు విసిగి పోయి చివరకు పార్టీ మారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2014 ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా కేశినేని నాని పోటీ చేసి
Published Date - 07:13 PM, Tue - 16 August 22 -
Dharmika Parishad : జగన్ సర్కార్ `ధార్మిక పరిషత్` కూర్పు
ధార్మిక పరిషత్ ను ఏర్పాటు చేస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. మొత్తం 21 మంది సభ్యులతో పరిషత్ ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Published Date - 05:00 PM, Tue - 16 August 22 -
Times Now Survey : టైమ్స్ నౌ సర్వేలోనూ జగన్, కేసీఆర్
ఇటీవల వచ్చిన సర్వేలన్నీ దాదాపుగా ఒకేలా ఉన్నాయి. మరోసారి మోడీ ప్రధాని కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెబుతున్నాయి.
Published Date - 04:00 PM, Tue - 16 August 22 -
AP GOVT : నిరుద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు…1,64,155మందికి ఉద్యోగాలు..!!
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించారు సీఎం జగన్. అచ్యుతాపురం సెజ్ లో టైర్ల కంపెనీని ప్రారంభించిన జగన్ ...ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు.
Published Date - 03:48 PM, Tue - 16 August 22 -
Somu Veerraju : కేంద్రం ఇస్తున్న నిధులను కూడా సొంత ఖాతా నుంచి ఇస్తున్నట్లు డబ్బా కొడుతున్నారు..!!
జగన్ సర్కార్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. బటన్ నొక్కడమే పనిగా జగన్ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు.
Published Date - 01:56 PM, Tue - 16 August 22 -
CM Vs Governor : చంద్రులకు `రాజ్ భవన్`ల గిలిగింతలు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ల కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో అద్భుత దృశ్యాలను చూడొచ్చని ఆశించిన వాళ్లకు నిరాశే మిగిలింది.
Published Date - 11:42 AM, Tue - 16 August 22 -
Rape Case : మచిలీపట్నంలో దారుణం.. పోలీసులమంటూ బెదిరించి మహిళను..?
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. ఓ యువతిని బలంవంతగా ఎత్తుకెళ్లిన దుండగులు
Published Date - 09:53 AM, Tue - 16 August 22 -
CM YS Jagan : ఏపీలో నేడు ఏటీజీ టైర్ల కంపెనీని ప్రారంభించనున్న సీఎం జగన్
ఏటీజీ టైర్స్ కంపెనీని ప్రారంభించేందుకు వైఎస్ జగన్ ఈరోజు అచ్యుతాపురంలో పర్యటించనున్నారు. సీఎం జగన్ ఈరోజు ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి 10.20 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి అచ్యుతాపురం వెళ్లి అక్కడ నిర్మించిన ఏటీజీ టైర్ల తయారీ కంపెనీని ప్రారంభిస్తారు. జపాన్కు చెందిన యోకహామా గ్రూప్కు చెందిన ATG టైర్ల పరిశ్రమ సుమారు 100 ఎకరాల్లో 1,500 కోట్ల అంచనా
Published Date - 09:48 AM, Tue - 16 August 22 -
Accident : గుంటూరు జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం…నలుగురు విద్యార్థులు దుర్మరణం..!!
గుంటూరు జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు. రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
Published Date - 10:55 PM, Mon - 15 August 22 -
RajBhavan : ‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో పరస్పరం ఎదురపడని సీఎం జగన్, చంద్రబాబు..!!
ఏపీ విజయవాడలోని రాజ్ భవన్ లో సోమవారం ఎట్ హోం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆతిథ్యమిచ్చారు.
Published Date - 10:46 PM, Mon - 15 August 22 -
YS Jagan: ఏపీ టీచర్ల హాజరుపై జగన్ మూడోకన్ను
ఏపీ టీచర్లకు జగన్ సర్కార్ చెక్ పెట్టింది.
Published Date - 05:57 PM, Mon - 15 August 22 -
CM JAGAN : మూడు రాజధానులపై కీలక ప్రకటన..!!
స్వాతంత్య్ర దినోవత్స ఉపన్యాసంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించారు.
Published Date - 01:25 PM, Mon - 15 August 22 -
MP Kesineni : చంద్రబాబుపై అసంతృప్తిగా ఉండటంపై క్లారిటీ ఇచ్చిన ఎంపీ కేశినేని.. అదంతా…?
గత కొద్ది నెలలుగా విజయవాడ ఎంపీ కేశినేని నాని పై వస్తున్న అసంతృప్తి వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు
Published Date - 01:14 PM, Mon - 15 August 22