HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Naidu Press Meet About Ayyannapatras Bail

AP: న్యాయం గెలిచింది. మీ పాపాలే…రేపు శాపాలుగా మారుతాయి: చంద్రబాబు..!!

  • By hashtagu Published Date - 09:46 PM, Thu - 3 November 22
  • daily-hunt
CBN Trend
CBN

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఎట్టకేలకు కోర్టులో ఊరట లభించింది. గురువారం అయ్యన్నపాత్రుడితోపాటు ఆయన కుమారుడు రాజేశ్ ను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారిద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించి విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేషన్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు అయ్యన్న,రాజేశ్ ల రిమాండ్ ను తిరస్కరించింది. వారిపై ఐపీసీ 467సెక్షన్ కింద కేసు మోపారాని అది వర్తించదని కోర్టు తెలిపింది. దీంతో వారిద్దరికీ బెయిల్ మంజూరు అయ్యింది.

దీనిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. వారిద్దరికీ బెయిల్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. న్యాయం గెలిచిందన్నారు. న్యాయమే గెలుస్తుందంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీఐడీ టార్చర్ ఆఫీసుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రులను అక్రమంగా అరెస్టు చేస్తారా అంటూ ప్రశ్నించారు. అయ్యన్నపాత్రుడి రేప్ కేసు…కోర్టులు మొట్టికాయలు, చివాట్లు పెట్టిన ఈ ప్రభుత్వానికి బుద్ది రావడం లేదంటూ ఫైర్ అయ్యారు. అయ్యన్నపాత్రుడిని, ఆయన కుమారుడిని కొట్టినట్లు మా దగ్గర సమాచారం ఉంది. ఈ కేసులో పోలీసులు వ్యవహారించిన తీరుపై అధికారులను కూడా శిక్షించవచ్చు. చట్టాన్ని ఉల్లంఘించే అధికారులకు శిక్షపడటం ఖాయమన్నారు. ఇవాళ మీరు చేసిన పాపాలే…రేపు మీకు శాపాలుగా మారుతాయంటూ మండిపడ్డారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ayyanna patrudu
  • bail
  • chandrababu naidu
  • tdp
  • ys jagan

Related News

Cbn Jagan

Krishna River Water : చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెప్పిన వైఎస్ జగన్.!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ లేఖ రాశారు. కృష్ణా నదీజలాల్లో తెలంగాణ ప్రభుత్వం 763 టీఎంసీల వాటా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. ఏపీ ప్రజల హక్కులను కాపాడేలా ప్రభుత్వం వ్యవహరించాల్సిన సమయం వచ్చిందంటూ వైఎస్ జగన్ లేఖ రాశారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడేలా వాదనలు వినిపించాలని.. బచావత్ ట్రిబ్యునల్

    Latest News

    • Viral: చిరు తో కొండా సురేఖ సెల్ఫీ..మెగా క్రేజ్ అంటే ఇది కదా !!

    • Group-2 Rankers : 2015 గ్రూప్-2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట

    • Home Decor : పగలకొట్టకుండానే చిప్ప నుంచి కొబ్బరి తీసే చిట్కా, కూరగాయల్ని కూడా నిమిషాల్లో కట్ చేయొచ్చు..!

    • Shocking Incident in Russia : వామ్మో రోజుకు 10వేల క్యాలరీల ఫుడ్ తిని.. నిద్రలోనే చనిపోయాడు

    • Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ మాజీ ఓఎస్డే విచారణ

    Trending News

      • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

      • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

      • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

      • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

      • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd