Andhra Pradesh
-
AP: శబరి ఎక్స్ ప్రెస్ రైలుకు తప్పిన ముప్పు..!!
ఏపీలోని గుంటూరు జిల్లాలో శబరి ఎక్స్ ప్రెస్ రైలుకు ఘోర ప్రమాదం తప్పింది. గుర్తుతెలియని దుండగులు రైలు పట్టాలపై అడ్డంగా ఇనుపరాడ్డును కట్టారు. అనుమానం రాకుండా చుట్టూ అట్టముక్కలను పెట్టారు. ఆ సమయంలో సికింద్రాబాద్ త్రివేండ్రం శబరి ఎక్స్ ప్రెస్ రైలు వెళ్లాల్సి ఉంది. పట్టాలపై ఇనుపరాడ్డును గమనించిన లోకోపైలెట్ మంజునాథ్ వెంటనే రైలును నిలిపివేశారు. దీంతో ప్రమాదం తప్పింది. ఇంజ
Date : 01-11-2022 - 9:47 IST -
AP Capital : ఏపీకి ఈ ఏడాది నవంబర్ 1 `సుప్రీం`
ఇన్నేళ్ల పాటు వచ్చిన నవంబర్ ఒకటే తేదీ ఒక ఎత్తు. ఈ ఏడాది వచ్చిన నవంబర్ ఒకటో తేదీ ఏపీకి ప్రత్యేకం.
Date : 31-10-2022 - 5:28 IST -
Prashant Kishor: `పీకే` నోట కోడి కత్తి, బాబాయ్ హత్య త్వరలో..?
గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి విజయానికి సహకారం అందించి తప్పుచేశానని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన కీలక వ్యాఖ్యలు వెనుక ఏముంది?
Date : 31-10-2022 - 4:18 IST -
YS Jagan: `జగనన్నకు చెబుదాం` లేనట్టే!
పశ్చిమ బెంగాల్ సీఎం మమత నిర్వహిస్తోన్న ‘దీదీ కో బోలో’ తరహాలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి `జగనన్నకు చెబుదాం` అనే కార్యక్రమాన్ని రూపొందించారు.
Date : 31-10-2022 - 3:02 IST -
Capital Vizag: దొరకని దొరలు! అమరావతిని తలదన్నే విశాఖ భూ దందా!
అధికారంలో ఎవరు ఉంటే వాళ్లు ఖరీదైన భూములను దోచుకోవడం తెలుగు రాష్ట్రాల్లో పరిపాటి అయింది.
Date : 31-10-2022 - 2:12 IST -
AP Politics: జగన్ మీద పవన్ `ఆడిట్` అస్త్రం
`సోషల్ ఆడిట్` అనేది ఒక సామాజిక బాధ్యత. ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఆ ప్రక్రియను అనుసరిస్తుంటాయి
Date : 31-10-2022 - 1:12 IST -
Chandrababu: ఒకే ఒక్కడు! ఒంటరి పోరాటం!!
యుద్ధానికి ఒక ప్రక్రియ, నీతి ఉన్నట్టే రాజకీయానికి కూడా వ్యూహం ఉండాలి.
Date : 31-10-2022 - 12:28 IST -
Pawan Die Hard Fans: అభిమాని కోరిక నెరవేర్చిన పవన్
పవన్ కళ్యాన్ ఓ జనసైనికుడి కోరిక నెరవేర్చి మరోసారి వార్తల్లో నిలిచారు. ఏపీలోని కాకినాడ జిల్లా పెదపూడి మండలం రామేశ్వరానికి చెందిన
Date : 31-10-2022 - 11:33 IST -
PK: ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు.. జగన్ కు సాయం చేయకుంటే బాగుండేది..!!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ వంటి వారి లక్ష్యాలను నెరవేర్చేలా జగన్ కు తాను సాయచేయడం కంటే.. కాంగ్రెస్ పునరుజ్జీవనం కోసం కృషి చేస్తే బాగుండేదన్నారు. అసలైన మహాత్మాగాంధీ కాంగ్రెస్ కు పునరుజ్జీవం పోయడం ద్వారా మాత్రమే గాడ్సే సిద్ధాంతాన్ని ఓడిస్తామని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాని అన్నారు. బ
Date : 31-10-2022 - 10:22 IST -
AP: సీఎం జగన్ గుడ్ న్యూస్… ఆ ఉద్యోగులంతా EHS పరిధిలోకి..!!
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త అందించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS) పరిధిలోకి గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులను తీసుకొచ్చేందుకు జగన్ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇటీవలే గ్రామ, వార్డు, సచివాలయ శాఖ కమిషర్ ఏపీ సర్కార్ కు లేఖ రాశారు. తమ ఉద్యోగులకు హెల్త్ కార్డులు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలంటూ లేఖలో పేర్కొన్నారు. దీంతో
Date : 31-10-2022 - 8:12 IST -
AP: ప్రభుత్వం ఉంటే ఏంటీ… పోతే ఏంటీ… మంత్రి ధర్మాన సంచలన వ్యాఖ్యలు..!!
ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రభుత్వం ఉంటే ఏంటీ… పోతే ఏంటీ అంటూ వ్యాఖ్యానించారు. ఆదివారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అనంతరం మాట్లాడారు. నమ్ముకున్న ప్రజల అవసరాలను అవకాశాలను నెలబెట్టలేని ఎమ్మెల్యే ఉద్యోగం, మంత్రి పదవి ఎందుకంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం ఉంటే ఉండనీ పోతే పోనీ కానీ మన అవకాశాలను జారవిడుచ
Date : 31-10-2022 - 7:49 IST -
Pawan Kalyan: అక్రమ నిర్బంధాలకు జనసేన వెరవదు!
ఏపీలో పొలిటికల్ హీట్ పెంచిన పవన్ కల్యాణ్, కొన్ని రోజుల గ్యాప్ తర్వాత పొలిటికల్ పంచ్ డైలాగులతో మరింత సెగలు రేపుతున్నారు.
Date : 30-10-2022 - 8:47 IST -
Recording Dance in TDP Office: మదనపల్లె టీడీపీ ఆఫీసులో రికార్డ్ డ్యాన్స్!
టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్ పుట్టినరోజు సందర్భంగా మదనపల్లె నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో జరిగిన రికార్డింగ్ డ్యాన్స్లో
Date : 30-10-2022 - 3:36 IST -
PG medical seats: గుడ్ న్యూస్.. భారీగా పెరిగిన పీజీ మెడికల్ సీట్లు..!
రాష్ట్రంలో వైద్య విద్యకు ఊతమిచ్చే ఉద్దేశ్యంతో 2022లో ఇప్పటికే పోస్ట్గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో అదనంగా ఈ ఏడాది 746 సీట్లను పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
Date : 30-10-2022 - 11:11 IST -
Pawan Kalyan : ప్రశ్నిస్తే కేసులు..కనీసం సంస్కారం పాటించే సంప్రదాయం లేదు..ఇదీ ఏపీలో పరిస్థితి..!!
ఏపీ రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టరు. ఏం మాట్లాడుతుంటారో అర్థం కాదు. అందుకే వారితో మాట్లాడాలంటే భయంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో కనీసం సంస్కారం పాటించే సంప్రదాయం కూడా లేకుండా పోయింది. ప్రభుత్వ వైఫల్యాలు భయపడతాయన్న భయంతోనే జనవ
Date : 30-10-2022 - 8:11 IST -
Janasena ‘PAC’: జనసేన `పీఏసీ` పోస్ట్ మార్టం! బీజేపీతో కటీఫ్ దిశగా భేటీ!
సినిమా హీరో, జనసేన చీఫ్ ఏది చేసినా సంచలనమే. ఆయన హైదరాబాద్ నుంచి మంగళగిరికి శనివారం చేరుకున్న న్యూస్ ఇప్పుడు పలు రకాలుగా చక్కర్లు కొడుతోంది.
Date : 29-10-2022 - 5:40 IST -
Puneeth Rajkumar: తెనాలిలో పునీత్ రాజ్కుమార్ భారీ విగ్రహం
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ కన్నుమూసి నేటితో సరిగ్గా ఏడాది పూర్తయింది.
Date : 29-10-2022 - 3:24 IST -
Rayalaseema Roars in Tirupati: విశాఖ గర్జనకు మిన్నగా సీమగర్జన
విశాఖ గర్జన విజయవంతం అయిందని భావిస్తోన్న వైసీపీ రాయలసీమ గర్జనకు దిగింది. తిరుపతి కేంద్రంగా భారీ గర్జన ఏర్పాట్లు చేసింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్మాత్మిక నగరం తిరుపతి ఆత్మగౌరవ నినాదానికి వేదిక అయింది. వికేంద్రీకరణ ఉద్యమానికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నేతృత్వం వహించనున్నారు.
Date : 29-10-2022 - 2:24 IST -
TTD: నవంబర్ 1 నుంచి టైమ్స్లాట్ సర్వదర్శనం టోకెన్లు..!!
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది.
Date : 29-10-2022 - 2:03 IST -
New Perspective on Amaravati: అమరావతి పై వైసీపీ `శంకుస్థాపన` లాజిక్
పచ్చి అబద్దాలను చెప్పడానికి ఏ మాత్రం వైసీపీ వెనుకాడడంలేదు. అమరావతి రాజధానిగా ఉండాలని ఏనాడూ జగన్మోహన్ రెడ్డి చెప్పలేదని ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పడం విడ్డూరం. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రికార్డ్ అయ్యాయి.
Date : 29-10-2022 - 1:42 IST