Andhra Pradesh
-
CBN Media: చంద్రబాబు సానుభూతి మీడియాకు సరైనోడు..!
రెండేళ్ల క్రితం వరకు ప్రజలకు ఏ మాత్రం పరిచయంలేని ఏపీ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావును తెలుగు రాష్ట్రాల్లోని ఒక విభాగం మీడియా హీరోను చేసింది. ఇప్పుడు అదే మీడియా మీద ఆయన రివర్స్ కావడం విశేషం.
Date : 14-11-2022 - 1:47 IST -
Minister Roja: రోజా మంత్రి పదవికి ఎసరు..?
చిత్తూరు జిల్లాలోని వైసీపీ గ్రూప్ రాజకీయాలు రోజా మంత్రి పదవికి ఎసరు పెట్టేలా ఉన్నాయి.
Date : 13-11-2022 - 4:38 IST -
Pawan Kalyan: పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మీ భవిష్యత్ కోసం నన్ను నమ్మండి..!
రాజధాని పేరిట ఉత్తరాంధ్రను వైసీపీ నేతలు మోసం చేస్తున్నారని జనసేనాని పవన్కల్యాణ్ అన్నారు.
Date : 13-11-2022 - 3:29 IST -
Tirumala : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి.. !
వీకెండ్ కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వచ్చారు. శ్రీవారి దర్శనం కోసం...
Date : 13-11-2022 - 10:10 IST -
Bosta : పవన్ కల్యాణ్ తో గోరంత ఉపయోగం లేదు…!!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలోని రుషికొండలను పరిశీలించడంపై మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో స్పందించారు. పవన్ వల్ల గోరంత ఉపయోగం లేదన్నారు. రుషికొండలో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నామని…గతంలోనూ అక్కడ భవనాలు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు బొత్స. ఇక విజయనగరం జిల్లాలో రాష్ట్రంలోనే అతిపెద్ద టౌన్ షిప్ లో జగనన్న కాలనీ నిర్మిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. శనివా
Date : 12-11-2022 - 8:46 IST -
Sabarimala Special Trains: అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్న్యూస్..!
శబరిమల అయ్యప్పస్వామి దర్శనం కోసం వెళ్లే రెండు తెలుగు రాష్ట్రాల భక్తులకు రైల్యేశాఖ అధికారులు ఓ గుడ్న్యూస్ చెప్పారు.
Date : 12-11-2022 - 6:09 IST -
Pawan Kalyan: పవన్ కళ్యాణ్పై పోలీస్ కేసు నమోదు.. ఎక్కడంటే..?
తాడేపల్లి పోలీస్ స్టేషన్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
Date : 12-11-2022 - 3:34 IST -
Modi, Pawan Alliance: మోడీ, పవన్ `విలీనం` వెనుక..!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని విశాఖ కేంద్రంగా జనసేనాని పవన్ ఎట్టకేలకు కలిశారు. గత మూడున్నరేళ్లుగా లభించని అవకాశం ఆయనకు దక్కింది. వాళ్లిద్దరూ సుమారు 20 నిమిషాలు మాట్లాడుకున్నారు. అయితే, ఏమి చర్చించుకున్నారు? అనేదిదానిపై పలు రకాల ఊహాగానాలకు తెరలేచింది. మోడీ, పవన్ `విలీనం`పై(కలవడం) రసవత్తర చర్చ వైసీపీ సోషల్ మీడియాలో నిండిపోతోంది.
Date : 12-11-2022 - 2:36 IST -
Vizag is a Key Center For Trade: వాణిజ్యానికి విశాఖ కీలక కేంద్రం – ప్రధాని నరేంద్ర మోడీ
విశాఖపట్నం వాణిజ్యానికి కీలక కేంద్రమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. విశాఖపట్నంలో రూ. 10,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. మరో రూ. 7,619 కోట్ల విలువైన నాలుగు పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన తరువాత బహిరంగ సభలో దేశం దూసుకెళుతోందని చెప్పుకొచ్చారు. ప్రపంచ దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతోన్న ప్రస్తుత సమయంలో భ
Date : 12-11-2022 - 12:23 IST -
Jagan Agenda Before Modi: మోడీ ఎదుటే `జగన్ ఎజెండా` కుండబద్దలు
వైసీపీ ఎజెండా ఏమిటో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎదుట సీఎం జగన్మోహన్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. రాష్ట్ర ప్రయోజనాలే మా ఎజెండా అంటూ పరోక్షంగా బీజేపీకి జలక్ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా మోడీతో అనుబంధం ఉందని చెబుతూనే ఏపీ ప్రయోజనాలను కాపాడే ఏ ఇతర పార్టీలతోనైన జత కట్టడానికి వెనుకాడబోనని జగన్మోహన్ రెడ్డి సున్నితంగా పరోక్ష సంకేతాలు ఇవ్వడం రాజ
Date : 12-11-2022 - 11:48 IST -
PM Modi: ఏపీలో పలు ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని మోడీ
ఏపీలో ప్రధాని నరేంద్రమోడీ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఒఎన్జిసికి చెందిన రూ.2,917 కోట్లతో యూ-ఫీల్డ్...
Date : 12-11-2022 - 11:48 IST -
PM Modi In VIzag : వైజాగ్లో ప్రధాని మోదీ బహిరంగ సభకు సర్వం సిద్ధం
వైజాగ్లో ప్రధాని మోడీ బహిరంగ సభకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రెండు రోజుల విశాఖ పర్యటనకు విచ్చేసిన ప్రధాని...
Date : 12-11-2022 - 7:25 IST -
Pawan Kalyan: ఏపీ ప్రజలకు మంచిరోజులు రాబోతున్నాయి… మోదీ తో భేటీ తర్వాత పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన.!!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం అనంతరం పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీతో భేటీ అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. మోదీని 8ఏళ్ల తర్వాత కలిశానని పవన్ చెప్పారు. పీఎంఓ, కార్యాలయం నుంచి తనను కలవాలని అధికారిక ప్రకటన వచ్చిందని…అందుకే ప్రధానమంత్రిని ఇవాళ కలిశానని పవన్ వెల్లడించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై
Date : 11-11-2022 - 10:24 IST -
AP : శనివారం విశాఖలో ప్రధాని బహిరంగసభ…వేదికపై ఆ 8మందికి మాత్రమే చోటు..!!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం మోదీ విశాఖ కు చేరుకుంటారు. ఈస్ట్రన్ నావల్ కమాండ్ లో బస చేస్తారు. శనివారం ఉదయం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్ లో జరిగే సభలో మోదీ ప్రసంగిస్తారు. ఈ సభ నుంచే పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. అయితే మోదీ పాల్గొనే సభ వేదికప
Date : 11-11-2022 - 8:18 IST -
Lokesh Yatra: పాదయాత్రకు యువకెరటం రెడీ
తెలుగుదేశం పార్టీ భవిష్యత్, లోకేష్ జాతకాన్ని మార్చేసే ముహూర్తం ఫిక్స్ అయింది. వచ్చే ఏడాది జనవరి 27న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటి వరకు ఆయన పాదయాత్ర చేస్తారా? బస్సు యాత్ర చేస్తారా? అనే సందిగ్ధం ఉండేది. దానికి తెరదింపుతూ యువ కెరటం ప్రజల ముందుకు దూసుకు రాబోతోంది.
Date : 11-11-2022 - 1:59 IST -
PM Vizag Tour: మోడీ సభ సక్సెస్ కు జగన్ పాట్లు!
ప్రధాని మోడీ ఎదుట బలనిరూణకు వైసీపీ ప్రయత్నం చేస్తోంది. సుమారు 3లక్షల మంది ప్రజల్ని తరలించడం ద్వారా ఏపీలో బలంగా ఉన్నామనే సంకేతం ఇవ్వడానికి తహతహలాడుతోంది.
Date : 11-11-2022 - 1:18 IST -
CM Jagan : ఐటీసీతో జగన్ `స్పైసీ ` అడుగు
ప్రముఖ కార్పొరేట్ సంస్థ ఐటీసీతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసి అడుగు వేశారు.
Date : 11-11-2022 - 12:39 IST -
Modi, Pawan Meet: జగన్ కోసం రోడ్ మ్యాప్..?
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో జనసేనాని పవన్ భేటీ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందా? రాజకీయ రోడ్ మ్యాప్ పై క్లారిటీ రానుందా? వాళ్లిద్దరి భేటీ తెలుగుదేశం పార్టీని ఒంటరి చేయనుందా? ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. టైమ్ ఫిక్స్ కానప్పటికీ భేటీ మాత్రం ఉంటుందని జనసైన్యం విశ్వసిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ రాత్రికి మోడీ విశాఖ చ
Date : 11-11-2022 - 12:02 IST -
TTD Laddu: శ్రీవారి లడ్డూ పరిమాణం, బరువుపై అపోహలోద్దు..!
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం 160 గ్రాముల నుండి 180 గ్రాములు బరువు కలిగి వుంటుంది.
Date : 10-11-2022 - 10:16 IST -
Modi and Pawan: మోదీతో పవన్ కల్యాణ్ ప్రత్యేక భేటీ..!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం విశాఖలో పర్యటించనున్నారు.
Date : 10-11-2022 - 9:56 IST