Andhra Pradesh
-
Pulasa Fish : `పులస`ఖరీదు రూ. 19వేలు, చేప రికార్డ్ ధర
కాకినాడ జిల్లా సమీపంలోని యానాం మార్కెట్లో సీఫుడ్గా పేరుగాంచిన పులస చేపలకు రికార్డు ధర పలికింది.
Published Date - 05:00 PM, Wed - 24 August 22 -
Jr NTR : సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న జూనియర్ ఫోటో
ఒక గంట వ్యవధిలో వైరల్ అయిన ఫోటో ఇప్పుడు అన్నీ వర్గాల్లోనూ చర్చనీయాంశం అయింది. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోంది.
Published Date - 03:12 PM, Wed - 24 August 22 -
WhatsApp scam:వాట్సాప్ లో వచ్చిన లింక్ క్లిక్ చేస్తే.. బ్యాంకు ఖాతాలో రూ.21 లక్షలు ఖాళీ!
సైబర్ మోసాలపై ఎన్నో వేదికలు, మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నా.. కొందరు మోసపోతూనే ఉన్నారు.
Published Date - 03:02 PM, Wed - 24 August 22 -
GVL: అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ కేవలం సినిమాల గురించే మాట్లాడుకున్నారని నేను భావించడం లేదు: జీవీఎల్ నరసింహారావు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీనీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య జరిగిన భేటీపై ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది.
Published Date - 02:56 PM, Wed - 24 August 22 -
Lakshmi Parvati: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి..
తెలుగు, సంస్కృతి అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 02:27 PM, Wed - 24 August 22 -
Chalo Vijayawada:సెప్టెంబర్ 1న లక్ష మందితో ‘చలో విజయవాడ’
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీలోని సీపీఎస్ ఉద్యోగులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టనున్నారు.
Published Date - 01:08 PM, Wed - 24 August 22 -
Chandrababu Naidu : కుప్పంపై చంద్రబాబు స్వారీ
ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చాణక్యం నడిపేందుకు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కుప్పంకు మకాం మార్చేస్తున్నారు
Published Date - 01:00 PM, Wed - 24 August 22 -
Balineni : బాలినేని రాజకీయాలపై జగన్ గుస్సా
సర్వే రిపోర్టుల సారాంశం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్యాలెస్ నుంచి బయటకు వచ్చేలా చేస్తోంది. ఆయన జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. పలు శంకుస్తాపనలు, ప్రారంభోత్సవాలతో అభివృద్ధి జరిగిందని సంకేతం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో బుధవారం ప్రకాశం జిల్లాకు జగన్మోహన్ రెడ్డి వెళ్లారు.
Published Date - 11:32 AM, Wed - 24 August 22 -
APSRTC : ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ నుంచి…?
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పే స్కేల్ ప్రకారం జీతాలు చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్
Published Date - 09:49 AM, Wed - 24 August 22 -
AP Survey : ఏపీ తాజా సర్వే, టీడీపీ-127, వైసీపీ-8
ఇప్పుడుకిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీ రాష్ట్రంలో టీడీపికి 127, వైసీపీకి 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారని సంచలన సర్వే వెలువడింది. ఆ సర్వేను వైసీపీ రెంబల్ ఎంపీ రఘురామక్రిష్ణంరాజు సేకరించారు. ఒక ప్రైవేటు సంస్థతో చేయించిన సర్వే ను మీడియా ముందుంచారు.
Published Date - 06:00 PM, Tue - 23 August 22 -
Jr NTR Amit Shah Meet : జూనియర్, షా భేటీపై టీడీపీ గప్ చిప్
జూనియర్, అమిత్ షా భేటీ మీద స్పందించడానికి తెలుగుదేశం సందేహిస్తోంది. వాళ్ల భేటీపై టంగ్ స్లిప్ అయిన బుద్ధా వెంకన్నకు అక్షింతలు పడ్డాయని తెలుస్తోంది.
Published Date - 05:00 PM, Tue - 23 August 22 -
Amaravathi : అమరావతిపై చిరు, పవన్ చెరోదారి!
మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ ఇద్దరూ రాజకీయంగా వేర్వేరు మార్గాల్లో వెళుతున్నారు. ఫలితంగా మెగా అభిమానులు, జనసేన్యం వేర్వేరుగా అనే విధంగా ప్రచారం జరుగుతోంది. ఆ గ్యాప్ ను పూడ్చడానికి పలుమార్లు నాగబాబు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం పెద్దగా లేకపోయింది. దీంతో నేరుగా పవన్ రంగంలోకి దిగినట్టు ఉన్నారు.
Published Date - 12:31 PM, Tue - 23 August 22 -
YSRCP Candidates : వచ్చే ఎన్నికల్లో `నో ఛాన్స్` ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్లే?
ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటోన్న జగన్మోహన్ రెడ్డి సుమారు 60 మంది ఎమ్మెల్యేలను మార్చాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు, 11 మంది ఎంపీలను వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులుగా తొలగించాలని సర్వేల సారాంశమట.
Published Date - 06:00 PM, Mon - 22 August 22 -
Relationships in AP & TS:ఎఫైర్లపై జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో సంచలన విషయాలు
దేశంలోని స్త్రీ పురుషుల లైంగిక భాగస్వాములకు సంబంధించి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.పురుషులకంటే మహిళలే ఎక్కువ మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నట్లు సర్వేలో తేలింది.
Published Date - 05:23 PM, Mon - 22 August 22 -
Kodali Nani: `జూనియర్ – షా` భేటీ రహస్యం ఇదే!
కేంద్ర హోంమంత్రి అమిత్ షా, టాలీవుడ్ బాద్ షా జూనియర్ ఎన్టీఆర్ భేటీ గుట్టును మాజీ మంత్రి కొడాలి నాని బయటపెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేసేందుకు అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారని భావించారు.
Published Date - 04:00 PM, Mon - 22 August 22 -
YS Jagan : ఏపీ సీఎం జగన్ ఢిల్లీ మిలాఖత్
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ బీజీ షెడ్యూల్ లో ఉన్నారు. ఆయన ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. ఉదయం 10.30 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయిన జగన్, రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై సుమారుగా అరగంట పాటు చర్చలు జరిపారు.
Published Date - 03:54 PM, Mon - 22 August 22 -
AP Politics : జనసేన, వైసీపీ మధ్య `మెగా` చదరంగం
`కొణిదల శివశంకర వర ప్రసాద్ అలియాస్ చిరంజీవి చుట్టూ `మెగా` రాజకీయం నడుస్తోంది. ఆయన బర్త్ డే సందర్భంగా వైసీపీ మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని కేక్ కట్ చేసి సంబరాలు జరపడం గమనార్హం. ఆయనకు జనసేనాని పవన్ అంటే రాజకీయ వైరం
Published Date - 02:19 PM, Mon - 22 August 22 -
NTR Amit Shah Meet : టీడీపీ స్ట్రాటజీ మిస్సింగ్
తెలుగుదేశం పార్టీ స్టాటజీల్లో తప్పటడుగు వేస్తోందా? ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ దాన్ని సానుకూలంగా ఎందుకు మార్చుకోలేకపోతోంది? ఇదే సర్వత్రా ఏపీ వ్యాప్తంగా వినిపిస్తోన్న మాట. దానికి కారణాలు లేకపోలేదు. హార్డ్ కోర్ వైసీపీ, కమ్మ సామాజికవర్గంపై వ్యతిరేక భావాలున్న వాళ్లను టీడీపీ అక్కున చేర్చుకోవడం ప్రధాన అంశంగా చెప్పుకుంటున్నారు.
Published Date - 01:02 PM, Mon - 22 August 22 -
Political Game: జూనియర్, షా భేటీ సీక్రెట్ ఇదే!
రామోజీ ఫిలింసిటీలో 45 నిమిషాలు అమిత్ షా ఉండటం, రాత్రికి జూనియర్ ఎన్టీఆర్ , షా భేటీ, మంగళవారం ఏపీ సీఎం జగన్, మోడీ సమావేశం ఇవన్నీ చూస్తే ఏదో అనూహ్య పరిణామం జరుగుతుందని అనుమానం రావటం సహజం.
Published Date - 02:00 PM, Sun - 21 August 22 -
Jagan Delhi Tour: జగన్ ఢిల్లీ టూర్, పొలిటికల్ చేంజ్
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్ సంచలనం కలిగిస్తుంది. అత్యవసరంగా ఆదివారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరుతున్నారు.
Published Date - 02:00 PM, Sun - 21 August 22