Andhra Pradesh
-
AP : రెండు రోజుల పాటు భారీ వర్షాలు: వాతావరణ శాఖ..!!
ఆంధ్రప్రదేశ్ లో రెండు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Published Date - 10:09 AM, Mon - 29 August 22 -
TDP Reacts: మా కార్యకర్తలు రోడ్డెక్కితే సీఎం తోక ముడవాల్సిందే
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోని టీడీపీ కార్యకర్తలు రోడ్డెక్కితే సీఎం జగన్మోహన్ రెడ్డి తోక ముడవాల్సిందేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు అన్నారు.
Published Date - 09:41 PM, Sun - 28 August 22 -
AP Finances: అవన్నీ జగన్ ప్రభుత్వ ఆర్థిక ఉల్లంఘనలే : యనమల రామకృష్ణుడు విమర్శించారు
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానివి అన్నీ ఆర్థిక ఉల్లంఘనలేనని ఏపీ ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఈ రోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Published Date - 08:46 PM, Sun - 28 August 22 -
AP Minister Jogi Ramesh: 175 నియోజకవర్గాల్లో చంద్రబాబుపై తిరుగుబాటు తప్పదు మంత్రి జోగి రమేష్ విమర్శ
చంద్రబాబుపై కుప్పంలో మొదలైన తిరుగుబాటు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ తప్పదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ హెచ్చరించారు.
Published Date - 04:50 PM, Sun - 28 August 22 -
Vijayasai Reddy: చంద్రబాబుకు ఎమ్మెల్యేలకంటే..సెక్యూరిటీ సిబ్బందే ఎక్కువున్నారు..!!
సమయం దొరికనప్పుడల్లా టీడీపీ అధినేతపై సెటైర్లు వేస్తుంటారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇప్పుడు మరోసారి స్పందించారాయన.
Published Date - 03:58 PM, Sun - 28 August 22 -
TDP vs YSRCP : బాబుకు మిగిలేది ఆ నలుగురే – మంత్రి జోగి రమేష్
మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు.
Published Date - 02:02 PM, Sun - 28 August 22 -
AP BJP protest: రేపు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నిరసనలు: సోమువీర్రాజు
నిబంధనల పేరుతో వినాయక చవితి వేడుకలను ప్రభుత్వం పరోక్షంగా అడ్డుకుంటున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అనుమానాలు వ్యక్తం చేశారు.
Published Date - 01:57 PM, Sun - 28 August 22 -
YSR Cheyutha Scheme : వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారుల “కరెంట్ షాక్” .. 300 యూనిట్లు..?
ఏపీ ప్రభుత్వం తొలి ఏడాది అట్టహాసంగా సంక్షేమ పథకాలను ప్రారంభించింది
Published Date - 01:55 PM, Sun - 28 August 22 -
TDP @NDA : ఎన్డీయేలోకి టీడీపీ.. పొత్తుపై ముగిసిన చర్చలు…?
2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత తెలుగుదేశం పార్టీ ఆచితూచి అడుగులు వేస్తుంది. అధికారంలోకి రావాలంటే పొత్తులు అనివార్యమని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు.
Published Date - 01:02 PM, Sun - 28 August 22 -
Anam comments : ఢిల్లీ మద్యం కుంభకోణంలో వైఎస్ భారతి, విజయసాయిరెడ్డి సూత్రధారులు..!!
ఢిల్లీ మద్యం కుంభకోణంలో వైఎస్ భారతి, విజయసాయిరెడ్డి సూత్రధారులు, పాత్రధారులు అని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు.
Published Date - 12:55 PM, Sun - 28 August 22 -
TDP on Tadipatri Police: తాడిపత్రి పోలీసులపై మానవహక్కుల కమిషన్కు వర్ల రామయ్య లేఖ
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి పోలీసులు కూడా ప్రత్యర్థుల్లా తయారయ్యారన్న భావన నెలకొంది. అనేక సందర్భాలలో పోలీసుల తీరుపై పలు విమర్శలు వస్తున్నాయి.
Published Date - 11:07 AM, Sun - 28 August 22 -
Eluru child case: శిశు విక్రయం కేసులో ట్విస్ట్.. మాజీ మంత్రి కొడుకు ప్రమేయం!
ఏపీలోని ఏలూరు శిశువుల (చిన్నపిల్లలు) విక్రయం కేసులో కొత్త ట్విస్ట్.
Published Date - 05:07 PM, Sat - 27 August 22 -
Ration Card : తెల్ల రేషన్కార్డుకు కొత్త నిబంధనలు ఇవే..?
తెల్ల రేషన్ కార్డుల సంఖ్య మరింత తగ్గించే దిశగా అడుగులు పడుతున్నాయి
Published Date - 12:43 PM, Sat - 27 August 22 -
Fake Universities : దేశంలో 21 ఫేక్ యూనివర్సిటీల లిస్ట్ విడుదల చేసిన యూజీసీ
భారతదేశంలో 21 ఫేక్ యూనివర్సిటీలు ఉన్నట్లు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్(యూజీసీ) పేర్కొంది.
Published Date - 11:22 AM, Sat - 27 August 22 -
TDP and Kuppam:కుప్పం ఎపిసోడ్ తో టీడీపీకి లాభమా..? నష్టమా..?
టీడీపీకి కుప్పం కంచుకోట, ఆ పార్టీకి అక్కడ ఎదురే లేదు, తిరుగే లేదు. కుప్పంలో టీడీపీ తరఫున ఎవరు నిలబడినా గెలుస్తారు.
Published Date - 07:00 PM, Fri - 26 August 22 -
Nani and Jr NTR: టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ చేపడితే చంద్రబాబు ఏం చేస్తారు..?
ఎన్టీఆర్ నుంచి ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు తీసేసుకోవడంతో హరికృష్ణ అన్నా టీడీపీ అని, లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ టీడీపీ అని పార్టీలు పెట్టుకున్నారు.
Published Date - 06:00 PM, Fri - 26 August 22 -
AP CM Jagan: ఏపీలో ప్లాస్టిక్ బ్యానర్స్ నిషేధం
శుక్రవారం బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ప్లాస్టిక్ బ్యానర్లను నిషేధిస్తున్నట్లు జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.
Published Date - 05:36 PM, Fri - 26 August 22 -
Minister Roja:నందమూరి ఫ్యామిలీలో నారావారి విలువ జీరో – మంత్రి రోజా
నందమూరి ఫ్యామిలీలో నారావారి విలువ జీరో అని అన్నారు మంత్రి రోజా. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ తర్వాత చంద్రబాబులో వణుకు మొదలైందని అన్నారామె.
Published Date - 05:28 PM, Fri - 26 August 22 -
Chandrababu: నీ మాదిరి నేను పోలీసులను వినియోగించి ఉంటే.. నీవు బయట తిరిగేవాడివా?: చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన మూడో రోజు కొనసాగుతోంది. ఈ రోజు ఆయన కుప్పం వీధుల్లో రోడ్ షో నిర్వహించారు.
Published Date - 05:04 PM, Fri - 26 August 22 -
YS Jagan : పార్లే సంస్థతో జగన్ సర్కార్ `ఎంవోయూ`
ఏపీలోని బీచ్ ల పరిరక్షణ కోసం పార్లే సంస్థతో జగన్ సర్కార్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ మేరకు జగన్ , పార్లే ప్రతినిధులు విశాఖ కేంద్రంగా పత్రాలపై సంతకాలు చేశారు. ఉదయం విశాఖపట్నం వెళ్లిన సీఎం జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Published Date - 05:00 PM, Fri - 26 August 22