HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Police Case Filed On Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై పోలీస్ కేసు నమోదు.. ఎక్కడంటే..?

తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

  • Author : Gopichand Date : 12-11-2022 - 3:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cropped (2)
Cropped (2)

తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఇప్పటం వెళ్లే సమయంలో ఆయన కారుపై కూర్చొని వెళ్లగా, డ్రైవర్ రాష్‌గా డ్రైవింగ్ చేశాడని పలు వీడియోలతో.. తెనాలి మారిస్‌‌పేటకు చెందిన శివ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో అధికారులు ఐపీసీ 336, 279 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వం చేపట్టిన రోడ్డు విస్తరణ కార్యక్రమం కారణంగా నివాసాలు కోల్పోయిన స్థానికులకు అండగా ఉండటం కోసం పవన్ ఇటీవల ఇప్పటం వెళ్లిన సంగతి తెలిసిందే.

ఇప్పటం నుంచి వస్తున్న స‌మ‌యంలో ఓ హైవేపై ప‌వ‌న్ త‌న కారు పైభాగంలో ప్రయాణించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడు ఇదే విషయమై పవన్ పై పోలీస్ కేసు నమోదైంది. తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో పవన్ పై కేసు నమోదైంది. పవన్‌పై ఐపీసీ 336, 177 ఎంవీ యాక్ట్‌ కేసు నమోదు చేశారు పోలీసులు. పవన్ డ్రైవర్‌పై కూడా కేసు నమోదైంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap police
  • Janasena
  • janasena chief pawan kalyan
  • Police Case On Pawan Kalyan

Related News

Chandrababu Naidu Serious

కల్తీ పాలు తాగి నలుగురు మృతి.. రాజమండ్రి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్

Chandrababu Naidu  రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి పలువురు మృతి చెందడం, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆయన అధికారులను తీవ్రంగా ఆదేశించారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. రాజమండ్ర

  • Ntr Bharosa Pension Scheme

    ఏపీలో కొత్త పింఛన్ల పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం

  • Chandrababu Naidu

    ఏ రాష్ట్రం కూడా ఏపీకి దరిదాపుల్లో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు

  • Balayya Building House In Hindupur

    నా కేరాఫ్ అడ్రస్ హిందూపూర్.!

  • Atchannaidu Vs Botsa Satyanarayana

    బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

Latest News

  • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

  • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

  • ర‌ష్మిక‌కు విజయ్ దేవరకొండ తల్లి ఇచ్చిన కానుక ఏమిటో తెలుసా?

  • ASUS : హైదరాబాద్ లో ఆసుస్ విస్తరణ

  • Nifty : భారత ఆర్థిక వ్యవస్థలో నూతన వృద్ధి శకం

Trending News

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

    • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

    • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

    • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd