HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Minister Botsa Satyanarayana Reacts On Janasena Chief Pawan Kalyan Rushikondas Visit

Bosta : పవన్ కల్యాణ్ తో గోరంత ఉపయోగం లేదు…!!

  • Author : hashtagu Date : 12-11-2022 - 8:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Botsa
Pawan Botsa

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖలోని రుషికొండలను పరిశీలించడంపై మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో స్పందించారు. పవన్ వల్ల గోరంత ఉపయోగం లేదన్నారు. రుషికొండలో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తున్నామని…గతంలోనూ అక్కడ భవనాలు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు బొత్స. ఇక విజయనగరం జిల్లాలో రాష్ట్రంలోనే అతిపెద్ద టౌన్ షిప్ లో జగనన్న కాలనీ నిర్మిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి….గుంకలాంకు పవన్ కల్యాణ్ ను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. 12వేల మందికి పైగా లబ్దిదారులకు లే అవుట్స్ వేశామని…5లక్షల విలువైన భూమితోపాటు ఇంటికి లక్షన్నర నగదు ఇస్తున్నట్లు తెలిపారు.

ఇక మంత్రి గుడివార అమర్ నాథ్…పవన్ పై సెటైర్లు వేశారు. జనసేన పార్టీయే కాదని..సినిమా పార్టీ అంటూ విమర్శించారు. జనసేనను నాదేండ్ల మనోహర్ నిండా ముంచడం ఖాయమన్నారు. టీడీపీతోనే జనసేకు పొత్తు అని మిగిలినవన్నీ స్టెప్నీలే అంటూ సెటైర్లు వేశారు. మోదీ సభను డైవర్ట్ చేసేందుకు పవన్ రుషికొండలకు వెళ్లినట్లు ఆరోపించారు. అంతకు ముందు పవన్ కల్యాణ్ రుషికొండను పరిశీలించిన సంగతి తెలిసిందే.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • botsa sathya narayana
  • Janasena
  • pm modi
  • rushikonda

Related News

PM Modi

లక్నోలో ‘రాష్ట్ర ప్రేరణా స్థల్’ను ప్రారంభించిన ప్రధాని మోదీ!

ఈ కేంద్రం ఆత్మగౌరవం, ఐక్యత, సేవకు చిహ్నమని ప్రధాని అభివర్ణించారు. అక్కడ ఏర్పాటు చేసిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజపేయిల భారీ విగ్రహాలు దేశ నిర్మాణానికి నిరంతరం స్ఫూర్తినిస్తాయని చెప్పారు.

  • Delhi Metro

    ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్‌.. రూ. 12,015 కోట్లతో ఫేజ్ 5A ప్రాజెక్టు!

  • Pawan Kalyan Ippatam

    డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా సాధారణ మహిళ కాళ్లు మొక్కిన పవన్ కళ్యాణ్

  • Vinod Kumar Shukla

    ప్రముఖ హిందీ సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత క‌న్నుమూత‌!

  • Modi- Chandrababu

    ప్ర‌ధాని రేసులో సీఎం చంద్ర‌బాబు?!

Latest News

  • బాబు పై కేసుల కొట్టివేత, వైసీపీ నేతల ఏడుపు బాట

  • రాజా సాబ్ టీం పై ఫ్యాన్స్ ఫైర్

  • తెలంగాణ లో పెద్ద ఎత్తున ఐఏఎస్‌ల బదిలీలు

  • మిస్ టీన్ ఇండియా పోటీల్లో కిరీటం గెలుచుకున్న పానీ పూరి అమ్మే వ్యక్తి కుమార్తె

  • కొండెక్కిన గుడ్డు ధర.. మధ్యాహ్న భోజనంలో గుడ్డు బంద్

Trending News

    • ఊడిపోయిన జుట్టును అమ్ముతున్నారా? తస్మాత్ జాగ్రత్త!

    • సచిన్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ.. మరో 3 సెంచరీలు చేస్తే చరిత్రే!

    • 2025లో బంగారం, వెండి ధరల జోరు.. కొత్త సంవ‌త్స‌రంలో ఎలా ఉండ‌బోతుంది?!

    • శ్రేయస్ అయ్యర్ గాయంపై బిగ్ అప్‌డేట్.. త్వరలోనే జ‌ట్టులోకి పునరాగమనం?

    • విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్, విరాట్ సెంచరీలు.. ప్రత్యక్ష ప్రసారం ఎందుకు లేదు?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd