Andhra Pradesh
-
Ananthapuram TDP: బలం, బలహీనత వాళ్లే!
తొలి నుంచి టీడీపీ బలంగా ఉండే అనంతపురం జిల్లాలోనూ పచ్చ తమ్ముళ్లు పార్టీని కుళ్లబొడుస్తున్నారని సర్వత్రా వినిపిస్తోంది. అనంతపురం జిల్లాలోని తమ్ముళ్ళ కీచులాట అంతులేని కథగా మిగిలింది. ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అక్కడ ఎందరో సీనియర్లు ఉన్నారు.
Date : 18-11-2022 - 1:58 IST -
AP Politics: మూడు ముక్కలాట! ఎవరికి వారే విజేతలు..!
ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మార్చేశారు. జనసేనాని పవన్ కు రోడ్ మ్యాప్ ఇచ్చారు. అందుకే, ఒక్క ఛాన్స్ నినాదాన్ని పవన్ అందుకున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రసక్తేలేదని నరేంద్ర మోడీ రోడ్ మ్యాప్ పవన్ కు ఇచ్చారని లేటెస్ట్ గా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒక ప్రైవేటు ఛానల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Date : 18-11-2022 - 12:47 IST -
AP Govt: క్రైస్తవులకు జగన్ వరం, చర్చిల నిర్మాణం వేగం
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అత్యంత వివాదస్పదమైన నిర్ణయం తీసుకున్నారు. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్టియన్ చర్చిల అభివృద్ధి కోసం భారీగా నిధులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Date : 18-11-2022 - 12:21 IST -
TDP, BRS Alliance: `ఢిల్లీ` పై గేమ్? మోడీ పై తెలుగు పౌరుషం!!
రాజకీయాల్లో కొన్ని పరిణామాలను ఊహించలేం. అలాంటి పరిణామం 2019 ఎన్నికల సందర్భంగా జరిగింది. నాలుగు దశాబ్దాలు భిన్న ధృవాలుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీ పొత్తును చూశాం.
Date : 18-11-2022 - 12:00 IST -
Polnati Seshagiri Rao: టీడీపీ నేత పొల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నం
ఏపీలోని కాకినాడ జిల్లా తునిలో మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగింది. భవాని మాల వేషంలో వచ్చిన
Date : 17-11-2022 - 5:32 IST -
2024 Election: ముగ్గురి ఎన్నికల స్లోగన్ ఫిక్స్!
`ఒక్క ఛాన్స్` ప్లీజ్ అంటూ జగన్ మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు `మరో ఛాన్స్` ఇస్తే 30ఏళ్లు నేనే సీఎంగా ఉంటా అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉపయోగించిన `ఒక్క ఛాన్స్` సెంటిమెంట్ ను జనసేనాని పవన్ అందుకున్నారు.
Date : 17-11-2022 - 5:22 IST -
Pump Sets Deadline: జగన్ కు ఎన్నికల ఎర్త్! `స్మార్ట్` గా షాక్!
అనుమానం పెనుభూతంగా మారుతుందని పెద్దల సామెత. ఆ విషయం తెలిసి కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రైతులకు ఉన్న అనుమానాల్ని పక్కన పడేసి వాళ్ల సెంటిమెంట్ కు షాక్ ఇస్తున్నారు. వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లను బిగించడానికి తొందరపడుతున్నారు. సాధారణ ఎన్నికలు దగ్గరపడుతోన్న వేళ స్మార్ట్ మీటర్ల బిగింపును వేగవంతం చేయాలని ఆయన ఆదేశించడం గమనార్
Date : 17-11-2022 - 2:53 IST -
AP Minister: మంత్రి ఉషశ్రీ చరణ్ కు నాన్బెయిలబుల్ వారెంట్
ఏపీ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్పై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.
Date : 17-11-2022 - 2:06 IST -
Delhi Liquor Scam: వైసీపీ భీష్ముడు! స్కామ్ ల వేట!!
రాజ్యసభ సభ్యుడు, వైసీపీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి చుట్టూ అపవాదులు అల్లుకుంటున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన మెడకు చుట్టే ప్రయత్నం టీడీపీ చేస్తూనే ఉంది. కొన్ని ఆధారాలను మీడియా ముఖంగా బయటపెట్టే ప్రయత్నం చేసింది. వాటికి బలం చేకూరేలా అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది.
Date : 17-11-2022 - 1:46 IST -
Chandrababu: మీరు గెలిపిస్తే సరే.. లేదంటే ఇదే నా చివరి ఎన్నిక!
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
Date : 17-11-2022 - 10:57 IST -
Ponguru Narayana: మాజీమంత్రిని ఆయన నివాసంలోనే విచారించండి.. ఏపీ హైకోర్టు ఆదేశం..!
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పొంగూరు నారాయణను హైదరాబాద్లోని ఆయన నివాసంలో విచారించాలని
Date : 16-11-2022 - 10:04 IST -
AP, TS Elections: ఏపీ, తెలంగాణ కు ఒకేసారి ఎన్నికలు! `ముందస్తు` కు జగన్?
ఏపీ, తెలంగాణ సీఎంలు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ మధ్య బలమైన రాజకీయ సంబంధం ఉంది. అన్నదమ్ముల మాదిరిగా ఇచ్చిపుచ్చుకునే సాన్నిహిత్యం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని తాజా రాజకీయా పరిణామాల క్రమంలో ఇద్దరూ ఒకేసారి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని సర్వత్రా వినిపిస్తోంది.
Date : 16-11-2022 - 1:04 IST -
CBN Kurnool: కర్నూలు టీడీపీ దూకుడు, చంద్రబాబు జోష్!
ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను సానుకూలంగా మలుచుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. కర్నూలు వెళ్లిన ఆయన 2019 ఎన్నికల్లో ఇచ్చిన హైకోర్టు బెంచ్ హామీని బలంగా వినిపించనున్నారు. మూడు రోజుల ఆయన పర్యటన సందర్భంగా ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
Date : 16-11-2022 - 11:39 IST -
Andhra Pradesh : కాకినాడలో ఘోరరోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి..!!
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ట్రాలీని టాటా మ్యాజిక్ ఢీ కొనడంతో ఈ ఘోరం సంభవించింది. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తాడేపల్లిగూడెం నుంచి విశాఖ వెళ్తుండగా ఈ ప్
Date : 16-11-2022 - 10:02 IST -
Nara Lokesh: సార్ ప్లీజ్ కేసులు మాఫీ చేయరూ… మోదీ ని జగన్ కలిస్తే ఇదే అడుగుతారు.!!
టీడీపీ సీనియర్ నేత నారాలోకేశ్…సెటైర్లు వేయడంలో కాస్త డెవలప్ అయినట్లే కనిపిస్తోంది. ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా… జగన్ మీద సెటైర్లు వేద్దామా అంటూ ఎదురుచూస్తున్నారు. మొన్న మోదీ ఏపీకి వచ్చారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోదీతో భేటీ అయ్యారు. ఇప్పుడు ఇదే అంశంపై తనదైన స్టైల్లో వ్యాంగ్యాస్త్రాలు విసిరారు లోకేష్. సార్ ప్లీజ్ నా కేసులు మాఫీ చేయరూ… అంటూ ప్రధానిని జగన్ వేడుకోవడ
Date : 16-11-2022 - 8:34 IST -
Andhra Pradesh: మరో 30ఏళ్లు మనదే అధికారం…జగన్ సంచలన వ్యాఖ్యలు..!!
మరో 30ఏళ్లు ఏపీలో అధికారం మనదే అంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే.. రాష్ట్రాన్ని మరో 30ఏళ్లు మన పార్టీయే పాలిస్తుందన్నారు. మంగళవారం వైసీపీ కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశమైన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా నాయకులు, నేతలు ప్రజల్లో ఉండాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్త
Date : 16-11-2022 - 8:22 IST -
Supreme Court: ఎమ్మెల్యే, ఎంపీల కేసులపై `సుప్రీం` ఆరా
సుప్రీం కోర్టు అమికస్ క్యూరీ సలహాను పాటిస్తే దేశంలోని సగం చట్టసభలు ఖాళీ అవుతాయని అంచనా వేయొచ్చు. నేరారోపణలు ఎదుర్కొంటోన్న ప్రజాప్రతినిధులు పార్లమెంట్ నుంచి ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో ఉన్నారు.
Date : 15-11-2022 - 2:46 IST -
AP Factories: డేంజర్ లో ఏపీ పరిశ్రమలు, పైరవీల హవా!
ఏపీలో పారిశ్రామిక ప్రమాదాల వెనుక ఉద్యోగుల నియామకం ప్రక్రియలోని లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎవర్ని ఎక్కడ నియమించాలో తెలియని అయోమయంలో జగన్ సర్కార్ ఉంది. ఫలితంగా పారిశ్రామిక ప్రమాదాలకు కేంద్రంగా మారుతోంది. సుమారు 300 పరిశ్రమలు ప్రమాదకరంగా ఉన్నాయని గుర్తించినప్పటికీ చర్యలు తీసుకోవడానికి తగిన వ్యవస్థ లేకపోవడం గమనార్హం.
Date : 15-11-2022 - 1:14 IST -
Pawan Kalyan: `ఒక్క ఛాన్స్`తో ఏపీ జాతకం.!
`ఒక్కఛాన్స్` ఏపీ జాతకాన్ని మార్చేసింది. రాజధాని అమరావతిని ప్రశ్నార్థకం చేసింది. ఆర్థిక పరిస్థితిని ఛిన్నాభిన్నం చేసింది. 2019 ఎన్నికల సందర్భంగా `ఒక్క ఛాన్స్` నినాదం జగన్మోహన్ రెడ్డికి బాగా పనిచేసింది.
Date : 14-11-2022 - 5:32 IST -
Farm House Files: జగన్, మోడీ బంధానికి కేసీఆర్ పొగ
తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారిక పత్రిక ఏపీలో రాజకీయాలను టచ్ చేసింది. ఫామ్ హౌస్ ఫైల్స్ ప్రకారం వైసీపీలోని 70 మంది ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేయడానికి ప్రయత్నించింది.
Date : 14-11-2022 - 5:08 IST